2014年11月15日 星期六

2014-11-16 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
కెసిఆర్ రూట్‌లో మెట్రో రైలు: లేఖలపై క్షమాపణలు  Oneindia Telugu
హైదరాబాద్: మెట్రో రైలు రూటు మార్పునకు ఎల్ అండ్ టి అంగీకరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిపాదనలకు అంగీకరించింది. అంతేకాకుండా, మెట్రో రైలు ప్రాజెక్టులపై తాము రాసిన లేఖలు మీడియాకు పొక్కడం వల్ల ఏర్పడిన ఇబ్బందులకు కెసిఆర్‌కు క్షమాపణలు చెప్పింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న కట్టడాలు దెబ్బతినకుండా, రైలు రూటు ...

అలైన్‌మెంట్‌లో మూడుచోట్ల మార్పులు   Andhrabhoomi
మూడు చోట్ల మెట్రో 'మలుపులు'   సాక్షి
మెట్రో రూటు మారింది! అలైన్‌మెంట్‌ మార్పునకు ఎల్‌ అండ్‌ టీ ఓకే! మార్పు ఖర్చు ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్   
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

  సాక్షి   
నల్లధనం వెలికితీతే మా ప్రాధాన్యం  సాక్షి
దేశాలన్నీ ఒకే వ్యూహాన్ని అమలు చేస్తే.. ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యమే. ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోదీ వ్యాఖ్య బ్రిస్బేన్: భారతీయులు అక్రమంగా విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని తిరిగి భారత్‌కు తెప్పించడం తమ ప్రభుత్వ ప్రథమ ప్రాథమ్యమని భారత ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రపంచదేశాల సహకారాన్ని ...

ప్రజల కోసమే సంస్కరణలు   Andhrabhoomi
ప్రపంచ దేశాల ఐక్యతతోనే ఉగ్రవాద నిర్మూలన   తెలుగువన్
బ్రిస్బేన్ లో ప్రారంభమైన జీ-20 సమావేశాలు..   10tv
వెబ్ దునియా   
అన్ని 21 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
హోటల్లో సీఐ.. మహిళా ఎస్సై! రెడ్‌హ్యాండెడ్‌గా పట్టిచ్చిన భర్త  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌/వరంగల్‌, నవంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఓ సీఐ, ఓ మహిళా ఎస్సై లాడ్జీలో రాసలీలకు పాల్పడ్డారు. అడ్డంగా దొరికిపోయారు. రెడ్‌హ్యాండెడ్‌గా వారిద్దరిని పట్టించింది ఎవరో కాదు.. ఆ మహిళా ఎస్సై భర్తే! వరంగల్‌ మహిళా స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ, కరీంనగర్‌ త్రీ టౌన్‌ సీఐ స్వామి బృందావన్‌ లాడ్జీలో రాసలీలకు తెరతీశారు. ఈ సంఘటనను ఎస్‌ఐ భర్త సునీల్‌రెడ్డి ...

ఎస్సైతో సీఐ రాసలీలలు   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   

  సాక్షి   
కేంద్రంలో తెలంగాణ గొంతుక.. దత్తన్న  సాక్షి
హైదరాబాద్: కరెంటు విషయంలో పక్క రాష్ట్రం ఇబ్బంది పెడుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ ముద్దుబిడ్డ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఢిల్లీలో తెలంగాణ గొంతుకగా మారాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అభిలషించారు. తాజా ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేదని మధనపడుతున్న తరుణంలో.
బండారు దత్తాత్రేయ కాదు.. బంగారు దత్తాత్రేయ: కేసీఆర్   వెబ్ దునియా
కేంద్రమంత్రి దత్తాత్రేయకు పౌర సన్మానం   Andhrabhoomi
దత్తాత్రేయ అజాతశత్రువు: స్పీకర్ మధుసూదనాచారి   Namasthe Telangana

అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్ మరీమరీ దిగజారిపోయారు... రేవంత్ ఫైర్  వెబ్ దునియా
టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, టీఆర్ఎస్ నాయకుల పైన తను చేసిన ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన ఓ దినపత్రిక పేజీని పట్టుకుని మీడియాకు చూపిస్తూ మాట్లాడారు. పత్రికలో కటింగ్ ను చూపిస్తూ ఈ నిజాలు మాట్లాడినందుకు తెలంగాణ ప్రభుత్వం ...

కేసీఆర్ మరీ దిగజారిపోయారు   తెలుగువన్

అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నేడు టీఆర్‌ఎస్‌లోకి చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య  Namasthe Telangana
హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ముందుకొస్తున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య ఈ రోజు టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. నేడు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో గులాబీ కండువా కప్పుకోనున్నట్టు ఆయన ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చాలని, తెలంగాణ ...

కాంగ్రెసుకు షాక్: తెరాసలోకి ఎమ్మెల్యే యాదయ్య   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జవహర్ లాల్ నెహ్రూకు ప్రధాని మోడీ ట్విట్టర్లో నివాళి!  వెబ్ దునియా
భారత తొలి ప్రధాన మంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. మూడు దేశాల పర్యటనలో ప్రస్తుతం ఆస్ట్రేలియా నగరం బ్రిస్ బేన్ లో ఉన్న మోడీ, ట్విట్టర్‌లో నెహ్రూకు నివాళులర్పిస్తూ సందేశాలు పోస్ట్ చేశారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని ఈ సందర్భంగా మోడీ ...

నెహ్రూకి మోడీ ఘన నివాళి   తెలుగువన్

అన్ని 39 వార్తల కథనాలు »   


ఇండోనేసియాలో భారీ భూకంపం  Andhrabhoomi
జకార్తా, నవంబర్ 15: ఇండోనేసియాలోని మొలుక్కాస్ దీవి తీరానికి దగ్గర్లో సముద్రం అడుగున శనివారం రిక్టర్ స్కేలుపై 7.3 పాయింట్ల తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. చుట్టుపక్కల ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో భూకంప కేంద్రానికి దగ్గర్లో ఉన్న ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టారు. సితారో ...


ఇంకా మరిన్ని »   

  News Articles by KSR   
ప్రజలు కోరితే నెల్లూరు పేరు మార్పు పరిశీలిస్తా  Andhrabhoomi
నెల్లూరు, నవంబర్ 15: మనుమసిద్ధి రాజుల పాలించిన సింహపురి పట్టణానికి తిరిగి సింహపురి నగరంగా నామకరణం చేస్తే బాగుటుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, పార్లమెంటు వ్యవహారాలశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. నెల్లూరు కరెంటు ఆఫీస్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంస్య విగ్రహాన్ని శనివారం ఆయన ...

భారత్‌ సత్తా చాటిన మహనీయుని మరిచారు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 11 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నారా లోకేష్‌పై పోలీసులకు ఫిర్యాదు  సాక్షి
నాగోలు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వి.రాంనర్సింహగౌడ్ శనివారం ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ తెలంగాణ ప్రభుత్వాన్ని రౌడీలు నడిపిస్తున్నారని, ...

కెసిఆర్‌పై వ్యాఖ్యలు: నారా లోకేష్‌పై పోలీసులకు ఫిర్యాదు   Oneindia Telugu
టీ ప్రభుత్వంపై లోకేష్‌ ఘాటు వ్యాఖ్యలు   Kandireega

అన్ని 18 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言