10tv
మన్మోహన్ సింగ్ మెడకు కోల్ స్కాం ఉచ్చు
10tv
ఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో మాజీ ప్రధాని, మౌనముని మన్మోహన్సింగ్ ను విచారించడం తప్పనిసరి అయ్యేట్టుంది. ఒడిషాలోని తాలాబిర బొగ్గుబ్లాకుల కేటాయింపులను విచారిస్తున్న ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు మంగళవారం తన ప్రశ్నలతో సీబీఐని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ కేసులో నాడు బొగ్గు శాఖను నిర్వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ ...
మన్మోహన్ను ప్రశ్నించలేదేం?Andhrabhoomi
మన్మోహన్ను విచారించలేదేం?సాక్షి
బొగ్గు కేసులో మన్మోహన్ను ఎందుకు ప్రశ్నించలేదు?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 21 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో మాజీ ప్రధాని, మౌనముని మన్మోహన్సింగ్ ను విచారించడం తప్పనిసరి అయ్యేట్టుంది. ఒడిషాలోని తాలాబిర బొగ్గుబ్లాకుల కేటాయింపులను విచారిస్తున్న ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు మంగళవారం తన ప్రశ్నలతో సీబీఐని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ కేసులో నాడు బొగ్గు శాఖను నిర్వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ ...
మన్మోహన్ను ప్రశ్నించలేదేం?
మన్మోహన్ను విచారించలేదేం?
బొగ్గు కేసులో మన్మోహన్ను ఎందుకు ప్రశ్నించలేదు?
వెబ్ దునియా
డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు : రాజ్యసభలో కాంగ్రెస్ రగడ!
వెబ్ దునియా
రాజ్యసభలో కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సబ్యులు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం అంశంపై రగడ చేసారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుండగానే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరునే కొనసాగించాలన్న అంశంపై చర్చించాలని ఆనంద్ శర్మ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని ...
రాజ్యసభలోనూ నిరసనAndhrabhoomi
ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసిన టీ-కాంగ్రెస్ (25-Nov-2014)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజ్యసభలో కాంగ్రెస్ ఎమ్.పిల నిరసనNews Articles by KSR
సాక్షి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజ్యసభలో కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సబ్యులు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం అంశంపై రగడ చేసారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుండగానే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరునే కొనసాగించాలన్న అంశంపై చర్చించాలని ఆనంద్ శర్మ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని ...
రాజ్యసభలోనూ నిరసన
ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసిన టీ-కాంగ్రెస్ (25-Nov-2014)
రాజ్యసభలో కాంగ్రెస్ ఎమ్.పిల నిరసన
వెబ్ దునియా
నల్లధనంపై విపక్షాల ఆందోళన : చర్చకు సర్కారు సిద్ధం... మంత్రి వెంకయ్య
వెబ్ దునియా
పార్లమెంట్లో నల్లధనం అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ విపక్ష పార్టీలు మంగళవారం ఆందోళనకు దిగాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఈ అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వెంకయ్య నాయుడు కల్పించుకుని పార్లమెంట్ ఉభయ సభల్లో నల్లధనంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం సర్వదా ...
లోక్సభను రెండు గంటలకు వాయిదా వేసిన స్పీకర్ (25-Nov-2014)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నల్లధనంపై చర్చకు ప్రభుత్వం సిద్ధం:వెంకయ్య నాయుడుAndhrabhoomi
వెల్లోకి విపక్షాలు: నల్లధనంపై దద్ధరిల్లిన లోకసభOneindia Telugu
Namasthe Telangana
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పార్లమెంట్లో నల్లధనం అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ విపక్ష పార్టీలు మంగళవారం ఆందోళనకు దిగాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఈ అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వెంకయ్య నాయుడు కల్పించుకుని పార్లమెంట్ ఉభయ సభల్లో నల్లధనంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం సర్వదా ...
లోక్సభను రెండు గంటలకు వాయిదా వేసిన స్పీకర్ (25-Nov-2014)
నల్లధనంపై చర్చకు ప్రభుత్వం సిద్ధం:వెంకయ్య నాయుడు
వెల్లోకి విపక్షాలు: నల్లధనంపై దద్ధరిల్లిన లోకసభ
Andhrabhoomi
కాశ్మీర్లో 70% పైగా పోలింగ్
Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 25: జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం జరిగిన తొలి విడత పోలింగ్లో ఓటర్లు సమధికోత్సాహంతో పాల్గొన్నారు. దీంతో సాయంత్రం 5 గంటల సమయానికే జమ్మూ, కాశ్మీర్లో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అత్యధికంగా 70 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా, జార్ఖండ్లో దాదాపు 62 శాతం పోలింగ్ ...
'పోలింగ్ పెరగడం సానుకూల పరిణామం'సాక్షి
బాంబు పేలింది.. అయినాసరే పోలింగ్ ఆగలేదు...తెలుగువన్
జమ్ము కాశ్మీర్ తొలిదశ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్10tv
వెబ్ దునియా
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 48 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 25: జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం జరిగిన తొలి విడత పోలింగ్లో ఓటర్లు సమధికోత్సాహంతో పాల్గొన్నారు. దీంతో సాయంత్రం 5 గంటల సమయానికే జమ్మూ, కాశ్మీర్లో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అత్యధికంగా 70 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా, జార్ఖండ్లో దాదాపు 62 శాతం పోలింగ్ ...
'పోలింగ్ పెరగడం సానుకూల పరిణామం'
బాంబు పేలింది.. అయినాసరే పోలింగ్ ఆగలేదు...
జమ్ము కాశ్మీర్ తొలిదశ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్
సాక్షి
రవీంద్రుడి 'నృత్య రాణి' సితారా దేవి కన్నుమూత
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై: రవీంద్రుడు 'నృత్య రాణి'గా కొనియాడిన కథక్ రూపకకర్త, బాలీవుడ్ తొలితరం నృత్య దర్శకురాలు సితారా దేవి (94) కన్నుమూశారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు కథక్కు ఆమె ప్రపంచవ్యాప్త ఖ్యాతిని సంపాదించిపెట్టారు. సుదీర్ఘకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న సితారా దేవి, ముంబైలోని జాస్లోక్ ఆస్పత్రిలో మంగళవారం మృతిచెందారు. ఆమె మృతి పట్ల ...
కథక్ నృత్యకారిణి సితార దేవి ఇక లేరు.. నరేంద్ర మోడీ సంతాపం!వెబ్ దునియా
కథక్ కళాకారిణి సితారా దేవి మృతిNamasthe Telangana
డాన్సర్ సితారా దేవి మృతిసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై: రవీంద్రుడు 'నృత్య రాణి'గా కొనియాడిన కథక్ రూపకకర్త, బాలీవుడ్ తొలితరం నృత్య దర్శకురాలు సితారా దేవి (94) కన్నుమూశారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు కథక్కు ఆమె ప్రపంచవ్యాప్త ఖ్యాతిని సంపాదించిపెట్టారు. సుదీర్ఘకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న సితారా దేవి, ముంబైలోని జాస్లోక్ ఆస్పత్రిలో మంగళవారం మృతిచెందారు. ఆమె మృతి పట్ల ...
కథక్ నృత్యకారిణి సితార దేవి ఇక లేరు.. నరేంద్ర మోడీ సంతాపం!
కథక్ కళాకారిణి సితారా దేవి మృతి
డాన్సర్ సితారా దేవి మృతి
ఉగ్రవాదంపై పోరు కొనసాగించాల్సిందే: మోదీ
సాక్షి
కఠ్మాండ్ : నవంబర్ 26 ముంబయి దాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్ల క్రితం ముంబయిపై జరిగిన ఉగ్రవాదుల భీకర దాడిని మర్చిపోలేమని ఆయన అన్నారు. నాటి ఘటనలో బలైన అమాయకులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాల్సిందేనని 26/11 ఘటన గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. సార్క్ దేశాల ...
ఇంకా మరిన్ని »
సాక్షి
కఠ్మాండ్ : నవంబర్ 26 ముంబయి దాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్ల క్రితం ముంబయిపై జరిగిన ఉగ్రవాదుల భీకర దాడిని మర్చిపోలేమని ఆయన అన్నారు. నాటి ఘటనలో బలైన అమాయకులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాల్సిందేనని 26/11 ఘటన గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. సార్క్ దేశాల ...
Palli Batani
మోడీ-జశోదాబెన్ కలుస్తారా.. భర్తతో కలిసుండాలని జశోదాబెన్ ఆకాంక్ష
Palli Batani
భారత ప్రధాని నరేంద్రమోడీతో తాను కలిసుండాలని కోరుకుంటున్నట్టు మోడీ భార్య జశోదాబెన్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. మోడీ తనను ఒక్కసారి పిలిస్తే సంతోషంగా వెళ్లి జీవితాంతం ఆయనకు సేవ చేసుకుంటానని జశోదాబెన్(64) తెలిపారు. 43 ఏళ్లుగా తన భర్తతో విడిగా ఉంటున్నా తన భర్తపై మమకారం తగ్గలేదని ఆమె స్పష్టం చేశారు. 1968లోనే మోడీకి 17 ఏళ్ల వయస్సులో ...
మోదీ పిలిస్తే వెళ్లిపోతా! నాకు సరైన న్యాయం జరగలేదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆయనతో కలిసుండాలని ఉంది!సాక్షి
ఏ హోదాలో నాకు భద్రత: మోదీ భార్యNamasthe Telangana
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
Palli Batani
భారత ప్రధాని నరేంద్రమోడీతో తాను కలిసుండాలని కోరుకుంటున్నట్టు మోడీ భార్య జశోదాబెన్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. మోడీ తనను ఒక్కసారి పిలిస్తే సంతోషంగా వెళ్లి జీవితాంతం ఆయనకు సేవ చేసుకుంటానని జశోదాబెన్(64) తెలిపారు. 43 ఏళ్లుగా తన భర్తతో విడిగా ఉంటున్నా తన భర్తపై మమకారం తగ్గలేదని ఆమె స్పష్టం చేశారు. 1968లోనే మోడీకి 17 ఏళ్ల వయస్సులో ...
మోదీ పిలిస్తే వెళ్లిపోతా! నాకు సరైన న్యాయం జరగలేదు
ఆయనతో కలిసుండాలని ఉంది!
ఏ హోదాలో నాకు భద్రత: మోదీ భార్య
Oneindia Telugu
జశోదా బెన్ కోరిక: మోడీ ఏమంటారు, పిలుస్తారా?
Oneindia Telugu
అహ్మదాబాద్: ఆయన పిలిస్తే తాను వెళ్తానని ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదా బెన్ అంటున్నారు. ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన కోరికను వెల్లడించారు. 43 ఏళ్ల కిత్రం మోడీ, జశోదా బెన్ విడిపోయారు. మోడీ పిలిస్తే తప్పకుండా ఆయన వెంట వెళతానని ఆయన భార్య జశోదా బెన్ వెల్లడించారు. మోడీకి తనపై ప్రేమ ఉందని అందుకే ఎన్నికల అఫిడవిట్లో తన పేరు ...
మోడీజీ భార్యగా నాకున్న హక్కులేంటో చెప్పండి...తెలుగువన్
నాకు కల్చించే భద్రతపై వివరణ ఇవ్వండి : ఆర్టీఐలో జశోదాబెన్!వెబ్ దునియా
భద్రతపై మోడీ భార్య అసంతృప్తిKandireega
Andhrabhoomi
అన్ని 26 వార్తల కథనాలు »
Oneindia Telugu
అహ్మదాబాద్: ఆయన పిలిస్తే తాను వెళ్తానని ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదా బెన్ అంటున్నారు. ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన కోరికను వెల్లడించారు. 43 ఏళ్ల కిత్రం మోడీ, జశోదా బెన్ విడిపోయారు. మోడీ పిలిస్తే తప్పకుండా ఆయన వెంట వెళతానని ఆయన భార్య జశోదా బెన్ వెల్లడించారు. మోడీకి తనపై ప్రేమ ఉందని అందుకే ఎన్నికల అఫిడవిట్లో తన పేరు ...
మోడీజీ భార్యగా నాకున్న హక్కులేంటో చెప్పండి...
నాకు కల్చించే భద్రతపై వివరణ ఇవ్వండి : ఆర్టీఐలో జశోదాబెన్!
భద్రతపై మోడీ భార్య అసంతృప్తి
FIlmiBeat Telugu
టీవీ పోగ్రాం ఎఫెక్టు: వీణామాలిక్కు 26 ఏళ్ల జైలుశిక్ష
FIlmiBeat Telugu
ఇస్లామాబాద్: పాకిస్దాన్ కు చెందిన బాలీవుడ్ నటి వీణా మాలిక్ కు ఆమె భర్త అసద్ బషీద్ లకు 26 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడింది. అంతేకాదు వీరితో పాటు టీవి అధిపతి,యాంకర్ లకు కూడా అదే శిక్షను వేసారు. ఇదంతా వీరు దైవ దూషణతో కూడిన కార్యక్రమం చేయటం వలన వచ్చింది. జైలుశిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా చెల్లించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
వీణామాలిక్కు 26 ఏళ్ల జైలుశిక్షసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
FIlmiBeat Telugu
ఇస్లామాబాద్: పాకిస్దాన్ కు చెందిన బాలీవుడ్ నటి వీణా మాలిక్ కు ఆమె భర్త అసద్ బషీద్ లకు 26 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడింది. అంతేకాదు వీరితో పాటు టీవి అధిపతి,యాంకర్ లకు కూడా అదే శిక్షను వేసారు. ఇదంతా వీరు దైవ దూషణతో కూడిన కార్యక్రమం చేయటం వలన వచ్చింది. జైలుశిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా చెల్లించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
వీణామాలిక్కు 26 ఏళ్ల జైలుశిక్ష
సాక్షి
బెంగలూరులో నో కిస్ ఆఫ్ లవ్
News Articles by KSR
బెంగలూరులో బహిరంగ ముద్దులను అనుమతించబోమని నగర పోలీస్ కమిషనర్ ఎమ్.ఎన్.రెడ్డి చెప్పారు.కిస్ ఆఫ్ లవ్\' కార్యక్రమానికి ఎలాంటి పరిస్థితిలో అనుమతి ఇచ్చేది లేదని ఆయన అన్నారు. భారతీయ సంప్రదాయాలతో నిమిత్తం లేకుండా బహిరంగ స్థలాలలో అశ్లీలంగా ముద్దులు పెట్టుకోవడం , కౌగిలించడం నేరమని ఆయన అన్నారు. ఈనెల 30వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు ...
ముద్దు.. వద్దుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
News Articles by KSR
బెంగలూరులో బహిరంగ ముద్దులను అనుమతించబోమని నగర పోలీస్ కమిషనర్ ఎమ్.ఎన్.రెడ్డి చెప్పారు.కిస్ ఆఫ్ లవ్\' కార్యక్రమానికి ఎలాంటి పరిస్థితిలో అనుమతి ఇచ్చేది లేదని ఆయన అన్నారు. భారతీయ సంప్రదాయాలతో నిమిత్తం లేకుండా బహిరంగ స్థలాలలో అశ్లీలంగా ముద్దులు పెట్టుకోవడం , కౌగిలించడం నేరమని ఆయన అన్నారు. ఈనెల 30వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు ...
ముద్దు.. వద్దు
沒有留言:
張貼留言