2014年11月27日 星期四

2014-11-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కొనసాగుతున్న చంద్రబాబు జపాన్‌ పర్యటన...ఐదో రోజు షెడ్యూల్   
వెబ్ దునియా
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ఐదో రోజుకు చేరుకుంది. ఆయన శుక్రవారం ఆ దేశ ప్రధాని షిజోతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పథకాల తీరు తెన్నులు, పరిశ్రమల పెట్టబడులపైనే ఆయన ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా నవ్యాంధ్ర నిర్మాణంకు సహకరించాల్సిందిగా జపాన్ ప్రధానికి విజ్ఞప్తి ...

కొనసాగుతున్న చంద్రబాబు జపాన్‌ పర్యటన   10tv
జపాన్‌తో ఏపీ 4 అడుగులు వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రాజధాని, ఇంధనంపై ఒప్పందాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీసిటీలో ఇసుజు మోటార్స్ ట్రక్ బిల్డింగ్ యూనిట్   సాక్షి
Oneindia Telugu   
తెలుగువన్   
అన్ని 25 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
బావా, బామ్మర్దులే కాదు వంశమే పిచ్చిది : అంబటి   
Namasthe Telangana
హైదరాబాద్ : వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ కు మానసిక వ్యాధి ఉందంటూ టీడీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిదిపోయి ఈ విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. చంద్రబాబు వంశంలోనే పిచ్చి ఉందని, వైఎస్ వంశంలో ఎవ్వరికీ లేదని అన్నారు. మీ బావమరిది ...

చంద్రబాబు నాయుడు వంశంలోనే పిచ్చి: అంబటి వ్యాఖ్య   వెబ్ దునియా
చంద్రబాబు , జగన్ ల ఆరోగ్యం- అంబటి సవాల్   News Articles by KSR
అదో పిచ్చి వంశం: చంద్రబాబుపై అంబటి, బాలకృష్ణపైనా..   Oneindia Telugu
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భూంఫట్‌పై సభాసంఘాలు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా సహకార గృహ నిర్మాణ సంఘాలకు (కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ) భూ కేటాయింపులు, వక్ఫ్‌భూముల అన్యాక్రాంతంపై విచారణకు రెండు సభాసంఘాలు ఏర్పాటయ్యాయి. స్పీకర్ మధుసూదనాచారి గురువారం అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఫిలింనగర్ గృహ నిర్మాణ సొసైటీలతో పాటు అందుల్లో ...

ఫిల్మ్ నగర్ భూకేటాయింపుల్లో అక్రమాలు: అక్బరుద్దీన్   Oneindia Telugu
ఫిల్మ్‌నగర్ భూ కేటాయింపుల్లో అక్రమాలు...   తెలుగువన్
హౌసింగ్ సొసైటీలపై విచారణ- స్వామిగౌడ్ కు చిక్కు   News Articles by KSR
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
పరిశ్రమలు వెల్లివిరియాలి   
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 27: రాష్ట్రాన్ని పరిశోధన హబ్‌గా మార్చేందుకు నూతన పారిశ్రామిక విధానం తోడ్పడాలని శాసనసభలో కాంగ్రెస్‌పక్ష ఉప నేత జె గీతారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. నూతన పారిశ్రామిక విధానంపై ప్రవేశపెట్టిన బిల్లుపై గురువారం కాంగ్రెస్ తరఫున గీతారెడ్డి మాట్లాడుతూ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. తాము బంగారు ...

'టీఎస్-ఐపాస్'కు ఓకే   సాక్షి
ఇదిగో ప్రోత్సాహకం మీదే ఆలస్యం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అందరు మాట్లాడుకునేలా, అందుకే ప్రధాని: మోడీపై కేసీఆర్ ప్రశంసలు   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రకటన   
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈరోజు శాసనసభలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొత్తఫార్మా కెమికల్‌ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సింగిల్‌ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ...

శాసనసభలో పారిశ్రామిక విధాన బిల్లు   Andhrabhoomi
హైదరాబాద్‌కు ఆ ఘనత: ఎన్నారైలకు కేసీఆర్ పిలుపు   Oneindia Telugu
కొత్తపారిశ్రామిక విధానాన్ని సభలో ప్రవేశపెట్టిన సీఎం   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రబాబు పర్యటనలో సంచులు మోసేవారికే చోటు : ఎమ్మెల్యే రోజా   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న జపాన్ పర్యటనలో ఆయన వెంట కేవలం డబ్బు సంచలు మోసే వారికే చోటు దక్కిందని నగిరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె గురువారం మాట్లాడుతూ.. రాష్ట్రానికి నిధులు తీసుకొస్తామంటూ వెళ్లిన వారిలో సారా వ్యాపారం, మనీ ల్యాండరింగ్, విద్యా వ్యాపారస్థులు, డబ్బు ...

సారా, విద్యావ్యాపారులు, సంచులు మోసేవారే!:రోజా   సాక్షి
చంద్రబాబు వెంట సారా వ్యాపారులు.. సంచులు మోసేవారా..రోజా మాట్లాడింది   Palli Batani

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
వై.కాంగ్రెస్ ఆఫీస్ లకు వీడియోలింక్   
News Articles by KSR
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కూడా హైటెక్ విధానంలోకి వెళ్లడానికి ప్రయత్నాలు ఆరంభించింది. పార్టీ కార్యాలయాన్ని అధ్యక్షుడు జగన్ నివాసానికి మార్చిన నేపధ్యంలో అక్కడ నుంచే అన్ని జిల్లా పార్టీ ఆఫీస్ లకు వీడియో లింక్ ఏర్పాటు చేస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి చెప్పారు.విజయనగరంలో ఆయన మాట్లాడారు. త్రిసభ్య కమిటీ ...

చంద్రబాబుపై విజయ సాయి నిప్పులు, వీడియో లింక్ చేస్తామని..   Oneindia Telugu
ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం:విజయసాయి రెడ్డి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నగ్నంగా ఫోటో తీశారా? ఎవరు చెప్పేది నిజం?   
వెబ్ దునియా
దేశంలో మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మరోవైపు అదే అదనుగా తీసుకుని మహిళలు సైతం బ్లాక్ మెయిల్‌కు దిగుతున్నారు. తాజాగా నగ్నంగా ఫోటో తీశారంటూ ఓ యువతి ఆరోపిస్తుండగా, డబ్బు కోసం ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాదులో జరిగింది. ఈసీఐఎల్ లోని జినియా ఆసుపత్రి ...

నగ్న ఫోటో తీశారంటూ యువతి బెదిరింపు   News Articles by KSR
డబ్బు కోసం యువతి బ్లాక్ మెయిల్!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వడ్డన   
సాక్షి
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా జిల్లా ప్రజలపై అదనపు బాదుడికి సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి జపాన్ పర్యటనకు వెళ్తూ అత్యంత రహస్యంగా రెండు జీవోలను రాష్ట్ర ప్రజలపై రుద్దారు. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేశారు. అది కూడా బుధవారం నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జిల్లాలో రెండు జిల్లా ...

ఏపీలో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు : సర్కారు ఆదేశాలు   వెబ్ దునియా
రిజిస్ట్రేషన్ చార్జీలు మళ్లీ పెంపు!   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
వైభవంగా పంచమీ తీర్థం   
Andhrabhoomi
తిరుచానూరు, నవంబర్ 27: శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం పంచమీతీర్థం (చక్రస్నానం) గురువారం నేత్ర పర్వంగా జరిగింది. పంచమి తీర్థం రోజున పద్మ సరోవరంలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు హరించుకుపోయి, పుణ్యఫలం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసం. అందుకే గురువారం జరిగిన పంచమితీర్థంలో రెండు లక్షలకు ...

వైభవంగా పంచమి తీర్థం   సాక్షి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్   వెబ్ దునియా
ఇద్దరూ ఇద్దరే: టి, ఏపి సిఎంలపై గవర్నర్ ప్రశంసలు   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言