2014年11月30日 星期日

2014-12-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
తపాలా కార్యాలయాల్లో శ్రీవారి దర్శన టికెట్లు   
సాక్షి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో తిరుమల శ్రీవారి ద ర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను సోమవారం నుంచి విక్రయించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 5 జిల్లాల్లో 9 తపాలా కార్యాలయాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె తపాలా కార్యాలయం, అక్కడి బజారు వీధిలోని సబ్ పోస్ట్ ఆఫీసులో ...

పోస్టాఫీసుల్లో శీఘ్రదర్శనం టికెట్లు   Andhrabhoomi
ఈ-దర్శనమే సులభం.. సుపథం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
8న కల్వకుర్తినుంచి షర్మిల పరామర్శయాత్ర   
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 30: మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తినుంచి డిసెంబర్ 8న వైకాపా నేత షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభమవుతుందని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ జిల్లాలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన 18 కుటుంబాలను షర్మిల ...

8 నుంచి షర్మిల 'తెలంగాణ'యాత్ర   సాక్షి
8 నుంచి షర్మిల పరామర్శయాత్ర   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


తుపాను బాధితులకు సినీ పరిశ్రమ విరాళం 11.56 కోట్లు   
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 30 : హుదూద్ తుపాను బాధితులకు సినీ రంగం 11.56 కోట్ల రూపాయలను సేకరించి ఇచ్చింది. సినీ రంగ ప్రముఖులు తుపాను బాధితుల సహాయార్ధం ఆదివారం ఇక్కడ నిర్వహించిన 'మేము సైతం' కార్యక్రమంద్వారా సేకరించిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. 'ఎపి సిఎం రిలీఫ్ ఫండ్' పేరుతో 11,56,56,116 రూపాయల చెక్‌ను ...

సినీ ప్రముఖులను మెచ్చుకున్న చంద్రబాబు   News Articles by KSR
తుపాను బాధితులకు తెలుగు సినీ పరిశ్రమ విరాళం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జలపాతంలో పడి టెక్కీ మృతి, ఔటర్ ప్రమాదంలో ఐఐటీ విద్యార్థి   
Oneindia Telugu
హైదరాబాద్: అదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతంలో పడి కృష్ణా జిల్లాలోని ఖమ్మంపాడుకు చెందిన నాగాచారి అనే సాఫ్టువేర్ ఇంజనీర్ శనివారం మృతి చెందారు. ఆయన వయస్సు 28. హైదరాబాదులోని సీఎస్ఐ ఆర్ఐఐసీపీ కంపోనీలో ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగి. స్నేహితులతో కలిసి కుంటాల జలపాతానికి వచ్చాడు. స్నానం చేసేందుకు నీళ్లలోకి దిగుతుండగా జారి పడిపోయారు.

ఇంకా మరిన్ని »   


సాక్షి
   
జిల్లాలో జనశక్తి దళం!   
Andhrabhoomi
....అవుకు, నవంబర్ 30 : మండలంలోని రామాపురం సమీపంలో జనశక్తి దళ సభ్యులపై ఆదివారం మధ్యాహ్నం పోలీసులు 3 రౌండ్ల కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. ఇప్పుడిప్పుడే ఫ్యాక్షన్ నుండి ప్రజలు బయటపడుతున్న ప్రజలు దళ సభ్యుల రంగ ప్రవేశంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లాలో మావోలు లేరని ఓ పక్క పోలీసులు ప్రకటించగా ఆదివారం నాటి సంఘటనతో అది ...

జనశక్తి నక్సల్స్‌పై పోలీసుల కాల్పులు   సాక్షి
పోలీసుల అదుపులో జనశక్తి నక్సల్స్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
చురుకుగా బిజెపి సభ్యత్వ నమోదు   
Andhrabhoomi
విజయవాడ: భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా అమిత్‌షా ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతోంది. ఆదివారం విజయవాడలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో కలసి అధికారం ...

టిడిపికి భరోసా ఇచ్చిన వెంకయ్య నాయుడు   News Articles by KSR
టీడీపీతో విభేదాలు వద్దు:వెంకయ్యనాయుడు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాపులను బీసీల్లో చేర్చడం ఖాయం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సామాజికంగా వెనుక బడిన కాపు వర్గాలను బీసీల జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఇటీవల మరణించిన ప్రముఖ పోరాట యోధుడు, కాపు సామాజిక వర్గ నేత మిరియాల వెంకట్రావు సంస్మరణ సభ.. మిరి యాల ఆశయ సాధనకమిటీ సారథ్యంలో కాపు ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ...

బిసి జాబితాలో కాపులు   Andhrabhoomi
బీసీ జాబితాలో కాపుల్ని చేర్పించడానికి కృషిజూ డిప్యూటీ సీఎం చినరాజప్ప   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
రసాయనాలు పేలి ఇద్దరి దుర్మరణం   
సాక్షి
కరీంనగర్: కరీంనగర్ హౌసింగ్ బోర్డులోని ఓ ఇంట్లో శనివారం రాత్రి రసాయన పదార్థాలు పేలడంతో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా వెలుగోడు మండలానికి చెందిన పెంటెం నాగార్జున కుమార్(35), పెంటం శ్రీనివాస్ కుమార్(34), మల్ల రామ క్రిష్టరెడ్డి(42) హౌసింగ్‌బోర్డులోని ఎంఐజీ 2/336 ఇంట్లో ...

బొమ్మల తయారీ కేంద్రంలో పేలుడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కరీంనగర్‌లో పేలుడు: ఇద్దరి మృతి   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


'ప్రభుత్వ శాఖల నిర్వీర్యానికి కేంద్రం కుట్ర'   
Namasthe Telangana
సిద్దిపేట : దేశంలో ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించా రు. కేంద్రం నూతన ఆర్థిక విధానాలతో ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నదన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఏకైక ఆకాంక్షతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను తెలంగాణ ...

కేంద్రానిది కుట్రపూరిత ఆలోచన   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఢిల్లీ బయలుదేరిన గవర్నర్ నరసింహన్   
సాక్షి
హైదరాబాద్: ఢిల్లీ బయలుదేరిన గవర్నర్ నరసింహన్. రెండు రోజలపాటు ఢిల్లీ పర్యటించనున్న నరసింహన్ .ఇరు రాష్ట్రాల వివాదాల పై కేంద్ర మంత్రులును .ఉన్నతస్థాయి అధికారులను కలవనున్న నరహింహన్. టాగ్లు: నరసింహన్, ఢిల్లీ, కేంద్ర మంత్రులు, Narasimhan, New Delhi, Ministers. సంబంధిత వీడియోలు. డిసెంబర్ 5 దీక్షలో జగన్ పాల్గొంటారు. 1:50. డిసెంబర్ 5 దీక్షలో జగన్ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言