రాజకీయాలపై మాట్లాడుతా.. ఇపుడే కాదు.. తర్వాత : లగడపాటి వెబ్ దునియా
రాష్ట్ర రాజకీయాలపై త్వరలోనే తన మనస్సులోని మాటలను త్వరలోనే మీడియాకు వెల్లడించనున్నట్టు విజయవాడ కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నాననీ, అవసరమైనప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతానని చెప్పారు. విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ...
ఇంకొంత కాలం, అవసరమైనపుడు మాట్లాడ్తా: లగడపాటిOneindia Telugu
మరికొంత కాలం రాజకీయాలకు దూరంAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
రాష్ట్ర రాజకీయాలపై త్వరలోనే తన మనస్సులోని మాటలను త్వరలోనే మీడియాకు వెల్లడించనున్నట్టు విజయవాడ కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నాననీ, అవసరమైనప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతానని చెప్పారు. విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ...
ఇంకొంత కాలం, అవసరమైనపుడు మాట్లాడ్తా: లగడపాటి
మరికొంత కాలం రాజకీయాలకు దూరం
రాజకీయాలపై రజనీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్.. రాజకీయాల్లోకి రావాలంటే? వెబ్ దునియా
ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీపై దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నోరువిప్పారు. ఆయన కామెంట్స్ను బట్టి చూస్తే రాజకీయాలలో చేరేందుకు రజనీకాంత్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లింగా చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''రాజకీయాలంటే నాకు భయంలేదు. కానీ రాజకీయాలలోకి రావడం నా చేతులలో ...
రాజకీయాలంటే భయం లేదు... సందేహమైతే వుందిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 14 వార్తల కథనాలు »
ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీపై దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నోరువిప్పారు. ఆయన కామెంట్స్ను బట్టి చూస్తే రాజకీయాలలో చేరేందుకు రజనీకాంత్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లింగా చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''రాజకీయాలంటే నాకు భయంలేదు. కానీ రాజకీయాలలోకి రావడం నా చేతులలో ...
రాజకీయాలంటే భయం లేదు... సందేహమైతే వుంది
నవ్యాంధ్ర అసెంబ్లీ గుంటూరులో ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుంటూరు, నవంబర్ 16(ఆంధ్రజ్యోతి): రాజధాని అనగానే గుర్తుకొచ్చేది శాసనసభ! ఆపై సచివాలయం! నవ్యాంధ్ర 'రాజధాని జిల్లా'గా మారిన గుంటూరుకు ఇప్పటికిప్పుడే... తాత్కాలికంగా అసెంబ్లీ కళ రానుంది. ఎందుకంటే... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను గుంటూరులో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. నాగార్జున యూనివర్సిటీలోని ...
'నాగార్జున'లో అసెంబ్లీ?Andhrabhoomi
గుంటూరులో శీతాకాల అసెంబ్లీ?సాక్షి
గుంటూరు నాగార్జున వర్శిటీ విజిట్... శీతాకాల సమావేశాలు..!వెబ్ దునియా
అన్ని 14 వార్తల కథనాలు »
గుంటూరు, నవంబర్ 16(ఆంధ్రజ్యోతి): రాజధాని అనగానే గుర్తుకొచ్చేది శాసనసభ! ఆపై సచివాలయం! నవ్యాంధ్ర 'రాజధాని జిల్లా'గా మారిన గుంటూరుకు ఇప్పటికిప్పుడే... తాత్కాలికంగా అసెంబ్లీ కళ రానుంది. ఎందుకంటే... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను గుంటూరులో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. నాగార్జున యూనివర్సిటీలోని ...
'నాగార్జున'లో అసెంబ్లీ?
గుంటూరులో శీతాకాల అసెంబ్లీ?
గుంటూరు నాగార్జున వర్శిటీ విజిట్... శీతాకాల సమావేశాలు..!
హైదరాబాద్-బ్రిస్బేన్లది ' సోదర'బంధం.. సాక్షి
హైదరాబాద్, బ్రిస్బేన్ మధ్య సోదర నగర సంబంధం ఉందని భారత ప్రధాని మోదీ అన్నారు. క్వీన్స్లాండ్ ప్రధాని క్యాంప్బెల్ ఇచ్చిన విందులో మాట్లాడిన మోదీ.. 'అడ్వాన్స్డ్ టెక్నాలజీకి కేంద్రంగా బ్రిస్బేన్ అవతరించింది. అదే సమయంలో హైదరాబాద్ కూడా సైబరాబాద్గా పేరొందింది. సహజంగానే ఈ రెండింటి మధ్య సోదర నగరాల బంధం ఏర్పడుతుంద'న్నారు. ఆస్ట్రేలియా ...
మీకు బ్రిస్బేన్... మాకు హైదరాబాద్Andhrabhoomi
బ్రిస్బేన్లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్, బ్రిస్బేన్ మధ్య సోదర నగర సంబంధం ఉందని భారత ప్రధాని మోదీ అన్నారు. క్వీన్స్లాండ్ ప్రధాని క్యాంప్బెల్ ఇచ్చిన విందులో మాట్లాడిన మోదీ.. 'అడ్వాన్స్డ్ టెక్నాలజీకి కేంద్రంగా బ్రిస్బేన్ అవతరించింది. అదే సమయంలో హైదరాబాద్ కూడా సైబరాబాద్గా పేరొందింది. సహజంగానే ఈ రెండింటి మధ్య సోదర నగరాల బంధం ఏర్పడుతుంద'న్నారు. ఆస్ట్రేలియా ...
మీకు బ్రిస్బేన్... మాకు హైదరాబాద్
బ్రిస్బేన్లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
ప్లాన్ ఇన్ సింగపూర్ Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 16: ఆంధ్ర రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ (బృహత్తర ప్రణాళిక) రూపొందించే బాధ్యత సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ విషయమై సింగపూర్ మంత్రులతో చర్చించినట్టు చెప్పారు. ఆ దేశ మంత్రివర్గ సమావేశంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్న వెంటనే ...
సింగపూర్ సహకారంతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తాంసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 16: ఆంధ్ర రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ (బృహత్తర ప్రణాళిక) రూపొందించే బాధ్యత సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ విషయమై సింగపూర్ మంత్రులతో చర్చించినట్టు చెప్పారు. ఆ దేశ మంత్రివర్గ సమావేశంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్న వెంటనే ...
సింగపూర్ సహకారంతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తాం
ఏం జరిగింది?: బ్రహ్మాజీ కుమారుడిపై దాడి FIlmiBeat Telugu
హైదరాబాద్ :ఔటర్ రింగ్ రోడ్డులోని టోల్ గేట్ వద్ద సినీ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్కుమార్పై దాడి జరిగింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అనుచరుడు దాడి చేయడంతో సంజయ్ ముక్కుపై స్వల్ప గాయమైంది. ఆదివారం సాయంత్రం శంషాబాద్ ఆర్జీఐఎ పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఘటన పూర్తి ...
గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక వసతులకు నిధులుAndhrabhoomi
నటుడి కుమారుడిపై ఎమ్మెల్యే అనుచరుల దాడిNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్ :ఔటర్ రింగ్ రోడ్డులోని టోల్ గేట్ వద్ద సినీ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్కుమార్పై దాడి జరిగింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అనుచరుడు దాడి చేయడంతో సంజయ్ ముక్కుపై స్వల్ప గాయమైంది. ఆదివారం సాయంత్రం శంషాబాద్ ఆర్జీఐఎ పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఘటన పూర్తి ...
గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక వసతులకు నిధులు
నటుడి కుమారుడిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
తెలంగాణకే ఏపీ భవన్, చంద్రబాబు 'సరికొత్త' ప్లాన్? Oneindia Telugu
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం ఏపీ భవన్ ఉమ్మడి భవన్గా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ భవన్ తెలంగాణ రాష్ట్ర ఆధీనంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్కు కొత్తగా భవన్ను నిర్మించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారట. గత సెప్టెంబర్లో ఢిల్లీ ...
ఏపీ భవన్ తెలంగాణకే!?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం ఏపీ భవన్ ఉమ్మడి భవన్గా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ భవన్ తెలంగాణ రాష్ట్ర ఆధీనంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్కు కొత్తగా భవన్ను నిర్మించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారట. గత సెప్టెంబర్లో ఢిల్లీ ...
ఏపీ భవన్ తెలంగాణకే!?
ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం నిలకడగా ఉంది Andhrabhoomi
తిరుపతి, నవంబర్ 16: తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం నిలకడగా ఉందని స్విమ్స్ డైరెక్టర్ బి.వెంగమ్మ వెల్లడించారు. కిడ్నీ, మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతున్న వెంకటరమణ శనివారం తన స్వగృహం వద్ద తీవ్ర అస్వస్థతకు లోనైన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపధ్యంలో ఆయన్ను స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. తొలి రోజు ఆయన ...
వెంటిలేటర్పై వెంకటరమణసాక్షి
నిలకడగా తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యంవెబ్ దునియా
అన్ని 18 వార్తల కథనాలు »
తిరుపతి, నవంబర్ 16: తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం నిలకడగా ఉందని స్విమ్స్ డైరెక్టర్ బి.వెంగమ్మ వెల్లడించారు. కిడ్నీ, మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతున్న వెంకటరమణ శనివారం తన స్వగృహం వద్ద తీవ్ర అస్వస్థతకు లోనైన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపధ్యంలో ఆయన్ను స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. తొలి రోజు ఆయన ...
వెంటిలేటర్పై వెంకటరమణ
నిలకడగా తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం
తొలి ప్రాధాన్యం తెలంగాణకే! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 16(ఆంధ్రజ్యోతి): కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా... తన ప్రథమ ప్రాధాన్యం తెలంగాణ రాష్ట్రానికేనని ఆ శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సహా మిగిలిన రాష్ట్రాలనూ కార్మికుల సంక్షేమంలో భాగస్వాములను చేస్తామని ఆయన వెల్లడించారు. బీడీ కార్మికుల గృహ నిర్మాణ పథకంలో యూనిట్ కాస్టును రూ. 45 వేల నుంచి ...
'తెలంగాణకే తొలి ప్రాధాన్యత, మెట్రో రైలు డ్రీమ్ ప్రాజెక్ట్'Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 16(ఆంధ్రజ్యోతి): కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా... తన ప్రథమ ప్రాధాన్యం తెలంగాణ రాష్ట్రానికేనని ఆ శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సహా మిగిలిన రాష్ట్రాలనూ కార్మికుల సంక్షేమంలో భాగస్వాములను చేస్తామని ఆయన వెల్లడించారు. బీడీ కార్మికుల గృహ నిర్మాణ పథకంలో యూనిట్ కాస్టును రూ. 45 వేల నుంచి ...
'తెలంగాణకే తొలి ప్రాధాన్యత, మెట్రో రైలు డ్రీమ్ ప్రాజెక్ట్'
ఎగ్జిబిషన్ సొసైటీ సేవలు ఆదర్శనీయం: కేసీఆర్ సాక్షి
హైదరాబాద్: ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సామాజిక కార్యక్రమాలు సమాజానికే ఆదర్శమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తార్నాక విజయపురి కాలనీలో ఇటీవల నూతన హంగులతో నిర్మించిన సరోజిని నాయుడు వనితా ఫార్మసీ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా కళాశాలలో ఏర్పాటు చేసిన సరోజిని ...
ఢిల్లీలోని ప్రగతి స్థాయికి 'ఎగ్జిబిషన్' ఎదగాలి: కేసీఆర్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సామాజిక కార్యక్రమాలు సమాజానికే ఆదర్శమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తార్నాక విజయపురి కాలనీలో ఇటీవల నూతన హంగులతో నిర్మించిన సరోజిని నాయుడు వనితా ఫార్మసీ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా కళాశాలలో ఏర్పాటు చేసిన సరోజిని ...
ఢిల్లీలోని ప్రగతి స్థాయికి 'ఎగ్జిబిషన్' ఎదగాలి: కేసీఆర్
沒有留言:
張貼留言