తెలుగువన్
తన కోసం ప్రత్యేక హోదాను పణంగా పెడుతున్నారు
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : తన వ్యక్తిగత హోదాను, ప్రతిష్టను పెంచుకోవడానికి సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రత్యేకహోదా అంశాన్ని పణంగా పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ నేతలు తమ రాజకీయ స్వార్థప్రయోజనాలు ...
పాతవారు సరే: కాంగ్రెసు మాజీల నుంచే చంద్రబాబు తలనొప్పిOneindia Telugu
హోదా రాదని బాబుకూ తెలుసుAndhrabhoomi
పవన్ ప్రతిపక్షమో.. అధికారపక్షమో చెప్పాలి: బొత్సఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : తన వ్యక్తిగత హోదాను, ప్రతిష్టను పెంచుకోవడానికి సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రత్యేకహోదా అంశాన్ని పణంగా పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ నేతలు తమ రాజకీయ స్వార్థప్రయోజనాలు ...
పాతవారు సరే: కాంగ్రెసు మాజీల నుంచే చంద్రబాబు తలనొప్పి
హోదా రాదని బాబుకూ తెలుసు
పవన్ ప్రతిపక్షమో.. అధికారపక్షమో చెప్పాలి: బొత్స
సాక్షి
మెమన్ భార్యకు సీటిమ్మన్నాడని వేటు
సాక్షి
ముంబై: మహారాష్ట్రలోసమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ ఘోసి చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు పార్టీ ఘూటుగా స్పందించింది. ముంబై బాంబు పేలుళ్లు నిందితుడు యాకుబ్ మెమన్ కి గురువారమే ఉరి శిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మెమన్ భార్య రహీన్ కు రాజ్యసభకు నామినేట్ చేయాలని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ...
మెమెన్ భార్యకు రాజ్యసభ సీటు? (వీడియో)Oneindia Telugu
ఏంటి..? యాకూబ్ భార్యకు రాజ్యసభ సీటా? ఫరూఖ్ గోసీపై వేటువెబ్ దునియా
మెమన్ భార్యకు రాజ్యసభ సీటివ్వండి: ములాయంను కోరిన ఎస్పీ నేతఆంధ్రజ్యోతి
తెలుగువన్
NTVPOST
Telangana99
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: మహారాష్ట్రలోసమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ ఘోసి చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు పార్టీ ఘూటుగా స్పందించింది. ముంబై బాంబు పేలుళ్లు నిందితుడు యాకుబ్ మెమన్ కి గురువారమే ఉరి శిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మెమన్ భార్య రహీన్ కు రాజ్యసభకు నామినేట్ చేయాలని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ...
మెమెన్ భార్యకు రాజ్యసభ సీటు? (వీడియో)
ఏంటి..? యాకూబ్ భార్యకు రాజ్యసభ సీటా? ఫరూఖ్ గోసీపై వేటు
మెమన్ భార్యకు రాజ్యసభ సీటివ్వండి: ములాయంను కోరిన ఎస్పీ నేత
ఆంధ్రజ్యోతి
హోదాతో ఏపీ నంబర్ 1.. అదే మోదీ భయం కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.. రఘువీరాతో రాహుల్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై పోరు తీవ్రం చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ నిర్ణయించుకున్నారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డికి సూచించారు. ప్రత్యేక హోదా కోసం ఎంత వరకైనా పోరాడుదామన్నారు. 'కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదాం. ప్రజా ఉద్యమాలు ...
ప్రత్యేక హోదా ఏపీ హక్కు: రాహుల్ గాంధీసాక్షి
జగన్ కన్నా ముందే: రఘువీరాకు రాహుల్ ఫోన్, ప్రత్యేక హోదాపై వార్Oneindia Telugu
ప్రత్యేక హోదా ఏపీ హక్కు.. పోరాటానికి సిద్ధంకండి : ఏపీ నేతలకు రాహుల్ పిలుపువెబ్ దునియా
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై పోరు తీవ్రం చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ నిర్ణయించుకున్నారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డికి సూచించారు. ప్రత్యేక హోదా కోసం ఎంత వరకైనా పోరాడుదామన్నారు. 'కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదాం. ప్రజా ఉద్యమాలు ...
ప్రత్యేక హోదా ఏపీ హక్కు: రాహుల్ గాంధీ
జగన్ కన్నా ముందే: రఘువీరాకు రాహుల్ ఫోన్, ప్రత్యేక హోదాపై వార్
ప్రత్యేక హోదా ఏపీ హక్కు.. పోరాటానికి సిద్ధంకండి : ఏపీ నేతలకు రాహుల్ పిలుపు
సాక్షి
'ఉస్మానియా' కూల్చివేత తగదు
సాక్షి
అఫ్జల్గంజ్: ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక కట్టడమని.. దీనిని కూల్చివేయాలనుకోవడం సరైందికాదని... ఒకవేళ ప్రభుత్వం కూల్చడానికి ప్రయత్నిస్తే అడ్డుకుని తీరుతామని టీపీసీసీ నేతలు స్పష్టం చేశారు. శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ మంత్రి దానం ...
శిథిలమైతే చార్మినార్నైనా కూల్చాల్సిందే: మహమూద్ అలీఆంధ్రజ్యోతి
చార్మినార్నైనా కూల్చేస్తాం తెలంగాణ డిప్యూటీ సిఎం మహమూద్ అలీప్రజాశక్తి
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
అఫ్జల్గంజ్: ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక కట్టడమని.. దీనిని కూల్చివేయాలనుకోవడం సరైందికాదని... ఒకవేళ ప్రభుత్వం కూల్చడానికి ప్రయత్నిస్తే అడ్డుకుని తీరుతామని టీపీసీసీ నేతలు స్పష్టం చేశారు. శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ మంత్రి దానం ...
శిథిలమైతే చార్మినార్నైనా కూల్చాల్సిందే: మహమూద్ అలీ
చార్మినార్నైనా కూల్చేస్తాం తెలంగాణ డిప్యూటీ సిఎం మహమూద్ అలీ
వెబ్ దునియా
టైగర్ మెమెన్ ను కలిశా: కాంగ్రెస్ ఎంఎల్ఏ
Oneindia Telugu
శ్రీనగర్: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు టైగర్ మెమెన్ను పాక్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో తాను కలిశానని కాశ్మీర్ కు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యుడు ఉస్మాన్ మజీద్ బాంబు పేల్చాడు. శుక్రవారం ఉస్మాన్ మజీద్ శ్రీనగర్ లో మాట్లాడారు. ఉస్మాన్ మాజీ మిలిటెంట్. ప్రస్తుతం కాంగ్రెస్ శాసన ...
టైగర్ మెమన్ను కలిశా.. పాక్ ఐఎస్ఐ సాయంతోనే ముంబై పేలుళ్లు!: మాజిద్వెబ్ దునియా
'టైగర్'ను కలిశా: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉస్మాన్ మజీద్ఆంధ్రజ్యోతి
కాశ్మీర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటనప్రజాశక్తి
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
శ్రీనగర్: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు టైగర్ మెమెన్ను పాక్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో తాను కలిశానని కాశ్మీర్ కు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యుడు ఉస్మాన్ మజీద్ బాంబు పేల్చాడు. శుక్రవారం ఉస్మాన్ మజీద్ శ్రీనగర్ లో మాట్లాడారు. ఉస్మాన్ మాజీ మిలిటెంట్. ప్రస్తుతం కాంగ్రెస్ శాసన ...
టైగర్ మెమన్ను కలిశా.. పాక్ ఐఎస్ఐ సాయంతోనే ముంబై పేలుళ్లు!: మాజిద్
'టైగర్'ను కలిశా: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉస్మాన్ మజీద్
కాశ్మీర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన
Oneindia Telugu
హోటల్లో బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్, అరెస్టు
Oneindia Telugu
గుజరాత్: బాలిక మీద కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన గుజరాత్ లో జరిగింది. కలకలం సృష్టించిన ఈ కేసులో పోలీసులు కామాంధులను అరెస్టు చేశారు. బాలిక ను వైద్య పరీక్షలకు తరలించామని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు అధికారుల కథనం మేరకు 17 సంవత్సరాల బాలికను ఆమె స్నేహితుడు (20) బయటకు వెళుదామని నమ్మించాడు. తరువాత బాలికను ...
17ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్సాక్షి
నమ్మి అతని వెంట నడిస్తే... నరకం చూపించారు... ! ఎక్కడ?వెబ్ దునియా
యువతిపై సామూహిక అత్యాచారంVaartha
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుజరాత్: బాలిక మీద కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన గుజరాత్ లో జరిగింది. కలకలం సృష్టించిన ఈ కేసులో పోలీసులు కామాంధులను అరెస్టు చేశారు. బాలిక ను వైద్య పరీక్షలకు తరలించామని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు అధికారుల కథనం మేరకు 17 సంవత్సరాల బాలికను ఆమె స్నేహితుడు (20) బయటకు వెళుదామని నమ్మించాడు. తరువాత బాలికను ...
17ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్
నమ్మి అతని వెంట నడిస్తే... నరకం చూపించారు... ! ఎక్కడ?
యువతిపై సామూహిక అత్యాచారం
Oneindia Telugu
కేసుల మాఫీకే జగన్ ఢిల్లీకి, హోదా వస్తుంది: సుజనా చౌదరి
Oneindia Telugu
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి రావడం లేదని, కేసులు మాఫీ చేయించుకోవడానికి వస్తున్నారని కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రం కసరత్తు చేస్తోందని, ఆ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన శనివారనాడు అన్నారు.
టీడీపీ నేతలకు మతిచెడిందా? : జగన్ ఢిల్లీ దీక్ష ఎందుకు?వెబ్ దునియా
ప్రత్యేక హోదా ఎపికి లేనట్లే!Vaartha
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది - కేంద్రమంత్రి సుజనాచౌదరిఆంధ్రజ్యోతి
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి రావడం లేదని, కేసులు మాఫీ చేయించుకోవడానికి వస్తున్నారని కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రం కసరత్తు చేస్తోందని, ఆ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన శనివారనాడు అన్నారు.
టీడీపీ నేతలకు మతిచెడిందా? : జగన్ ఢిల్లీ దీక్ష ఎందుకు?
ప్రత్యేక హోదా ఎపికి లేనట్లే!
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది - కేంద్రమంత్రి సుజనాచౌదరి
Vaartha
కల్తీలేని కల్లు వెల్లువ!
Vaartha
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కల్లు కాంపౌండ్ల ద్వారా కల్తీలేని స్వచ్ఛమైనకల్లు అంది స్తామని టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా సం బంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నుంచి అమలు చేసే నూతనఎక్సైజ్ విధానం అత్యంత ఆచరణాత్మకంగా ...
new excise policy by telangana cm kcr in HyderabadNTVPOST
రూ.15కే మద్యం!సాక్షి
నూతన మద్యం పాలసీ, ఆంధ్రా పాలకుల వల్లే కల్తీ కల్లు: కేసీఆర్Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కల్లు కాంపౌండ్ల ద్వారా కల్తీలేని స్వచ్ఛమైనకల్లు అంది స్తామని టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా సం బంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నుంచి అమలు చేసే నూతనఎక్సైజ్ విధానం అత్యంత ఆచరణాత్మకంగా ...
new excise policy by telangana cm kcr in Hyderabad
రూ.15కే మద్యం!
నూతన మద్యం పాలసీ, ఆంధ్రా పాలకుల వల్లే కల్తీ కల్లు: కేసీఆర్
సాక్షి
విమాన ప్రమాదంలో లాడెన్ కుటుంబ సభ్యుల మృతి
సాక్షి
లండన్: దక్షిణ ఇంగ్లండ్లో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో అల్కాయిదా ఒకప్పటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు మృతిచెందారు. వారు ప్రయాణిస్తున్న ఫీనమ్ 300 అనే ప్రైవేట్ జెట్ విమానం హాంప్షైర్లోని బ్లాక్బుషె ఎయిర్పోర్టులో ల్యాండ్అయ్యేందుకు ప్రయత్నిస్తూ కుప్పకూలింది. రన్వేను దాటి దూసుకెళ్లిన విమానం ఫెన్సింగ్ను తాకి ...
కూలిన లాడెన్ ఫ్లైట్NTVPOST
విమాన ప్రమాదం- లాడెన్ కుటుంబ సభ్యుల మృతిNews Articles by KSR
విమానం కూలి బిన్ లాడ్ బంధువుల మృతిOneindia Telugu
ఆంధ్రజ్యోతి
Vaartha
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: దక్షిణ ఇంగ్లండ్లో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో అల్కాయిదా ఒకప్పటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు మృతిచెందారు. వారు ప్రయాణిస్తున్న ఫీనమ్ 300 అనే ప్రైవేట్ జెట్ విమానం హాంప్షైర్లోని బ్లాక్బుషె ఎయిర్పోర్టులో ల్యాండ్అయ్యేందుకు ప్రయత్నిస్తూ కుప్పకూలింది. రన్వేను దాటి దూసుకెళ్లిన విమానం ఫెన్సింగ్ను తాకి ...
కూలిన లాడెన్ ఫ్లైట్
విమాన ప్రమాదం- లాడెన్ కుటుంబ సభ్యుల మృతి
విమానం కూలి బిన్ లాడ్ బంధువుల మృతి
ఆంధ్రజ్యోతి
నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగే లేదు : ప్రిన్సిపాల్
ఆంధ్రజ్యోతి
గుంటూరు, ఆగస్టు 01: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళశాలలో ర్యాగింగే జరగలేదని ప్రిన్సిపాల్ బాబూరావు అన్నారు. ర్యాగింగ్పై రిషితేశ్వరి తల్లిదండ్రులు తనకు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని చెప్పారు. అదేవిధంగా తాను మద్యం సేవించి పార్టీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు. రిషితేశ్వరి ...
ఏఎన్యూలో ర్యాగింగ్ ఉందిసాక్షి
కేసులో కొత్త కోణం: రిషికేశ్వరి ఘటనపై చీఫ్ వార్డెన్ ఏమన్నారు?Oneindia Telugu
రిషితేశ్వరి హత్య కేసు : మరో విద్యార్థికి సంబంధం.. అరెస్టుకు వేటవెబ్ దునియా
అన్ని 21 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు, ఆగస్టు 01: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళశాలలో ర్యాగింగే జరగలేదని ప్రిన్సిపాల్ బాబూరావు అన్నారు. ర్యాగింగ్పై రిషితేశ్వరి తల్లిదండ్రులు తనకు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని చెప్పారు. అదేవిధంగా తాను మద్యం సేవించి పార్టీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు. రిషితేశ్వరి ...
ఏఎన్యూలో ర్యాగింగ్ ఉంది
కేసులో కొత్త కోణం: రిషికేశ్వరి ఘటనపై చీఫ్ వార్డెన్ ఏమన్నారు?
రిషితేశ్వరి హత్య కేసు : మరో విద్యార్థికి సంబంధం.. అరెస్టుకు వేట
沒有留言:
張貼留言