జాతీయ సమైక్యతా పరుగు Andhrabhoomi
కంఠేశ్వర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యతా పరుగు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వర్ని చౌరస్తాలో జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యతా పరుగులో పాల్గొనగా, జాతీయ జెండాలను చేతపట్టుకుని యువతీ, యువకులు, వివిధ సంస్థల ...
కంఠేశ్వర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యతా పరుగు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వర్ని చౌరస్తాలో జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యతా పరుగులో పాల్గొనగా, జాతీయ జెండాలను చేతపట్టుకుని యువతీ, యువకులు, వివిధ సంస్థల ...