'ఆ ఇద్దరు' అదుర్స్ సాక్షి
ఇంచియాన్: ఆసియా క్రీడల అథ్లెటిక్స్లో వరుసగా ఐదోరోజు భారత అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. మహిళల 800 మీటర్ల రేసులో టింటూ లూకా రజతం సాధించగా... మహిళల జావెలిన్ త్రోలో అన్నూ రాణి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అదృష్టం కలిసొచ్చి ఉంటే భారత్ ఖాతాలో మరో నాలుగు కాంస్య పతకాలు చేరేవి. పురుషుల 50 కిలోమీటర్ల నడకలో సందీప్... మహిళల 400 మీటర్ల ...
'వెండి' వెలుగుల టింటూ లుకాAndhrabhoomi
టింటూకు రజతం, 50కి చేరిన భారత పతకాల సంఖ్యవెబ్ దునియా
టింటూకు రజతం, 50కి చేరిన పతకాలు (పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
ఇంచియాన్: ఆసియా క్రీడల అథ్లెటిక్స్లో వరుసగా ఐదోరోజు భారత అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. మహిళల 800 మీటర్ల రేసులో టింటూ లూకా రజతం సాధించగా... మహిళల జావెలిన్ త్రోలో అన్నూ రాణి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అదృష్టం కలిసొచ్చి ఉంటే భారత్ ఖాతాలో మరో నాలుగు కాంస్య పతకాలు చేరేవి. పురుషుల 50 కిలోమీటర్ల నడకలో సందీప్... మహిళల 400 మీటర్ల ...
'వెండి' వెలుగుల టింటూ లుకా
టింటూకు రజతం, 50కి చేరిన భారత పతకాల సంఖ్య
టింటూకు రజతం, 50కి చేరిన పతకాలు (పిక్చర్స్)
మన్మోహన్ చేయలేని పని మోడీ చేశారు: పవార్ ప్రశంస Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనపై ప్రశంసలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎన్సీపి అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ లాంటి సీనియర్ నాయకులు సైతం మోడీ అమెరికా పర్యటనను ప్రశంసించారు. కాగా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ, లోక్సభలో పార్టీ ఉపనాయకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ మాత్రం ...
మన్మోహన్ చేయలేని పని మోదీ చేశారుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనపై ప్రశంసలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎన్సీపి అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ లాంటి సీనియర్ నాయకులు సైతం మోడీ అమెరికా పర్యటనను ప్రశంసించారు. కాగా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ, లోక్సభలో పార్టీ ఉపనాయకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ మాత్రం ...
మన్మోహన్ చేయలేని పని మోదీ చేశారు
'పసిడి' పంచ్ సాక్షి
అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత మేటి బాక్సర్ మేరీకోమ్ ఆసియా క్రీడల్లో 'పసిడి' కాంతులు విరజిమ్మింది. 51 కేజీల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్గా ఆమె గుర్తింపు పొందింది. ఈ క్రీడల 12వ రోజు భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. అథ్లెటిక్స్లో టింటూ లూకా రజతం, అన్నూ రాణి కాంస్యం సాధించగా... మహిళల ...
మేరీకోమ్కు స్వర్ణంAndhrabhoomi
ఆసియా బాక్సింగ్లో మేరీకోమ్ స్వర్ణం: ప్రియాంక ప్రశంసవెబ్ దునియా
బాక్సింగ్లో మేరికోమ్కు స్వర్ణంNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత మేటి బాక్సర్ మేరీకోమ్ ఆసియా క్రీడల్లో 'పసిడి' కాంతులు విరజిమ్మింది. 51 కేజీల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్గా ఆమె గుర్తింపు పొందింది. ఈ క్రీడల 12వ రోజు భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. అథ్లెటిక్స్లో టింటూ లూకా రజతం, అన్నూ రాణి కాంస్యం సాధించగా... మహిళల ...
మేరీకోమ్కు స్వర్ణం
ఆసియా బాక్సింగ్లో మేరీకోమ్ స్వర్ణం: ప్రియాంక ప్రశంస
బాక్సింగ్లో మేరికోమ్కు స్వర్ణం
అన్యాయం.. అవమానం ఆపై నిషేధమా? ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇంచియాన్: మహిళల 60 కిలోల సెమీస్లో వివాదాస్పదంగా ఓడిన భారత బాక్సర్ సరితా దేవి కాంస్య పతకం తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో క్రీడా నిర్వాహకులు షాక్ తిన్నారు. బుధవారం పతకాల బహూకరణ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా పోడియంపైనే సరిత భోరున విలపించింది. అధికారులు నచ్చచెప్పినా పతకం తీసుకోకుండానే వెనక్కి ...
ఈ పతకం నాకొద్దుసాక్షి
బాక్సర్ సరితాదేవిపై చర్యలు?: ఐబాNamasthe Telangana
ఏడ్చిన సరితాదేవి: కుమారుడు గుర్తు పట్టలేదు.. పతకం వద్దు!వెబ్ దునియా
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 21 వార్తల కథనాలు »
ఇంచియాన్: మహిళల 60 కిలోల సెమీస్లో వివాదాస్పదంగా ఓడిన భారత బాక్సర్ సరితా దేవి కాంస్య పతకం తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో క్రీడా నిర్వాహకులు షాక్ తిన్నారు. బుధవారం పతకాల బహూకరణ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా పోడియంపైనే సరిత భోరున విలపించింది. అధికారులు నచ్చచెప్పినా పతకం తీసుకోకుండానే వెనక్కి ...
ఈ పతకం నాకొద్దు
బాక్సర్ సరితాదేవిపై చర్యలు?: ఐబా
ఏడ్చిన సరితాదేవి: కుమారుడు గుర్తు పట్టలేదు.. పతకం వద్దు!
సెమీస్ నిర్వహణకు హైదరాబాద్ సిద్ధం Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 1: చాంపియన్స్ లీగ్ (సిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ సెమీ ఫైనల్ మ్యాచ్లను గురువారం నిర్వహించేందుకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సిద్ధంగా ఉంది. మొదటి సెమీ ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్, హోబర్ట్ హరికేన్స్ తలపడతాయి. రెండో సెమీ ఫైనల్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ...
చాంపియన్స్ లీగ్ టీ-20..డబుల్ ధమాకా..10tv
సెమీ ఫైనల్ బెర్తులు ఖరారుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్, అక్టోబర్ 1: చాంపియన్స్ లీగ్ (సిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ సెమీ ఫైనల్ మ్యాచ్లను గురువారం నిర్వహించేందుకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సిద్ధంగా ఉంది. మొదటి సెమీ ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్, హోబర్ట్ హరికేన్స్ తలపడతాయి. రెండో సెమీ ఫైనల్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ...
చాంపియన్స్ లీగ్ టీ-20..డబుల్ ధమాకా..
సెమీ ఫైనల్ బెర్తులు ఖరారు
ఫెదరర్.. సచిన్ టెండూల్కర్ను కలిసేందుకు ఆసక్తి..! Oneindia Telugu
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్, క్రికెట్ దేవుడు సచిన్ టండూల్కర్కు వీరాభిమాని. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో పాల్గోనేందుకు ఈ ఏడాది చివర్లో రోజర్ ఫెదరర్ భారత్కు వస్తున్నాడు. ఈ సందర్బంలో సచిన్ టెండూల్కర్ కలవడానికి స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ విషయాన్ని రోజర్ ఫెదరర్ ...
సచిన్ను మళ్లీ కలుస్తా!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్, క్రికెట్ దేవుడు సచిన్ టండూల్కర్కు వీరాభిమాని. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో పాల్గోనేందుకు ఈ ఏడాది చివర్లో రోజర్ ఫెదరర్ భారత్కు వస్తున్నాడు. ఈ సందర్బంలో సచిన్ టెండూల్కర్ కలవడానికి స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ విషయాన్ని రోజర్ ఫెదరర్ ...
సచిన్ను మళ్లీ కలుస్తా!
హనుమంతునిపై కల్యాణ వెంకన్న సాక్షి
తిరుపతి రూరల్: తుమ్మలగుంట కల్యాణ వెంకటేశ్వరస్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనంపై విహరిస్తూ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య పూజా కైంకర్యాలు నిర్వహించారు. వాహన ...
ఇంకా మరిన్ని »
తిరుపతి రూరల్: తుమ్మలగుంట కల్యాణ వెంకటేశ్వరస్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనంపై విహరిస్తూ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య పూజా కైంకర్యాలు నిర్వహించారు. వాహన ...
సచిన్ సాకర్ జట్టు సాంగ్.. శ్రీలేఖ డైరక్షన్లో జెర్సీ ఆవిష్కరణ..! వెబ్ దునియా
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వివిధ వ్యాపకాలతో బాగా బిజీ అయ్యాడు. ఇండియన్ సూపర్ లీగ్ పేరిట నిర్వహిస్తున్న సాకర్ పోటీల్లో కేరళ బ్లాస్టర్స్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సచిన్, తాజాగా, తన జట్టు అధికారిక గీతాన్ని, జెర్సీని ఆవిష్కరించాడు. కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ, తమ జెర్సీ పసుపు ...
శ్రీలేఖ పాటతో సచిన్Andhrabhoomi
ఆ విషయంలో సచిన్ టెండూల్కర్కు అసంతృప్తిOneindia Telugu
ప్రతిభని చిన్నప్పుడే గుర్తించి ప్రోత్సహించాలి: సచిన్తెలుగువన్
అన్ని 15 వార్తల కథనాలు »
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వివిధ వ్యాపకాలతో బాగా బిజీ అయ్యాడు. ఇండియన్ సూపర్ లీగ్ పేరిట నిర్వహిస్తున్న సాకర్ పోటీల్లో కేరళ బ్లాస్టర్స్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సచిన్, తాజాగా, తన జట్టు అధికారిక గీతాన్ని, జెర్సీని ఆవిష్కరించాడు. కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ, తమ జెర్సీ పసుపు ...
శ్రీలేఖ పాటతో సచిన్
ఆ విషయంలో సచిన్ టెండూల్కర్కు అసంతృప్తి
ప్రతిభని చిన్నప్పుడే గుర్తించి ప్రోత్సహించాలి: సచిన్
భజరంగ్ 'పట్టు' తప్పింది ... తృటిలో చేజారిన స్వర్ణం Andhrabhoomi
ఇంచియాన్, సెప్టెంబర్ 29: ఆసియా క్రీడల్లో సోమవారం రెజ్లింగ్లో భారత్కు రజత పతకం లభించింది. యోగేశ్వర్ దత్ ఆదివారం స్వర్ణ పతకాన్ని సాధించగా, తాజాగా భజరంగ్ కుమార్ భారత్కు రజత పతకాన్ని అందించాడు. హోరాహోరీ పోరాటాలు సాగించి 61 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ వరకూ చేరిన భజరంగ్ టైటిల్ పోరులో ఇరాన్ రెజ్లర్ మసూద్ మహమ్మద్కు ...
28 ఏళ్ళ తర్వాత భారత్కి స్వర్ణ 'యోగం'తెలుగువన్
28 ఏళ్ళ తర్వాత స్వర్ణ 'యోగం'.. భారత రెజ్లర్ అదుర్స్!వెబ్ దునియా
28ఏళ్లకు స్వర్ణం: దత్ ఇలా పడేసి గెలిచాడు(పిక్చర్స్)Oneindia Telugu
Kandireega
అన్ని 17 వార్తల కథనాలు »
ఇంచియాన్, సెప్టెంబర్ 29: ఆసియా క్రీడల్లో సోమవారం రెజ్లింగ్లో భారత్కు రజత పతకం లభించింది. యోగేశ్వర్ దత్ ఆదివారం స్వర్ణ పతకాన్ని సాధించగా, తాజాగా భజరంగ్ కుమార్ భారత్కు రజత పతకాన్ని అందించాడు. హోరాహోరీ పోరాటాలు సాగించి 61 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ వరకూ చేరిన భజరంగ్ టైటిల్ పోరులో ఇరాన్ రెజ్లర్ మసూద్ మహమ్మద్కు ...
28 ఏళ్ళ తర్వాత భారత్కి స్వర్ణ 'యోగం'
28 ఏళ్ళ తర్వాత స్వర్ణ 'యోగం'.. భారత రెజ్లర్ అదుర్స్!
28ఏళ్లకు స్వర్ణం: దత్ ఇలా పడేసి గెలిచాడు(పిక్చర్స్)
చాంపియన్స్ లీగ్ 20 : కోల్కతా నైట్ రైడర్స్ ఫోర్త్ విన్! వెబ్ దునియా
చాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 పోటీల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా సోమవారం రాత్రి గ్రూపు ఏ విభాగంలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. రాబిన్ ఊతప్ప 55 బంతుల్లో 13 ఫోర్లతో 85 (నాటౌట్), మనీష్ పాండే 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 (నాటౌట్)తో చెలరేగి ఆడటంతో కోల్కతా 36 పరుగుల తేడాతో విజయభేరీ ...
దంచికొట్టిన పాండే, రాబిన్: డాల్ఫిన్స్ చిత్తు(పిక్చర్స్)thatsCricket Telugu
తిరుగులేని కోల్కతా నైట్ రైడర్స్Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
చాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 పోటీల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా సోమవారం రాత్రి గ్రూపు ఏ విభాగంలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. రాబిన్ ఊతప్ప 55 బంతుల్లో 13 ఫోర్లతో 85 (నాటౌట్), మనీష్ పాండే 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 (నాటౌట్)తో చెలరేగి ఆడటంతో కోల్కతా 36 పరుగుల తేడాతో విజయభేరీ ...
దంచికొట్టిన పాండే, రాబిన్: డాల్ఫిన్స్ చిత్తు(పిక్చర్స్)
తిరుగులేని కోల్కతా నైట్ రైడర్స్
沒有留言:
張貼留言