2014年11月14日 星期五

2014-11-15 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
కేసీఆర్ మరీ ఇంత దిగజారతారనుకోలేదు  తెలుగువన్
టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ నాయకుల మీద తాను చేసిన ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తే ఏ విచారణకైనా తాను సిద్ధమని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజాలు మాట్లాడినందుకు తెలంగాణ ప్రభుత్వం తనపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. అవకతవకలను ...

రేవంత్‌పై రగిలిన 'జాగృతి'!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శ్రీవారి డాలర్ల కుంభకోణంలో వెంకటాచలపతికి జైలు శిక్ష  Andhrabhoomi
తిరుపతి/చిత్తూరు, నవంబర్ 14: కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండలవాని ఆలయంలో 300 డాలర్ల మాయం విషయంలో ఏడేళ్ల తరువాత చిత్తూరు కోర్టు తీర్పును ప్రకటించింది. డాలర్ల మాయం వ్యవహారంలో అప్పటి షరాబు వెంకటాచలపతే దోషని తేల్చింది. ఆయనకు మూడేళ్లు జైలు, జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి సిహెచ్ యుగంధర్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. కాగా ...

డాలర్ల కేసుకు స్వస్తి   సాక్షి
డాలర్ శేషాద్రి నిర్దోషి-వెంకటాచలపతికి మూడేళ్ల జైలు!   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


కేసీఆర్‌ది హిట్లర్ పాలన.. లోకేష్..  తెలుగువన్
సమయం, సందర్భం దొరికినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద తెలుగుదేశం యువ నాయకుడు చురుకైన బాణాలు విసురుతూ వుంటారు. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తూ వుంటారు. తాజాగా రేవంత్ రెడ్డి ఇష్యూలో లోకేష్ స్పందించారు. టీఆర్ఎస్ గూండాలు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై దాడులు చేస్తున్నారంటూ నారా ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
మాజీ ఎంపీ కునాల్ ఘోష్ ఆత్మహత్యాయత్నం  తెలుగువన్
పశ్చిమ బెంగాల్ లో సంచలనం సృష్టించిన శారదా గ్రూపు చిట్ ఫండ్ కుంభకోణంలో నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ మాజీ సభ్యుడు కునాల్ ఘోష్ కోల్‌కతా జైల్లో ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన 58 నిద్రమాత్రలు మింగారు. కునాల్ ఘోష్ ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన జైలు అధికారులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం ...

ఎంపీ కునాల్ ఆత్మహత్యాయత్నం   సాక్షి
జైలులో కునాల్‌ ఆత్మహత్యాయత్నం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 17 వార్తల కథనాలు »   

  సాక్షి   
తెలంగాణ మీద శ్వేతపత్రం ప్రకటించాలి...  తెలుగువన్
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ శాసనసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వానికి ఆయన చురకలు అంటిస్తున్నారు. తన మిత్రపక్షమని కూడా చూడకుండా టీఆర్ఎస్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. అక్బరుద్దీన్ శాసనసభలో మాట్లాడుతున్న తీరు చూసి అధికార పార్టీకి ఏం చేయాలో అర్థం కాని ...

ఆర్థికస్థితిపై శ్వేతపత్రం   సాక్షి
తప్పకుండా శ్వేతపత్రం విడుదల చేస్తాం: కేసీఆర్   Namasthe Telangana

అన్ని 14 వార్తల కథనాలు »   


ఆర్టీసీ బస్సులో భగభగ మంటలు  తెలుగువన్
ప్రమాదాలు చెప్పి రావు. ప్రమాదాలు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా జరగొచ్చు. అయితే ఆర్టీసీ మాత్రం తమ బస్సులు చాలా సురక్షితం అని చెబుతూ వుంటుంది. కానీ, ఆర్టీసీ బస్సులకు కూడా యాక్సిడెంట్లు జరుగుతూ వుంటాయి. ఆర్టీసీ బస్సుల్లో కూడా దుర్ఘటనలు సంభవిస్తూ వుంటాయి. ప్రైవేటు బస్సుల విషయంలో చాలా హడావిడి చేసి అధికారులు కూడా ఆర్టీసీ ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
హుస్సేన్ సాగర్ని మంచినీటి సరస్సు చేస్తాం...  తెలుగువన్
హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ చెరువు చుట్టూ ఆకాశాన్ని అంటే భవంతులు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. 60 నుంచి 100 అంతస్థుల ఎత్తయిన భవనాలు నిర్మించాలన్న ఆలోచనలో ఆయన వున్నారు. సింగపూర్ పెట్రోనాస్ టవర్స్ తరహాలో భారీ భవనాలు నిర్మించాలన్నది కేసీఆర్ మనోభీష్టం. ఆ భవంతుల్లో ప్రభుత్వ ...

హుస్సేన్ సాగర్ చుట్టూ బహుళ అంతస్తులా?   Andhrabhoomi
మంచినీటి సరస్సుగా హుస్సేన్ సాగర్... కేసీఆర్ అలా...   వెబ్ దునియా
కేసీఆర్ గూగుల్‌లో చూసి, పెట్రోనాస్ టవర్స్‌లా(పిక్చర్స్)   Oneindia Telugu
Kandireega   
అన్ని 24 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
ఎవరి ఎంసెట్ వారిదే  Namasthe Telangana
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు సొంతంగానే నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించటంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్, అగ్రికల్చర్ కాలేజీలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ కూడా సొంతంగా నిర్వహించేందుకు మార్గం మార్గం సుగమం అయ్యింది. మన రాష్ట్రంలో మన ఎంసెట్ నిర్వహించాలన్న అంశంపై ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకున్నది.
వేర్వేరుగా ఇంటర్ పరీక్షలు...   10tv
మా 'స్థానికత' ఎక్కడ? రెండు రాష్ట్రాల్లో చదువుకున్న విద్యార్థుల్లో ఆందోళన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మార్చి 9 నుంచి ఇంటర్ పరీక్షలు   సాక్షి

అన్ని 37 వార్తల కథనాలు »   

  సాక్షి   
నెహ్రూకి మోడీ ఘన నివాళి  తెలుగువన్
భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతి పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ఆస్ట్రేలియాలో ఘనంగా నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ పోషించి పాత్ర అత్యంత కీలకమని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశానికి విశేష ...

చాచా నెహ్రూకు ఘన నివాళి   సాక్షి
ఘనంగా బాలల దినోత్సవం   Andhrabhoomi
నెహ్రూ 125వజయంతి వేడుకల్లో ప్రముఖులు(ఫోటోలు)   Oneindia Telugu

అన్ని 34 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఇంటిని ఖాళీ చేయాలని నాకు నోటీసిస్తారా?.. అన్యాయం: చిరంజీవి ప్రశ్న  వెబ్ దునియా
ఢిల్లీలో తాను నివాసముంటున్న ఇంటిని ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెందిన కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూ) అధికారులు తనకు నోటీసు ఇవ్వడం పట్ల కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నోటీసు అంశంపై ఆయన మాట్లాడుతూ ఇది చాలా అన్యాయమన్నారు. ఖాళీ చేయడానికి తాను సిద్ధంగా ...

ఢిల్లీలో బంగళా ఖాళీ చేయాలని చిరంజీవికి నోటీసులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చిరంజీవి జీ... ఇల్లు ఖాళీ చేయండి...   తెలుగువన్
ఖాళీ చేయించమంటారా?: ఎక్కడుండాలని చిరంజీవి   Oneindia Telugu

అన్ని 20 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言