2014年11月25日 星期二

2014-11-26 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
'ఈ దేశంలో సానియాలా ఉండటం కష్టం'   
సాక్షి
న్యూఢిల్లీ: భారత్‌లో క్రీడలపట్ల మరింత మంది మహిళలు ఆకర్షితులు కావాలంటే... ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభిప్రాయపడింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సానియాను ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఐ) దక్షిణాసియా మహిళల విభాగం గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించారు. దక్షిణాసియా నుంచి ఈ గౌరవం ...

మహిళగా జీవించడం భారత్‌లో కష్టం : సానియా   Andhrabhoomi
ఐరాస దక్షిణాసియా అంబాసిడర్‌గా సానియా   Namasthe Telangana
స్త్రీల పక్షాన పోరాటం చేస్తా : సానియా మీర్జా   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూగ్స్ కుటుంబానికి అండగా ఉంటాం : టీమిండియా   
వెబ్ దునియా
ప్రాక్టీస్ మ్యాచ్‌లో బౌన్సర్ బంతికి తీవ్రంగా గాయపడిన అపస్మారక స్థితిలో ఉన్న ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిల్ హ్యూగ్స్ కుటుంబానికి అండగా ఉంటామని టీమిండియా ప్రకటించింది. ముఖ్యంగా.. హ్యూగ్స్ కుటుంబానికి అండగా నిలుస్తామని, అతనికి ఎలాంటి సహకారమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ...

హ్యూగ్స్ కుటుంబానికి అండగా ఉంటాం: టీమిండియా   సాక్షి
కోమాలో ఆస్ట్రేలియా ఆటగాడు   Namasthe Telangana
క్రికెటర్ ఫిల్ హ్యూగ్స్ సీరియస్   తెలుగువన్
thatsCricket Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
వాల్ష్ సేవలు అక్కర్లేదు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 25: భారత పురుషుల హాకీ చీఫ్ కోచ్ పదవిని తిరిగి చేపట్టాలన్న ఆకాంక్షను టెఱ్రీ వాల్ష్ వ్యక్తం చేసినప్పటికీ హాకీ ఇండియా మాత్రం ఆయన సేవలు తమకు ఎంతమాత్రం అవసరం లేదని మంగళవారం స్పష్టం చేసింది. హాకీ ఫెడరేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో విభేదాల కారణంగా ఆస్ట్రేలియాకు చెందిన టెర్రీ వాల్ష్ ఇటీవల జాతీయ పురుషుల హాకీ ...

రావడానికి నేను సిద్ధం: వాల్ష్   సాక్షి
హాకీ కోచ్‌గా తిరిగి వస్తా... క్రీడా మంత్రికి టెర్రీ వాల్ష్ లేఖ   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
నగరానికి క్రీడా శోభ!   
Andhrabhoomi
విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 25: భారత వర్ధమాన అథ్లెట్ల సత్తా నిరూపించుకునేందుకు వేదికగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సకల హంగులతో సిద్ధమైంది. బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరిగే జియో 30వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 25 రాష్ట్రాల నుంచి సుమారు 3 వేల మంది జూనియర్ అథ్లెట్లు పాల్గొంటున్నారు. అండర్ 14, 16, 18, ...

నేటి నుంచి విజయవాడలో జాతీయ జూనియర్ అథ్లెటిక్స్   సాక్షి
ఏపీలో రేపటి నుంచి జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
మకావు ఓపెన్‌లో మిశ్రమ ఫలితాలు   
Andhrabhoomi
మకావు, నవంబర్ 25: మకావు ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో తొలి రోజు భారత్ మిశ్రమ ఫలితాలు సాధించింది. భారత షట్లర్లు సౌరవ్ వర్మ, బి.సాయి ప్రణీత్ శుభారంభం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లగా, వారి సహచరులు అజయ్ జయరామ్, అరవింద్ భట్ తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. ఈ టోర్నీలో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన సౌరవ్ వర్మ మంగళవారం జరిగిన పురుషుల ...

సాయిప్రణీత్ ముందంజ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఓటేసిన పాపానికా..!   
సాక్షి
మాకు ఓటేస్తే రూ.1000 వృద్ధాప్య పింఛను ఇస్తామని హామీనిచ్చిన టీడీపీ.. అధికారంలోకొచ్చాక ఏకంగా పింఛన్లకే ఎసరు పెట్టింది. పింఛన్ అందుకోవడానికి సరైన వయసు లేదంటూ వేలాది మంది పింఛన్లకు కోతపెట్టింది. ఇలాగే అనంతపురం జిల్లాలో పింఛన్లు కోల్పోయిన వందలాది మంది వృద్ధులు తమ వయసుకు ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం కోసం మంగళవారమిలా అనంతపురం ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
సెంట్రల్ వర్సిటీలను నెలకొల్పాలి   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రీయ విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలని, అవి ఆయా రాష్ట్రాలకు పూర్తి న్యాయం చేసేలా పరిధి విధించాలని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి ప్రవేశపెట్టిన సందర్భంగా సుమన్ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
మనది ఒకటే మతం అదే భారతీయత   
సాక్షి
కర్నూలు(రాజ్‌విహార్): భారత దేశంలో నివశించే పౌరులంతా ఒక్కటే అని, మత సామరస్యంలోనే జాతీయ సమైక్యత సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 'జాతీయ సమైక్యత- మతాల సామరస్యంపై సదస్సు, వర్క్‌షాపు, ముషాయిర కార్యక్రమాలు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
యువకునిపై చేయిచేసుకున్న ఎస్‌ఐ   
సాక్షి
మాకవరపాలెం : మోటార్ బైక్‌పై వెళ్తున్న యువకుడిపై ఎస్‌ఐ చేయిచేసుకోవడంతో స్థానికులు ఇక్కడ ఆందోళనకు దిగారు. సుమారు మూడు గంటలపాటు కొనసాగిన ఈ ఆందోళన ఇన్‌చార్జి సీఐ చొరవతో సద్దుమణిగింది. మండల కేంద్రానికి చెందిన లాలం లోవకుమార్ (బుజ్జి) మంగళవారం సాయంత్రం మోటార్ బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో వారపు సంతలో ట్రాఫిక్‌ను క్లియర్ ...


ఇంకా మరిన్ని »   


విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 350 కోట్ల నష్టం   
సాక్షి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు హుద్‌హుద్ తుపాన్ కారణంగా రూ. 350 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా ఉందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి విష్ణుదేవ్ తెలిపారు. లోక్‌సభtలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. టాగ్లు: విశాఖ స్టీల్‌ప్లాంట్‌, హుద్‌హుద్ తుపాన్, నష్టం, విష్ణుదేవ్, Visakhapatnam Steel Plant, Hudhud cyclone, Loss, Vishnu Dev ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言