కాశ్మీర్లో భీకర కాల్పులు Andhrabhoomi
జమ్మూ, నవంబర్ 27: జమ్మూ, కాశ్మీర్లోకి చొరబడిన మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య గురువారం జరిగిన భీకర పోరులో ముగ్గురు పౌరులు సహా 8 మంది చనిపోయారు. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో తెల్లవారు జామున ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. జమ్మూ జిల్లాలోని అర్నియా ప్రాంతంలో జరిగిన ఈ పోరులో నలుగురు మిలిటెంట్లు, ...
ఖాళీ సైనిక బంకర్లో నక్కి కాల్పులు 8 గంటలకు పైగా సాగిన ఎన్కౌంటర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సరిహద్దులో ఉగ్ర దాడులుసాక్షి
ఉగ్రవాదుల దాడి: ఆర్మీ అధికారి, ముగ్గురు పౌరులవెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
జమ్మూ, నవంబర్ 27: జమ్మూ, కాశ్మీర్లోకి చొరబడిన మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య గురువారం జరిగిన భీకర పోరులో ముగ్గురు పౌరులు సహా 8 మంది చనిపోయారు. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో తెల్లవారు జామున ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. జమ్మూ జిల్లాలోని అర్నియా ప్రాంతంలో జరిగిన ఈ పోరులో నలుగురు మిలిటెంట్లు, ...
ఖాళీ సైనిక బంకర్లో నక్కి కాల్పులు 8 గంటలకు పైగా సాగిన ఎన్కౌంటర్
సరిహద్దులో ఉగ్ర దాడులు
ఉగ్రవాదుల దాడి: ఆర్మీ అధికారి, ముగ్గురు పౌరుల
మహారాష్టల్రో మళ్లీ బిజెపి-సేన దోస్తీ! Andhrabhoomi
ముంబయి, నవంబర్ 27: ప్రస్తుతం శత్రువులుగా ఉన్న పాతమిత్రులు భారతీయ జనతా పార్టీ, శివసేనలు మళ్లీ దగ్గర కానున్నాయా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాటలను బట్టి చూస్తే త్వరలోనే ఇది జరుగుతుందనిపిస్తోంది. రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని పాలించాలని బిజెపి, శివసేన అభిప్రాయపడుతున్నాయని గురువారం ఇక్కడ విలేఖరులతో ...
ఫడ్నవిస్ ప్రభుత్వంలో చేరేందుకు సేన రెడీ !Namasthe Telangana
మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన భాగస్వామ్యం కావాలి : సీఎం పడ్నావీస్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్రంలో ఉంది, ఇక్కడ ఉంటుంది: ఫడ్నవిస్, శివసేనకు హోం?Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ముంబయి, నవంబర్ 27: ప్రస్తుతం శత్రువులుగా ఉన్న పాతమిత్రులు భారతీయ జనతా పార్టీ, శివసేనలు మళ్లీ దగ్గర కానున్నాయా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాటలను బట్టి చూస్తే త్వరలోనే ఇది జరుగుతుందనిపిస్తోంది. రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని పాలించాలని బిజెపి, శివసేన అభిప్రాయపడుతున్నాయని గురువారం ఇక్కడ విలేఖరులతో ...
ఫడ్నవిస్ ప్రభుత్వంలో చేరేందుకు సేన రెడీ !
మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన భాగస్వామ్యం కావాలి : సీఎం పడ్నావీస్
కేంద్రంలో ఉంది, ఇక్కడ ఉంటుంది: ఫడ్నవిస్, శివసేనకు హోం?
నిత్యానంద 'ఆ' రకం కాదు.. పురుషుడే : తేల్చేసిన పురుషత్వ పరీక్షలు! వెబ్ దునియా
వివాదాస్పద నిత్యానంద స్వామి మూడో రకం మనిషి కాదని, ముమ్మాటికీ పురుషుడేనని ఆయనకు నిర్వహించిన పురుష పటుత్వ పరీక్షల్లో తేలింది. దీనికి సంబంధించి వైద్యుల ధృవీకరణ పత్రాలతో కూడిన నివేదికను కర్ణాటక సెషన్స్ కోర్టుకు పోలీసులు సమర్పించారు. ఇటీవల నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించారు. ఆయనకు ఎటువంటి లోపం లేదని వైద్యులు ...
నిత్యానంద పురుషుడేనని తేల్చిన వైద్యులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్వామి నిత్యానంద పురుషుడే.. నివేదకలో వెల్లడిNamasthe Telangana
వివాదాస్పద స్వామి నిత్యానంద పురుషుడే!Oneindia Telugu
సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
వివాదాస్పద నిత్యానంద స్వామి మూడో రకం మనిషి కాదని, ముమ్మాటికీ పురుషుడేనని ఆయనకు నిర్వహించిన పురుష పటుత్వ పరీక్షల్లో తేలింది. దీనికి సంబంధించి వైద్యుల ధృవీకరణ పత్రాలతో కూడిన నివేదికను కర్ణాటక సెషన్స్ కోర్టుకు పోలీసులు సమర్పించారు. ఇటీవల నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించారు. ఆయనకు ఎటువంటి లోపం లేదని వైద్యులు ...
నిత్యానంద పురుషుడేనని తేల్చిన వైద్యులు
స్వామి నిత్యానంద పురుషుడే.. నివేదకలో వెల్లడి
వివాదాస్పద స్వామి నిత్యానంద పురుషుడే!
బోర్డు తిప్పేసిన 'మిలాన్' Andhrabhoomi
పలాస, నవంబర్ 27: అనతికాలంలోనే ఎక్కువ వడ్డీ ఇస్తామని చెబుతున్న ఫైనాన్స్ కంపెనీలు పలు చోట్ల మూత పడుతున్న ప్రజల్లో ఆ మాత్రం చైతన్యం రాకపోవడంతో మోసగాళ్లు దోచుకుపోతున్నారు. ఫైనాన్స్ కంపెనీలకు ప్రజల అమాయకత్వం పెట్టుబడిగా మారి కోట్లాది రూపాయలు ఎరవేసి బోర్డు తిప్పేసిన వైనం కాశీబుగ్గలో బయటపడింది. ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా ...
'మిలాన్' మోసంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
పలాస, నవంబర్ 27: అనతికాలంలోనే ఎక్కువ వడ్డీ ఇస్తామని చెబుతున్న ఫైనాన్స్ కంపెనీలు పలు చోట్ల మూత పడుతున్న ప్రజల్లో ఆ మాత్రం చైతన్యం రాకపోవడంతో మోసగాళ్లు దోచుకుపోతున్నారు. ఫైనాన్స్ కంపెనీలకు ప్రజల అమాయకత్వం పెట్టుబడిగా మారి కోట్లాది రూపాయలు ఎరవేసి బోర్డు తిప్పేసిన వైనం కాశీబుగ్గలో బయటపడింది. ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా ...
'మిలాన్' మోసం
నల్లధనం ఖాతాలు ఉన్నట్టు 250 మంది అంగీకరించారు : అరుణ్ జైట్లీ వెబ్ దునియా
విదేశాల్లో ఖాతాలు ఉన్నట్టు 250 మంది భారతీయ పారిశ్రామికవేత్తలు అంగీకరించారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభకు తెలిపారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనం ఖాతాలున్న వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని, ఇంతవరకు 250 మంది ఖాతాదారులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామని, తప్పు చేసిన వారిని శిక్షిస్తామన్నారు. విదేశీ ...
రాజ్యసభలో ఎన్టీఆర్ రగడ, బ్లాక్ మనీపై 250 మంది ఒప్పుకున్నారు!Oneindia Telugu
250మందిపై కేసులు నమోదుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
విదేశాల్లో ఖాతాలు ఉన్నట్టు 250 మంది భారతీయ పారిశ్రామికవేత్తలు అంగీకరించారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభకు తెలిపారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనం ఖాతాలున్న వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని, ఇంతవరకు 250 మంది ఖాతాదారులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామని, తప్పు చేసిన వారిని శిక్షిస్తామన్నారు. విదేశీ ...
రాజ్యసభలో ఎన్టీఆర్ రగడ, బ్లాక్ మనీపై 250 మంది ఒప్పుకున్నారు!
250మందిపై కేసులు నమోదు
ఈ-వీసాను ప్రారంభించిన కేంద్రం Namasthe Telangana
న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు విదేశీ పర్యాటకులకు కల్పిస్తున్న ఈ-వీసా సౌకర్యాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ గురువారం ఢిల్లీలో ప్రారంభించారు. ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురం, గోవా అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ ఈ-వీసా సౌకర్యం ఉంటుంది. దీనివల్ల 43 దేశాల ...
పర్యాటక రంగానికి ఊతంAndhrabhoomi
విదేశీయుల కోసం 'ఈ-వీసా'సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు విదేశీ పర్యాటకులకు కల్పిస్తున్న ఈ-వీసా సౌకర్యాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ గురువారం ఢిల్లీలో ప్రారంభించారు. ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురం, గోవా అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ ఈ-వీసా సౌకర్యం ఉంటుంది. దీనివల్ల 43 దేశాల ...
పర్యాటక రంగానికి ఊతం
విదేశీయుల కోసం 'ఈ-వీసా'
రాహుల్ యాక్టివ్ అయ్యారు News Articles by KSR
'మరోసారి వారు బుల్డోజర్లను ఉపయోగించదలిస్తే, వాటిని నా శరీరం మీదుగానే ముందుకు పోనివ్వాల్సి ఉంటుంద ని హెచ్చరించడం విశేషం.ఒక పక్క చలికాలం పెరుగుతుంటే,ఇప్పుడు ఇళ్లను కూల్చుతారా అని తీవ్రంగా మండిపడ్డారు.దీనిని కాంగ్రెస్ సహించబోదని హెచ్చరించారు. tags : rahul, active,delhi. Important Links. pmindia.nic.in · www.tirumala.org · shrisaibabasansthan · www.htp.gov.in ...
ఆ బుల్డోజర్లు నా శరీరం మీదుగానే వెళ్లాలిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
'మరోసారి వారు బుల్డోజర్లను ఉపయోగించదలిస్తే, వాటిని నా శరీరం మీదుగానే ముందుకు పోనివ్వాల్సి ఉంటుంద ని హెచ్చరించడం విశేషం.ఒక పక్క చలికాలం పెరుగుతుంటే,ఇప్పుడు ఇళ్లను కూల్చుతారా అని తీవ్రంగా మండిపడ్డారు.దీనిని కాంగ్రెస్ సహించబోదని హెచ్చరించారు. tags : rahul, active,delhi. Important Links. pmindia.nic.in · www.tirumala.org · shrisaibabasansthan · www.htp.gov.in ...
ఆ బుల్డోజర్లు నా శరీరం మీదుగానే వెళ్లాలి
అశోక్బాబుపై చీటింగ్ కేసు పెట్టాలి సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్లోని ఏపీ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను కలిసినట్టు మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబుపై చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకి పంపాలని హైదరాబాద్ టీఎన్జీవోల సంఘం నేతలు డిమాండ్ చేశారు. గురువారం టీఆర్ఎస్ ఎంపీలు ఏపీ ...
రాజ్నాథ్ను కలిసిన టీఎన్జీవో నేతలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్లోని ఏపీ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను కలిసినట్టు మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబుపై చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకి పంపాలని హైదరాబాద్ టీఎన్జీవోల సంఘం నేతలు డిమాండ్ చేశారు. గురువారం టీఆర్ఎస్ ఎంపీలు ఏపీ ...
రాజ్నాథ్ను కలిసిన టీఎన్జీవో నేతలు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల నిరసన Andhrabhoomi
న్యూఢిల్లీ:నల్లధనాన్ని వెనక్కి తీసుకురావటంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నల్లశాలువాలు కప్పుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ అధినేత్రి మమత జోలికి వస్తే సహించమని హెచ్చరించారు. Related Article. ఉగ్రవాదుల దాడిలో జవాను, ముగ్గురు పౌరులు మృతి · విపక్షాలు సహకరించాలి : వెంకయ్య · మంచు తుపానుతో అమెరికా ...
ఢిల్లీలో చిరంజీవి ఇలా, మమత జోలికి రావొద్దని మోడీకి హెచ్చరిక (పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ:నల్లధనాన్ని వెనక్కి తీసుకురావటంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నల్లశాలువాలు కప్పుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ అధినేత్రి మమత జోలికి వస్తే సహించమని హెచ్చరించారు. Related Article. ఉగ్రవాదుల దాడిలో జవాను, ముగ్గురు పౌరులు మృతి · విపక్షాలు సహకరించాలి : వెంకయ్య · మంచు తుపానుతో అమెరికా ...
ఢిల్లీలో చిరంజీవి ఇలా, మమత జోలికి రావొద్దని మోడీకి హెచ్చరిక (పిక్చర్స్)
'హత్యా'చారం కాదు.. ఆత్మహత్యే! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 27: గుర్తుందా! బదాయూ ఘటన! అదే.. ఉత్తర్ప్రదేశ్లో ఇద్దర అక్కాచెల్లెళ్లు చెట్టుకు ఉరేసుకుని కనిపించారు! వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని ప్రపంచం గగ్గోలు పెట్టింది! మీడియా కోడై కూసింది! అంత సంచలనం సృష్టించిన ఆ కేసు ఊహించని మలుపు తిరిగింది! ఈ ఏడాది జూన్లో కేసు విచారణ చేపట్టిన సీబీఐ.. ఐదు నెలల పాటు ...
'బదౌన్' సోదరీమణులది ఆత్మహత్యే: సీబీఐసాక్షి
అక్కాచెల్లెళ్ళది ఆత్మహత్యే...తెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 27: గుర్తుందా! బదాయూ ఘటన! అదే.. ఉత్తర్ప్రదేశ్లో ఇద్దర అక్కాచెల్లెళ్లు చెట్టుకు ఉరేసుకుని కనిపించారు! వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని ప్రపంచం గగ్గోలు పెట్టింది! మీడియా కోడై కూసింది! అంత సంచలనం సృష్టించిన ఆ కేసు ఊహించని మలుపు తిరిగింది! ఈ ఏడాది జూన్లో కేసు విచారణ చేపట్టిన సీబీఐ.. ఐదు నెలల పాటు ...
'బదౌన్' సోదరీమణులది ఆత్మహత్యే: సీబీఐ
అక్కాచెల్లెళ్ళది ఆత్మహత్యే...
沒有留言:
張貼留言