వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు చైనా ఆహ్వానం!
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. విద్యుత్ ఉపకరణాల తయారీలో పేరొందిన తమ దేశ సంస్థ డాంగ్ పాంగ్ను సందర్శించాలని ఆ ఆహ్వాన పత్రంలో పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి శనివారం కేసీఆర్కు ఆహ్వానం అందింది. తెలంగాణకు అవసరమైన విద్యుత్ ఉపకరణాలను సరఫరా చేసేందుకు ...
చైనా నుంచి కేసీఆర్కు ఆహ్వానంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చైనాకు రండి!Andhrabhoomi
సీఎం కేసీఆర్కు చైనా ఆహ్వానంNamasthe Telangana
Kandireega
News Articles by KSR
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. విద్యుత్ ఉపకరణాల తయారీలో పేరొందిన తమ దేశ సంస్థ డాంగ్ పాంగ్ను సందర్శించాలని ఆ ఆహ్వాన పత్రంలో పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి శనివారం కేసీఆర్కు ఆహ్వానం అందింది. తెలంగాణకు అవసరమైన విద్యుత్ ఉపకరణాలను సరఫరా చేసేందుకు ...
చైనా నుంచి కేసీఆర్కు ఆహ్వానం
చైనాకు రండి!
సీఎం కేసీఆర్కు చైనా ఆహ్వానం
వెబ్ దునియా
40 భారతీయ ఖైదీలను విడుదల చేసిన పాకిస్థాన్!
వెబ్ దునియా
పాకిస్థాన్ జైళ్ళలో మగ్గుతున్న కొందరికి ఆ దేశ ప్రభుత్వం విముక్తి కల్పించింది. ఆదివారం 40 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది. వీరిలో 35 మంది గుజరాత్ జాలర్లు ఉన్నట్టు భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ ఎఫ్) అధికారులు చెప్పారు. పాకిస్థాన్ కు చెందిన సరిహద్దు భద్రతా దళం అధికారులు శనివారం ఖైదీలను అట్టారి - వాఘా చెక్ పోస్ట్ వద్దకు ...
40 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసిన పాకిస్తాన్సాక్షి
పాక్లో 40మంది భారత ఖైదీల విడుదలAndhrabhoomi
36మంది భారత ఖైదీల విడుదలNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్ జైళ్ళలో మగ్గుతున్న కొందరికి ఆ దేశ ప్రభుత్వం విముక్తి కల్పించింది. ఆదివారం 40 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది. వీరిలో 35 మంది గుజరాత్ జాలర్లు ఉన్నట్టు భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ ఎఫ్) అధికారులు చెప్పారు. పాకిస్థాన్ కు చెందిన సరిహద్దు భద్రతా దళం అధికారులు శనివారం ఖైదీలను అట్టారి - వాఘా చెక్ పోస్ట్ వద్దకు ...
40 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసిన పాకిస్తాన్
పాక్లో 40మంది భారత ఖైదీల విడుదల
36మంది భారత ఖైదీల విడుదల
అంగారకుడికి 90 వేల రేడియో సందేశాలు
సాక్షి
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విజయవంతంగా చేపట్టిన తొలి అంగారక యాత్ర 'మెరైనర్ మిషన్'కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉవింగు కార్పొరేషన్ అంతరిక్షంలోకి 90 వేల రేడియో సందేశాలను పంపింది. నాసా మెరైనర్ 4 వ్యోమనౌకను నవంబర్ 28, 1965న ప్రయోగించగా, అది 1965, జూలై 15న అంగారకుడి సమీపంలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో 'బీమ్ మీ టు మార్స్' ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విజయవంతంగా చేపట్టిన తొలి అంగారక యాత్ర 'మెరైనర్ మిషన్'కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉవింగు కార్పొరేషన్ అంతరిక్షంలోకి 90 వేల రేడియో సందేశాలను పంపింది. నాసా మెరైనర్ 4 వ్యోమనౌకను నవంబర్ 28, 1965న ప్రయోగించగా, అది 1965, జూలై 15న అంగారకుడి సమీపంలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో 'బీమ్ మీ టు మార్స్' ...
Kandireega
వారు చనిపోయినట్లు ఆధారాలు లేవు – సుష్మా స్వరాజ్
Kandireega
ఇరాక్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయుల గురించి రాజ్యసభలో చర్చ జరిగింది. వారి గురించి వాడి వేడిగా జరిగిన చర్చలో ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని విపక్షాలు ప్రశ్నించాయి. ఇరాక్ లో చిక్కుకున్న భారతీయుల గురించి ప్రభుత్వం దగ్గర ఏ సమాచారం ఉందో సభకు తెలియజేయాలని కూడా డిమాండ్ చేశాయి. దాంతో ...
ఇరాక్లో భారతీయులు హత్యకు గురయ్యారనే ఆధారాలు లేవు : సుష్మా స్వరాజ్వెబ్ దునియా
ఇరాక్లో భారతీయుల కిడ్నాప్పై సభలో చర్చ, హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు లేవు ...Oneindia Telugu
ఇరాక్ లో బందీలుగా ఉన్న భారతీయులు క్షేమంసాక్షి
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Kandireega
ఇరాక్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయుల గురించి రాజ్యసభలో చర్చ జరిగింది. వారి గురించి వాడి వేడిగా జరిగిన చర్చలో ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని విపక్షాలు ప్రశ్నించాయి. ఇరాక్ లో చిక్కుకున్న భారతీయుల గురించి ప్రభుత్వం దగ్గర ఏ సమాచారం ఉందో సభకు తెలియజేయాలని కూడా డిమాండ్ చేశాయి. దాంతో ...
ఇరాక్లో భారతీయులు హత్యకు గురయ్యారనే ఆధారాలు లేవు : సుష్మా స్వరాజ్
ఇరాక్లో భారతీయుల కిడ్నాప్పై సభలో చర్చ, హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు లేవు ...
ఇరాక్ లో బందీలుగా ఉన్న భారతీయులు క్షేమం
సాక్షి
హైదరాబాద్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికిన మంత్రులు, కార్యకర్తలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 30 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు బృందానికి విమానాశ్రయంలో పలువురు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి చంద్రబాబు అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. బాబు బృందానికి ఏపీ మంత్రులు బేగంపేట్ ...
6 నెలలకు ఒకసారి జపాన్ ఎందుకబ్బాNews Articles by KSR
ఆర్నెల్లకోసారి జపాన్ టూర్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 30 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు బృందానికి విమానాశ్రయంలో పలువురు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి చంద్రబాబు అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. బాబు బృందానికి ఏపీ మంత్రులు బేగంపేట్ ...
6 నెలలకు ఒకసారి జపాన్ ఎందుకబ్బా
ఆర్నెల్లకోసారి జపాన్ టూర్
వెబ్ దునియా
నైజీరియాలోని మాస్క్ వద్ద భీకర కాల్పులు... భారీ పేలుళ్లు: 35 మంది మృతి
వెబ్ దునియా
ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద శుక్రవారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 35 మంది దారుణంగా మృతి చెందగా... 150 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ విషయమై నగర పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము మాట్లాడుతూ.. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ప్రారంభమయ్యే సమయంలో ఆగంతకులు ...
మసీదు దగ్గర బ్లాస్ట్.. 35 మంది మృతితెలుగువన్
మసీదు వద్ద పేలుళ్లు : 35 మంది మృతిసాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద శుక్రవారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 35 మంది దారుణంగా మృతి చెందగా... 150 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ విషయమై నగర పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము మాట్లాడుతూ.. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ప్రారంభమయ్యే సమయంలో ఆగంతకులు ...
మసీదు దగ్గర బ్లాస్ట్.. 35 మంది మృతి
మసీదు వద్ద పేలుళ్లు : 35 మంది మృతి
సాక్షి
అమెరికా వెళ్లేందుకు విద్యార్థికి ప్రభుత్వం చేయూత
సాక్షి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం లభించిన వరంగల్ విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. వరంగల్లోని వడ్డెపల్లికు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు ఈ.నవీన్కుమార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్యూసీ)లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నాడు. అమెరికాలోని ...
పేద విద్యార్థికి సర్కారు సాయంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం లభించిన వరంగల్ విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. వరంగల్లోని వడ్డెపల్లికు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు ఈ.నవీన్కుమార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్యూసీ)లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నాడు. అమెరికాలోని ...
పేద విద్యార్థికి సర్కారు సాయం
సాక్షి
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని
సాక్షి
జపాన్: 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం జపాన్ లో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన వసతులు, వనరులను చంద్రబాబు ఈ ...
జపాన్ మీడియా మీట్ లో పాల్గొన్న చంద్రబాబుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
జపాన్: 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం జపాన్ లో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన వసతులు, వనరులను చంద్రబాబు ఈ ...
జపాన్ మీడియా మీట్ లో పాల్గొన్న చంద్రబాబు
వెబ్ దునియా
పాక్ లో పెరిగిపోతున్న హెచ్ఐవీ రోగులు... తాజాగా 994 మంది గుర్తింపు
వెబ్ దునియా
పాకిస్థాన్ లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజూరోజుకు పెరిగిపోతుంది. పాక్ లోని సింధు ప్రావెన్స్ లోని తాజాగా 994 మంది ఎయిడ్స్ రోగులను గుర్తించినట్లు ఎయిడ్స్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సికిందర్ అలీ షా వెల్లడించారు. ఈ విషయం ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ.. సింధూ ప్రావెన్స్ లో ఇటీవల ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించినట్లు ...
పాక్ లో పెరుగుతున్న హెచ్ఐవీ రోగులుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్ లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజూరోజుకు పెరిగిపోతుంది. పాక్ లోని సింధు ప్రావెన్స్ లోని తాజాగా 994 మంది ఎయిడ్స్ రోగులను గుర్తించినట్లు ఎయిడ్స్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సికిందర్ అలీ షా వెల్లడించారు. ఈ విషయం ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ.. సింధూ ప్రావెన్స్ లో ఇటీవల ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించినట్లు ...
పాక్ లో పెరుగుతున్న హెచ్ఐవీ రోగులు
వెబ్ దునియా
హాలీవుడ్ నటి జూలీగెయిట్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రేమాయణం!!
వెబ్ దునియా
హాలీవుడ్ నటి జూలీ గెయిట్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే సాగిస్తున్న ప్రేమాయణం ఫ్రాన్స్ను ఓ ఊపు ఊపుతోంది. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఎలిసీ ప్యాలెస్లో హోలాండే - గెయిట్ పక్కపక్కనే కూర్చున్న ఫొటోలు వెలుగుచూడటం మరింత దుమారానికి తెరతీసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విహారం చేస్తున్నాయి.
నటి గెయట్తో ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రేమాయణం!Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హాలీవుడ్ నటి జూలీ గెయిట్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే సాగిస్తున్న ప్రేమాయణం ఫ్రాన్స్ను ఓ ఊపు ఊపుతోంది. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఎలిసీ ప్యాలెస్లో హోలాండే - గెయిట్ పక్కపక్కనే కూర్చున్న ఫొటోలు వెలుగుచూడటం మరింత దుమారానికి తెరతీసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విహారం చేస్తున్నాయి.
నటి గెయట్తో ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రేమాయణం!
沒有留言:
張貼留言