వెబ్ దునియా
థానేలో కూలిన భవనం: 9 మంది దుర్మరణం
Oneindia Telugu
థానే: మహారాష్ట్రలోని థానే నగరంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. భవన శిథిలాల కింద మరో 15 మంది చిక్కుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. శిథిలాలను తొలగించేందుకు స్థానికులు రంగంలోకి దిగారు. థానే పాతనగరంలోని నౌపడ ప్రాంతంలో గల బి కేబిన్లోని మంగళవారం తెల్లవారు ...
థానేలో కూలిన భవనం: ఆరుగురు మృతిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
థానే: మహారాష్ట్రలోని థానే నగరంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. భవన శిథిలాల కింద మరో 15 మంది చిక్కుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. శిథిలాలను తొలగించేందుకు స్థానికులు రంగంలోకి దిగారు. థానే పాతనగరంలోని నౌపడ ప్రాంతంలో గల బి కేబిన్లోని మంగళవారం తెల్లవారు ...
థానేలో కూలిన భవనం: ఆరుగురు మృతి
వెబ్ దునియా
పోర్న్ సైట్ల నిషేధం.. భారత్ను తాలిబనీకరించే దిశగా తొలి అడుగు: మిలింద్ దేవ్రా
వెబ్ దునియా
దేశంలో పోర్న్ సైట్లపై నిషేధం విధించడం పెద్ద రాజకీయ దుమారాన్నే రేపుతోంది. ఇంటర్నెట్ ప్రొవైడర్ సర్వీస్ ఆధారంగా 857 పోర్న్ సైట్లను బ్లాక్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శల జడివాన కురుస్తోంది. ప్రభుత్వం నిషేధించిన 857 వెబ్సైట్ల జాబితాలో కామెడీ వెబ్సైట్ 'కాలేజ్ హ్యూమర్', సోషల్ షేరింగ్ వెబ్సైట్ '9 గ్యాగ్' కూడా ఉండటం గమనార్హం. అయితే.
పోర్న్ సైట్లపై బ్యాన్ తాలిబానిజం: మిలింద్ దేవ్రాఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలో పోర్న్ సైట్లపై నిషేధం విధించడం పెద్ద రాజకీయ దుమారాన్నే రేపుతోంది. ఇంటర్నెట్ ప్రొవైడర్ సర్వీస్ ఆధారంగా 857 పోర్న్ సైట్లను బ్లాక్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శల జడివాన కురుస్తోంది. ప్రభుత్వం నిషేధించిన 857 వెబ్సైట్ల జాబితాలో కామెడీ వెబ్సైట్ 'కాలేజ్ హ్యూమర్', సోషల్ షేరింగ్ వెబ్సైట్ '9 గ్యాగ్' కూడా ఉండటం గమనార్హం. అయితే.
పోర్న్ సైట్లపై బ్యాన్ తాలిబానిజం: మిలింద్ దేవ్రా
సాక్షి
'నాగా'తో శాంతి ఒప్పందం
సాక్షి
న్యూఢిల్లీ: నాగాలాండ్లో దశాబ్దాల అంతర్యుద్ధానికి అంతం పలికే దిశగా కేంద్రం చరిత్రాత్మక ముందడుగు వేసింది. తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్న 'నేషనలిస్ట్, సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్- ఇసాక్, మ్యువా(ఎన్ఎస్సీఎన్- ఐఎం)' సంస్థతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధాని మోదీ సమక్షంలో సోమవారం ప్రభుత్వ ప్రతినిధి ఆర్ఎన్ రవి, ...
నాగాలో శాంతి శకంAndhrabhoomi
నాగా శాంతి రాగNTVPOST
నాగా నేతలతో కుదిరిన శారతి ఒప్పందంప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: నాగాలాండ్లో దశాబ్దాల అంతర్యుద్ధానికి అంతం పలికే దిశగా కేంద్రం చరిత్రాత్మక ముందడుగు వేసింది. తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్న 'నేషనలిస్ట్, సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్- ఇసాక్, మ్యువా(ఎన్ఎస్సీఎన్- ఐఎం)' సంస్థతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధాని మోదీ సమక్షంలో సోమవారం ప్రభుత్వ ప్రతినిధి ఆర్ఎన్ రవి, ...
నాగాలో శాంతి శకం
నాగా శాంతి రాగ
నాగా నేతలతో కుదిరిన శారతి ఒప్పందం
ఆంధ్రజ్యోతి
లలిత్ వీసాకు సిఫారసు చేయలేదు : సుష్మా
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: లలిత్ మోడీ వీసా విషయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి తానెప్పుడూ సిఫారసు చేయలేదని సుష్మా స్వరాజ్ సోమవారం రాజ్యసభలో చెప్పారు. దీంతో మరింత గందరగోళం చెలరేగింది. సుష్మా ప్రకటనను రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సభలో మంత్రి ప్రకటన చేయడాన్ని ...
ఈ ప్రవర్తన సరికాదుసాక్షి
విపక్షాల ఆరోపణలు నిరాధారంAndhrabhoomi
లలిత్మోదీ కోసం బ్రిటన్తో మాట్లాడలేదు: సుష్మా స్వరాజ్ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: లలిత్ మోడీ వీసా విషయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి తానెప్పుడూ సిఫారసు చేయలేదని సుష్మా స్వరాజ్ సోమవారం రాజ్యసభలో చెప్పారు. దీంతో మరింత గందరగోళం చెలరేగింది. సుష్మా ప్రకటనను రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సభలో మంత్రి ప్రకటన చేయడాన్ని ...
ఈ ప్రవర్తన సరికాదు
విపక్షాల ఆరోపణలు నిరాధారం
లలిత్మోదీ కోసం బ్రిటన్తో మాట్లాడలేదు: సుష్మా స్వరాజ్
Oneindia Telugu
ఎన్ఎండీసీ గనులపై మావోల దాడి: 50 కోట్ల ఆస్తి నష్టం
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బచేలి వద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ ఆధ్వర్యంలోని గనులపై ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. సుమారు 40 మంది మావోయిస్టులు రాత్రి 11 గంటల సమయంలో ఎన్ఎండీసీ గనులపై దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడ భద్రతా విధులను ...
ఛత్తీస్గఢ్లో రెచ్చిపోయిన మావోలు.. ఎన్.ఎం.డి.సిపై దాడి.. భారీగా ఆస్తి నష్టంవెబ్ దునియా
ఛత్తీస్ గఢ్ లో మావోల పంజాప్రజాశక్తి
ఛత్తీస్ గఢ్ లో మావోల ఉగ్రరూపం.. హోరాహోరీ కాల్పులుTeluguwishesh
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బచేలి వద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ ఆధ్వర్యంలోని గనులపై ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. సుమారు 40 మంది మావోయిస్టులు రాత్రి 11 గంటల సమయంలో ఎన్ఎండీసీ గనులపై దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడ భద్రతా విధులను ...
ఛత్తీస్గఢ్లో రెచ్చిపోయిన మావోలు.. ఎన్.ఎం.డి.సిపై దాడి.. భారీగా ఆస్తి నష్టం
ఛత్తీస్ గఢ్ లో మావోల పంజా
ఛత్తీస్ గఢ్ లో మావోల ఉగ్రరూపం.. హోరాహోరీ కాల్పులు
Vaartha
ఆ మాట బీహార్కే
Vaartha
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలపై కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆదివారం న్యూఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీ వేరు... ప్రత్యేక హోదా వేరు అని ఈ రెండింటి మధ్య ప్రజలను అయోమయంలోకి గురి చేయవద్దని చెప్పారు. లోక్సభలో కేంద్ర ...
ప్రత్యేక హోదా వ్యాఖ్యలు బీహార్నుద్దేశించి చేసినవి.. ఏపీకి ఖాయం : నిర్మలా ...వెబ్ దునియా
ఆ ప్రకటన బీహార్ కే ఆంధ్రప్రదేశ్ కు కాదుTelugu Times (పత్రికా ప్రకటన)
'హోదా' లేదన్నది బీహార్ గురించే! ఏపీకి న్యాయం చేస్తాం: కేంద్రమంత్రి నిర్మలా ...ఆంధ్రజ్యోతి
Oneindia Telugu
సాక్షి
తెలుగువన్
అన్ని 10 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలపై కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆదివారం న్యూఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీ వేరు... ప్రత్యేక హోదా వేరు అని ఈ రెండింటి మధ్య ప్రజలను అయోమయంలోకి గురి చేయవద్దని చెప్పారు. లోక్సభలో కేంద్ర ...
ప్రత్యేక హోదా వ్యాఖ్యలు బీహార్నుద్దేశించి చేసినవి.. ఏపీకి ఖాయం : నిర్మలా ...
ఆ ప్రకటన బీహార్ కే ఆంధ్రప్రదేశ్ కు కాదు
'హోదా' లేదన్నది బీహార్ గురించే! ఏపీకి న్యాయం చేస్తాం: కేంద్రమంత్రి నిర్మలా ...
ఆంధ్రజ్యోతి
'హోదా' రద్దు ఎందుకు?.. ఇది రాష్ట్రాల ప్రయోజనాలకు గండి కొట్టడమే.. .. సోనియా నిప్పులు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు3(ఆంధ్రజ్యోతి): పలు రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం 'ప్రత్యేక రాష్ట్ర హోదా' విధానాన్ని సమూలంగా రద్దు చేయడం ఏమిటని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రశ్నించారు. సోమవారం.. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) భేటీలో ఆమె మాట్లాడారు. గత 40 ఏళ్లుగా ఈశాన్య రాషా్ట్రలు ఈ హోదాను ...
మౌనమేలనోయి: మోడీపై సోనియా ఘాటు వ్యాఖ్యOneindia Telugu
పార్లమెంట్ సభా కార్యక్రమాలను అడ్డుకోండి.. ఎంపీలకు సోనియా ఆదేశంవెబ్ దునియా
మోడీపై ఫైర్ అయిన సోనియాప్రజాశక్తి
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు3(ఆంధ్రజ్యోతి): పలు రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం 'ప్రత్యేక రాష్ట్ర హోదా' విధానాన్ని సమూలంగా రద్దు చేయడం ఏమిటని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రశ్నించారు. సోమవారం.. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) భేటీలో ఆమె మాట్లాడారు. గత 40 ఏళ్లుగా ఈశాన్య రాషా్ట్రలు ఈ హోదాను ...
మౌనమేలనోయి: మోడీపై సోనియా ఘాటు వ్యాఖ్య
పార్లమెంట్ సభా కార్యక్రమాలను అడ్డుకోండి.. ఎంపీలకు సోనియా ఆదేశం
మోడీపై ఫైర్ అయిన సోనియా
సాక్షి
స్మగ్లింగ్ కేసులో 56 గాడిదల అరెస్ట్!
సాక్షి
ముంబై: సాధారణంగా చర్చలు, వాదోపవాదాలతో ఎపుడూ హాట్ హాట్ గా ఉంటాయి చట్టసభలు. ప్రతిపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో దద్దరిల్లే సభల్లో అపుడపుడూ నవ్వులు పూయడం కూడా మామూలే. ఇలాగే మహారాష్ట్ర శాసనసభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఇసుక మైనింగ్ మాఫియాపై సీరియస్ గా చర్చ నడుస్తుండగా మహారాష్ట్ర అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ...
ఇసుక అక్రమ రవాణా: 56 గాడిదల అరెస్ట్!Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: సాధారణంగా చర్చలు, వాదోపవాదాలతో ఎపుడూ హాట్ హాట్ గా ఉంటాయి చట్టసభలు. ప్రతిపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో దద్దరిల్లే సభల్లో అపుడపుడూ నవ్వులు పూయడం కూడా మామూలే. ఇలాగే మహారాష్ట్ర శాసనసభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఇసుక మైనింగ్ మాఫియాపై సీరియస్ గా చర్చ నడుస్తుండగా మహారాష్ట్ర అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ...
ఇసుక అక్రమ రవాణా: 56 గాడిదల అరెస్ట్!
Oneindia Telugu
కోల్కతాలో బాంబు పేలుడు, బాలుడు మృతి
Oneindia Telugu
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో బాంబు పేలుడు సోమవారం నాడు కలకలం సృష్టించింది. ఉత్తర కోల్కతాలో నాటు బాంబు పేలడంతో ఓ నాలుగేళ్లు బాలుడు మృతి చెందాడు. ఘటనాస్థలంలో మరో రెండు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బాంబు పేలుడు కోల్కతాలోని తాలా ట్యాంక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో ...
బాలుడిని కబళించిన బాల్ 'బాంబు'ఆంధ్రజ్యోతి
బాల్ అనుకుని బాంబుతో ఆడుతూ..సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో బాంబు పేలుడు సోమవారం నాడు కలకలం సృష్టించింది. ఉత్తర కోల్కతాలో నాటు బాంబు పేలడంతో ఓ నాలుగేళ్లు బాలుడు మృతి చెందాడు. ఘటనాస్థలంలో మరో రెండు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బాంబు పేలుడు కోల్కతాలోని తాలా ట్యాంక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో ...
బాలుడిని కబళించిన బాల్ 'బాంబు'
బాల్ అనుకుని బాంబుతో ఆడుతూ..
బొగ్గు కుంభకోణంలో గుప్తాకు బెయిల్
Namasthe Telangana
న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం కేసులో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తాకు బెయిల్ మంజూరైంది. గుప్తాకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రత్యేక కోర్టు ప్రకటించింది. పుష్ప్ స్టీల్స్ అండ్ మైనింగ్ డైరెక్టర్ అతుల్ జైన్కు కూడా బెయిల్ మంజూరైంది. రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని కోర్టు వీరికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం కేసులో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తాకు బెయిల్ మంజూరైంది. గుప్తాకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రత్యేక కోర్టు ప్రకటించింది. పుష్ప్ స్టీల్స్ అండ్ మైనింగ్ డైరెక్టర్ అతుల్ జైన్కు కూడా బెయిల్ మంజూరైంది. రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని కోర్టు వీరికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ...
沒有留言:
張貼留言