2015年9月30日 星期三

2015-10-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఎరుక్కపోయి... ఇరుక్కుపోయిన చిరుత..! బిందెలో తల పెట్టి...   
వెబ్ దునియా
పాపం చిరుత... దాహం వేసింది. గ్రామంలోకి అడుగు పెట్టింది. ఓ ఇంటి పెరట్లో బిందెలో నీళ్లు చూసి దాహం తీర్చుకుందామని ఎరుక్కపోయి ఇరుక్కుపోయింది. ఇక చూస్కో అక్కడ నుంచి చిరుత పులి పిల్లిలా తయారైంది. తన ఎదురుగా ఏముందో కూడా తెలియక ఎక్కడికక్కడ అణుగుతూ ఎటూ వెళ్ళలేక నానా అగచాట్లు పడింది. ఈ సంఘటన రాజస్థాన్‌ జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది..   సాక్షి
పిల్లిలా! బిందెలో ఇరుక్కున్న చిరుత తల(వీడియో)   Oneindia Telugu
బిందెలో తల...చిరుత విలవిల: రాజస్థాన్ లో ఓ చిరుతపులి అవస్థలు   Telugupopular
NTVPOST   
అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
తెలివితక్కువగా మాట్లాడొద్దు.. చంద్రబాబు   
తెలుగువన్
టీడీపీ యువనేత కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ తమ ఆస్తి వివరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విజయవాడ క్యాంపు కార్యలయంలో చంద్రబాబు మాట్లాడుతూ మా ఆస్తి వివరాలు ప్రకటించాం.. దమ్ముంటే ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఆస్తులను ప్రకటించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. తమ ఆస్తి వివరాలకు సంబంధించి ఎలాంటి దాపరికం ...

2015-10-01 తెలుగు (India) వినోదం


సాక్షి
   
పులిపై ఐటీ పంజా   
సాక్షి
చెన్నై, సాక్షి ప్రతినిధి: హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతార ఇళ్లపై దాడులు నిర్వహించింది. నిర్మాతలు కలైపులి ఎస్ థాను, మదురై అన్బు ఇళ్లలో సోదాలను నిర్వహించింది. ఆదాయపు పన్ను చెల్లింపునకు బుధవారంతో గడువు ముగుస్తోంది. అయితే తమిళ చిత్రరంగానికి చెందిన అనేకులు పన్ను చెల్లించలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆదాయపు పన్నుశాఖకు ...

2015-10-01 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
బంగ్లా ఇన్‌.. విండీస్‌ అవుట్‌!   
ఆంధ్రజ్యోతి
దుబాయ్‌: ఒకప్పుడు క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన కరీబియన్‌ జట్టుకు గట్టి షాక్‌ తగిలింది. మినీ ప్రపంచ కప్‌గా భావించే 2017 చాంపియన్స్‌ ట్రోఫీకి వెస్టిండీస్‌ అర్హత సాధించలేకపోయింది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్‌కు 2006 తర్వాత బంగ్లాదేశ్‌ మళ్లీ అర్హత సాధించింది. కాగా, టోర్నీ చరిత్రలో విండీస్‌కు చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. 1998 ఆరంభ టోర్నీలో ...

2015-10-01 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
'45 నిమిషాల్లో లక్షన్నర ఫాలోవర్స్'   
సాక్షి
న్యూఢిల్లీ: అమెరికాకు సంబంధించి పలు రహస్యాలను బట్టబయలు చేసి ఆ దేశానికి వెన్నులో వణుకుపుట్టించిన ప్రముఖ ప్రజావేగు(విజిల్ బ్లోయర్) ఎడ్వర్డ్ స్నోడెన్ ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన 45 నిమిషాల్లో దాదాపు లక్షకు పైగా ఫాలోవర్స్ పెరిగారు. అంతా ఆయనకు మైక్రో బ్లాగింగ్ సైట్ ఖాతా ప్రారంభించినందుకు ఘన స్వాగతం పలికారు.
ట్విట్టర్ ద్వారా లైన్లోకి వచ్చిన స్నోడెన్: 7.79లక్షల ఫాలోవర్స్!   వెబ్ దునియా
నాడు అమెరికా.. నేడు ట్విట్టర్.. స్నోడెన్ ప్రకంపనలు   Oneindia Telugu
ప్రజావేగు స్నోడెన్‌ ట్విట్టర్‌కు భారీ స్పందన   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
ఈ బ్యూటీ.. మోస్ట్ డేంజరస్   
Teluguwishesh
కెల్లీ బ్రూక్.. హాలీవుడ్ శృంగార తారల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ ప్రఖ్యాత మోడల్ ఎంత అందంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఈమె అందాల్ని తరించడం కోసం నెటిజన్లు ఇంటర్నెట్ లో ఎగబడుతుంటారు. కానీ.. ఇకనుంచి ఆమె ఫోటోలు చూసేందుకు ...

2015-10-01 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఎరుక్కపోయి... ఇరుక్కుపోయిన చిరుత..! బిందెలో తల పెట్టి...   
వెబ్ దునియా
పాపం చిరుత... దాహం వేసింది. గ్రామంలోకి అడుగు పెట్టింది. ఓ ఇంటి పెరట్లో బిందెలో నీళ్లు చూసి దాహం తీర్చుకుందామని ఎరుక్కపోయి ఇరుక్కుపోయింది. ఇక చూస్కో అక్కడ నుంచి చిరుత పులి పిల్లిలా తయారైంది. తన ఎదురుగా ఏముందో కూడా తెలియక ఎక్కడికక్కడ అణుగుతూ ఎటూ వెళ్ళలేక నానా అగచాట్లు పడింది. ఈ సంఘటన రాజస్థాన్‌ జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
బిందెలో తల...చిరుత విలవిల: రాజస్థాన్ లో ఓ చిరుతపులి అవస్థలు   Telugupopular
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది..   సాక్షి
పిల్లిలా! బిందెలో ఇరుక్కున్న చిరుత తల(వీడియో)   Oneindia Telugu
NTVPOST   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముంబై ట్రైన్స్ వరుస పేలుళ్లు : ఐదుగురికి ఉరిశిక్షలు ఖరారు   
వెబ్ దునియా
ముంబై సబర్బన్ రైళ్ళలో గత 2006లో జరిగిన వరుస పేలుళ్ళ కేసులో తుది తీర్పు బుధవారం వెలువడింది. ఈ వరుస పేలుళ్ళ కేసులో ముంబై పోలీసులు 12 మందిని కోర్టు దోషులుగా తేల్చిన విషయంతెల్సిందే. వీరికి శిక్షలను కోర్టు ఖరారు చేసింది. నేరాభియోగాల అనంతరం సుదీర్ఘ కాలం పాటు విచారణ చేపట్టిన ముంబై కోర్టు కొద్దిసేపటి క్రితం తుది తీర్పు వెలువరించింది.
ముంబయి రైలు పేలుళ్ళ కేసులో ఐదుగురికి మరణశిక్ష   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ప్రియుడిని చంపించిన ప్రియురాలు!   
Namasthe Telangana
boy friend killed by his girl friend in Carter Road ముంబయి : బాంద్రాలోని కార్టర్ రోడ్‌లో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 21 ఏళ్ల యువతి 22 ఏళ్ల రిజ్వాన్ ఖాన్ అనే యువకుడిని గత కొంత కాలంగా ప్రేమిస్తుంది. అయితే సోమవారం రాత్రి 11 గంటల సమయంలో నిన్ను కలవాలని ఉందని రిజ్వాన్‌కు అతని ప్రేయసి ఫోన్ చేసి చెప్పింది. ఆ సమయంలో రిజ్వాన్ తన స్నేహితులతో కలిసి ...

2015-10-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


తెలుగువన్
   
తెలివితక్కువగా మాట్లాడొద్దు.. చంద్రబాబు   
తెలుగువన్
టీడీపీ యువనేత కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ తమ ఆస్తి వివరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విజయవాడ క్యాంపు కార్యలయంలో చంద్రబాబు మాట్లాడుతూ మా ఆస్తి వివరాలు ప్రకటించాం.. దమ్ముంటే ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఆస్తులను ప్రకటించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. తమ ఆస్తి వివరాలకు సంబంధించి ఎలాంటి దాపరికం ...

2015年9月28日 星期一

2015-09-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు హైకోర్టులో చుక్కెదురైంది. టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీలు దాఖలు చేసిన వ్యాజ్యాలను కోర్టు కొట్టేసింది. స్పీకర్ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి ...

2015-09-29 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
మహేశ్‌ దత్తత గ్రామం సిద్ధాపూర్‌   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): 'శ్రీమంతుడు' సినిమాలో మాదిరిగాఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించిన ప్రముఖ నటుడు మహేశ్‌బాబు తన మాట నిలుపుకొన్నారు. పాలమూరు జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్‌ను దత్తత తీసుకుంటున్నట్లు.. ట్విట్టర్లో తెలిపారు. ఏసీబీ డైరెక్టర్‌ ఎంఎ ఖాన్‌ కూడా పాలమూరు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత ...

2015-09-29 తెలుగు (India) క్రీడలు


Namasthe Telangana
   
సెంచరీ ఫీట్ ఫిట్‌నెస్ హిట్   
Namasthe Telangana
టీమ్ ఇండియా చింతించాల్సిన పనిలేదిక. సౌతాఫ్రికాతో సుదీర్ఘ సిరీస్‌కు ముందు శిఖర్ ధవన్ సూపర్ ఫామ్‌లోకొచ్చేశాడు. మొన్న శ్రీలంకతో సిరీస్ నుంచి గాయంతో వైదొలిగిన ఈ ఢిల్లీ ఓపెనర్ బంగ్లా-ఏతో మూడ్రోజుల మ్యాచ్‌లో తనదైన ప్రదర్శనతో ఫిట్‌నెస్ పరీక్షలో డిస్టింక్షన్‌లో పాసయ్యాడు. ఇప్పటికే సఫారీలతో సిరీస్‌లో టీ20, వన్డే జట్లకు ఎంపికైన ధవన్ తాజా ...

2015-09-29 తెలుగు (India) ప్రపంచం


తెలుగువన్
   
మోడీ ముందు నవాజ్ తీసికట్టేనా?   
తెలుగువన్
మోడీ రాజకీయ చతురత ముందు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏ మాత్రం సరిపోడని ఇంతకు ముందు రష్యా పర్యటనలోనే తేలిపోయింది. పాకిస్తాన్ దేశంతో ఎప్పుడు చర్చలు ప్రారంభించాలో ఎప్పుడు నిలిపివేయాలో అన్నీ మోడీ అనుకొన్నట్లే జరిపించుకొన్నారు. మోడీ రష్యా పర్యటన సందర్భంగా స్వయంగా చొరవ తీసుకొని నవాజ్ షరీఫ్ తో సమావేశమవడమే అందుకు ఒక చక్కటి ...

2015-09-29 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
మన్మోహన్‌కు మసిపై ఆధారాల్లేవు   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదు ర్కొంటున్న మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. బొగ్గు స్కాంలో మన్మోహన్‌కు సమన్లు జారీ చేయా ల్సిందిగా జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా వేసిన పిటిషన్‌లో ఎలాంటి పస లేదని సిబిఐ కోర్టుకు వివరించింది. ఇదే సిబిఐ ఇంతకుముందు హిండాల్కోకు బొగ్గు గనుల ...

2015-09-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
ఎర్రబెల్లిపై దాడి అప్రజాస్వామికం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జనగామ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుపై అప్రజాస్వామికంగా దాడి చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు మోపి కక్ష సాధింపులకు పాల్పడుతోందని టీపీసీసీ ...

2015年9月27日 星期日

2015-09-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
పుష్పగరి పీఠాధిపతి శివైక్యం: రేపు దేహశుద్ధి సమాధి కైంకర్యం   
Oneindia Telugu
హైదరాబాద్: దాదాపు 58 ఏళ్లుగా పుష్పగిరి పీఠాధిపత్యం బాధ్యతలను నిర్వర్తించిన చంద్రమౌళీశ్వర ఉపాసకులు, పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యానృసింహ భారతీ స్వామి చాతుర్మాస దీక్షలోనే శివైక్యం చెందారు. 74 ఏళ్ల విద్యా నృసింహ భారతీస్వామి కొంత కాలంగా హృదయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఛాతీ నొప్పి ...

2015-09-28 తెలుగు (India) వినోదం


TELUGU24NEWS
   
దుల్కర్‌, నిత్య జతగా   
ప్రజాశక్తి
'ఒకే బంగారం' ఫేమ్‌ మలయాళం నటుడు ముమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌, నిత్య మీనన్‌. వీరు జంటగా నటించిన మలయాళ చిత్రం ' ఉస్తాద్‌ హోటల్‌'. మలయాళంలో ఈ చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'జతగా...' పేరుతో విడుదల చేయబోతున్నారు. 'ప్రేమిస్తే' 'షాపింగ్‌ మాల్‌' 'జర్నీ' వంటి చిత్రాలకు నిర్మాతగా పనిచేసిన సురేష్‌ కొండేటి ఈ సినిమాను తెలుగులో ...

2015-09-28 తెలుగు (India) క్రీడలు


Namasthe Telangana
   
సెంచరీ ఫీట్ ఫిట్‌నెస్ హిట్   
Namasthe Telangana
టీమ్ ఇండియా చింతించాల్సిన పనిలేదిక. సౌతాఫ్రికాతో సుదీర్ఘ సిరీస్‌కు ముందు శిఖర్ ధవన్ సూపర్ ఫామ్‌లోకొచ్చేశాడు. మొన్న శ్రీలంకతో సిరీస్ నుంచి గాయంతో వైదొలిగిన ఈ ఢిల్లీ ఓపెనర్ బంగ్లా-ఏతో మూడ్రోజుల మ్యాచ్‌లో తనదైన ప్రదర్శనతో ఫిట్‌నెస్ పరీక్షలో డిస్టింక్షన్‌లో పాసయ్యాడు. ఇప్పటికే సఫారీలతో సిరీస్‌లో టీ20, వన్డే జట్లకు ఎంపికైన ధవన్ తాజా ...

2015-09-28 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
సిరియాలో ఫ్రాన్స్‌ వైమానిక దాడులు   
ప్రజాశక్తి
పారిస్‌: సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌)ను బూచిగా చూపి అసద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే ధ్యేయంగా ఫ్రాన్స్‌ మొదటి సారి సిరియాపై వైమానికి దాడులకు దిగింది. దాయెష్‌ (ఐఎస్‌ మిలిటెంట్ల)ను తుడిచి పెట్టేందుకు తాము కృతనిశ్చయంతో వున్నామని ఫ్రాన్స్‌ పునరుద్ఘాటంచింది. తమ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లిన ప్రతిసారీ దాడి చేస్తామని ఫ్రాన్స్‌ ...

2015-09-28 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
ఆస్ట్రోశాట్ ప్రయోగానికి రెడీ   
సాక్షి
భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మొట్టమొదటి సారిగా ఖగోళ పరిశోధన కోసం సోమవారం ఉదయం 10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ30 ఉపగ్రహ వాహక నౌక ద్వారా 1,513 కిలోల బరువు కలిగిన ఆస్ట్రోశాట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. శనివారం ...

2015-09-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై హత్యాయత్నం కేసు   
Oneindia Telugu
వరంగల్: వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు మరో 17 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు అడిషినల్ ఎస్పీ, జనగామ ఇన్‌చార్జి డీఎస్పీ సంఘం జాన్‌వెస్లీ తెలిపారు. ఆదివారం రాత్రి వరంగల్ జిల్లా పాలకుర్తి పోలీస్టేషన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చాకలి ఐలమ్మ మార్కెట్ ...

2015年9月26日 星期六

2015-09-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
44 కోట్లు! చంద్రబాబు కుటుంబ ఆస్తులివి   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను వరుసగా ఐదోఏడాదీ ప్రకటించారు. వారందరి మొత్తం ఆస్తుల విలువను రూ.44 కోట్లుగా లెక్కగట్టారు. నాలుగేళ్లుగా ఆస్తుల వివరాలను చంద్రబాబు విడుదల చేయగా.. ఈసారి ఆయన కుమారుడు లోకేశ్‌ వెల్లడించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో శనివారం ...

2015-09-27 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
అనుష్క వర్సెస్ అనుష్క, 'సైజ్ జీరో' వర్సెస్ 'రుద్రమదేవి'... గెలిచేదెవరు?   
వెబ్ దునియా
సైజ్ జీరో చిత్రం అక్టోబరు 9 విడుదల చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రుద్రమదేవి చిత్రం కూడా అక్టోబరు 9నే విడుదల కాబోతోంది. ఐతే ఏంటట అనుకోవచ్చు. కానీ ఈ రెండు చిత్రాల్లోనూ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోంది. రుద్రమదేవిలో రాణీ రుద్రమదేవిగా కత్తిపట్టి యుద్ధభూమిలో కనిపిస్తుంది. ఇక సైజ్ జీరో ఇందుకు డిఫరెంట్. ఇపుడు ...

2015-09-27 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో సూది   
Andhrabhoomi
హైదరాబాద్, సెప్టెంబర్ 26: సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి సూది,మందులతో కలకలం సృష్టించాడు. శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడంతో ఆ వ్యక్తిని చితకబాది రైల్వే పోలీసులకు అప్పగించారు. వరంగల్ జిల్లావాసిగా గుర్తించిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని ...

2015-09-27 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
లైంగిక దాడి: అమెరికాలో సౌదీ యువరాజు అరెస్టు   
Oneindia Telugu
లాస్ ఏంజెలిస్: లైంగికదాడి కేసులో సౌదీ అరేబియా యువరాజును అమెరికాలోని లాస్ ఏంజెలిస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఆ యువరాజును పూచికత్తు పై విడుదల చేశారు. మజీద్ అబ్దులజీజ్ అల్ సౌద్ (28) అనే యువరాజు లాస్ ఏంజెలిస్ లో ఉన్న ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన బెవెర్లీ హిల్స్ ఎస్టేట్ ప్యాలెస్ ...

2015-09-27 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
సీఎం ఇంటిపై సీబీఐ దాడులు   
సాక్షి
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నివాసంపై శనివారం ఉదయం సీబీఐ దాడులు చేసింది. తన రెండో కుమార్తె వివాహం కోసం వీరభద్రసింగ్ సిమ్లాలోని ఓ గుడికి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఈ తనిఖీలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఆయన ఇంటితోపాటు బంధువులు, స్నేహితులకు చెందిన 12 ...

2015-09-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
44 కోట్లు! చంద్రబాబు కుటుంబ ఆస్తులివి   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను వరుసగా ఐదోఏడాదీ ప్రకటించారు. వారందరి మొత్తం ఆస్తుల విలువను రూ.44 కోట్లుగా లెక్కగట్టారు. నాలుగేళ్లుగా ఆస్తుల వివరాలను చంద్రబాబు విడుదల చేయగా.. ఈసారి ఆయన కుమారుడు లోకేశ్‌ వెల్లడించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో శనివారం ...

2015年9月25日 星期五

2015-09-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలు: చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి, బెజవాడలో మరో ...   
Oneindia Telugu
కర్నూలు/ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని నారాయణ రెసిడెన్షియల్‌ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి శ్రీకాంత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతను శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కల్లూరు మండలం ఉల్లిందకొండ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ తరగతి గది నుంచి ...

2015-09-26 తెలుగు (India) వినోదం


సాక్షి
   
నిర్మాత, ఫ్యాషన్‌ డిజైనర్‌.. 'వాట్సప్‌' గొడవ   
ఆంధ్రజ్యోతి
బంజారాహిల్స్‌, సెప్టెంబరు 25: ఆమె ఫ్యాషన్‌ డిజైనర్‌, ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు సభ్యురాలు.. ఆయన సినీ నిర్మాత. ఇద్దరి మధ్య పదేళ్లుగా సాన్నిహిత్యం ఉంది. గురువారం రాత్రి కూడా ఎప్పటిలాగే మొదలైన వాట్సప్‌ చాటింగ్‌.. సదరు నిర్మాత గాయాలతో ఆసుపత్రిలో చేరటం, శుక్రవారం ఉదయం ఒకరిపై ఒకరు కేసు పెట్టుకునే వరకు వెళ్లింది. ఫ్యాషన్‌ డిజైనర్‌ మంగారెడ్డికి ...

2015-09-26 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
ఛాంపియన్ ఐనా వివక్ష: మేరీకోమ్ కన్నీటి పర్యాంతం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్‌ గురువారం ముంబయిలో జరిగిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైంది. ఈశాన్య రాష్ట్ర అమ్మాయిని కావడం వల్లే తనపై భారత సెలక్టర్లు, రిఫరీలు వివక్ష చూపిస్తున్నారంటూ ఈ మణిపురి బాక్సర్‌ ఆవేదన వ్యక్తం చేసింది. 'కొన్నిసార్లు నేను తీవ్ర మనోవేదనకు ...

2015-09-26 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
దుమారం సృష్టించిన ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్   
సాక్షి
న్యూయార్క్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఓ పెయింటింగ్‌పై ఇచ్చిన ఆటోగ్రాఫ్ వివాదాస్పదమైంది. మోదీ జాతీయ పతాకాన్ని అవమానించారని సోషల్ మీడియాలో విమర్శకులు మండిపడుతుండగా, ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఓ వికలాంగ బాలిక.. వస్త్రంపై ఆ పెయింటింగ్‌ను రూపొందించిందని, గురువారం రాత్రి ప్రముఖ కంపెనీల సీఈవోలకు ...

2015-09-26 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
డెంగీతో చిన్నారి మృతి.. వైద్యులను చితకబాదిన బాలుడి బంధువులు   
వెబ్ దునియా
ముంబైలో డెంగీ జ్వరంలో ఓ చిన్నారి మృత్యువాతపడ్డాడు. దీంతో ఆగ్రహించిన ఆ చిన్నారి బంధువులు ఆస్పత్రి వైద్యులను చితకబాదారు. దీనిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... డెంగీతో బాధపడుతున్న బాబును ముంబైలోని ప్రభుత్వ కేఈఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, ఆస్పత్రిలో ఐసీయులో ...

2015-09-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలు: చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి, బెజవాడలో మరో ...   
Oneindia Telugu
కర్నూలు/ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని నారాయణ రెసిడెన్షియల్‌ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి శ్రీకాంత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతను శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కల్లూరు మండలం ఉల్లిందకొండ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ తరగతి గది నుంచి ...

2015年9月24日 星期四

2015-09-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
చచ్చిపోతామంటే అనుమతి ఇస్తామా: జగన్ దీక్షపై చంద్రబాబు   
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర విభజన వల్ల ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు కూడా ఆయన తెలిపారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు గురువారం సాయంత్రం మీడియా ...

2015-09-25 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
'సుబ్రమణ్యం ఫర్ సేల్'   
ఆంధ్రజ్యోతి
మెగా ఫ్యామిలీ హీరోగా పరిచయమైన సాయిధరమ్ తేజ్ నటించిన మూడో చిత్రం 'సుబ్రమణ్యం ఫర్ సేల్'. విడుదలైన మొదటి సినిమా 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రంతో హిట్ కొట్టి మెగాభిమానుల ఆదరణ పొందాడు. అలాగే పవన్ కళ్యాణ్‌తో 'గబ్బర్‌సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన హరీష్ శంకర్ 'రామయ్య వస్తావయ్యా' చిత్రంతో విమర్శలు పాలైయ్యాడు. తాజాగా ...

2015-09-25 తెలుగు (India) క్రీడలు


తొలి మ్యాచ్‌ పాక్‌తో..   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ పోరు మరోసారి అభిమానులను అలరించనుంది. సుల్తాన్‌ జొహార్‌ కప్‌ జూనియర్‌ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌ తన తొలి మ్యాచ్‌లో పాక్‌ను ఢీకొననుంది. 11న మొదలయ్యే ఈ టోర్నీలో భారత్‌, పాక్‌తోపాటు బ్రిటన్‌, అర్జెంటీనా, ఆసే్ట్రలియా, ఆతిథ్య మలేసియా పోటీ పడనున్నాయి.
పాక్‌తో భారత్ పోరు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
క్యాబ్ బాత్‌హై దాదా!   
Namasthe Telangana
కోల్‌కతా: ఊహించినట్టే జరిగింది. జగ్మోహన్ దాల్మియా మృతితో ఖాళీ అయిన బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్ష పదవికి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గురువారం ఇక్కడ సచివాలయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్యాబ్ ఉన్నతాధికారుల సమక్షంలో సౌరభ్ గంగూలీని అధ్యక్షునిగా ప్రకటించారు. మరో కీలక పరిణామం ...

2015-09-25 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
మక్కా మహా విషాదం .. క్షతగాత్రుల్లో ఇద్దరు భారతీయులు.. సోనియా దిగ్భ్రాంతి   
వెబ్ దునియా
మక్కా మసీదు వద్ద గురువారం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇద్దరు భారతీయులు గాయపడినట్లు సౌదీ అరేబియా, జెడ్డాలోని భారత కాన్సులేట్‌ అధికారులు వెల్లడించారు. వీరిద్దరు అస్సోంకు చెందిన హజ్ యాత్రికులుగా గుర్తించినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మృతులు, క్షతగాత్రుల్లో భారతీయుల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని భారత కాన్సులేట్‌ ...

2015-09-25 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
మాకంటే ముందే.. చంద్రబాబు చరిత్ర సృష్టించారు: ఉమాభారతి, మక్కా ప్రమాదంపై బాబు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతితో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఏపీ సీఎం పైన ప్రశంసలు కురిపించారు. నదుల అనుసంధానం విషయంలో తామింకా పథకాల రూపకల్పన స్థాయిలోనే ఉన్నామని, కానీ చంద్రబాబు మాత్రం నదుల అనుసంధానాన్ని పూర్తి చేసి చరిత్ర ...

2015-09-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
చచ్చిపోతామంటే అనుమతి ఇస్తామా: జగన్ దీక్షపై చంద్రబాబు   
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర విభజన వల్ల ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు కూడా ఆయన తెలిపారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు గురువారం సాయంత్రం మీడియా ...

2015年9月23日 星期三

2015-09-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
వారసులొచ్చేస్తున్నారు... బీహార్ బరిలో లాలూ తనయులు   
వెబ్ దునియా
తండ్రులు పదవుల్లో ఉండగానే ఎటువంటి పదవులు లేకపోయినా తనయులు పెత్తనం చేసే సంఘటనలు చూశాం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలో చెలామణీ అవుతోంది. తాజా బీహార్ కూడా అదే కోవలోకి వచ్చేస్తోంది. తండ్రులు పదవిలో ఉండగానే తనయులు నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీహార్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారు ...

2015-09-24 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
'సుప్రీమ్‌'గా సాయిధరమ్‌ తేజ్‌   
ప్రజాశక్తి
'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' చిత్రాల తర్వాత 'సుప్రీం'గా సాయిధరమ్‌ తేజ్‌ వస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఆయన కార్యాలయంలో బుధవారంనాడు లాంఛనంగా ప్రారంభమైంది. 'పటాస్‌' ఫేమ్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి అల్లుఅరవింద్‌ క్లాప్‌ కొట్టగా, ...

2015-09-24 తెలుగు (India) క్రీడలు


thatsCricket Telugu
   
ఇక సిరీస్ కోసం భారత్‌ను అడగం:పీసీబీ   
Namasthe Telangana
కరాచీ: భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆశలు చంపుకున్నట్లుంది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగే వరకు పాక్‌లో పర్యటించేది లేదన్న బీసీసీఐ వైఖరిపై పీసీబీ చీఫ్ షహర్యార్‌ఖాన్ స్పందించారు. ఇరు క్రికెట్ బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు డిసెంబర్‌లో జరుగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ విషయమై ...

2015-09-24 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తాం: ఐర్లాండ్ ప్రధాని   
సాక్షి
డబ్లిన్: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తామని ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ చెప్పారు. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెన్నీ కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, భౌగోళిక అంశాలపై ప్రధాన మంత్రులు చర్చించారు. అనంతరం మోదీ, కెన్నీ సంయుక్తంగా మీడియా ...

2015-09-24 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
వారసులొచ్చేస్తున్నారు... బీహార్ బరిలో లాలూ తనయులు   
వెబ్ దునియా
తండ్రులు పదవుల్లో ఉండగానే ఎటువంటి పదవులు లేకపోయినా తనయులు పెత్తనం చేసే సంఘటనలు చూశాం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలో చెలామణీ అవుతోంది. తాజా బీహార్ కూడా అదే కోవలోకి వచ్చేస్తోంది. తండ్రులు పదవిలో ఉండగానే తనయులు నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీహార్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారు ...

2015-09-24 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
కలాం, కిష్టారెడ్డిలకు నివాళి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇటీవల మృతి చెందిన నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డిలకు శాసనసభ, శాసనమండలి నివాళులు అర్పించాయి. అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రెండు సభలు ప్రారంభంకాగానే సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు ...

2015年9月21日 星期一

2015-09-22 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
రేవంత్‌ సోదరుడు కృష్ణారెడ్డి హఠాన్మరణం   
ఆంధ్రజ్యోతి
వంగూరు: మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి(57) సోమ వారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. వంగూరు మండలంలోని ఆయన స్వ గ్రామం కొండారెడ్డిపల్లిలో సోమవారం ఉదయం స్నానం చేసి ఇంట్లోకి వెళ్లిన అనంతరం కృష్టారెడ్డికి ఆక స్మికంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు అతడిని ...

2015-09-22 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
ఆ సీన్‌కి 34 టేకులు-రెజీనా   
ఆంధ్రజ్యోతి
''ఆ అమ్మాయి పేరు సీత. పెద్ద కుటుంబంలో ప్రేమానుబంధాల మధ్య పెరిగిన అమ్మాయి. కాస్త ఇనోసెంట్‌గా ఉంటుంది. కానీ ఆ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడుతుంది. ప్రపంచం అంతా తనకే తెలుసనుకునే సీత ఊహించని కారణాల వల్ల అమెరికా వెళ్లాల్సి వస్తుంది. అక్కడ సీతకు సుబ్బు పరిచయమవుతాడు. అందరికీ సహాయం చేసే మనస్తత్వం అతనిది. కానీ ప్రతి సాయానికి ...

2015-09-22 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
రేవంత్‌ సోదరుడు కృష్ణారెడ్డి హఠాన్మరణం   
ఆంధ్రజ్యోతి
వంగూరు: మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి(57) సోమ వారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. వంగూరు మండలంలోని ఆయన స్వ గ్రామం కొండారెడ్డిపల్లిలో సోమవారం ఉదయం స్నానం చేసి ఇంట్లోకి వెళ్లిన అనంతరం కృష్టారెడ్డికి ఆక స్మికంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు అతడిని ...

2015-09-22 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
యాపిల్‌ యాప్‌స్టోర్‌పై హ్యాకర్ల దాడి   
ప్రజాశక్తి
శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రముఖ లగ్జరీ స్మార్ట్‌పోన్ల తయారీ సంస్థ యాపిల్‌ కంపెనీకి చెందిన యాప్‌ స్టోర్‌లోకి హ్యాకర్లు చొరబడ్డారు. తమ డెవలపర్లు ఉపయోగించే ఒక టూల్‌ను హ్యాకర్లు కాపీ చేసి, దానికి మార్పులు చేసి యాప్‌స్టోర్‌లో ఉండే యాప్స్‌లోకి వాళ్ల కోడ్‌ను ప్రవేశపెట్టారని యాపిల్‌ కంపెనీ నిర్దారించింది. ఇప్పటి వరకు 40 యాప్స్‌లో ఇలాంటి కోడ్‌ లేదా ...