2014年11月19日 星期三

2014-11-20 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
సరితకు మద్దతివ్వండి  Andhrabhoomi
ముంబయి, నవంబర్ 19: సస్పెన్షన్‌కు గురైన మహిళా బాక్సర్ లైష్రామ్ సరిత దేవికి మద్దతునివ్వాలంటూ కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్‌కు భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ లేఖ రాశాడు. ఇంచియాన్ ఏషియాడ్‌లో తనకు అన్యాయం జరిగిందంటూ రోదించిన సరిత కాంస్య పతకాన్ని స్వీకరించడానికి నిరాకరించడంతో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.
ఆమె కెరియర్ అలా ముగియొద్దు: సచిన్   Namasthe Telangana
బాక్సర్ సరితాదేవికి సచిన్ టెండూల్కర్ బాసట: కేంద్రానికి లేఖ!   వెబ్ దునియా
మహిళా బాక్సర్‌కు సచిన్ బాసట: కేంద్రానికి లేఖ   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
బ్యాట్ల వేటలో ధోనీ  Andhrabhoomi
మీరట్, నవంబర్ 19: ఆస్ట్రేలియా టూర్‌పై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దృష్టి పె ట్టాడు. గాయం కారణంగా మొదటి టెస్టులో ధోనీ ఆడడం లేదు. కాగా, ఈ టూర్‌లో వాడేందుకు అతను బ్యాట్ల కోసం మీరట్ మొత్తం గాలిస్తున్నాడు. బ్యాట్ల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా మీరట్ కు ఎంతో పేరుంది. అందుకే ధోనీ ఇక్కడికి వచ్చి బ్యాట్లను ఎంపిక ...

బ్యాట్‌ల సెలెక్షన్‌లో టీమిండియా కెప్టెన్ ధోని బిజీబిజీ   వెబ్ దునియా
బ్యాట్ల కోసం మీరట్ కు ధోని   సాక్షి
ఆసీస్ టూరు: బ్యాట్ల కోసం ధోనీ మీరట్‌లో వేట   thatsCricket Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


ఏకైక టెస్ట్‌ భారత్‌దే  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మైసూర్‌: దక్షిణాఫ్రికాతో ఏకైక నాలుగు రోజుల టెస్టులో భారత మహిళల జట్టు భారీ విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య టీమిండియా ఇన్నింగ్స్‌ 34 పరుగుల తేడాతో సఫారీలపై జయభేరి మోగించింది. ఫాలోఆన్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆఖరి రోజైన బుధవారం రెండో ఇన్నింగ్స్‌లో 78.2 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 83/6తో ...

మహిళల టెస్టు క్రికెట్ దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు   Andhrabhoomi
భారత మహిళల ఇన్నింగ్స్ విజయం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  సాక్షి   
కరువులోనూ కుదింపేనా!  సాక్షి
జిల్లాలో కరువు పరిస్థితులతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. కరువు మండలాల్లోనూ కోతలు పెట్టి తమాషా చూస్తోంది. ఇటీవల కురబలకోటకొచ్చిన ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలోని అన్ని మండలాలను కరువు జాబితాలో ప్రకటిస్తామంటూ హామీ ఇచ్చారు. అధికారులేమో 42 మండలాలకే ప్రతిపాదనలు పంపారు. మిగిలిన మండలాల్లో కరువుఛాయలు ఉన్నప్పటికీ నిబంధనల పేరిట ...


ఇంకా మరిన్ని »   

  Andhrabhoomi   
ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయం!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, నవంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ప్రయోజనం కలిగించే ఏ ప్రాజెక్టునూ నిర్లక్ష్యం చేసే ప్రసక్తే లేదని, వాటి సాధనకు రాజీలేని పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తీవ్ర ఫ్లోరైడ్‌ సమస్యను ఎదుర్కొంటున్న నల్లగొండ జిల్లాను ఆదుకునేందుకు ఏఎంఆర్‌పీ-ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణ పనులను పూర్తి చేయడానికి తమ ...

కృష్ణా వివాదంపై నేనే వాదిస్తా   Andhrabhoomi
ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం : సీఎం కేసీఆర్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


టార్గెట్ భారీ.. తనిఖీలకు రెడీ  సాక్షి
భారీగా విధించిన టార్గెట్‌లను చేరుకోవడానికి రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలకు సిద్ధమవుతోంది. ఇందుకు గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటోంది. వచ్చే వారం నుంచి అమలులోకి తీసుకురానుంది. విజయవాడ : జిల్లా రవాణా శాఖ అధికారులు భారీ ఆదాయం రాబట్టుకునేందుకు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్ర రవాణా శాఖ జిల్లాకు భారీ టార్గెట్‌ను నిర్దేశించిన ...


ఇంకా మరిన్ని »   

  సాక్షి   
రైతుకు కష్టం  సాక్షి
కంచికచర్ల : అకాల వర్షంతో పత్తి రైతుకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పత్తిని ఎన్నో ఆశలతో సీసీఐ కొనుగోలు కేంద్రానికి తరలిస్తే.. మంగళవారం రాత్రి ఊహించనివిధంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో స్థానిక మార్కెట్ యార్డులోని పత్తి బోరాలు తడిసిపోయాయి. పత్తి బోరాల రక్షణకు ఏఎంసీ అధికారులు ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
స్పాట్ ఫిక్సింగ్: శ్రీనివాసన్‌కు సంబంధం లేదు.. కానీ..?  వెబ్ దునియా
ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంపై ముద్గల్ కమిటీ నివేదిక బహిర్గతమైంది. నివేదిక శ్రీనివాసన్‌కు ఊరట కలిగించేదే అయినప్పటికీ.. అతడి పైన ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌తో శ్రీనివాసన్‌కు సంబంధం లేదని తేల్చిన కమిటీ. అవినీతి వ్యవహారాల గురించి తెలిసినా అతడు చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. శ్రీనివాసన్ అల్లుడు ...

శ్రీనికి క్లీన్‌ చిట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీనివాసన్‌కు క్లీన్‌చిట్   సాక్షి
శ్రీనివాసన్ ప్రమేయం లేదు   Andhrabhoomi
thatsCricket Telugu   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వెంగ్‌సర్కార్‌కు 'కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య' పురస్కారం  వెబ్ దునియా
ప్రతిష్టాత్మక 'కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య' పురస్కారం ఈ ఏడాది భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్‌ను వరించింది. బీసీసీఐ వార్షిక అవార్డుల్లో పేసర్ భువనేశ్వర్ కుమార్, ఉత్తమ అంతర్జాతీయ భారత క్రికెటర్ (పాలి ఉమ్రిగర్ ట్రోఫీ)గా ఎంపికయ్యాడు. గత 1976 నుంచి 1991 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించిన వెంగ్‌సర్కార్ పేరును శేఖర్ గుప్తా ...

వెంగ్‌సర్కార్‌కు 'జీవితకాల సాఫల్య' పురస్కారం   సాక్షి
వెంగ్‌ సర్కార్‌కి సికె నాయుడు, భువికి పాలీ ఉమ్రీగర్   thatsCricket Telugu
వెంగ్‌సర్కార్‌కు లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌అవార్డు   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


స్వయంగా చేసి చూసినది  సాక్షి
ఆధ్యాత్మిక మార్గంలో కాలిడిన వారికి తామేస్థాయికి చేరామో కొలిచి చూసుకోవాలని అనిపించడం సహజమైన బలహీనత. కానీ ఈ స్థాయి కొలవగలిగింది కాదేమోననే అనుమానం రాదు. ఎవరో గురువు ఏదో చెప్పాడని కొందరు సంప్రదాయబద్ధంగా ఏదో జపమో, పారాయణో మొదలుపెడతారు. ఇది చేసిన తర్వాత కూడా తాను మొదట్లో ఎక్కడ ఉన్నాడో, ఇప్పటికీ అక్కడే ఉన్నాననే సందేహం ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言