2015年8月31日 星期一

2015-09-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ఎవరికి పడితే వారికేనా, ఎందుకు: తెలంగాణను ప్రశ్నించిన హైకోర్టు   
Oneindia Telugu
హైదరాబాద్‌: ఎవరికి పడితే వారికి కేబినెట్‌ హోదా ఇవ్వడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఎవరికైనా జీత భత్యాలు ఇచ్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కేబినెట్‌ హోదాలు ఇవ్వరాదని తెలిపింది. కేబినెట్‌ హోదా, జీతభత్యాలు వేరని, ఈ రెండింటికీ ముడిపెట్టొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ సలహాదారులకు, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ...

2015-09-01 తెలుగు (India) వినోదం


సాక్షి
   
విష్ణు బ్రేవ్ యాటిట్యూడ్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది!   
సాక్షి
యూఎస్‌లో పదిహేనేళ్లు ఇంజినీరింగ్ లైఫ్.. యూఎస్ సిటిజన్‌షిప్. నో టెన్షన్. హ్యాపీ లైఫ్. కానీ, సినిమాల మీద ఉన్న ప్యాషన్‌తో దేవా కట్టా హైదరాబాద్ వచ్చేశారు. సక్సెస్, ఫ్లాప్... ఏదైనా సరే ఇక్కడే ఉంటానంటున్నారు. మంచు విష్ణు హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'డైనమైట్' ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా దేవా కట్టాతో జరిపిన ఇంటర్వ్యూ... ♢ 'డైనమైట్' ఏ తరహా ...

2015-09-01 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
భార్యతో కలసి అమెరికాకు ధోనీ.. విశ్రాంతి కోసమేనా..?   
వెబ్ దునియా
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం భార్యతో కలిసి అమెరికా వెళ్లాడు. న్యూజెర్సీలోని టామ్స్ రివర్‌లో ప్రవాస భారతీయులు నిర్మిస్తున్న సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించాడు. ఇంకా నిర్మాణం జరుగుతున్న ఆలయానికి భార్యతో సహా వెళ్లిన ధోని ప్రత్యేక పూజలు చేశాడు. ఈ సందర్భంగా అతడు అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడాడు.
అండగా నిలవండి   Andhrabhoomi
అమెరికా సిద్ధివినాయక ఆలయంలో ధోనీ పూజలు   ఆంధ్రజ్యోతి
అమెరికాలో ధోనీ పూజలు   సాక్షి
thatsCricket Telugu   
అన్ని 5 వార్తల కథనాలు »   


గాంధీ-మండేలా పేరిట భారత్‌-దక్షిణాఫ్రికా సిరీస్‌   
ఆంధ్రజ్యోతి
ముంబై: భారత్‌, దక్షిణాఫ్రికా దేశాల మధ్య భవిష్యత్‌లో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లకు 'మహాత్మా గాంధీ-నెల్సన్‌ మండేలా సిరీస్‌'గా నామకరణం చేశారు. 'ఫ్రీడమ్‌ ట్రోఫీ' పేరిట టెస్టు సిరీస్‌లను నిర్వహించనున్నారు.'స్వేచ్ఛ కోసం ఇరు దేశాలు ఒకే రకమైన పోరాటం చేశాయి. మహాత్మా గాంధీ, నెల్సన్‌ మండేలా అహింస, సహాయ నిరాకరణ అనే ఆయుధాలతో దేశాలకు స్వేచ్ఛా ...

2015-09-01 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
ఇస్లామిక్ స్టేట్ సొంత బంగారు కరెన్సీ రెడి   
Oneindia Telugu
సిరియా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు (ఐఎస్ఐఎస్) సొంతంగా కరెన్సీ నాణేలను ముద్రించి మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు. అగ్రరాజ్యాలు పెట్టుబడులతో ప్రపంచ దేశాలను బానిసలుగా మార్చేస్తున్నారని ఉగ్రవాదులు మండిపడుతున్నారు. బంగారు దినార్, వెండి దిర్హామ్, ఇత్తడి నాణేలను ముద్రిస్తోంది. 4.25 బంగారు దినార్ కు ఒక వైపు మొక్క జోన్న, మరో వైపు ...

2015-09-01 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
ఆత్మహత్యలొద్దు.. ప్రయత్నిస్తున్నాం, కాంగ్రెస్ చేస్తే సులువయ్యేది: సీతారామన్   
Oneindia Telugu
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం న్యూఢిల్లీలో చెప్పారు. ప్రత్యేక హోదా విషయమై ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా కోసం అందరం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం ఆనాడు ...

2015-09-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
ఎవరికి పడితే వారికేనా, ఎందుకు: తెలంగాణను ప్రశ్నించిన హైకోర్టు   
Oneindia Telugu
హైదరాబాద్‌: ఎవరికి పడితే వారికి కేబినెట్‌ హోదా ఇవ్వడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఎవరికైనా జీత భత్యాలు ఇచ్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కేబినెట్‌ హోదాలు ఇవ్వరాదని తెలిపింది. కేబినెట్‌ హోదా, జీతభత్యాలు వేరని, ఈ రెండింటికీ ముడిపెట్టొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ సలహాదారులకు, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ...

2015年8月30日 星期日

2015-08-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
రెచ్చగొట్టాలని చూస్తారు, వైసిపితో జాగ్రత్త: ఎమ్మెల్యేలతో చంద్రబాబు   
Oneindia Telugu
హైదరాబాద్: ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శాసనసభలో రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు సూచించారు. తాము కష్టపడి పనిచేస్తున్నామనిస ప్రతిపక్షం ఏ అంశం లేవనెత్తినా చెప్పటానికి సమాధానం తమ దగ్గర ఉందని ఆయన అన్నారు. తాము ...

2015-08-31 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
నితిన్‌, సమంత జంటగా త్రివిక్రమ్‌ చిత్రం   
ఆంధ్రజ్యోతి
త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నితిన్‌, సమంత తొలిసారి జంటగా నటించబోతున్నారు. ఈ కాంబినేషన్‌ సినిమాను హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని రాధాకృష్ణ తెలియజేస్తూ ''వరుసగా 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' వంటి ఘన విజయం సాధించిన చిత్రాల తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే మా బేనర్‌లో మూడో ...

2015-08-31 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
వినోద్‌ కాంబ్లీపై కేసు..!   
ఆంధ్రజ్యోతి
ముంబై: భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ, అతని భార్య ఆండ్రియాపై బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. జీతం సరిగా ఇవ్వకపోవడమే కాకుండా అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కాంబ్లీ ఇంటి పని మనిషి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జీతం ఇవ్వమని అడిగినందుకు తనను ఇంటికి వెళ్లకుండా మూ డు రోజులపాటు ...

2015-08-31 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
నేపాల్ లో భూప్రకంపనలు   
సాక్షి
కఠ్మాండు: భారీ భూకంపం బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్ లో మరోసారి భూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఆదివారం రెండుసార్లు నేపాల్ భూమి వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై 4.3, 4.1 తీవ్రతతో రెండుసార్లు భూమి కొద్ది సెకన్లపాటు కంపించింది. మొదటి ప్రకంపనలు కఠ్మాండుకు పశ్చిమంగా ఉన్న దాదింగ్ జిల్లాలో 4.3 తీవ్రతతో వ్యాపించగా.
నేపాల్‌లో స్వల్ప ప్రకంపనలు   ప్రజాశక్తి
ఖాట్మండును వణికించిన భూకంపం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


పాక్ ఎయిర్ పోర్ట్ పై ఉగ్ర దాడి   
సాక్షి
కరాచీ: పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దాష్టీకం రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఇప్పటి వరకు భారత్ వంటి పొరుగు దేశాలపై అక్రమ దాడులకు పాల్పడుతున్న ఆ దేశ ఉగ్రవాదులు తమ మాతృదేశాన్ని సైతం వదలడం లేదు. ఆదివారం భారీ మొత్తంలో ఆయుధాలు ధరించి బైక్ లపై వచ్చిన 12మంది ఉగ్రవాదులు గ్వాదర్ జిల్లాలోని జివానీ విమానాశ్రయంపై విరుచుకుపడ్డారు. కాల్పులు ...

2015-08-31 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
చిన్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలుండవ్‌: మోదీ   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 30: ''కిందిస్థాయి ఉద్యోగాల కు ఇంటర్వ్యూలు అవసరమా?'' అని స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రశ్నించిన ప్రధాని మోదీ.. ఇంటర్వ్యూ తొలగింపు దిశగా వేగంగా చర్యలు చేపట్టారు. ఆదివారం నిర్వహించిన 'మన్‌ కీ బాత్‌'లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ''దిగువ శ్రేణి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరమా? ఎందుకంటే.
ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగం : మోదీ.... ఇదేలా..?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మేమేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు : హార్దిక్ పటేల్   
వెబ్ దునియా
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని పటేల్ సామాజిక వర్గానికి చెందిన యువసంచలనం హార్దిక్ పటేల్ స్పష్టం చేశాడు. పైగా తమ ఆందోళనను జాతీయ స్థాయిలో చేయనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, రిజర్వేషన్ల కోసం తాము పోరాటం చేయడాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్వాగతించడం లేదన్నారు. ఆదివారం ఢిల్లీ వచ్చిన ...

2015-08-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
రెచ్చగొట్టాలని చూస్తారు, వైసిపితో జాగ్రత్త: ఎమ్మెల్యేలతో చంద్రబాబు   
Oneindia Telugu
హైదరాబాద్: ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శాసనసభలో రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు సూచించారు. తాము కష్టపడి పనిచేస్తున్నామనిస ప్రతిపక్షం ఏ అంశం లేవనెత్తినా చెప్పటానికి సమాధానం తమ దగ్గర ఉందని ఆయన అన్నారు. తాము ...

2015年8月29日 星期六

2015-08-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
సోంపేట భూములు రైతులకు అప్పగించండి: సీపీఎం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆరు సంవత్సరాల ప్రజా ఉద్యమ విజయమని పేర్కొన్నారు. అయితే ఆ భూములను తిరిగి పరిశ్రమలకే ...

2015-08-30 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
నాగచైతన్య కొత్త చిత్రం.. 'సాహసం శ్వాసగా సాగిపో'...   
ఆంధ్రజ్యోతి
''గౌతమ్‌మీనన్‌ సినిమాలో హీరోగా కనిపించాలనే డ్రీమ్‌ 'ఏమాయ చేశావె'తో ఫుల్‌ఫిల్‌ అయింది. ఆయన లవ్‌స్టోరీని ఎంత బాగా తెరకెక్కిస్తారో.. యాక్షన్‌ స్టోరీలను అంతే అద్భుతంగా తెరకెక్కిస్తారు. గౌతమ్‌ దర్శకత్వంలో లవ్‌స్టోరి, యాక్షన్‌ ఒకే సినిమాలో చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది'' అని నాగచైతన్య అన్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సాహసం శ్వాసగా ...

2015-08-30 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
కొలంబో టెస్ట్ : సెంచరీతో భారత్‌ను ఆదుకున్న పుజారా.. భారత్ 292/8   
వెబ్ దునియా
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌ను ఓపెనర్ ఛటేశ్వర్ పుజారా, స్పిన్నర్ అమిత్ మిశ్రాలు ఆదుకున్నారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. పుజారా (135 నాటౌట్) సెంచరీతో కదం తొక్కగా, అమిత్ మిశ్రా (59) అర్థ సెంచరీతో కీలకమైన భాగస్వామ్యాన్ని (104 పరుగులు) ...

2015-08-30 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
జాతీయ జెండాకు నిప్పు: మాజీ సైనికుడి అరెస్టు   
Oneindia Telugu
లాహోర్: దేశం కోసం అనేక సంవత్సరాలు సేవలు అందించి ఇప్పుడు ఆ దేశ జాతీయ జెండాను పూర్తిగా తగలబెట్టిన మాజీ సైనికుడిని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తి పాకిస్థాన్ సైన్యంలో పని చేసేవాడు. కొన్ని కారణాల వలన అతను ఇంటికి వెళ్లాడు. తరువాత సైన్యంలోకి ...

2015-08-30 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఐదుగురిని కనే హిందువులకు 2 లక్షలు:సేన   
సాక్షి
ఆగ్రా: హిందూ కుటుంబం అయిదుగురు పిల్లల్ని కంటే.. ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు బహుమతిగా ఇస్తామని శివసేన ఆగ్రా శాఖ శనివారం ప్రకటించింది. హిందూ జనాభా తగ్గిపోతోందన్న గణాంకాలను దృష్టిలో ఉంచుకుని హిందూ కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనటాన్ని ప్రోత్సహించటానికి ఈ రివార్డును ప్రకటిస్తున్నట్లు శివసేన ఆగ్రా యూనిట్ చీఫ్ వీణు లావణ్య ...

2015-08-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
సోంపేట భూములు రైతులకు అప్పగించండి: సీపీఎం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆరు సంవత్సరాల ప్రజా ఉద్యమ విజయమని పేర్కొన్నారు. అయితే ఆ భూములను తిరిగి పరిశ్రమలకే ...

2015年8月28日 星期五

2015-08-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
అన్నా. ఆశీర్వదించు...! చెల్లీ... నీకు నేనున్నా...!! నేడు రక్షా బంధన్   
వెబ్ దునియా
ప్రతీ అన్నకు ఓ చెల్లి కావాలి.... ప్రతీ చెల్లికి ఓ అన్న తోడుండాలి. అదే భారతదేశం సంస్కృతి... సొంత అన్న లేకపోయినా తాను రాఖీ కట్టడానికి ఓ చెల్లి పరుగులు పెడుతుంది. చెల్లి లేకపోయినా కోరిన వారికి చేయినందిస్తూ నేనున్నాని అన్న ఎదురు చూస్తాడు. ఈ పండుగకు అంతటి ప్రాధాన్యత ఉంది. సోదరుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్న కోరికతో సోదరి అతడి చేతికి ...

2015-08-29 తెలుగు (India) వినోదం


సాక్షి
   
రాజ్‌తరుణ్ హుషారు ప్రేమ   
సాక్షి
'సినిమా చూపిస్త మావ' అంటూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన రాజ్‌తరుణ్ ఇప్పుడు తన తాజా చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, శ్రీధర్‌రెడ్డి కేవి, హరీష్.డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్తన కథానాయిక. నిర్మాత మాట్లాడుతూ- ''ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ ఈ తరానికి ...

2015-08-29 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
క్రీడా పురస్కారాల ప్రదానం నేడు   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డును స్టార్‌ క్రీడాకారిణి సానియా మీర్జాకు నిర్ణీత కార్యక్రమం ప్రకారమే కేంద్రం అందజేయనున్నది. రాష్ట్రపతిభవన్‌లో శనివారం జరిగే కార్యక్రమంలో ఖేల్‌రత్న, ఇతర అవార్డుల ను ప్రదానం చేస్తారు. అయితే, సానియాకు ఖేల్‌రత్న ప్రకటించడంపై కేంద్రానికి, సానియాకు కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ ...

2015-08-29 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
టెన్నిస్‌లోనే కాదు! ప్రేమలోనూ జోరుపెంచిన సెరెనా   
Oneindia Telugu
న్యూయార్క్: టెన్నిస్‌లో దూసుకెళ్తున్న అమెరికా ప్రపంచ నెంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ ప్రేమలోనూ జోరుమీదుంది. తాజాగా సిన్సినాటీలోని ఓ రెస్టారెంట్లో ప్రియుడు డ్రేక్‌తో ఆమె సన్నిహితంగా ఉన్న చిత్రాలు టెన్నిస్‌ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. Drake, Serena Williams Caught Kissing After Her WTA Victory. ఆ ముద్దులు, కౌగిలింతలు చూశాక వీళ్లిద్దరు మళ్లీ ...

2015-08-29 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
అన్నా. ఆశీర్వదించు...! చెల్లీ... నీకు నేనున్నా...!! నేడు రక్షా బంధన్   
వెబ్ దునియా
ప్రతీ అన్నకు ఓ చెల్లి కావాలి.... ప్రతీ చెల్లికి ఓ అన్న తోడుండాలి. అదే భారతదేశం సంస్కృతి... సొంత అన్న లేకపోయినా తాను రాఖీ కట్టడానికి ఓ చెల్లి పరుగులు పెడుతుంది. చెల్లి లేకపోయినా కోరిన వారికి చేయినందిస్తూ నేనున్నాని అన్న ఎదురు చూస్తాడు. ఈ పండుగకు అంతటి ప్రాధాన్యత ఉంది. సోదరుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్న కోరికతో సోదరి అతడి చేతికి ...

2015-08-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


NTVPOST
   
AP బంద్..UPdates...   
NTVPOST
ఏపీ బంద్‌ విజయవంతానికి పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగింది వైసీపీ. 13 జిల్లాల పరిధిలో ఇవాళ బంద్‌ విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గీత దాటితే చర్యలు తప్పవని సర్కార్‌ హెచ్చరిస్తుటే... బంద్‌ను అడ్డుకుంటే బాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అంటున్నారు జగన్‌. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఇవాళ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది వైసీపీ. ఇప్పటికే ...

2015年8月27日 星期四

2015-08-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
ప్రత్యేకహోదాపై త్వరగా తేల్చండి... నీతి ఆయోగ్‌కు వెంకయ్య సూచన   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే అంశపై త్వరగా తేల్చాలని నీతి ఆయోగ్‌ అధికారులకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. తన నివాసంలో గురువారం ఆయన నీతి ఆయోగ్‌ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇందులో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగరియా, సభ్యులు వివేక్‌ డెబ్రాయ్‌, సీఈవో సింధుశ్రీ కుల్లార్‌ పాల్గొన్నారు. అనంతరం పట్టణాభివృద్ధి ...

2015-08-28 తెలుగు (India) వినోదం


సాక్షి
   
అఖిల్ సినిమా పోస్టర్ల విడుదల   
సాక్షి
హైదరాబాద్ : అక్కినేని తరంలో సరికొత్త అందగాడు అఖిల్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. సినిమా పేరు కూడా 'అఖిల్' అనే ఈ పోస్టర్లలో ఉంది. వి.వి. వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తొలి పోస్టర్లను అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
'అఖిల్' ఫస్ట్‌లుక్ సూపర్...   ఆంధ్రజ్యోతి
టైటిల్, ఫస్ట్ లుక్ ఇవిగో :అఖిల్,వినాయిక్ చిత్రం (ఫొటోలు)   FIlmiBeat Telugu
A ఫర్ అఖిల్.. మరి JUA ఫర్?? 'అఖిల్' ఫస్ట్ లుక్   TELUGU24NEWS
Telugu Times (పత్రికా ప్రకటన)   
తెలుగువన్   
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
'శ్రీమంతుడు'లో రెండు కొత్త సీన్లు!   
సాక్షి
'మా సంస్థలో వచ్చిన తొలి చిత్రం 'శ్రీమంతుడు' బ్లాక్ బస్టర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్, పొలిటీషియన్స్ అందరూ ఈ సినిమా చూసి అభినందిస్తున్నారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ వారంలో సినిమా చూస్తానన్నారు'' అని నవీన్ ఎర్నేని చెప్పారు. మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ కాంబినేషన్‌లో శివ కొరటాల దర్శకత్వంలో ...

2015-08-28 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు   
సాక్షి
డర్బన్ : కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (48 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులకు తోడు బౌలర్లు సమయోచితంగా రాణించడంతో బుధవారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 62 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సఫారీ జట్టు 2-1తో సొంతం చేసుకుంది. కింగ్స్‌మీడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ...

2015-08-28 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
టెన్నిస్‌లోనే కాదు! ప్రేమలోనూ జోరుపెంచిన సెరెనా   
Oneindia Telugu
న్యూయార్క్: టెన్నిస్‌లో దూసుకెళ్తున్న అమెరికా ప్రపంచ నెంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ ప్రేమలోనూ జోరుమీదుంది. తాజాగా సిన్సినాటీలోని ఓ రెస్టారెంట్లో ప్రియుడు డ్రేక్‌తో ఆమె సన్నిహితంగా ఉన్న చిత్రాలు టెన్నిస్‌ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. Drake, Serena Williams Caught Kissing After Her WTA Victory. ఆ ముద్దులు, కౌగిలింతలు చూశాక వీళ్లిద్దరు మళ్లీ ...

2015-08-28 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
దొంగల్లో మంచి దొంగ...! నిజాయితీకి పోయి ఇరుక్కుపోయాడు...!! ఏం జరిగింది..? ఎక్కడ?   
వెబ్ దునియా
అతనో దొంగ. దొంగతనం చేశాడు. ఇందులో అనుమానం లేదు. కానీ, తాను చేసింది తప్పని తెలుసుకున్నాడు. తానెందుకు దొంగతనం చేశానో కూడా చెప్పాడు. మిగిలిన సొమ్మును నిజాయితీగా వెనక్కి ఇచ్చి ఎరక్కపోయి కాలనీవాసుల చేతిలో చిక్కుకున్నాడు. చెన్నయ్‌లో తల్లివైద్యం కోసం చోరీ చేసిన ఓ విద్యార్థి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పుదుక్కొట్టై పెరియార్ ...

2015-08-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
ప్రత్యేకహోదాపై త్వరగా తేల్చండి... నీతి ఆయోగ్‌కు వెంకయ్య సూచన   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే అంశపై త్వరగా తేల్చాలని నీతి ఆయోగ్‌ అధికారులకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. తన నివాసంలో గురువారం ఆయన నీతి ఆయోగ్‌ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇందులో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగరియా, సభ్యులు వివేక్‌ డెబ్రాయ్‌, సీఈవో సింధుశ్రీ కుల్లార్‌ పాల్గొన్నారు. అనంతరం పట్టణాభివృద్ధి ...

2015年8月26日 星期三

2015-08-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
ఆ హత్యకు కారణాలు నాకు తెలుసు!   
సాక్షి
గౌహతి: గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసలు ఈ హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోంటుంది. అయితే కన్నతల్లే ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీకి ...

2015-08-27 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
లాయర్ అనురాధగా ఐశ్వర్యా రాయ్... 'జాజ్బా' టీజర్‌ రిలీజ్   
వెబ్ దునియా
నటుడు, నిర్మాత సచిన్‌ జోషి నిర్మిస్తున్న చిత్రం 'జాజ్బా'. ఐశ్వర్యరాయ్‌ రీ-ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం టీజర్‌ను ఇటీవలే ముంబైలో ఆవిష్కరించారు. సంజయ్‌ గుప్త దర్శకత్వం వహించారు. యాక్షన్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందిందని నిర్మాత తెలియజేస్తున్నాడు. లాయర్‌ అనురాధగా ఐశ్వర్య నటించింది. సచిన్‌ మాట్లాడుతూ.. సంజయ్‌ గుప్త, ఈసెల్‌ విజన్‌ ...

2015-08-27 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
సానియాకు 'ఖేల్ రత్న' ఎందుకు?   
సాక్షి
సాక్షి, బెంగళూరు : ప్రతిష్టాత్మక 'రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న' అవార్డు విషయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు, కేంద్ర క్రీడాశాఖకు కర్ణాటక హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అవార్డుకు సానియా పేరును ప్రతిపాదించడంపై పారా అథ్లెట్ హెచ్.ఎన్. గిరీష దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన హైకోర్టు జస్టిస్ ఏఎస్ బోపన్న ఈ మేరకు నోటీసులు ఇచ్చారు.
సానియాకు షాక్: ఖేల్‌రత్నపై కర్ణాటక హైకోర్టు స్టే   Oneindia Telugu
'ఖేల్ రత్న'కు నేనే అర్హుడిని   Andhrabhoomi
సానియాకు ఖేల్‌ రత్నపై స్టే   ప్రజాశక్తి
వెబ్ దునియా   
News Articles by KSR   
తెలుగువన్   
అన్ని 11 వార్తల కథనాలు »   


Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
   
దేవాదాయశాఖకు 100 కోట్లు కేటాయించాలి   
Namasthe Telangana
సుల్తాన్‌బజార్/ మారేడ్‌పల్లి: వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు 65/ఏ కింద వేతనాల చెల్లింపునకు రూ.100 కోట్లు కేటాయించాలని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి వినతిపత్రం సమర్పించామన్నారు. 134, 135 నంబర్ జీవోల ప్రకారం దేవాలయాల్లోని ...

2015-08-27 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
సోనియాకు ఊరట : 1984 సిక్కుల ఊచకోత పిటిషన్‌ను కొట్టేసిన యూఎస్ కోర్టు   
వెబ్ దునియా
1984నాటి సిక్కుల ఊచకోతపై 2013లో దాఖలైన పిటిషన్‌ను అమెరికా కోర్టు కొట్టివేసింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కోర్టులో ఊరట లభించినట్లైంది. సిక్కుల ఊచకోతపై సోనియా గాంధీ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆమెపై కేసు నమోదు చేయాలంటూ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన త్రిసభ్య ధర్మాసనం ...

2015-08-27 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
ఆ హత్యకు కారణాలు నాకు తెలుసు!   
సాక్షి
గౌహతి: గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసలు ఈ హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోంటుంది. అయితే కన్నతల్లే ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీకి ...

2015-08-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
కాంగ్రెస్, జగన్ వల్లే రాష్ట్ర విభజన: అయ్యన్న, మంత్రి అచ్చెన్నాయుడు, శివాజీ మధ్య ...   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు జగన్, కాంగ్రెస్సే కారణమని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం ఆయన ఏలూరులో మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని అడ్డుకోవడానికే వైయస్ జగన్ ఈ నెల 29న బంద్‌కు పిలుపునిచ్చారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటే జగన్ తన బంద్‌ను ఉపసంహరించుకోవాలన్నారు. మంత్రి ...

2015年8月25日 星期二

2015-08-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
హిందువుల వృద్ధి రేటు 0.7 శాతం తగ్గిందట.   
వెబ్ దునియా
హిందువుల జనాభా వృద్ధి రేటు తగ్గుతోందట. ముస్లింల జనాభా పెరుగుదలతో పోల్చినప్పుడు కనీసం 0.7 శాతం పడిపోయిందట. 2011 జనాభా గణన ప్రకారం మతాల ప్రాతిపదికన జనాభా వివరాలను భారత రిజిస్టర్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్‌ విడుదల చేశారు. 2001 నుంచి 2011 సంవత్సరం మధ్య కాలంలో ముస్లిం జనాభా 0.8శాతం పెరిగింది. ముస్లింలు 13.8 కోట్ల నుంచి 17.22 కోట్లకు ...

2015-08-26 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
'డైనమైట్'లో మంచు విష్ణును చూసి స్టన్ అవుతారట   
వెబ్ దునియా
అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'డైనమైట్'. దేవాకట్టా దర్శకుడు. అచ్చు సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 4న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతుంది. విడుదలకు ముందే సినీ అభిమానుల్లో, ...

2015-08-26 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
విరాట్‌ కెప్టెన్సీతో విదేశీ రికార్డులు మెరుగు:గిల్‌క్రిస్ట్‌   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: శ్రీలంకపై రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ విజయం సాధించడంతో యువ సారథి విరాట్‌ కోహ్లీపై ఆస్ర్టేలియా మాజీ వికెట్‌ కీపర్‌ గిల్‌క్రిస్ట్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. విదేశాల్లో భారత్‌ గెలవడం అరుదుగా చూస్తామని.. అయితే కోహ్లీ సాహసోపేత నిర్ణయాలతో ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారిందన్నాడు. కోహ్లీ తెగింపు తత్వంతో విదేశాల్లో టీమిండియాకు ...

2015-08-26 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
'కశ్మీర్' లేని చర్చలు వ్యర్థం   
సాక్షి
వాషింగ్టన్/ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ చర్చల్లో కశ్మీర్ వేర్పాటువాద నేతలది కీలక భూమికేనని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తేల్చిచెప్పారు. ఆ చర్చల్లో కశ్మీరీ నేతలను మూడో వర్గం(థర్డ్ పార్టీ)గా పరిగణించబోమన్నారు. భారత్‌తో చర్చలకు సంబంధించి.. కశ్మీర్ అంశంలేని ఏ చర్చలైనా ఫలప్రదం కాబోవని కుండబద్దలు కొట్టారు. కశ్మీరీలను సంప్రదించకుండా, వారి ...

2015-08-26 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
హిందువుల వృద్ధి రేటు 0.7 శాతం తగ్గిందట.   
వెబ్ దునియా
హిందువుల జనాభా వృద్ధి రేటు తగ్గుతోందట. ముస్లింల జనాభా పెరుగుదలతో పోల్చినప్పుడు కనీసం 0.7 శాతం పడిపోయిందట. 2011 జనాభా గణన ప్రకారం మతాల ప్రాతిపదికన జనాభా వివరాలను భారత రిజిస్టర్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్‌ విడుదల చేశారు. 2001 నుంచి 2011 సంవత్సరం మధ్య కాలంలో ముస్లిం జనాభా 0.8శాతం పెరిగింది. ముస్లింలు 13.8 కోట్ల నుంచి 17.22 కోట్లకు ...

2015-08-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
కావాల్సింది నిధులేగా.. హోదాకన్నా ఎక్కువే ఇస్తాం..   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ''పేరు ఏదైనప్పటికీ... నవ్యాంధ్రకు నిధులు కావాలి. కావాల్సినన్ని నిధులు ఇస్తాం. హోదాకంటే ఎక్కువే చేస్తాం. దానికి ఏ పేరు పెడితే ఏమిటి? కానీ... మాకు హోదానే కావాలని ఎందుకు పట్టుపడుతున్నారు? మా సమస్యలు మాకున్నాయి. అయినప్పటికీ... ఏపీని పూర్తిగా ఆదుకుంటాం. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేరుస్తాం.
హోదా లేదు... ప్యాకేజీయే!   Andhrabhoomi
అంతకంటే ఎక్కువిస్తామని మెలిక: ప్రత్యేక హోదాపై తేల్చేసిన జైట్లీ, ఏం చేశామంటే...   Oneindia Telugu
ప్రత్యేక హోదాపై స్పందించలేను కానీ... దాన్ని మించి మేలు చేస్తాం.. : అరుణ్ జైట్లీ   వెబ్ దునియా
ప్రజాశక్తి   
తెలుగువన్   
సాక్షి   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
పీఏసీ చైర్మన్ కిష్టారెడ్డి హఠాన్మరణం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్/నారాయణఖేడ్ రూరల్: ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పట్లోళ్ల కిష్టారెడ్డి (73) మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. హైదరాబాద్‌లోని నివాసంలో సోమవారం రాత్రి రోజువారీ కార్యక్రమాలు ముగించుకుని నిద్రపోయిన ఆయన మంగళవారం ఉదయానికి నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే కిష్టారెడ్డి కన్నుమూత   Andhrabhoomi
కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి   తెలుగువన్
నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కన్నుమూత   ఆంధ్రజ్యోతి
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సిరంజి సైకో.. స్త్రీలే లక్ష్యం..   
ఆంధ్రజ్యోతి
భీమవరం, ఆగస్టు 25: నడిచి వెళుతున్న మహిళలపైన.. ఏమరుపాటుగా ఉన్న బాలికలపైన ఒక్కసారిగా దాడి చేస్తాడు! ముఖానికి ముసుగుతో.. పల్సర్‌ బైక్‌పై వచ్చి ఇంజెక్షన్‌తో సూది గుచ్చి.. వారు తేరుకునేలోగానే పరారవుతాడు!! నాలుగు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఓ సైకో చేస్తున్న ఈ దాడితో ఆయా గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ప్రత్యేకించి.
చేతిలో సిరంజితో సైకో వీరంగం!   Andhrabhoomi
సైకో స్వైర విహారం   ప్రజాశక్తి
సిరంజి సైకో.. మహిళలు కనిపించారో గుచ్చేస్తాడు... ఎక్కడ?!!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


కూలీ దంపతులను ముంచిన అగ్రిగోల్డ్: నదిలో దూకి ఆత్మహత్య   
Oneindia Telugu
విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అగ్రిగోల్డ్ బాధిత జంట ఆత్మహత్య చేసుకుంది. విజయవాడ భవానీపురంలో నివాసం ఉంటున్న ఓ వృద్ధ దంపతులు అగ్రిగోల్డ్ బాధితులు. వారు కూలీ పని చేసుకొని బతుకుతుంటారు. భవిష్యత్తు కోసం అగ్రిగోల్డ్‌ను నమ్ముకున్నారు. అయితే, అది పూర్తిగా ముంచడంతో.. ఏం చేయాలో తెలియక కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య ...

2015年8月24日 星期一

2015-08-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
చంద్రబాబు, వెంకయ్యలను ఏకేసిన మాజీ ఎంపీ ఉండవల్లి..!   
Oneindia Telugu
హైదరాబాద్: ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పటి నుంచి సీఎం చంద్రబాబు 'సమన్యాయం, సమన్యాయం' అంటున్నారని, అసలు సమన్యాయం అంటే ఏమిటి? చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం పూర్తిగా లోటు బడ్జెట్ లో కూరుకుపోయిందన్నారు.
బీజేపీ మద్దుతోనే ఏపీ గొంతు కోశారు... ప్రత్యేక హోదా చంద్రబాబుకు విషమ పరీక్ష ...   వెబ్ దునియా
బీజేపీ మద్దతుతోనే ఏపీ గొంతు కోశారు   ఆంధ్రజ్యోతి
ప్రత్యేక హోదాతో రాకపోతే బాబుకు భవిష్యత్‌ ఉండదు : ఉండవల్లి   Andhrabhoomi
News Articles by KSR   
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పవన్! రాజకీయ స్వార్థం కోసమే రెచ్చగొడుతున్నారు: మాణిక్యాలరావు ఫైర్   
Oneindia Telugu
కర్నూలు: తన రాజకీయ స్వార్థం కోసమే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజధాని భూముల విషయంలో రైతులను రెచ్చగొడుతున్నారని దేవదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆరోపించారు. సోమవారం సాయంత్రం మంత్రాలయంలో ఓ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం దాదాపు భూసేకరణ పూర్తి కావచ్చిందన్నారు. కేవలం ...

2015-08-25 తెలుగు (India) వినోదం


సాక్షి
   
దిల్ రాజు నిర్మాతగా పవన్ కల్యాణ్ కొత్త సినిమా   
సాక్షి
టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కుదిరింది. పవన్ కల్యాణ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. హిట్ సినిమాల నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పేరుగడించిన దిల్ రాజు.. పవన్ కల్యాణ్ తో సినిమా చేయడం ఇదే మొదటిసారి. 'పవర్ స్టార్ తో సినిమా ఓకే అయింది. మంచి స్క్రిప్ట్ తోపాటు సమర్ధుడైన దర్శకుడి కోసం ...