2014年11月23日 星期日

2014-11-24 తెలుగు (India) ప్రపంచం


వాలీబాల్ టోర్నీపై నెత్తుటి పంజా  సాక్షి
కాబూల్/ఖోస్ట్ (అఫ్ఘానిస్థాన్): అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి నెత్తుటి పంజా విసిరారు. వాలీబాల్ టోర్నమెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. వాలీబాల్ మ్యాచ్ చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలి వచ్చిన సమయంలో ఈ దాడి జరగడంతో సుమారు 50 మంది మృతిచెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. మోటార్ సైకిల్‌పై ...

ఆఫ్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి: 40 మంది మృతి   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


తీవ్రవాదుల చేతుల్లోకి నల్లధనం: స్వరాజ్ పాల్  సాక్షి
లండన్: నల్లధనం తీవ్రవాదుల చేతుల్లోకి వెళుతోందని ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త, కపారో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధిపతి లార్డ్ స్వరాజ్ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నల్లధనం వల్ల కలిగే నష్టాలను చాలా దేశాలు ఇప్పుడు గుర్తించాయని అన్నారు. నల్లధనం తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లడం వలన కలిగే విపరిణామాలపై కళ్లు తెరిచాయని పేర్కొన్నారు. ఇకనైనా ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
చైనాలో భూకంపం.. ఐదుగురి మృతి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజింగ్‌/టోక్యో: చైనా, జపాన్‌ దేశాల్లో శనివారం రాత్రి సంభవించిన భూకంపాల తీవ్రతకు భారీ ఆస్తి నష్టం జరిగింది. చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో భూకంప తీవ్రతకు ఐదుగురు మృతిచెందారు. 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. దీని మూలంగా 80,000 మంది ప్రభావితులయ్యారు.
చైనాలో భూకంపం   సాక్షి
జపాన్‌లో భూకంపం... 30 మందికి గాయాలు   వెబ్ దునియా
జపాన్‌లో భారీ భూకంపం   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
2015 రిపబ్లిక్‌ డే వేడుకలకు ఒబామా రాక  వెబ్ దునియా
భారత దేశంలో 2015 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్‌ అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు బరాక్ ఒబామాతో స్నేహం పెరిగింది.
వస్తున్న ఒబామా   Andhrabhoomi
ఒబామా వస్తాడు...   తెలుగువన్
ఎన్నారైలకు ఒబామా తీపి కబురు   Kandireega
Oneindia Telugu   
Palli Batani   
10tv   
అన్ని 22 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కెన్యా: బస్సును హైజాక్ చేసి.. 28 మందిని హతమార్చారు!  వెబ్ దునియా
కెన్యాలో దారుణం చోటు చేసుకుంది. కెన్యాలో తీవ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. సోమాలియాకు చెందిన వంద మంది అల్ షబాబ్ తీవ్రవాదులు గ్రూపుగా ఏర్పడి, కెన్యాలో నైరోబీ బస్సును హైజాక్ చేశారు. అంతేగాకుండా ప్రయాణికుల్లా బస్సెక్కిన తీవ్రవాదులు బస్సును కొంత దూరం తీసుకువెళ్లి ఆపేశారు. తరువాత బస్సునుంచి ప్రయాణికులను కిందికి దింపి ...

బస్సు హైజాక్: 28మంది హతం   Andhrabhoomi
కెన్యా బస్సు లో 28 మంది కాల్చివేత   Namasthe Telangana
బస్ ప్రయాణికుల ఊచకోత- ఇంత దుర్మార్గమా   News Articles by KSR
తెలుగువన్   
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


పాక్ లో భారత జాలర్ల అరెస్ట్  Namasthe Telangana
కరాచీ: దేశ ప్రాదేశిక జలాలోక్లి ప్రవేశించినందుకు 11 బోట్ల లోని 61 మంది భారత జాలర్లను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు డాన్ పత్రిక తెల్పింది. అరెస్ట్ చేయబడ్డ పోలీసులు కరాచీలోని డాక్స్ పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు పోలీసు అధికారులు చెప్పారు. విదేశీ చట్టం, మత్స్యకారుల చట్టం కింద వారి మీద కేసులు నమోదయ్యాయి. సింధు, గుజరాత్‌ల మధ్య మాక్క్ ...

61 మంది భారతీయ జాలర్లు అరెస్ట్: పాక్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆఫ్ఘానిస్థాన్ లో 30 మంది ఉగ్రవాదుల హతం  సాక్షి
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ లో ఆదివారం భద్రత బలగాలు కనీసం 30 మంది తాలిబన్ ఉగ్రవాదులను హతమార్చాయి. ఆఫ్ఘాన్ జాతీయ భద్రత బలగాలు (ఏఎన్ఎస్ ఫ్) నంగర్హర్, బగ్లాన్, ఫరా, హెమండ్ ప్రావిన్సులలో ఆపరేషన్ నిర్వహించాయి. ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు వారి నుంచి పెద్ద ఎత్తున వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు వైపు పాతిపెట్టిన ఏడు మందుపాతరలను ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
జిహాదీ ఫైటర్‌తో కూతురి పెళ్లి: రక్షించి వెనక్కి తెచ్చుకున్న నెదర్లాండ్స్ తల్లి!  వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఓ జిహాది ఫైటర్‌ను పెళ్లి చేసుకోవాలని సిరియాకు వెళ్ళిన నెదర్లాండ్స్ యువతి ఆమె తల్లి ఎంతో సాహసంతో రక్షించి వెనక్కి తెచ్చుకుంది. స్టర్లినా (19) ఐఎస్ ఫైటర్‌తో నెట్ ద్వారా పరిచయం పెంచుకుని తన పేరును ఐచాగా మార్చుకొని 9 నెలల క్రితం సిరియాకు వెళ్ళింది. పరిచయం చేసుకున్నది గతంలో నెదర్లాండ్స్ సైనికుడిగా ఉంటూ ఆ ...

జిహాదీల నుంచి తల్లి రక్షిస్తే.. కూతురిపై దేశద్రోహం కేసు   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

  సాక్షి   
పెళ్ళాం కాదు.. పిశాచి...  తెలుగువన్
మగవాళ్ళని పెళ్ళి చేసుకుని, ఆ తర్వాత వాళ్ళని చంపేసి వాళ్ళ ఆస్తిపాస్తులు సొంతం చేసుకునే క్రూరమైన ఆడవాళ్ళను 'బ్లాక్ విడో' అని పిలుస్తారు. చరిత్రలో ఇలాంటి బ్లాక్ విడోలు చాలామంది వున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఆడవాళ్ళు అప్పుడప్పుడు బయటపడుతూ వున్నారు. తాజాగా జపాన్‌కి చెందిన చిసాకో కకెహి అనే 67 సంవత్సరాల బామ్మ బ్లాక్ విడో అనే విషయం ...

బ్లాక్ విడో: భర్తలను చంపి రూ.53 కోట్లు వెనకేసింది   Oneindia Telugu
భర్తలను చంపి.. రూ.53 కోట్లు వెనకేసింది!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  సాక్షి   
తుపాకీ చేతపట్టి వైట్ హౌస్ ముందు హల్ చల్... మహిళ అరెస్టు!  వెబ్ దునియా
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ముందు తుపాకీ చేతపట్టి హల్ చల్ చేసిన మహిళను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం వైట్ హౌస్ ముందు ఇద్దరు వ్యక్తులు తుపాకితో తిరగడం వైట్ హౌస్ అధికారుల్లో అలజడి రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా... ఆమె మిచిగాన్ కు చెందిన లెహ్ నార్ట్ గా ...

గన్ తో హల్ చల్ చేసిన మహిళ అరెస్టు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言