హైదరాబాదీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్? తెలుగువన్
కొద్ది రోజుల క్రితం భవ్యశ్రీ చరిత అనే హైదరాబాద్కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం కావడం, పోలీసులు ఆమెకోసం తీవ్రంగా గాలించడం, ఆ తర్వాత ఆమె తాను సొంతగానే వైజాగ్ వెళ్ళిపోయానని చెప్పడం తెలిసిందే. జనం ఇంకా ఆ సంఘటన గురించి మరచిపోకముందే హైదరాబాద్ నగరంలో మరో లేడీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యమైంది. హైదరాబాద్కి చెందిన భరణి అనే యువతి ...
బెంగుళూరు వెళ్లిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యంవెబ్ దునియా
హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ భరణి అదృశ్యంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాఫ్ట్వేర్ ఇంజినీర్ భరణి అదృశ్యంAndhrabhoomi
Oneindia Telugu
Kandireega
అన్ని 22 వార్తల కథనాలు »
కొద్ది రోజుల క్రితం భవ్యశ్రీ చరిత అనే హైదరాబాద్కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం కావడం, పోలీసులు ఆమెకోసం తీవ్రంగా గాలించడం, ఆ తర్వాత ఆమె తాను సొంతగానే వైజాగ్ వెళ్ళిపోయానని చెప్పడం తెలిసిందే. జనం ఇంకా ఆ సంఘటన గురించి మరచిపోకముందే హైదరాబాద్ నగరంలో మరో లేడీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యమైంది. హైదరాబాద్కి చెందిన భరణి అనే యువతి ...
బెంగుళూరు వెళ్లిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం
హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ భరణి అదృశ్యం
సాఫ్ట్వేర్ ఇంజినీర్ భరణి అదృశ్యం
కేంద్రానిది కక్ష సాధింపు Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 1: విభజన బిల్లును అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించడం లేదని, తెలంగాణ పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు విమర్శించారు. పక్క రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావలసిన 54శాతం విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి ఆంధ్ర ...
తెలంగాణపై కేంద్రం కక్ష విభజన చట్టానికి సహకరించడం లేదు: కేసీఆర్ విద్యుత్తు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రబీకి కరెంటివ్వలేంసాక్షి
కరెంటు లేదు... ఎందుకొచ్చిన కష్టం... ఆరుతడి పంటలేసుకోండి... కేసీఆర్వెబ్ దునియా
తెలుగువన్
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 1: విభజన బిల్లును అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించడం లేదని, తెలంగాణ పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు విమర్శించారు. పక్క రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావలసిన 54శాతం విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి ఆంధ్ర ...
తెలంగాణపై కేంద్రం కక్ష విభజన చట్టానికి సహకరించడం లేదు: కేసీఆర్ విద్యుత్తు ...
రబీకి కరెంటివ్వలేం
కరెంటు లేదు... ఎందుకొచ్చిన కష్టం... ఆరుతడి పంటలేసుకోండి... కేసీఆర్
నాటకీయ పరిణామాల మధ్య లొంగిపోయిన భూమా Andhrabhoomi
నంద్యాల అర్బన్, నవంబర్ 1: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అకె రవికృష్ణ ఎదుట నాటకీయ పరిణామాల మధ్య శనివారం మధ్యాహ్నం లొంగిపోయారు. భూమాను పోలీసులు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్రావు ఎదుట హాజరుపరచగా 15రోజుల రిమాండ్కు ఆదేశించారు. దీంతో భూమాను నంద్యాల జైలుకు ...
భూమా లొంగుబాటుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భూమా నాగిరెడ్డి అరెస్టుసాక్షి
భూమాకు 15 రోజుల రిమాండ్News Articles by KSR
10tv
Oneindia Telugu
అన్ని 54 వార్తల కథనాలు »
నంద్యాల అర్బన్, నవంబర్ 1: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అకె రవికృష్ణ ఎదుట నాటకీయ పరిణామాల మధ్య శనివారం మధ్యాహ్నం లొంగిపోయారు. భూమాను పోలీసులు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్రావు ఎదుట హాజరుపరచగా 15రోజుల రిమాండ్కు ఆదేశించారు. దీంతో భూమాను నంద్యాల జైలుకు ...
భూమా లొంగుబాటు
భూమా నాగిరెడ్డి అరెస్టు
భూమాకు 15 రోజుల రిమాండ్
కోస్తా జిల్లాలకు మరో తుపాను ముప్పు సాక్షి
విశాఖ: కోస్తా జిల్లాలకు మరో తుపాను ముప్పు పొంచి ఉందని కేంద్ర వాతావరణశాఖ ఇండియా మెటెరోలాజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈనెల 8 లేదా 9 తేదిన మరో తుపాను వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయని ఐఎండీ తెలిపింది. ఈనెల 5 తేదిన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నని ఐఎండీ అధికారులు తెలిపారు. అల్పపీడనం ...
5న బంగాళాఖాతంలో అల్పపీడనం..Namasthe Telangana
కోస్తా జిల్లాలకు తుపాను హెచ్చరికNews Articles by KSR
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణిAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 15 వార్తల కథనాలు »
విశాఖ: కోస్తా జిల్లాలకు మరో తుపాను ముప్పు పొంచి ఉందని కేంద్ర వాతావరణశాఖ ఇండియా మెటెరోలాజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈనెల 8 లేదా 9 తేదిన మరో తుపాను వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయని ఐఎండీ తెలిపింది. ఈనెల 5 తేదిన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నని ఐఎండీ అధికారులు తెలిపారు. అల్పపీడనం ...
5న బంగాళాఖాతంలో అల్పపీడనం..
కోస్తా జిల్లాలకు తుపాను హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
నిధుల తగాదా.. చిలికి చిలికి గాలివానలా...గవర్నర్కు పంచాయితీ! వెబ్ దునియా
కార్మిక శాఖ భవన సంక్షేమ కార్మికుల నిధికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విజయవాడకు బదలాయించారని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభియోగం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ పంచాయితీ చివరకు రాష్ట్ర గవర్నర్కు చేరింది. ఇరు రాష్ట్రాల సిఎస్లు వేర్వేరుగా గవర్నర్ను కలిసి నిధుల బదలాయింపుపై తమ వాదనలు వినిపించారు.
ముదురుతున్న వివాదంసాక్షి
కార్మికశాఖ నిధుల మళ్లింపు వ్యవహారంలో గవర్నర్ సీరియస్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిధుల బదలాయింపు తెలంగాణ ప్రభుత్వం సీరియస్News Articles by KSR
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
కార్మిక శాఖ భవన సంక్షేమ కార్మికుల నిధికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విజయవాడకు బదలాయించారని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభియోగం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ పంచాయితీ చివరకు రాష్ట్ర గవర్నర్కు చేరింది. ఇరు రాష్ట్రాల సిఎస్లు వేర్వేరుగా గవర్నర్ను కలిసి నిధుల బదలాయింపుపై తమ వాదనలు వినిపించారు.
ముదురుతున్న వివాదం
కార్మికశాఖ నిధుల మళ్లింపు వ్యవహారంలో గవర్నర్ సీరియస్
నిధుల బదలాయింపు తెలంగాణ ప్రభుత్వం సీరియస్
ఆంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నవంబర్ ఒకటినే నిర్వహించాలి Andhrabhoomi
నెల్లూరు, నవంబర్ 1: అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగఫలితంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీనే నిర్వహించాలని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్రెడ్డి సూచించారు. ఆంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి మేకపాటి పూలమాలలు ...
మేమొస్తే నవంబర్ 1నే రాష్ట్రావతరణ -జగన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'నవంబర్ 1' ప్రాధాన్యతను మర్చిపోతున్నారుసాక్షి
లోటస్పాండ్లో ఘనంగా ఆంధ్రా అవతరణ వేడుకలు... జెండా ఎగురవేసిన జగన్వెబ్ దునియా
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 33 వార్తల కథనాలు »
నెల్లూరు, నవంబర్ 1: అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగఫలితంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీనే నిర్వహించాలని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్రెడ్డి సూచించారు. ఆంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి మేకపాటి పూలమాలలు ...
మేమొస్తే నవంబర్ 1నే రాష్ట్రావతరణ -జగన్
'నవంబర్ 1' ప్రాధాన్యతను మర్చిపోతున్నారు
లోటస్పాండ్లో ఘనంగా ఆంధ్రా అవతరణ వేడుకలు... జెండా ఎగురవేసిన జగన్
సర్కారు 'భూ'తంపై పోరు సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి 'భూ సమీకరణ' కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 17 గ్రామాల పరిధిలో 30,000 ఎకరాల వ్యవసాయ భూములను 'సమీకరించాల'ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. బంగారం ...
కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో భూ సమీకరణపై అభిప్రాయ సేకరణAndhrabhoomi
రియల్ వ్యాపారం కోసమే చంద్రబాబు యత్నంNews Articles by KSR
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం.. సరికొత్త భూసేకరణ విధానం!వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
10tv
అన్ని 27 వార్తల కథనాలు »
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి 'భూ సమీకరణ' కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 17 గ్రామాల పరిధిలో 30,000 ఎకరాల వ్యవసాయ భూములను 'సమీకరించాల'ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. బంగారం ...
కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో భూ సమీకరణపై అభిప్రాయ సేకరణ
రియల్ వ్యాపారం కోసమే చంద్రబాబు యత్నం
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం.. సరికొత్త భూసేకరణ విధానం!
త్వరలో సింగపూర్, జపాన్లలో బాబు పర్యటన ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 30: విదేశీ పెట్టుబడులను ఆక ర్షించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో సింగపూర్, జపాన్లలో పర్యటించనున్నారు. 12,13,14 వ తేదీలలో ఆయన సింగపూర్లోను, 24,25,26 వ తేదీలలో ఆయన జపాన్లోనూ పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యులు కూడా ఈ విదేశీ ...
ఆంధ్రా సీఎం విదేశీ పర్యాటన ఖరారు.. తేదీలవెబ్ దునియా
చంద్రబాబు విదేశ పర్యటన ఖరారుతెలుగువన్
సింగపూర్, జపాన్ దేశాలకు చంద్రబాబుOneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 30: విదేశీ పెట్టుబడులను ఆక ర్షించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో సింగపూర్, జపాన్లలో పర్యటించనున్నారు. 12,13,14 వ తేదీలలో ఆయన సింగపూర్లోను, 24,25,26 వ తేదీలలో ఆయన జపాన్లోనూ పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యులు కూడా ఈ విదేశీ ...
ఆంధ్రా సీఎం విదేశీ పర్యాటన ఖరారు.. తేదీల
చంద్రబాబు విదేశ పర్యటన ఖరారు
సింగపూర్, జపాన్ దేశాలకు చంద్రబాబు
కార్మికుల సొమ్మును దోచుకుంటే సహించం : నాయిని ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, అక్టోబర్ 31 : కార్మికశాఖకు చెందిన నిధులను ఏకపక్షంతో ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల సొమ్ము రెండు రాషా్ట్రలకు సమానంగా దక్కాల్సిందేనని అన్నారు. సంసారం ఇక్కడ, సోకులు అక్కడ ...
సంసారం ఇక్కడ.. సోకు అక్కడా?Andhrabhoomi
దొరికిందే బెల్లం, సంసారం ఇక్కడ..: బాబుపై నాయినిOneindia Telugu
సంసారం ఇక్కడ.. సోకులు అక్కడా: నాయినిసాక్షి
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 31 : కార్మికశాఖకు చెందిన నిధులను ఏకపక్షంతో ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల సొమ్ము రెండు రాషా్ట్రలకు సమానంగా దక్కాల్సిందేనని అన్నారు. సంసారం ఇక్కడ, సోకులు అక్కడ ...
సంసారం ఇక్కడ.. సోకు అక్కడా?
దొరికిందే బెల్లం, సంసారం ఇక్కడ..: బాబుపై నాయిని
సంసారం ఇక్కడ.. సోకులు అక్కడా: నాయిని
నిధుల మళ్లింపులో ఆంద్ర ప్రభుత్వం తొందర పడిందా? తెలుగువన్
ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల కార్మిక శాఖకు చెందిన రూ.1463 కోట్ల ఉమ్మడి నిధుల నుండి ఆంద్రా వాటాను ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ జాయింట్ కమీషనర్ మురళీ సాగర్ విజయవాడకు తరలించడంతో రెండు రాష్ట్రాల మధ్య మరో యుద్దానికి శ్రీకారం చుట్టినట్లయింది. తను ఆంద్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకే నిధులను బదిలీ చేసానని చెప్పడంతో ఆంద్ర ...
మరో కొత్త వివాదం..10tv
నిదుల తరలింపులో తప్పు లేదు-మురళీ సాగర్News Articles by KSR
లేబర్లో రచ్చ రచ్చఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల కార్మిక శాఖకు చెందిన రూ.1463 కోట్ల ఉమ్మడి నిధుల నుండి ఆంద్రా వాటాను ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ జాయింట్ కమీషనర్ మురళీ సాగర్ విజయవాడకు తరలించడంతో రెండు రాష్ట్రాల మధ్య మరో యుద్దానికి శ్రీకారం చుట్టినట్లయింది. తను ఆంద్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకే నిధులను బదిలీ చేసానని చెప్పడంతో ఆంద్ర ...
మరో కొత్త వివాదం..
నిదుల తరలింపులో తప్పు లేదు-మురళీ సాగర్
లేబర్లో రచ్చ రచ్చ
沒有留言:
張貼留言