2014年9月30日 星期二

2014-10-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
మెడికల్ సీట్ల భర్తీకి విద్యార్థుల తల్లిదండ్రుల పడరాని పాట్లు!  వెబ్ దునియా
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య సీట్లు అన్నీ భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఈ సీట్లను వెంటనే భర్తీ చేయాలని వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తోనే వారు ...

2014-10-01 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
బండ్ల గణేశ్‌ చంపేస్తానంటున్నాడు...  సాక్షి
బంజారాహిల్స్: సినీ నిర్మాత బండ్ల గణేశ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తులసి ధర్మచరణ్ అనే విత్తనాల వ్యాపారి బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశాడు. గబ్బర్‌సింగ్ సినిమా గుంటూరు హక్కులు తనకు ఇస్తానని రూ. 80 లక్షలు తీసుకున్న గణేశ్.. ఆ హక్కులను రూ. 4 కోట్లకు హరి అనే డిస్ట్రిబ్యూటర్‌కు విక్రయించడాని బాధితుడు ...

2014-10-01 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
శ్రీలేఖ పాటతో సచిన్  Andhrabhoomi
క్రికెట్ రంగంలో సెంచరీల వీరుడు సచిన్ తెలుగమ్మాయి ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్ని మెచ్చుకుంటున్నాడు. కేరళ బ్లాస్టర్స్ టీమ్ కోసం ఆమె తయారుచేసిన థీమ్ పాటను సచిన్ విని మెచ్చుకున్నారు. ఆ పాటనే థీమ్ పాటగా ఎంపిక చేశారు. కొచ్చీలో జరగనున్న కేరళ బ్లాస్టర్స్ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఈ పాటను సచిన్ విడుదల చేసి కేరళ టీమ్ విజయం సాధించాలని ...

2014-10-01 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
ఒబామా డిన్నర్ ఇచ్చినా.. ఖాళీ ప్లేటుతో నరేంద్ర మోడీ!!  వెబ్ దునియా
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారిక విందు ఇచ్చినప్పటికీ.. మోడీ మాత్రం నవరాత్రి ఉపవాసం కారణంగా కేవలం నిమ్మరసంతో సరిపుచ్చుకున్నారు. వాస్తవానికి ప్రధాని హోదాలో అమెరికా గడ్డపై కాలుపెట్టిన నరేంద్ర మోడీకి బరాక్ ఒబామా ఘనమైన విందునిచ్చారు. వైట్ హౌస్ వేదికగా ఈ విందుకు మోడీని ...

2014-10-01 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
జస్ట్ 5 మినిట్స్ టైంమివ్వండి... జయలలిత నిర్ధోషి అని నిరూపిస్తా.. రాంజెఠ్మలానీ!  వెబ్ దునియా
తనకు కేవలం ఐదంటే ఐదు నిమిషాలు సమయమిస్తే చాలని అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వ్యతిరేకంగా దాఖలైన అక్రమ ఆస్తుల కేసులో ఎటువంటి ఆధారాలు లేవని నిరూపిస్తానని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది రాం జెఠ్మలానీ అన్నారు. ఈ కేసు విచారణ కోసం తాను లండన్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చానని చెబుతూ జయ బెయిల్‌ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన ...

2014-10-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
మెడికల్ సీట్ల భర్తీకి విద్యార్థుల తల్లిదండ్రుల పడరాని పాట్లు!  వెబ్ దునియా
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య సీట్లు అన్నీ భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఈ సీట్లను వెంటనే భర్తీ చేయాలని వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తోనే వారు ...

2014年9月29日 星期一

2014-09-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
శంషాబాద్ రింగురోడ్డు పైన కారు ప్రమాదం.. ముగ్గురి మృతి  వెబ్ దునియా
ఔటర్ రింగ్ రోడ్డు పైన శంషాబాద్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు (ఏపీ 16 టీఎల్ 5252) ఆగివున్న లారీని వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే ...

2014-09-30 తెలుగు (India) వినోదం

  Kandireega   
“సింగం 123″లో సంపూర్నేష్  Kandireega
“సంపూర్ణేష్‌బాబు, నే సంపూర్ణేష్‌బాబు” అంటూ “హృదయ కాలేయం”తో తెలుగు ప్రేక్షకులను విరగబడి నవ్వించిన సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం “కొబ్బరి మట్ట” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా పబ్లిసిటీ ద్వారా ప్రజలకు చేరువైన 'హృదయ కాలేయం' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోంది. దాంతో, సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం చేస్తోన్న “కొబ్బరి ...

2014-09-30 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
ప్రతిభని చిన్నప్పుడే గుర్తించి ప్రోత్సహిస్తేనే... సచిన్ టెండూల్కర్  వెబ్ దునియా
వారి చిన్నతనంలోనే పిల్లలలోని క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సచిన్ టెండూల్కర్ చెప్పారు. భారతదేశంలో అలాంటి వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐ ఎస్‌ఎల్‌) ఫ్రాంచైజీ కేరళ బ్లాస్టర్స్‌కు సహ యజమాని అయిన సచిన్‌ టెండూల్కర్ ఆ జట్టు జెర్సీలను విడుదల చేయడానికి కోచి వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ... చాలా ...

2014-09-30 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
సినీ నటి నగ్నఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్... హ్యాకర్ల రాక్షస క్రీడ  వెబ్ దునియా
హాలీవుడ్ హీరోయిన్లు తమమీద తామే ముచ్చటపడి తమ నగ్నంగా ఫొటోలు దిగడమే కాకుండా వాటిని తమ పర్సనల్ కంప్యూటర్లలో లోడ్ చేసి అక్కడ సేవ్ చేసుకుంటున్నారు. నగ్న ఫోటోలు అని తెలిస్తే హ్యాకర్లు ఊరుకుంటారా, ఎంచక్కా ఆ కంప్యూటర్లని హ్యాక్ చేసి ఫొటోలను బయట పెట్టేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. ఈమధ్యకాలంలో హాలీవుడ్‌లో ఇలా హీరోయిన్ల ...

2014-09-30 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
సీఎం చెప్పారంటే: ఘాటుగా స్పందించిన కేంద్రమంత్రి  Oneindia Telugu
న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ మధుబనిలోని ఓ గుడికి వచ్చాక గుడిని శుద్ధి చేశారని చెప్పడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై ఢిల్లీలో కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఘాటుగా స్పందించారు. ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలన్నారు. అంటరానితనం నేరమని, సాధారణ పౌరుల విషయంలోనే అలాంటి ప్రవర్తన సిగ్గుచేటు అన్నారు.
బీహార్‌ సీఎంకూ తప్పని అంటరానితనం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
హేమంత్ కర్కరే భార్య కవిత మృతి  Andhrabhoomi
ముంబయి, సెప్టెంబర్ 29: ఉద్రవాదుల దాడిలో మృతిచెందిన యాంటీ టెరరిజం స్క్వాడ్ (ఏటిఎస్) చీఫ్ దివంగత హేమంత్ కర్కరే భార్య కవిత మెదడులో రక్తసావ్రంతో బాధపడుతూ చనిపోయారు. ముంబయిలోని పిడి హిందూజా ఆసుపత్రిలో సోమవారం ఆమె మృతి చెందారు. 26/11 ఉగ్రవాద దాడిలో హేమంత్ కర్కరే కన్నుమూశారు. మెదడులో రక్తస్రావంతో కవిత కోమాలోకి వెళ్లిపోయారు.
29/11 హీరో హేమంత్ కర్కరే భార్య కవిత మృతి   Namasthe Telangana
26/11: ఐపిఎస్ అధికారి హేమంత్ కర్కరే భార్య మృతి   Oneindia Telugu
26/11 హీరో హేమంత్ కర్కరే భార్య కన్నుమూత   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కేంద్రమంత్రి అనంత్ గీతే రాజీనామా వదంతులు...  తెలుగువన్
నరేంద్రమోడీ మంత్రివర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా వున్న శివసేనకు చెందిన ఎంపీ అనంత గీత రాజీనామా చేశారన్న వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రంలో శివసేన - బీజేపీ పొత్తు చిత్తయిన నేపథ్యంలో అనంత గీతే తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని శివసేన అధినేత అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. అయితే, అమెరికా పర్యటనలో ప్రధాని ...

2014-09-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
శంషాబాద్ రింగురోడ్డు పైన కారు ప్రమాదం.. ముగ్గురి మృతి  వెబ్ దునియా
ఔటర్ రింగ్ రోడ్డు పైన శంషాబాద్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు (ఏపీ 16 టీఎల్ 5252) ఆగివున్న లారీని వెనక నుంచి వేగంగా వచ్చి ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే ...

2014年9月28日 星期日

2014-09-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
జీవిత కాలం వీసాలు: ఎన్నారైలకు మోడీ వరాలు  Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలోని ప్రవాస భారతీయులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వరాలు ప్రకటించారు. ఇక్కడ కూర్చున్న ప్రజలు (ప్రవాస భారతీయులు) భారతదేశంపై గొప్ప ఆశలు పెట్టుకున్నారని తనకు బాగా తెలుసునని, భారతదేశంలో కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రజల కలలను, ఆకాంక్షలను అన్నిటినీ మా హయాంలోనే నెరవేరుస్తామని హామీ ...

2014-09-29 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
డైరెక్టర్ లారెన్స్ మీద చీటింగ్ కేసు  తెలుగువన్
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ మీద, ఆయన వ్యక్తిగత కార్యదర్శి రాజ్‌కుమార్ మీద గురువారం నాడు జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ప్రభాస్, తమన్నా నటించిన రెబల్ సినిమాకు లారెన్స్ దర్శకుడు. ఆ సినిమా నిర్మాతలకు, లారెన్స్‌కి సినిమా ప్రారంభానికి ముందే ఒప్పందం కుదిరింది. 23 కోట్ల రూపాయలతో సినిమాను పూర్తి ...

2014-09-29 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
28 ఏళ్ల తర్వాత కుస్తీలో 'స్వర్ణ యోగం'  సాక్షి
ఇంచియాన్: భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఉడుంపట్టుతో అదరగొట్టాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణంతో మెరిశాడు. దీంతో 28 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో భారత్‌కు పసిడి పతకం అందించాడు. 1986లో సియోల్ క్రీడల్లో కర్తార్ సింగ్ స్వర్ణాన్ని గెలిచాడు. ఆదివారం జరిగిన ఫ్రీస్టయిల్ ఫైనల్లో యోగేశ్వర్ 3-0తో జల్మిఖాన్ యుసుపోవా (తజకిస్థాన్)పై ...

2014-09-29 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
లండన్ రైలు ప్రమాదంలో కానూరు విద్యార్థి మృతి  సాక్షి
పెనమలూరు : లండన్‌లో ఎంఎస్ చదివేందుకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అక్కడ జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందాడు. కానూరులో ఉంటున్న ఇంజినీర్ దేవభక్తుని వినయ్‌కుమార్ కుమారుడు సుజిత్ ఈ నెల 21వ తేదీన లండన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ చదవడానికి వెళ్లాడు. అక్కడినుంచి నివాసమండే రూమ్‌కు వెళ్లడానికి 22వ తేదీ సాయంత్రం లోకల్ ట్రైన్ కోసం ...

2014-09-29 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
జీవిత కాలం వీసాలు: ఎన్నారైలకు మోడీ వరాలు  Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలోని ప్రవాస భారతీయులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వరాలు ప్రకటించారు. ఇక్కడ కూర్చున్న ప్రజలు (ప్రవాస భారతీయులు) భారతదేశంపై గొప్ప ఆశలు పెట్టుకున్నారని తనకు బాగా తెలుసునని, భారతదేశంలో కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రజల కలలను, ఆకాంక్షలను అన్నిటినీ మా హయాంలోనే నెరవేరుస్తామని హామీ ...

2014-09-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
ఈ దుబారా ఏంటి బాబూ!  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కొత్త రాజధాని నిర్మాణానికి చందాలడుగుతున్న సీఎం చంద్రబాబు మరోవైపు దుబారా ఖర్చులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సుకు హాజరవుతున్న అసెంబ్లీ స్పీకర్ కోడెల ...

2014年9月27日 星期六

2014-09-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
వారసుడిపై ఊహాగానాలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై, సెప్టెంబర్‌ 27: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఎట్టకేలకు శిక్ష పడింది. రెండేళ్లకుమించి శిక్ష పడడంతో ఆమె శాసనసభ్యత్వం కూడా రద్దయ్యే పరిస్థితి. అదే జరిగితే ఆమె ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు కూడా అనర్హురాలే. మరి తమిళనాడు సీఎం అయ్యేదెవరు? తమిళనాడులో రాజకీయ పండితు ల్ని, సామాన్య ప్రజల్ని ...

2014-09-28 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
పడి లేచి... లేచి పడిన కెరటం పురట్చితలైవి జయలలిత!  వెబ్ దునియా
ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల సంపాదన కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత దోషిగా తేలారు. దీంతో ఆమెకు నాలుగేళ్ళ జైలుతో పాటు.. రూ.100 కోట్ల భారీ జరిమానా విధించారు. ఆ వెంటనే ఆమెను బెంగుళూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని, బెంగుళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, జయలలితను 'పడి లేచి.. లేచి పడిన' కెరటంలా ...

2014-09-28 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
స్క్వాష్, ఆర్చరీ స్వర్ణాలతో చరిత్ర సృష్టించిన భారత్  Andhrabhoomi
ఆసియా క్రీడల్లో భారత్ శని వారం చరిత్ర సృష్టించింది. పురుషుల స్క్వాష్, ఆర్చరీ టీం ఈవెంట్స్‌లో తొలిసారి స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. ఒకే రోజు మొత్తం 11 పతకాలను గెల్చుకొంది. దీనితో శుక్రవారం నాటి 16వ స్థానం నుంచి ఒక్కసారిగా 11వ స్థానానికి చేరుకుంది. మరో పది విభాగాల్లో పతకాలను ఖాయం చేసుకుంది. కాగా, శనివారం సాధించిన పతకాల్లో రెండు ...

2014-09-28 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
పాక్‌తో చర్చలకు మేం సిద్ధమే: షరీఫ్‌కు మోడీ చురకలు  Oneindia Telugu
న్యూయార్క్: పాకిస్తాన్‌తో ప్రశాంత వాతావరణంలో తాము ద్వైపాక్షిక చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, కానీ ఉగ్రవాద ఛాయలు ఉండకూడదని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో భారత దేశం శాంతి, సౌహార్ద్ర సంబంధాలనే కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇరుగుపొరుగు సమస్యలపై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించినంత ...

2014-09-28 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
వారసుడిపై ఊహాగానాలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై, సెప్టెంబర్‌ 27: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఎట్టకేలకు శిక్ష పడింది. రెండేళ్లకుమించి శిక్ష పడడంతో ఆమె శాసనసభ్యత్వం కూడా రద్దయ్యే పరిస్థితి. అదే జరిగితే ఆమె ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు కూడా అనర్హురాలే. మరి తమిళనాడు సీఎం అయ్యేదెవరు? తమిళనాడులో రాజకీయ పండితు ల్ని, సామాన్య ప్రజల్ని ...

2014-09-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
ప్రజా జీవనంలో టీవీ పెనవేసుకుపోయింది : వెంకయ్య  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ, సెప్టెంబర్‌ 27 : ప్రజాజీవనంలో టీవీ పెనవేసుకు పోయిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఉదయం నగరంలో ఏపీ దూరదర్శన్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అలసత్వానికి అర్ధం లేదన్నారు. టీవీ ఛానెళ్ల మధ్య పోటీతత్వం పెరిగిందని ...

2014年9月26日 星期五

2014-09-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
పొన్నాల మొహం చూసి ఎవరైనా ఓటేస్తారా?  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీ ఘోరంగా ఓడిపోయినా ఇంకా సిగ్గులేకుండా టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య ఎలా కొనసాగుతున్నారని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ...

2014-09-27 తెలుగు (India) వినోదం

  తెలుగువన్   
లౌక్యం మూవీ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ..  తెలుగువన్
తారాగణం: గోపీచంద్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, పోసాని కృష్ణమురళి, చంద్రమోహన్‌, బ్రహ్మానందం, ముఖేష్‌ రుషి, రఘుబాబు. సాంకేతిక నిపుణులు: కెమెరా: వెట్రి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: కోన వెంకట్‌, గోపీమోహన్‌, స్క్రీన్‌ప్లే, కోన వెంకట్‌, కథ: శ్రీధర్‌ సిపాన, దర్శకత్వం: శ్రీవాస్‌, నిర్మాత: ఆనంద్‌ ప్రసాద్. వరంగల్‌లో బాబ్జీ అనే రౌడీ చెల్లెలి పెండ్లికి ...

2014-09-27 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
రివాల్వర్ మిస్ ఫైర్: ఎస్ఐ మృతి  సాక్షి
ఒంగోలు క్రైం: ఉద్యోగం వచ్చిందని ఎంతో సంతోషించాం .. పోలీసు ... అందులో ఎస్సై ఉద్యోగం చేస్తుండడంతో ఎంతో గర్వపడ్డాం ... ఇంతలోనే ఎంతపని చేశావు కొడుకా అంటూ ఆ తల్లి రోదన అక్కడున్నవారిని కలిచివేసింది. కుమారుడి మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలివచ్చారు. తుపాకీ పొరపాటు పేలడంతో జె.పంగులూరు ఎస్సై కె.విష్ణుగోపాల్ ...

2014-09-27 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
నరేంద్ర మోదీకి న్యూయార్క్ కోర్టు సమన్లు  Andhrabhoomi
వాషింగ్టన్, సెప్టెంబర్ 26: అమెరికాలో చరిత్రాత్మక పర్యటనకోసం ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోవడానికి ఒక రోజు ముందు 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో ఆ రాష్టమ్రుఖ్యమంత్రిగా పాత్ర ఉందన్న ఆరోపణలపై ఆయనకు వ్యతిరేకంగా కోర్టు సమన్లు పొందడంలో ఇక్కడి మానవ హక్కుల ఉద్యమ సంస్థ ఒకటి విజయం సాధించింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లను ...

2014-09-27 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా  తెలుగువన్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ విద్యాసాగరరావుకు అందించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వున్న ఎన్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో పృథ్విరాజ్ చవాన్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. దాంతో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి ...

2014-09-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
పొన్నాల మొహం చూసి ఎవరైనా ఓటేస్తారా?  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీ ఘోరంగా ఓడిపోయినా ఇంకా సిగ్గులేకుండా టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య ఎలా కొనసాగుతున్నారని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ...

2014年9月25日 星期四

2014-09-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
అలిపిరి దాడి కేసులో తీర్పు.. నిర్ధోషులమన్న దోషులు!  వెబ్ దునియా
అలిపిరిలో సీఎం చంద్రబాబు నాయుడుపై 2003లో జరిగిన బాంబు దాడి కేసులో ముగ్గురు నిందితులకు జైలుశిక్ష పడింది. తిరుమల బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద 2003వ సంవత్సరం అక్టోబర్‌ ఒకటో తేదీన సాయంత్రం నక్సల్స్‌ క్లైమోర్‌మైన్లతో దాడి చేశారు. ఈ దాడిలో సీఎం ...

2014-09-26 తెలుగు (India) వినోదం

  తెలుగువన్   
అందుకే మా జిల్లాలో నేనే పంపిణీ చేస్తున్నా  సాక్షి
''భవ్య క్రియేషన్స్ సంస్థలో నేను చేసిన 'వాంటెడ్' ఆశించిన ఫలితం సాధించలేదు. అందుకే, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి మళ్లీ ఆ సంస్థలో సినిమా చేద్దామనగానే.. ఈసారి నిర్మాతగా ఆనందప్రసాద్‌గారు సంతృప్తిపడే సినిమా ఇవ్వాలనుకున్నాను. చాలా కథలు విన్న తర్వాత శ్రీధర్ సీపాన చెప్పిన కథ బాగా నచ్చి, అంగీకరించాను. ఈ కథకు దర్శకుడిగా శ్రీవాస్ అయితే ...

2014-09-26 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
కపిల్‌కు 'జీవితకాల సాఫల్య' పురస్కారం  సాక్షి
లండన్: భారత బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్‌కు 'జీవితకాల సాఫల్య పురస్కారం' అవార్డు లభించింది. ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) నెలకొల్పిన ఈ అవార్డును బుధవారం రాత్రి హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు అందజేశారు. క్రికెట్‌కు చేసిన సేవలతో పాటు నిరాశ్రయులకు చేయూతనిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు.
కపిల్‌కు అవార్డు   Andhrabhoomi
కపిల్‌దేవ్‌కు జీవితసాఫల్య పురస్కారం   Namasthe Telangana
పాలించినందుకు ఇంగ్లాండ్‌ను ద్వేషిస్తున్నా: కపిల్ దేవ్   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సైనా అదుర్స్-పీవీ సింధు నిరాశ: దుష్యంత్ చౌహాన్‌కు కాంస్యం!  వెబ్ దునియా
బుధవారం జరిగిన ఆసియా గేమ్స్‌లో పురుషుల 60 కేజీల ఉషు సందా విభాగంలో భారత్‌కు చెందిన నరేంద్ర గ్రెవాల్ కాంస్య పతకాన్ని సాధించాడు. భారత బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో నిరూపించుకుంటోంది. మహిళల సింగిల్స్‌లో ఇరాన్ క్రీడాకారిణి సొరయాను (2-0) 21-7, 21-6 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు వెళ్లింది. ఇక 10వ ర్యాంకర్ ...

2014-09-26 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం లండన్  తెలుగువన్
ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారీగా జీవన వ్యయం వుండే నగరం బ్రిటన్ రాజధాని లండన్ అని తేలింది. గతంలో హాంకాంగ్‌ నగరానికి ఈ గొప్ప హోదా వుండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని లండన్ ఆక్రమించింది. లండన్‌లో జీవన వ్యయాన్ని సిడ్నీతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ. రియో డి జనీరోతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువ. ఈ అధిక జీవన వ్యయం వుండే నగరాలలో మన ముంబై ...

2014-09-26 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు : పొత్తుల కటీఫ్.. బహుముఖ పోటీ!  వెబ్ దునియా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ - ఎన్సీపీ, బీజేపీ - శివసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రాలేదు. దీంతో మొత్తం 288 సీట్లకు పోటీ చేయనున్నట్టు బీజేపీ ప్రకటించింది. అలాగే, కాంగ్రెస్‌కు ఎన్సీపీ కటీఫ్ చెప్పింది. దీంతో సుదీర్ఘ బంధాలు తెగిపోయాయి. ఫలితంగా ...

2014-09-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
అలిపిరి దాడి కేసులో తీర్పు.. నిర్ధోషులమన్న దోషులు!  వెబ్ దునియా
అలిపిరిలో సీఎం చంద్రబాబు నాయుడుపై 2003లో జరిగిన బాంబు దాడి కేసులో ముగ్గురు నిందితులకు జైలుశిక్ష పడింది. తిరుమల బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద 2003వ సంవత్సరం అక్టోబర్‌ ఒకటో తేదీన సాయంత్రం నక్సల్స్‌ క్లైమోర్‌మైన్లతో దాడి చేశారు. ఈ దాడిలో సీఎం ...

2014年9月24日 星期三

2014-09-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
హైదరాబాద్ మెట్రోపై గెజిట్ నోటిఫికేషన్ ప్రభావం?  తెలుగువన్
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై నిన్న కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ గెజిట్ తెలంగాణా ప్రభుత్వానికి చాలా మేలు చేస్తుందని కొందరు, చాలా ఇబ్బందికరంగా మారుతుందని మరి కొందరి వాదన. మేలు చేస్తుందనే వారిలో ఈ ప్రాజెక్టు మేనేజింగ్ డైరక్టర్ యాన్.వీ.యస్. రెడ్డి కూడా ఒకరు. ఇంతకాలం ఈ ...

2014-09-25 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
మహేష్ బాబు ఫీలయ్యాడా...? పూరీతో చేయాలనుకుంటున్నాడా...?  వెబ్ దునియా
'ఆగడు' తర్వాత మహేష్‌ బాబు చిత్రం ఏమిటనేది ఆయన అభిమానులకు పెద్ద పజిల్‌గా మారింది. ఎందుకంటే.. ఆగడు చిత్రం చూశాక.. కొంచెం అసహనానికి గురయినట్లు ఫిలింనగర్‌ టాక్‌. పైగా రామ్‌గోపాల్‌ వర్మ కూడా.. దూకుడు+బిజినెస్‌మేన్‌= ఆగడు అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. దీంతో మరింత ఫీలయిన మహేష్‌.. తర్వాత చిత్రం పూరీతో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల ...

2014-09-25 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
రోయింగ్ లో భారత్ కు మరో కాంస్యం  సాక్షి
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. రోయింగ్ పురుషుల సింగిల్స్ స్కల్స్ విభాగంలో సవర్ణ్ సింగ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా. పురుషుల రోయింగ్ లైట్ వెయిట్ సింగిల్ స్కల్ విభాగంలో దుశ్యంత్ చౌహాన్ కంచు మోత మోగించిన విషయం తెలిసిందే. అతను 7 నిమిషాల 26.57 సెకన్లలో రేసు పూర్తి చేసి మూడో ...

2014-09-25 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
అత్యంత ఖరీదైన నగరంగా లండన్  Namasthe Telangana
లండన్: ప్రపంచంలో అత్యంతర ఖరీదైన నగరంగా లండన్ అవతరించింది. గతేడాది మొదటి స్థానంలో ఉన్న హాంకాంగ్‌ను వెనిక్కి నెట్టి లండన్ మొదటి స్థానం కైవసం చేసుకుందని బ్రిటన్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. లండన్‌లో నివసించడానికి అయ్యే ఖర్చు సిడ్నీతో పోలిస్తే రెండు రెట్లు, రియో డి జనీరియోతో పోలిస్తే నాలుగు రెట్లు ...

2014-09-25 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు: 55 మంది మృతి?  వెబ్ దునియా
ఈశాన్య రాష్ట్రాలను వరదలు వణికిస్తున్నాయి. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలు, పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో రెండు రాష్ట్రాల్లో సుమారు 55 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భారీ వరదల కారణంగా వేలాది మంది ...

2014-09-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
దూరదర్శన్ టి.చానల్ 'యాదగిరి'  సాక్షి
సాక్షి, హైదరాబాద్: దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్‌కు 'యాదగిరి' పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో దూరదర్శన్ 'సప్తగిరి' పేరుతో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రసారాలు జరిగేవి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక ప్రసారాలు చేసేందుకు కొత్త ప్రాంతీయ చానల్‌ను కేంద్ర సమాచార, ...

2014年9月23日 星期二

2014-09-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
జూలో.. పులి పంజా  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆ వ్యక్తి ముఖానికి వెచ్చగా శ్వాస తగిలేంత దగ్గరలో.. పచ్చటి కోరలు కనిపించేలా 200 కిలోల బరువున్న పులి! చావుకీ బతుక్కీ మధ్య ఒక్క శ్వాస దూరం!! ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా భారంగా కదులుతోంది. ఆ వ్యక్తి ముఖం మీద అప్పుడప్పుడూ తన పంజాతో తడుతోందా పులి. దానికి చెలగాటం.. అతడికి ప్రాణ సంకటం!! కొద్ది నిమిషాల తర్వాత.. జరగకూడని ఘోరం జరిగిపోయింది.
ఢిల్లీ జూలో పులి పంజా   సాక్షి
ఢిల్లీలో 19 ఏళ్ల కార్మికుడిని చంపిన తెల్లపులి... 15 నిమిషాలు అతడినలా చూసిన తర్వాతే...   వెబ్ దునియా
ఢిల్లీ జూలో పులి బారిన పడి విద్యార్థి మృతి   Namasthe Telangana
తెలుగువన్   
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 14 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితి పెంపు  సాక్షి
ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు మరో ఐదేళ్లు.. అంటే వారికి 45 ఏళ్లు 30-09-2016 వరకు చేసే డెరైక్ట్ రిక్రూట్‌మెంట్లకు పెంపు వర్తింపు పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖలకు పెంపు వర్తించదు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 1.38 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ వెంటనే ఈ పోస్టులను భర్తీ చేస్తేనే వయోపరిమితి పెంపునకు ఫలితం లేదంటే కిరణ్ సర్కారు ఉత్తర్వుల తరహాలో ...

2014-09-24 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
పవన్ కళ్యాణ్ సర్‌ప్రైజ్: హైటెక్ సిటీ ప్రాంతంలో హల్‌చల్!  వెబ్ దునియా
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి అభిమానులకు, నగరవాసులకు హైటెక్ సిటీ ప్రాంతంలో సర్‌ప్రైజ్ ఇచ్చారు. అనుకోని విధంగా ఆయన నగర వీధుల్లో కనిపించేసరికి ఆయన ఫోటోలు తీసుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం గోపాల గోపాలా షూటింగులో ఉన్న విషయం తెలిసిందే.
సండే నైట్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్   సాక్షి
హైటెక్ సిటీలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
ఆస్కార్‌కు మన ఎంట్రీగా లయర్స్ డైస్  సాక్షి
వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరలో జరిగే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో పోటీ పడేందుకు మన దేశం నుంచి అధికారిక ఎంట్రీగా హిందీ చిత్రం 'లయర్స్ డైస్' (2013) ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన సినీ ప్రముఖులతో నియమించిన 12 మంది సినీ ప్రముఖుల జ్యూరీ మంగళవారం నాడు ఈ చిత్రాన్ని ఎంపిక ...

2014-09-24 తెలుగు (India) క్రీడలు

  Oneindia Telugu   
మూడేళ్లలో రాజధాని తొలి దశ నిర్మాణం  సాక్షి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని తొలి దశ నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ చెప్పారు. రాజధానికి ల్యాండ్ పూలింగ్ (రైతుల నుంచి భూ సమీకరణ) విధానాన్నే అవలంభిస్తామని తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. నెల రోజుల్లో రాజధాని నిర్మాణానికి ...