Oneindia Telugu
కపిల్.. ఇప్పుడైనా తెలుసుకోండి: బాక్సర్ మనోజ్ ఆగ్రహం
Oneindia Telugu
న్యూఢిల్లీ: కోర్టులో న్యాయ పోరాటాన్ని గెలిచి, బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ నుంచి అర్జున అవార్డును స్వీకరించిన బాక్సర్ మనోజ్ కుమార్ ఒకవైపు ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే మరోవైపు అవార్డుల కమిటీ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్పై విమర్శలు కురిపించాడు. అర్జున అవార్డుకు అన్నివిధాలా ...
నా పేరు మనోజ్...మీకు తెలుసా కపిల్!సాక్షి
కపిల్.. ఇదిగో అర్జున..! బాక్సర్ మనోజ్ కుమార్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కపిల్కు ఇప్పుడు సమాధానమిస్తాAndhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కోర్టులో న్యాయ పోరాటాన్ని గెలిచి, బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ నుంచి అర్జున అవార్డును స్వీకరించిన బాక్సర్ మనోజ్ కుమార్ ఒకవైపు ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే మరోవైపు అవార్డుల కమిటీ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్పై విమర్శలు కురిపించాడు. అర్జున అవార్డుకు అన్నివిధాలా ...
నా పేరు మనోజ్...మీకు తెలుసా కపిల్!
కపిల్.. ఇదిగో అర్జున..! బాక్సర్ మనోజ్ కుమార్
కపిల్కు ఇప్పుడు సమాధానమిస్తా
సాక్షి
ఎలాంటి మార్పూ లేదు
సాక్షి
సిడ్నీ: తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఆరోగ్య పరిస్థితిలో బుధవారం ఎలాంటి మెరుగుదల రాలేదు. ఇప్పటికీ అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. 'ఫిల్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. ఇంకా విషమంగానే ఉంది. స్కానింగ్ నివేదికలు వచ్చిన తర్వాత, ఏదైనా మెరుగుదల ఉంటే తెలియజేస్తాం' అని క్రికెట్ ...
ఫిలిప్ హ్యూస్ తీవ్ర గాయానికి కారణం.. పాత హెల్మెట్టే: మసూరివెబ్ దునియా
అది పాత మోడల్ హెల్మెట్... అందుకే...తెలుగువన్
పాత మోడల్ హెల్మెట్టే హ్యూస్ కొంప ముంచిందా?Namasthe Telangana
Oneindia Telugu
thatsCricket Telugu
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి
సిడ్నీ: తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఆరోగ్య పరిస్థితిలో బుధవారం ఎలాంటి మెరుగుదల రాలేదు. ఇప్పటికీ అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. 'ఫిల్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. ఇంకా విషమంగానే ఉంది. స్కానింగ్ నివేదికలు వచ్చిన తర్వాత, ఏదైనా మెరుగుదల ఉంటే తెలియజేస్తాం' అని క్రికెట్ ...
ఫిలిప్ హ్యూస్ తీవ్ర గాయానికి కారణం.. పాత హెల్మెట్టే: మసూరి
అది పాత మోడల్ హెల్మెట్... అందుకే...
పాత మోడల్ హెల్మెట్టే హ్యూస్ కొంప ముంచిందా?
సాక్షి
ఏఐబీఏతో మాట్లాడాలి.. సరిత నిషేధంపై సచిన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ సరితాదేవి కెరీర్ అర్ధంతరంగా ముగియకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోరాడు. ఈ విషయంపై క్రీడామంత్రి సర్బానంద సోనోవాల్ను మాస్టర్ బుధవారం కలిశాడు. దేశం మొత్తం సరితకు అండగా నిలవాలని.. ఆమె కెరీర్కు భరోసా కల్పించాలని క్రీడామంత్రిని సచిన్ కోరాడు. ఈ అంశంపై అంతర్జాతీయ ...
మేమంతా... నీవెంటేసాక్షి
కేంద్ర క్రీడా మంత్రి సోనోవాల్ను కోరిన సచిన్Andhrabhoomi
సారీ చెప్పింది: సరిత దేవిపై కేంద్రమంత్రిని కలిసిన సచిన్Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ సరితాదేవి కెరీర్ అర్ధంతరంగా ముగియకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోరాడు. ఈ విషయంపై క్రీడామంత్రి సర్బానంద సోనోవాల్ను మాస్టర్ బుధవారం కలిశాడు. దేశం మొత్తం సరితకు అండగా నిలవాలని.. ఆమె కెరీర్కు భరోసా కల్పించాలని క్రీడామంత్రిని సచిన్ కోరాడు. ఈ అంశంపై అంతర్జాతీయ ...
మేమంతా... నీవెంటే
కేంద్ర క్రీడా మంత్రి సోనోవాల్ను కోరిన సచిన్
సారీ చెప్పింది: సరిత దేవిపై కేంద్రమంత్రిని కలిసిన సచిన్
బొప్పాయి పండ్ల కింద ఎర్రచందనం దుంగలు
సాక్షి
ఒంగోలు: బొప్పాయి పండ్ల కింద అక్రమంగా భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న లారీని ప్రకాశం జిల్లా పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లారీని సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం తాటాచర్లమోటు రహదారిపై ఈ రోజు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా బొప్పాయి లోడ్ తో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ఒంగోలు: బొప్పాయి పండ్ల కింద అక్రమంగా భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న లారీని ప్రకాశం జిల్లా పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లారీని సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం తాటాచర్లమోటు రహదారిపై ఈ రోజు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా బొప్పాయి లోడ్ తో ...
సాక్షి
హుదూద్తో అపార నష్టం
Andhrabhoomi
విశాఖపట్నం/విజయనగరం, నవంబర్ 26: హుదూద్ తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర బృందం బుధవారం విస్తృతంగా పర్యటించింది. ఒక బృందం విశాఖ జిల్లాలో, మరో బృందం విజయనగరం జిల్లాలో పర్యటించాయి. హుదూద్ తుఫాన్తో భారీ నష్టం జరిగిందని కేంద్రబృందం అభిప్రాయపడింది. జరిగిన నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నామని, పర్యటన అనంతరం ...
లెక్కలే తప్ప.. గోడు పట్టదాసాక్షి
విశాఖలో కేంద్ర బృందం విస్తృత పర్యటనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
విశాఖపట్నం/విజయనగరం, నవంబర్ 26: హుదూద్ తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర బృందం బుధవారం విస్తృతంగా పర్యటించింది. ఒక బృందం విశాఖ జిల్లాలో, మరో బృందం విజయనగరం జిల్లాలో పర్యటించాయి. హుదూద్ తుఫాన్తో భారీ నష్టం జరిగిందని కేంద్రబృందం అభిప్రాయపడింది. జరిగిన నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నామని, పర్యటన అనంతరం ...
లెక్కలే తప్ప.. గోడు పట్టదా
విశాఖలో కేంద్ర బృందం విస్తృత పర్యటన
వెబ్ దునియా
అతని పరిస్థితి ఇంకా విషమమే
Namasthe Telangana
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ హ్యూజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అన్ని రకాల స్కాన్లు తీసినట్లుగా ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. అతను కోమాలోనే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. హ్యూజ్ త్వరగా కోలుకోవాలని ప్రఖ్యాత మాజీ క్రికెట్ ఆటగాడు బ్రియాన్ లారా దేవున్ని ప్రార్థిస్తున్నానన్నాడు. క్రికెట్ ఆట అపాయకరమైందన్నాడు. దేశవాలీ మ్యాచ్ ఆడుతూ ...
క్రికెట్ చాలా ప్రమాదకర క్రీడ : బ్రియాన్ లారా!వెబ్ దునియా
క్రికెట్లో విషాదం!Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ హ్యూజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అన్ని రకాల స్కాన్లు తీసినట్లుగా ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. అతను కోమాలోనే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. హ్యూజ్ త్వరగా కోలుకోవాలని ప్రఖ్యాత మాజీ క్రికెట్ ఆటగాడు బ్రియాన్ లారా దేవున్ని ప్రార్థిస్తున్నానన్నాడు. క్రికెట్ ఆట అపాయకరమైందన్నాడు. దేశవాలీ మ్యాచ్ ఆడుతూ ...
క్రికెట్ చాలా ప్రమాదకర క్రీడ : బ్రియాన్ లారా!
క్రికెట్లో విషాదం!
భూకబ్జాలు, రౌడీయిజానికి పాల్పడితే పిడి యాక్టు
Andhrabhoomi
వరంగల్, నవంబర్ 26 : భూకబ్జాలకు పాల్పడుతూ రౌడీయిజం చెలాయించే వారిపై పీడీయాక్ట్ ప్రయోగించాలని వరంగల్ రేంజ్ డిఐజి బి.మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్ రేంజ్ డిఐజిగా బాధ్యతలు స్వీకరించినానంతరం మొదటిసారిగా వరంగల్ రూరల్, అర్బన్ పోలీస్ అధికారులతో బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
భూకబ్జాలు, రౌడీయిజం చేసే వారిపై పీడీ యూక్ట్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
వరంగల్, నవంబర్ 26 : భూకబ్జాలకు పాల్పడుతూ రౌడీయిజం చెలాయించే వారిపై పీడీయాక్ట్ ప్రయోగించాలని వరంగల్ రేంజ్ డిఐజి బి.మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్ రేంజ్ డిఐజిగా బాధ్యతలు స్వీకరించినానంతరం మొదటిసారిగా వరంగల్ రూరల్, అర్బన్ పోలీస్ అధికారులతో బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
భూకబ్జాలు, రౌడీయిజం చేసే వారిపై పీడీ యూక్ట్
సాక్షి
దుమ్మురేపిన హఫీజ్
సాక్షి
షార్జా: న్యూజిలాండ్తో బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులో పాకిస్థాన్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మహ్మద్ హఫీజ్ (262 బంతుల్లో 178 బ్యాటింగ్; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 281 పరుగులు చేసింది. హఫీజ్తో పాటు మిస్బా (38 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
హఫీజ్ అజేయ శతకంAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
షార్జా: న్యూజిలాండ్తో బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులో పాకిస్థాన్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మహ్మద్ హఫీజ్ (262 బంతుల్లో 178 బ్యాటింగ్; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 281 పరుగులు చేసింది. హఫీజ్తో పాటు మిస్బా (38 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
హఫీజ్ అజేయ శతకం
తొలి వన్డేలో శ్రీలంక గెలుపు
సాక్షి
కొలంబో: భారత్ చేతిలో వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడిన శ్రీలంక... సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. తొలి వన్డేలో శ్రీలంక 25 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మొదట శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 317 పరుగులు చేసింది. దిల్షాన్ (88), జయవర్ధనే (55) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం ఇంగ్లండ్ 47.1 ఓవర్లలో 292 ...
వనే్డ సిరీస్లో శ్రీలంక బోణీAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో: భారత్ చేతిలో వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడిన శ్రీలంక... సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. తొలి వన్డేలో శ్రీలంక 25 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మొదట శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 317 పరుగులు చేసింది. దిల్షాన్ (88), జయవర్ధనే (55) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం ఇంగ్లండ్ 47.1 ఓవర్లలో 292 ...
వనే్డ సిరీస్లో శ్రీలంక బోణీ
సాక్షి
భారత్కు తొలి విజయం
సాక్షి
బెంగళూరు: తొలి వన్డేలో ఓడిపోయిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో తేరుకుంది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో మ్యాచ్లో మిథాలీ రాజ్ బృందం ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్లోని చివరిదైన మూడో వన్డే శుక్రవారం జరుగుతుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ...
శిఖా పాండే ఆల్రౌండ్ ప్రతిభAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బెంగళూరు: తొలి వన్డేలో ఓడిపోయిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో తేరుకుంది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో మ్యాచ్లో మిథాలీ రాజ్ బృందం ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్లోని చివరిదైన మూడో వన్డే శుక్రవారం జరుగుతుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ...
శిఖా పాండే ఆల్రౌండ్ ప్రతిభ
沒有留言:
張貼留言