2014年11月14日 星期五

2014-11-15 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
కేసీఆర్‌ది హిట్లర్ పాలన.. రౌడీలే పాలిస్తున్నారు.. లోకేష్  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రౌడీలే నడిపిస్తున్నారని, సీఎం కేసీఆర్ హిట్లర్‌లా పాలిస్తున్నారని ఏపీ సీఎం సన్ నారా లోకేష్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ గూండాలు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై దాడులు చేస్తున్నారంటూ నారా లోకేష్ ట్విట్టర్లో ఆరోపించారు. తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ చేస్తున్న తీవ్ర ఆందోళలనపై ఏపీ సీఎం చంద్రబాబు ...

కేసీఆర్‌ది హిట్లర్ పాలన.. లోకేష్..   తెలుగువన్
రేవంత్‌పై తెరాస గూండాల దాడి, హిట్లర్ కేసీఆర్!: లోకేష్   Oneindia Telugu
తెలంగాణలో రౌడీలు ప్రభుత్వం నడిపిస్తున్నారు.. కేసీఆర్ హిట్లర్: లోకేష్   Palli Batani
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   

  సాక్షి   
తెలంగాణ మీద శ్వేతపత్రం ప్రకటించాలి...  తెలుగువన్
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ శాసనసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వానికి ఆయన చురకలు అంటిస్తున్నారు. తన మిత్రపక్షమని కూడా చూడకుండా టీఆర్ఎస్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. అక్బరుద్దీన్ శాసనసభలో మాట్లాడుతున్న తీరు చూసి అధికార పార్టీకి ఏం చేయాలో అర్థం కాని ...

ఆర్థికస్థితిపై శ్వేతపత్రం   సాక్షి
తెలంగాణ ఉద్యమం ఇందుకే చేశారా? ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కామెంట్స్!   వెబ్ దునియా
తెలంగాణ కోసం ఉద్యమం ఎందుకు చేశారా...: అక్బర్   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కేసీఆర్ మరీ ఇంత దిగజారతారనుకోలేదు  తెలుగువన్
టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ నాయకుల మీద తాను చేసిన ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తే ఏ విచారణకైనా తాను సిద్ధమని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజాలు మాట్లాడినందుకు తెలంగాణ ప్రభుత్వం తనపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. అవకతవకలను ...

రేవంత్‌పై రగిలిన 'జాగృతి'!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించిన 'జాగృతి'   సాక్షి
సీఎం కేసీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఫైర్   10tv
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శ్రీవారి డాలర్ల కుంభకోణంలో వెంకటాచలపతికి జైలు శిక్ష  Andhrabhoomi
తిరుపతి/చిత్తూరు, నవంబర్ 14: కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండలవాని ఆలయంలో 300 డాలర్ల మాయం విషయంలో ఏడేళ్ల తరువాత చిత్తూరు కోర్టు తీర్పును ప్రకటించింది. డాలర్ల మాయం వ్యవహారంలో అప్పటి షరాబు వెంకటాచలపతే దోషని తేల్చింది. ఆయనకు మూడేళ్లు జైలు, జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి సిహెచ్ యుగంధర్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. కాగా ...

డాలర్ల కేసుకు స్వస్తి   సాక్షి
శ్రీవారి డాలర్ల మాయం కేసు: డాలర్ శేషాద్రి నిర్దోషి.. అంతా దేవుడి దయన్న..?   వెబ్ దునియా
డాలర్ల మాయం: డాలర్ శేషాద్రి నిర్దోషి, షరాబుకు జైలు   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
ఎవరి ఎంసెట్ వారిదే  Namasthe Telangana
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు సొంతంగానే నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించటంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్, అగ్రికల్చర్ కాలేజీలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ కూడా సొంతంగా నిర్వహించేందుకు మార్గం మార్గం సుగమం అయ్యింది. మన రాష్ట్రంలో మన ఎంసెట్ నిర్వహించాలన్న అంశంపై ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకున్నది.
వేర్వేరుగా ఇంటర్ పరీక్షలు...   10tv
మా 'స్థానికత' ఎక్కడ? రెండు రాష్ట్రాల్లో చదువుకున్న విద్యార్థుల్లో ఆందోళన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మార్చి 9 నుంచి ఇంటర్ పరీక్షలు   సాక్షి
Oneindia Telugu   
తెలుగువన్   
Andhrabhoomi   
అన్ని 37 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆర్టీసీ బస్సులో భగభగ మంటలు  తెలుగువన్
ప్రమాదాలు చెప్పి రావు. ప్రమాదాలు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా జరగొచ్చు. అయితే ఆర్టీసీ మాత్రం తమ బస్సులు చాలా సురక్షితం అని చెబుతూ వుంటుంది. కానీ, ఆర్టీసీ బస్సులకు కూడా యాక్సిడెంట్లు జరుగుతూ వుంటాయి. ఆర్టీసీ బస్సుల్లో కూడా దుర్ఘటనలు సంభవిస్తూ వుంటాయి. ప్రైవేటు బస్సుల విషయంలో చాలా హడావిడి చేసి అధికారులు కూడా ఆర్టీసీ ...

ప్రభుత్వ బస్సులో మంటలు... పరుగులుతీసిన   వెబ్ దునియా
హైదరాబాద్‌ : ఆర్టీసీ బస్సులో మంటలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 17 వార్తల కథనాలు »   

  సాక్షి   
హుస్సేన్ సాగర్ని మంచినీటి సరస్సు చేస్తాం...  తెలుగువన్
హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ చెరువు చుట్టూ ఆకాశాన్ని అంటే భవంతులు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. 60 నుంచి 100 అంతస్థుల ఎత్తయిన భవనాలు నిర్మించాలన్న ఆలోచనలో ఆయన వున్నారు. సింగపూర్ పెట్రోనాస్ టవర్స్ తరహాలో భారీ భవనాలు నిర్మించాలన్నది కేసీఆర్ మనోభీష్టం. ఆ భవంతుల్లో ప్రభుత్వ ...

హుస్సేన్ సాగర్ చుట్టూ బహుళ అంతస్తులా?   Andhrabhoomi
మంచినీటి సరస్సుగా హుస్సేన్ సాగర్... కేసీఆర్ అలా...   వెబ్ దునియా
కేసీఆర్ గూగుల్‌లో చూసి, పెట్రోనాస్ టవర్స్‌లా(పిక్చర్స్)   Oneindia Telugu
Kandireega   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 24 వార్తల కథనాలు »   

  సాక్షి   
2015 కల్లా ప్రభుత్వ పాఠశాలల్లో.. మరుగుదొడ్ల సదుపాయం  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు వచ్చే ఏడాది ఆగస్టులోగా మరుగుదొడ్ల సదుపాయాలను కల్పిస్తామని ఆర్ధిక శాఖ మంత్రి ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు. మరుగుదొడ్ల నిర్వహణ, వీటికి ప్రత్యేకంగా పరిశుభ్రతకు ఉద్యోగులను కూడా నియమిస్తామని వారు చెప్పారు. శాసనసభలో శుక్రవారం ...

హేతుబద్దీకరణ అంటే ఉన్న వాటిని మూసివేయడం కాదు : మంత్రి జగదీశ్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పిల్లలు లేని పాఠశాలలను మూసేస్తాం: జగదీష్‌రెడ్డి   Namasthe Telangana

అన్ని 13 వార్తల కథనాలు »   

  సాక్షి   
పాల కల్తీ నెపం రైతులపైకా?  సాక్షి
సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ పాలల్లో కల్తీ నెపాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రైతులపైకి నెట్టడం దారుణమని వైఎస్సార్‌సీ శాసనసభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులు తమ గేదెల నుంచి అమృతాన్ని హెరిటేజ్ సంస్థకు అప్పగిస్తే ప్యాకింగ్ సందర్భంగా వాటిలో విషం కలిస్తే అందుకు బాధ్యత రైతులదవుతుందా? అని ఆయన ఆశ్చర్యం ...

నారాలోకేష్ వ్యాపారాల కోసం బాబు.. హెరిటేజ్ పాలలో..?   వెబ్ దునియా
హెరిటేజ్: నిన్న తెలంగాణ.. నేడు జగన్ పార్టీ! లోకేష్‌పై..   Oneindia Telugu
హెరిటేజ్ మీద తప్పుడు ప్రచారం   తెలుగువన్
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 39 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
గర్భిణిని వర్షం హతమార్చింది  తెలుగువన్
హైదరాబాద్‌లో బుధవారం రాత్రి ఊహించని విధంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి 26 ఏళ్ల ఓ యువతి బలైంది. సికింద్రాబాద్‌లోని ఉప్పల్ బస్టాండ్ వద్ద నాలాలో కొట్టుకుపోయి సత్యవాణి అనే మహిళ మరణించింది. ఆమెషామీర్‌పేట నివాసి. కుండపోతగా కురిసిన వర్షానికి జంటనగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారుల మీద నదులు ప్రవహించాయి.
తిరుమలలో తెరిపిలేని వర్షం: బెజవాడ జలమయం   Oneindia Telugu
విజయవాడలో భారీ వర్షం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారీ వర్షం.. గర్భిణి మృతి.. జీహెచ్ఎంసీ అధికారులపై హత్యానేరం!!   వెబ్ దునియా

అన్ని 20 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言