2014年10月31日 星期五

2014-11-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  సాక్షి   
జాతీయ సమైక్యతా పరుగు  Andhrabhoomi
కంఠేశ్వర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యతా పరుగు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వర్ని చౌరస్తాలో జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యతా పరుగులో పాల్గొనగా, జాతీయ జెండాలను చేతపట్టుకుని యువతీ, యువకులు, వివిధ సంస్థల ...

2014-11-01 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
'కరెంట్ తీగ' చిత్ర సమీక్ష.. మంచు మనోజ్ - సన్నీ కాంబినేషన్ హిట్టా.. ఫట్టా?!!  వెబ్ దునియా
తారాగణం: మంచు మనోజ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్, జగపతిబాబు, సుప్రీత్, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, పృథ్వి. సాంకేతిక నిపుణులు: సంగీతం: అచ్చు, ఫొటోగ్రఫీ: సతీష్ ముత్యాల, నిర్మాత: మంచు విష్ణు, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి. మాస్, కామెడీ అంశాలతో రూపొందిన సినిమా 'కరెంటు తీగ'. ఈ కథ చెప్పాలంటే.. కథగా చెప్పాలంటే... ఓ ఊరిలో పెద్ద ...

2014-11-01 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
సర్‌ప్రైజ్ చేసిన కేటీఆర్, స్కూల్లో పద్మారావు(పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఉద్యోగులకు షాకిచ్చారు! సచివాలయంలోని పంచాయతీరాజ్ శాఖలో ఆయన ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వేళకు విధులకు రాని ఉద్యోగుల పైన కన్నెర్ర చేశారు. ఉదయం పదిన్నర గంటల తర్వాత ఆయన తనిఖీలు నిర్వహించారు. శాఖలోని 21 మంది విభాగాధికార్లలో కేవలం ...

2014-11-01 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
నింగికెగిసిన క్షణాల్లోనే పేలిన నాసా రాకెట్.. శకలాలు ముట్టుకోవద్దు..  వెబ్ దునియా
రోదసీలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) సరుకులు, సాంకేతిక పరికరాలు పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన మానవ రహిత నౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టే రాకెట్‌‌ను నాసా ప్రయోగించిన కొన్ని క్షణాల్లోనే పేలిపోయింది. వర్జీనియాలోని వాలప్స్‌ దీవి నుంచి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.35కు ...

2014-11-01 తెలుగు (India) ఇండియా

  Andhrabhoomi   
జాతీయ సమైక్యతా పరుగు  Andhrabhoomi
కంఠేశ్వర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యతా పరుగు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వర్ని చౌరస్తాలో జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యతా పరుగులో పాల్గొనగా, జాతీయ జెండాలను చేతపట్టుకుని యువతీ, యువకులు, వివిధ సంస్థల ...

2014-11-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Andhrabhoomi   
జాతీయ సమైక్యతా పరుగు  Andhrabhoomi
కంఠేశ్వర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యతా పరుగు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వర్ని చౌరస్తాలో జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యతా పరుగులో పాల్గొనగా, జాతీయ జెండాలను చేతపట్టుకుని యువతీ, యువకులు, వివిధ సంస్థల ...

2014年10月30日 星期四

2014-10-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Andhrabhoomi   
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తేదీ జూన్ 2గా ఖరారు!  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తేదీని జూన్ 2వ తేదీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలను చర్చించారు. జూన్ 2న తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలన్న నిర్ణయంతోపాటు శ్రీశైలం ...

2014-10-31 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
తల్లి సంరక్షణలోకి వెళ్తానన్న శ్వేతబసు!  వెబ్ దునియా
సినీనటి శ్వేతబసు ప్రసాద్‌ తల్లి వద్ద ఉండేందుకు అంగీకరించింది. దీంతో తల్లి సంరక్షణకు సినీనటి శ్వేతబసు ప్రసాద్‌ను అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమ కుమార్తెను బాగా చూసుకుంటామని, ఆమెను రెస్క్యూ హోంలో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ శ్వేత తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. తల్లితో వెళ్లేందుకు ...

2014-10-31 తెలుగు (India) క్రీడలు


టైమ్‌కు రాకుంటే చర్యలు!  సాక్షి
హైదరాబాద్: అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు హెచ్చరించారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ఆయన ఆకస్మికంగా సచివాలయంలో తనిఖీలు నిర్వహించారు. వచ్చీరాగానే తన పంచాయతీరాజ్ విభాగానికి వెళ్లి చూశారు. దాదాపు అన్ని సెక్షన్లలో ఖాళీ కుర్చీలే ఎక్కువగా కనిపించాయి. 21 మంది ...

2014-10-31 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
నింగికెగిసిన క్షణాల్లోనే పేలిన నాసా రాకెట్.. శకలాలు ముట్టుకోవద్దు..  వెబ్ దునియా
రోదసీలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) సరుకులు, సాంకేతిక పరికరాలు పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన మానవ రహిత నౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టే రాకెట్‌‌ను నాసా ప్రయోగించిన కొన్ని క్షణాల్లోనే పేలిపోయింది. వర్జీనియాలోని వాలప్స్‌ దీవి నుంచి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.35కు ...

2014-10-31 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
పిల్లాడి బుగ్గ గిల్లిన టీచర్‌కు రూ.50వేల భారీ జరిమానా  Oneindia Telugu
చెన్నై/ముంబై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ పాఠశాలలో పిల్లాడి బుగ్గ గిల్లినందుకు ఓ టీచర్ రూ.50వేల మూల్యం చెల్లించవలసి వచ్చింది. విద్యార్థి బుగ్గ గిల్లినందుకు టీచర్‌కు మద్రాసు హైకోర్టు ఈ భారీ జరిమానా విధించింది. 2012లో కేసరి హయ్యర్ సెకండరీ పాఠశాల టీచర్ మెహరున్నీసా ఓ విద్యార్థిని దండించే క్రమంలో బుగ్గ గిల్లింది. దాంతో, ఆ ...

2014-10-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Andhrabhoomi   
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తేదీ జూన్ 2గా ఖరారు!  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తేదీని జూన్ 2వ తేదీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలను చర్చించారు. జూన్ 2న తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలన్న నిర్ణయంతోపాటు శ్రీశైలం ...

2014年10月29日 星期三

2014-10-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
బ్లాక్ మనీ లిస్టులో ఉన్న 627 మంది ఎవరెవరు? వీడని సస్పెన్స్!  వెబ్ దునియా
ప్లాక్ మనీ లిస్టును వెల్లడించాల్సిందేనన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం 627 మంది పేర్లతో కూడిన జాబితాను అత్యున్నత న్యాయస్థానానికి షీల్డ్ కవర్లో సమర్పించింది. అయితే ఆ తాము కూడా జాబితాలను తెరవబోమని, కేవలం సిట్ కు మాత్రమే అప్పగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో 627 మంది నల్ల కుబేరులు ఎవరనే ...

2014-10-30 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
తల్లి వద్దకు శ్వేతాబసు..  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తల్లి సంరక్షణకు సినీనటి శ్వేతబసు ప్రసాద్‌ను అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమ కుమార్తెను బాగా చూసుకుంటామని, ఆమెను రెస్క్యూ హోంలో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ శ్వేత తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. తల్లితో వెళ్లేందుకు అంగీకారమేనా అంటూ శ్వేతను ...

2014-10-30 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
జాతీయ జట్టుకు ఆడితేనే నిధులు  Namasthe Telangana
న్యూఢిల్లీ: జాతీయజట్టు తరపున ఆడకుండా తప్పించుకునే ఆటగాళ్లకు ఇక చెక్‌పడనుంది. అవరసరమైనప్పుడు వివిధ టోర్నమెంట్లలో భారత్ నుంచి ఆడకుండా వైదొలగే క్రీడాకారులకు నిధులు అందకుండా చూడాలని క్రీడాశాఖ నిర్ణయించింది. భారత టెన్నిస్ టాప్ ఆటగాళ్లయిన లియాండర్ పేస్, రోహన్ బోపన్న, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌లు తమ ర్యాంకింగ్ పాయింట్ల కోసం ఇటీవల ...

2014-10-30 తెలుగు (India) ప్రపంచం

  Andhrabhoomi   
ప్రయోగించిన 6 సెకన్లకే పేలిన నాసా రాకెట్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్‌, అక్టోబర్‌ 29: రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) సరుకులు, సాంకేతిక పరికరాలు పంపేందుకు నాసా ప్రయోగించి న మానవ రహితనౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టే రాకెట్‌ గాల్లోనే పేలిపోయింది. వర్జీనియాలోని వాలప్స్‌ దీవినుంచి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.35కు దీన్ని లాంచ్‌ చేశారు. అయితే, గాల్లోకి ఎగిరిన ఈ ...

2014-10-30 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
బ్లాక్ మనీ లిస్టులో ఉన్న 627 మంది ఎవరెవరు? వీడని సస్పెన్స్!  వెబ్ దునియా
ప్లాక్ మనీ లిస్టును వెల్లడించాల్సిందేనన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం 627 మంది పేర్లతో కూడిన జాబితాను అత్యున్నత న్యాయస్థానానికి షీల్డ్ కవర్లో సమర్పించింది. అయితే ఆ తాము కూడా జాబితాలను తెరవబోమని, కేవలం సిట్ కు మాత్రమే అప్పగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో 627 మంది నల్ల కుబేరులు ఎవరనే ...

2014-10-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
సీపీఐ రామకృష్ణకు ఆరు నెలల జైలు : వరంగల్ కోర్టు  వెబ్ దునియా
సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి కె. రామకృష్ణకు ఆర్నెల్ల జైలు శిక్ష విధిస్తూ వరంగల్ ఫస్ట్ క్లాస్ట్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. రామకృష్ణతో పాటు ఆ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం నేత విశ్వేశ్వర రావులకు కూడా ఇదే తరహా శిక్షను ఖరారు చేసింది. గత 2012లో వరంగల్ మార్కెట్ యార్డులో జరిగిన ...

2014年10月28日 星期二

2014-10-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Namasthe Telangana   
అమితాబ్‌కు అమెరికా కోర్టు సమన్లు  సాక్షి
లాస్ ఏంజిలెస్: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఇక్కడి అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు సమన్లు జారీ చేసింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలతో న్యూయార్క్‌కు చెందిన సిక్కు హక్కుల పరిరక్షణ గ్రూపు 'సిఖ్ ఫర్ జస్టిస్'(ఎస్‌ఎఫ్‌జే)తోపాటు నాటి అల్లర్లలో బాధితులైన బాబూసింగ్ దుఖియా, ...

2014-10-29 తెలుగు (India) వినోదం

  Andhrabhoomi   
ఇద్దరు హీరోలతో..?  Andhrabhoomi
దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న తమన్నా ఈమధ్య బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే బాలీవుడ్‌లో తన కెరీర్‌కు సరైన సక్సెస్ దక్కకపోవడంతో ఈ భామ టాలీవుడ్‌పైనే ఆశలు పెట్టుకుంది. లేటెస్ట్‌గా మహేష్‌బాబుతో నటించిన ఆగడు చిత్రం పరాజయం పాలవడంతో ఎలాగైనాసరే మళ్లీ హిట్ కొట్టాలనే ...

2014-10-29 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
కోహ్లీ ర్యాంక్‌ పతనం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దుబాయ్‌: ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ ఒక స్థానం దిగజారి మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. హషీమ్‌ ఆమ్లా (దక్షిణాఫ్రికా) 855 రేటింగ్‌ పాయింట్లతో కోహ్లీ (853)ని వెనక్కినెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఏబీ డివిల్లీర్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీ ఆరో ర్యాంక్‌లో మార్పులేదు. ధవన్‌ ఒక స్థానం దిగజారి ...

2014-10-29 తెలుగు (India) ప్రపంచం


భార్యతోపాటు త్రిష, నిషాలను చంపి...  సాక్షి
లండన్: ఏం కష్టం వచ్చిందో ఏమో ఓ ఎన్నారై తన భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలను చంపేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లండన్ లోని బ్రాడ్ ఫోర్డ్ లో చోటు చేసుకుంది. ఎన్నారై జితేంద్ర లాడ్ (49) తన భార్య దుష్కా లాడ్ (44) ఇద్దరు టీనేజీ కుమార్తెలు త్రిషా (19), నిషా (17)లతో కలసి బ్రాడ్ ఫోర్డ్ నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి జితేంద్ర ఈ ...

2014-10-29 తెలుగు (India) ఇండియా

  Andhrabhoomi   
బ్యాంకులోకి 150 అడుగుల సొరంగం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చండీగఢ్‌, అక్టోబర్‌ 28: ఓ జాతీయ బ్యాంకు.. అందులో 350 లాకర్లు.. వాటిలో కోట్లాది రూపాయల విలువచేసే నగలు, నగదు.. ఆ లాకర్లపై దొంగల 'కన్ను' పడింది. ఎలాగైనా లాకర్లను కొల్లగొట్టాలనుకున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సరిగ్గా లాకర్‌రూంలోకి వెళ్లేలా 150 అడుగుల మేర సొరంగం తవ్వారు. ఆ సొరంగం గుండా లోపలికి ప్రవేశించిన దొంగలు అక్కడ ఉన్న 350 లాకర్లలో ...

2014-10-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
కొణతాల చేజారకుండా చూడండి : సుబ్బారెడ్డికి జగన్ ఆదేశం!  వెబ్ దునియా
పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ సమస్య ఏంటో తెలుసుకుని, ఆయన పార్టీని వీడకుండా చూడాలని ఒంగోలు ఎంపీ, పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. వైకాపాలో కీలక నేత అయిన కొణతాల రామకృష్ణ ఆ పార్టీ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పార్టీ అధినేత ...

2014年10月27日 星期一

2014-10-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
నల్లధనం జాబితాలో ముగ్గురు కాదు.. 8 మంది పేర్లు వెల్లడి!  వెబ్ దునియా
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లధన కుబేరుల చిట్టాను విప్పుతోంది. సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తొలుత ముగ్గు పేర్లు మాత్రమే పేర్కొన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అందులో మొత్తం 8 మంది పేర్లు ఉన్నాయి. వీరందరూ బడా పారిశ్రామికవేత్తలే కావడం గమనార్హం. అదేసమయంలో ఈ జాబితాలో ఒక్క ...

2014-10-28 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
పవన్ కళ్యాణ్ సారీ.... 'అత్తారింటికి...'పై షారుక్ ఖండన  వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం తెలుగునాట భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రం కన్నడలో సుదీప్ హీరోగా తెరకెక్కింది. అక్కడ కూడా సక్సెస్ సాధించడంతో తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో షారుక్ ఖాన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారనే వార్తలు తిరుగుతున్నాయి. ఐతే ఈ వార్తలపై షారుక్ ఖాన్ స్పందిస్తూ.... ఆ సినిమా రీమేక్ ...

2014-10-28 తెలుగు (India) క్రీడలు

  Oneindia Telugu   
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు ఓకే  Oneindia Telugu
న్యూఢిల్లీ/ హైదరాబాద్: లక్షలాది విద్యార్థుల భవితవ్యానికి అగ్నిపరీక్షగా మారిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీం కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. రెండో విడత కౌన్సెలింగ్‌ను నవంబర్ 14లోపు పూర్తి చేయగలుగుతారా? ఇప్పటికే కౌన్సిలింగ్‌లో జాప్యం జరిగినందున నిబంధనల మేరకు తరగతులు నిర్వహించగలుగుతారా? అన్న అంశాలపై పూర్తి వివరాలు ...

2014-10-28 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
ఆగ్నేయ చైనాలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1గా నమోదు  వెబ్ దునియా
చైనాలోని ఆగ్నేయ ప్రాంతమైన యున్నన్ రాష్ట్రంలో సోమవారం స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైనట్టు చైనా భూకంప నెట్ వర్కుల కేంద్రం వెల్లడించింది. భూమి లోపల 11 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూమి కంపించగానే ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల ఇళ్లకు భీటలు ...

2014-10-28 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
నల్లధనం జాబితాలో ముగ్గురు కాదు.. 8 మంది పేర్లు వెల్లడి!  వెబ్ దునియా
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లధన కుబేరుల చిట్టాను విప్పుతోంది. సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తొలుత ముగ్గు పేర్లు మాత్రమే పేర్కొన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అందులో మొత్తం 8 మంది పేర్లు ఉన్నాయి. వీరందరూ బడా పారిశ్రామికవేత్తలే కావడం గమనార్హం. అదేసమయంలో ఈ జాబితాలో ఒక్క ...

2014-10-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
మోసం: మాజీ మంత్రి శైలజానాథ్‌పై సిపికి ఫిర్యాదు  Oneindia Telugu
హైదరాబాద్‌: మాజీ మంత్రి శైలజానాథ్‌ చైర్మన్‌గా రెండు నెలల క్రితం హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో ప్రారంభించిన హ్యాపీ ఇండియా టెక్నో కార్స్‌ ప్రైవేట్‌ ఇండియా సంస్థ ఉద్యోగులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 16న స్థాపించిన సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసి, తమను మోసం చేశారని సంస్థ ఉద్యోగులు కొందరు నగర ...

2014年10月26日 星期日

2014-10-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
మోదీ చెప్పారు.. ఆదర్శ నేతలుగా ఉందాం!'  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'భారీగా ఆలోచిద్దాం.. దీర్ఘకాలం గురించి ఆలోచిద్దాం.. రాజకీయాలకు అతీతంగా ఆలోచిద్దాం.. దేశానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశిద్దాం. ఆదర్శ రాజకీయ నాయకుడికి పర్యాయపదంగా ఉందాం''. - ఏన్డీయే ఎంపీలకు విందులో ప్రధాని మోదీ దిశానిర్దేశం. రాజకీయాలకు అతీతంగా పనులు చేద్దాం. మనమంతా కలిస్తే గొప్ప సానుకూల శక్తి. ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ ...

2014-10-27 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
ముందు మాట్లాడేశాను... తరువాత భయపడ్డాను : నిఖిల్  సాక్షి
'''కార్తికేయ' విజయంపై మొదట్నుంచీ నాకు నమ్మకం. అందుకే... ప్రతి చోటా ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడేశా. తర్వాత భయమేసింది. కారణం.. ఇది 'స్వామి రారా' తర్వాత వస్తున్న సినిమా. భారీ అంచనాలుంటాయి. కానీ చివరకు నాలోని భయాన్ని పటాపంచలు చేసింది 'కార్తికేయ'. విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అని నిఖిల్ అన్నారు. నిఖిల్, స్వాతి జంటగా ...

2014-10-27 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
వర్ష బీభత్సం  సాక్షి
జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు పొంగి పొర్లటంతో వేలాది ఎకరాల్లోని పంటలు నీట మునిగారుు. కాలువలు, చెరువులకు గండ్లు పడటంతోపాటు రోడ్లపై వరద నీరు ప్రవహించటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. బాపట్ల, పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల ...

2014-10-27 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
ఇరాన్‌లో రేప్ చేయబోయిన వ్యక్తిని చంపిన కేసులో యువతికి ఉరి!  వెబ్ దునియా
తనపై అత్యాచారం చేయబోయిన కామాంధుడిని పొరపాటున హత్య చేసిన కేసులో ఓ యువతిని ఇరాన్ ప్రభుత్వం ఏమాత్రం కనికరం లేకుండా ఉరివేసింది. తాజాగా చోటు చేసుకున్న ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... రెహ్యానే జబ్బారీ (26)... ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేసే ఆమెను ఇరాన్‌ నిఘా సంస్థ మాజీ అధికారి మోర్తజా అబ్దులాలి సర్బందీ తన అపార్ట్‌మెంట్‌లోని కార్యాలయాన్ని ...

2014-10-27 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
మోదీ చెప్పారు.. ఆదర్శ నేతలుగా ఉందాం!'  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'భారీగా ఆలోచిద్దాం.. దీర్ఘకాలం గురించి ఆలోచిద్దాం.. రాజకీయాలకు అతీతంగా ఆలోచిద్దాం.. దేశానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశిద్దాం. ఆదర్శ రాజకీయ నాయకుడికి పర్యాయపదంగా ఉందాం''. - ఏన్డీయే ఎంపీలకు విందులో ప్రధాని మోదీ దిశానిర్దేశం. రాజకీయాలకు అతీతంగా పనులు చేద్దాం. మనమంతా కలిస్తే గొప్ప సానుకూల శక్తి. ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ ...

2014-10-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
సీఎం కేసీఆర్‌కు టీ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బహిరంగ లేఖ!  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆదివారం ఓ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం సీఎం కేసీఆరేనంటూ ధ్వజమెత్తారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లు సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా రైతులను ఆదుకునేందుకు ...

2014年10月25日 星期六

2014-10-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Andhrabhoomi   
మోగిన నగారా  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ విధాన సభలతో పాటు ఢిల్లీ విధాన సభలో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వి సంపత్ ప్రకటించారు. నవంబర్ 25న మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 20తో ముగుస్తుంది ...

2014-10-26 తెలుగు (India) వినోదం

  10tv   
సదర్ జోష్: చిందేసిన అంజన్, దానం(పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: సదర్ మేళా ఘనంగా మొదలైంది. డప్పు చప్పుళ్లు, డీజేల హోరు, యువకుల డ్యాన్సుల మధ్య దున్నపోతుల ఊరేగింపు, ఆటలు నగరంలో కోలాహలంగా జరిగాయి. యాదవులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకల్లో పోటాపోటీగా దున్నపోతులను అందంగా ముస్తాబు చేశారు. దున్నపోతులకు పూజలు చేసి బ్యాండుమేళాల మధ్య నృత్యాలతో హోరెత్తించారు. శ్రీనగర్ ...

2014-10-26 తెలుగు (India) క్రీడలు

  సాక్షి   
నవంబర్ 9న హైదరాబాద్‌లో వన్డే  సాక్షి
న్యూఢిల్లీ: భారత్, శ్రీలంక మధ్య జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 9న ఈ మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 2 నుంచి 16 మధ్య జరిగే ఈ సిరీస్ షెడ్యూల్‌ను శనివారం బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్‌తో రద్దయిన సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా, ఇప్పుడు శ్రీలంకతో ...

2014-10-26 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
అమెరికాలో విద్యార్థి కాల్పులు  సాక్షి
వాషింగ్టన్: అమెరికాలోని సీటెల్ నగరంలోని మేరీస్‌విల్లే హైస్కూల్లో ఓ విద్యార్థి తన తోటి విద్యార్థులే లక్ష్యంగా శుక్రవారం కాల్పులకు తెగబడ్డాడు. జేలెన్ ఫ్రైబెర్గ్ అనే విద్యార్థి.. హైస్కూల్లోని కేఫ్‌టేరియాలోకి ప్రవేశించి ఓ విద్యార్థినిపై తుపాకీతో కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం ఆ విద్యార్థి తనను తాను కాల్చుకుని ...

2014-10-26 తెలుగు (India) ఇండియా

  Andhrabhoomi   
మోగిన నగారా  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ విధాన సభలతో పాటు ఢిల్లీ విధాన సభలో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వి సంపత్ ప్రకటించారు. నవంబర్ 25న మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 20తో ముగుస్తుంది ...

2014-10-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
శ్రీశైలంలో 4మిలియన్ యూనిట్ల ఉత్పత్తి  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 25: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో శనివారం నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి అయినట్టు తెలంగాణ జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావుతెలిపారు. వాతావరణంలో మార్పు వల్ల డిమాండ్ తగ్గిందని తెలిపారు. డిమాండ్‌నుబట్టి ఉత్పత్తిని పెంచనున్నట్టు తెలిపారు. ఆదివారంనాటి డిమాండ్‌నుబట్టి విద్యుత్ ఉత్పత్తిపై ...

2014年10月24日 星期五

2014-10-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
పాన్ బడ్డీ విద్యుత్ బిల్లు రూ.132 కోట్లు: హర్యానా ఈబీ షాక్!  వెబ్ దునియా
హర్యానా రాష్ట్ర విద్యుత్ శాఖ దీపావళి రోజున ఓ ఘనకార్యం చేసింది. ఓ పాన్‌వాలాకు ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపి షాకిచ్చింది. హర్యానా విద్యుత్ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించిన విద్యుత్ బోర్డు అధికారులు కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ బిల్లింగ్ విధానంలో సాంకేతిక లోపం అంటూ సర్ది ...

2014-10-25 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
ఎస్‌ఎస్‌ఆర్ కన్నుమూత  సాక్షి
తమిళ నాట నట దిగ్గజం, రాజకీయ నాయకుడు ఎస్ ఎస్ రాజేంద్రన్ (86) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. ప్రస్తుతం ఎస్ ఎస్ ఆర్ స్థానిక తేనాంపేటలో కుటుంబ సభ్యులతో కలసి జీవిస్తున్నారు. అయితే కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మైలాపూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కన్నుమూశారు.
సీనియర్‌ నటుడు ఎస్‌ఎస్‌ రాజేంద్రన్‌ కన్నుమూత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెటరన్ యాక్టర్ ఎస్.ఎస్. రాజేంద్రన్ (ఎస్.ఎస్.ఆర్-86) కన్నుమూత   వెబ్ దునియా
తమిళ నటుడు ఎస్.ఎస్.ఆర్ కన్నుమూత   Andhrabhoomi
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   

  10tv   
ఆద్యంతం కొత్తదనంతో సాగిన 'కార్తికేయ'..  10tv
'స్వామిరారా' సినిమాతో సక్సెల్ ఫుల్ జంట అనిపించుకున్న నిఖిల్, స్వాతి జంటగా నటించిన చిత్రం 'కార్తికేయ' చిత్రం పలు అవాంతరాలు దాటుకొని భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించిందా ? లేక బోల్తా పడిందా ? అనేది తెలుసుకుందాం. హీరో హీరోయిన్స్ నటన.. ఈ సినిమాతో నిఖిల్ తనకంటూ ఒక గుర్తింపును ...

2014-10-25 తెలుగు (India) క్రీడలు

  Oneindia Telugu   
సరితా దేవిపై సస్పెన్షన్  సాక్షి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల సందర్భంగా వేదికపై పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెపై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. సరితా దేవితోపాటు కోచ్‌లు గురుభక్ష్ సింగ్ సంధు, బ్లాస్ గ్లెసియాస్ ...

2014-10-25 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
వరల్డ్ రిచెస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్.. రోజుకు రూ.6 కోట్ల ఆదాయం!  వెబ్ దునియా
అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్‌తో పాటు అనేక దేశాలను తమ పాశవిక చర్యలతో గడగడలాడిస్తున్న తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్. ప్రస్తుతం ఈ సంస్థ ఇరాక్, సిరియాల్లో భీకర దాడులతో బెంబేలెత్తిస్తూ.. అక్కడి ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు నిక్షేపాలు (బావులు)ను స్వాధీనం చేసుకుంటోంది. ఈ చమురు విక్రయాల ద్వారా రోజుకు ఆరు కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తూ ...

2014-10-25 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
పాన్ బడ్డీ విద్యుత్ బిల్లు రూ.132 కోట్లు: హర్యానా ఈబీ షాక్!  వెబ్ దునియా
హర్యానా రాష్ట్ర విద్యుత్ శాఖ దీపావళి రోజున ఓ ఘనకార్యం చేసింది. ఓ పాన్‌వాలాకు ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపి షాకిచ్చింది. హర్యానా విద్యుత్ బోర్డుతో ఇదేంటండీ బాబూ అని మొరపెట్టుకున్నాడు. అయితే ఈ పారపాటును గ్రహించిన విద్యుత్ బోర్డు అధికారులు కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ బిల్లింగ్ విధానంలో సాంకేతిక లోపం అంటూ సర్ది ...

2014-10-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
Nov 5 నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు : కేసీఆర్  వెబ్ దునియా
నవంబర్ ఐదో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. దాదాపు నెల రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇకపై 'మైక్రో ఇరిగేషన్‌' విధానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. కేబినెట్‌ ...

2014年10月23日 星期四

2014-10-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
'నల్లధన లిస్ట్‌లో యూపీఏ మంత్రి': బెదిరించొద్దని అజయ్  Oneindia Telugu
న్యూఢిల్లీ: విదేశాల్లో నల్లధనం దాచిన వారి జాబితాలో గత యూపీఏ ప్రభుత్వంలోని మంత్రి ఒకరు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలిచ్చారు. నల్ల కుబేరుల జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోని మంత్రులు ఎవరైనా ఉన్నారా? అని టైమ్స్ నౌ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అరుణ్ జైట్లీ బుధవారం నర్మగర్భంగా సమాధానమిచ్చారు.
అరుణ్ జైట్లీకి దమ్ముంటే నల్లధన కుబేరుల లిస్టు బయటపెట్టాలి : దిగ్విజయ్   వెబ్ దునియా
నల్లకుబేరుల పేర్లు వెల్లడించే దమ్ము ఉందా:దిగ్విజయ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'దమ్ముంటే నల్లకుబేరుల జాబితా వెల్లడించు'   సాక్షి
News Articles by KSR   
Andhrabhoomi   
అన్ని 15 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
గవర్నర్ కూడా ఆ మాటే చెబితే ఎలా  News Articles by KSR
రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాన్ని వారు చర్చించుకుని పరిష్కరించుకోవాలని గవర్నర్ నరసింహన్ అన్నారు.శ్రీశైలంలో నీటిని విద్యుత్ ఉత్పత్తికి విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఎపి ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది.దీనిపై అంతా చెబుతున్నది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకోవాలని.గవర్నర్ నరసింహన్ కూడా అదే ...

2014-10-24 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
'అభినందన', 'నీరాజనం' దర్శకుడి కన్నుమూత  తెలుగువన్
'అభినందన', 'నీరాజనం' చిత్రాల దర్శకుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్‌కుమార్ (72) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం నాడు ఆయన చెన్నైలో మరణించారు. అశోక్‌కుమార్ అనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అశోక్‌కుమార్ దర్శకత్వం వహించిన 'అభినందన' ...