వెబ్ దునియా
అమెరికాలో తీవ్ర మంచు తుఫాను: 1000 విమానాల రద్దు
వెబ్ దునియా
అమెరికాను తీవ్ర మంచు తుఫాను అతలాకుతలం చేస్తోంది. తూర్పుతీరాన్ని పూర్తిగా మంచు తుఫాను కమ్మేసింది. రోడ్లపై సుమారు 4 -10 అంగుళాల మందం మంచు పేరుకుంది. రెండు కోట్ల అమెరికన్లపై తుఫాను ఎఫెక్ట్ పడింది. నిరంతరంగా కురుస్తున్న మంచుతో రవాణా సౌకర్యాలపై తీవ్ర ప్రభావం పడింది. తుఫాను దాదాపు వెయ్యి విమానాలు రద్దయ్యాయి. మరో ఐదువేల ...
విమానాలు బంద్!: వణికిస్తున్న మంచు తుఫాను (పిక్చర్స్)Oneindia Telugu
మంచు తుఫానుతో వెయ్యి విమానాల రద్దుNamasthe Telangana
మంచు తుపానుతో అమెరికా అతలాకుతలంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాను తీవ్ర మంచు తుఫాను అతలాకుతలం చేస్తోంది. తూర్పుతీరాన్ని పూర్తిగా మంచు తుఫాను కమ్మేసింది. రోడ్లపై సుమారు 4 -10 అంగుళాల మందం మంచు పేరుకుంది. రెండు కోట్ల అమెరికన్లపై తుఫాను ఎఫెక్ట్ పడింది. నిరంతరంగా కురుస్తున్న మంచుతో రవాణా సౌకర్యాలపై తీవ్ర ప్రభావం పడింది. తుఫాను దాదాపు వెయ్యి విమానాలు రద్దయ్యాయి. మరో ఐదువేల ...
విమానాలు బంద్!: వణికిస్తున్న మంచు తుఫాను (పిక్చర్స్)
మంచు తుఫానుతో వెయ్యి విమానాల రద్దు
మంచు తుపానుతో అమెరికా అతలాకుతలం
Oneindia Telugu
అప్ఘనిస్ధాన్లో బ్రిటీష్ ఎంబసీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి... 5గురు మృతి, 34 మందికి ...
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆప్ఘనిస్ధాన్ రాజధాని కాబూల్లో గురువారం నాడు బ్రిటిషన్ ఎంబసీ వాహనాల కాన్వాయ్పై మోటారు సైకిల్ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా... 34 మంది వరకు గాయపడ్డారుని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఇద్దరు విదేశీయలు ఉన్నారని.. ఒకరు మాత్రం ...
బ్రిటీష్ ఎంబసీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడిAndhrabhoomi
బ్రిటిష్ ఎంబసీ వాహనం పై ఆత్మాహుతి దాడిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆప్ఘనిస్ధాన్ రాజధాని కాబూల్లో గురువారం నాడు బ్రిటిషన్ ఎంబసీ వాహనాల కాన్వాయ్పై మోటారు సైకిల్ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా... 34 మంది వరకు గాయపడ్డారుని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఇద్దరు విదేశీయలు ఉన్నారని.. ఒకరు మాత్రం ...
బ్రిటీష్ ఎంబసీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి
బ్రిటిష్ ఎంబసీ వాహనం పై ఆత్మాహుతి దాడి
వెబ్ దునియా
ఇండోనేషియాలో భూకంపం.. తీవ్రత 6.8!
వెబ్ దునియా
ఇండోనేషియాలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో కూడిన భూకంపం గురువారం తెల్లవారు జామున వచ్చింది. ఇండోనేషియా పశ్చిమ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని మెట్రోలాజికల్ అండ్ జియో ఫిజిక్స్ ఏజెన్సీ గురువారం నాడు వెల్లడించింది. జకార్తాకు 135 కిలోమీటర్ల దూరంలో వున్న తూర్పు మలుకు ప్రావెన్స్ లోని హల్మహెర బరత్ వద్ద భూకంప కేంద్రం ...
భూకంపం... తీవ్రత 6.8... సునామీ రాదు...తెలుగువన్
ఇండోనేసియాలో భూకంపంసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండోనేషియాలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో కూడిన భూకంపం గురువారం తెల్లవారు జామున వచ్చింది. ఇండోనేషియా పశ్చిమ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని మెట్రోలాజికల్ అండ్ జియో ఫిజిక్స్ ఏజెన్సీ గురువారం నాడు వెల్లడించింది. జకార్తాకు 135 కిలోమీటర్ల దూరంలో వున్న తూర్పు మలుకు ప్రావెన్స్ లోని హల్మహెర బరత్ వద్ద భూకంప కేంద్రం ...
భూకంపం... తీవ్రత 6.8... సునామీ రాదు...
ఇండోనేసియాలో భూకంపం
Andhrabhoomi
జపాన్లో బాబు: చేయీ చేయీ కలిపితే.. (పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: జపాన్, ఆంధ్రప్రదేశ్ చేతులు కలిపితే అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం అనేక సంస్థల ప్రతినిధులతో, అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫుకువొకా నగరంలో కీలక అధికారులతో భేటీ అయ్యారు. భేటీలో చంద్రబాబు మాట్లాడారు. జపాన్, భారత్ మధ్య సాంస్కృతిక సారూప్యత ...
నాలుగో రోజుకు చేరిన బాబు జపాన్ పర్యటన..10tv
మన జోడీతో అద్భుతాలే! నవ్యాంధ్రకు సహకరించండి మీ పెట్టుబడులు ప్రవహించాలిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: జపాన్, ఆంధ్రప్రదేశ్ చేతులు కలిపితే అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం అనేక సంస్థల ప్రతినిధులతో, అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫుకువొకా నగరంలో కీలక అధికారులతో భేటీ అయ్యారు. భేటీలో చంద్రబాబు మాట్లాడారు. జపాన్, భారత్ మధ్య సాంస్కృతిక సారూప్యత ...
నాలుగో రోజుకు చేరిన బాబు జపాన్ పర్యటన..
మన జోడీతో అద్భుతాలే! నవ్యాంధ్రకు సహకరించండి మీ పెట్టుబడులు ప్రవహించాలి
సాక్షి
భూమి చుట్టూ రక్షణ కవచం!
సాక్షి
వాషింగ్టన్: స్టార్ ట్రెక్ సిరీస్లో కనిపించే భారీ స్పేస్ షిప్ చుట్టూ ఒక అదృశ్య శక్తి క్షేత్రం ఆవరించి ఉంటుంది. గ్రహాంతర వాసులు ప్రయోగించే ఆయుధాలను ఆ శక్తి క్షేత్రం అడ్డుకుంటూ అంతరిక్ష నౌక(అంతరచిత్రంలో)ను కాపాడుతూ ఉంటుంది. అది కల్పితమే అయినా, మన భూగోళం చుట్టూ నిజంగానే అలాంటి అదృశ్య క్షేత్రం ఆవరించి ఉండి నిరంతరం మనను ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్: స్టార్ ట్రెక్ సిరీస్లో కనిపించే భారీ స్పేస్ షిప్ చుట్టూ ఒక అదృశ్య శక్తి క్షేత్రం ఆవరించి ఉంటుంది. గ్రహాంతర వాసులు ప్రయోగించే ఆయుధాలను ఆ శక్తి క్షేత్రం అడ్డుకుంటూ అంతరిక్ష నౌక(అంతరచిత్రంలో)ను కాపాడుతూ ఉంటుంది. అది కల్పితమే అయినా, మన భూగోళం చుట్టూ నిజంగానే అలాంటి అదృశ్య క్షేత్రం ఆవరించి ఉండి నిరంతరం మనను ...
Namasthe Telangana
టీవీ సిగ్నల్స్తో వై-ఫై ఇంటర్నెట్
Namasthe Telangana
బ్రిటన్ : ప్రస్తుతం ఇంటర్నెట్ అంటే కొంచె ఖరీదైన సౌకర్యమేనని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో దునియా మొత్తం ఇంటర్నెట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇదెట్ల సాధ్యమంటారా?. ఇదే పనిలో ఉన్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. టీవీ సిగ్నల్తోటే వై-ఫై సిగ్నల్స్ సృష్టించడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రయోగం కనక సక్సెస్ అయితే గాలి లెక్కనే వై-ఫై ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
బ్రిటన్ : ప్రస్తుతం ఇంటర్నెట్ అంటే కొంచె ఖరీదైన సౌకర్యమేనని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో దునియా మొత్తం ఇంటర్నెట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇదెట్ల సాధ్యమంటారా?. ఇదే పనిలో ఉన్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. టీవీ సిగ్నల్తోటే వై-ఫై సిగ్నల్స్ సృష్టించడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రయోగం కనక సక్సెస్ అయితే గాలి లెక్కనే వై-ఫై ...
చైనా బొగ్గు గనిలో బ్లాస్ట్.. 24 మంది మృతి
తెలుగువన్
చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్ లో ఒక బొగ్గు గనిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 24 మంది మరణించారు. మరో 52 మంది తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన బొగ్గు గని లియావొనింగ్ ఫుక్సిన్ కోల్ కార్పొరేషన్ స్థానిక ప్రభుత్వ అనుబంధ సంస్థ. ఈ కంపెనీలో ...
చైనా బొగ్గు గనిలో బ్లాస్ట్ .. 24 మంది బలి!వెబ్ దునియా
బొగ్గు గనిలో ప్రమాదం: 24 మంది మృతిసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
తెలుగువన్
చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్ లో ఒక బొగ్గు గనిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 24 మంది మరణించారు. మరో 52 మంది తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన బొగ్గు గని లియావొనింగ్ ఫుక్సిన్ కోల్ కార్పొరేషన్ స్థానిక ప్రభుత్వ అనుబంధ సంస్థ. ఈ కంపెనీలో ...
చైనా బొగ్గు గనిలో బ్లాస్ట్ .. 24 మంది బలి!
బొగ్గు గనిలో ప్రమాదం: 24 మంది మృతి
Andhrabhoomi
ఉగ్రవాదానికి చరమగీతం
Andhrabhoomi
ఖాట్మండు, నవంబర్ 26: ముంబయిలో పాకిస్తానీ ఉగ్రవాదులు 166మందిని పొట్టన పెట్టుకుని నేటితో ఆరేళ్లయిన సందర్భంగా ఉగ్రవాదాన్ని, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడానికి సార్క్ దేశాలు తీసుకున్న శపథాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 'ఈ రోజు మనం 2008లో ముంబయిలో జరిగిన ఉగ్రవాద దాడుల భయోత్పాతాన్ని గుర్తు ...
ఉగ్రవాదం అంతమైతేనే అభివృద్ధిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కలహం మాని కలుద్దాం: షరీఫ్ పిలుపుసాక్షి
ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్ : సార్క్ వేదికపై సుష్మా స్వరాజ్వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఖాట్మండు, నవంబర్ 26: ముంబయిలో పాకిస్తానీ ఉగ్రవాదులు 166మందిని పొట్టన పెట్టుకుని నేటితో ఆరేళ్లయిన సందర్భంగా ఉగ్రవాదాన్ని, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడానికి సార్క్ దేశాలు తీసుకున్న శపథాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 'ఈ రోజు మనం 2008లో ముంబయిలో జరిగిన ఉగ్రవాద దాడుల భయోత్పాతాన్ని గుర్తు ...
ఉగ్రవాదం అంతమైతేనే అభివృద్ధి
కలహం మాని కలుద్దాం: షరీఫ్ పిలుపు
ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్ : సార్క్ వేదికపై సుష్మా స్వరాజ్
Oneindia Telugu
నల్లవారి ప్రాణాలూ విలువైనవే!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్, వాషింగ్టన్, ఫెర్గూసన్, నవంబర్ 27: నల్లజాతి యువకుడిని కాల్చి చంపిన శ్వేతజాతి పోలీసుపై నేరారోపణ చేయాల్సిన అవసరం లేదన్న గ్రాండ్ జ్యూరీ నిర్ణయంపై అమెరికాలోనే కాదు.. బ్రిటన్లోనూ నిరసన పెల్లుబికాయి. లండన్లోని యూఎస్ రాయబార కార్యాలయం వద్దకు దాదాపు 5 వేల మంది బ్రిటిషర్లు ఊరేగింపుగా వచ్చారు. గ్రాండ్ జ్యూరీ నిర్ణయాన్ని ...
ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామ్యం రాజ్యమేలుతోందా?10tv
యువకుడి కాల్చివేత: అమెరికాలో చిచ్చు, ఆగ్రహావేశాలుOneindia Telugu
జాత్యహంకారం ఆనవాళ్లుసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్, వాషింగ్టన్, ఫెర్గూసన్, నవంబర్ 27: నల్లజాతి యువకుడిని కాల్చి చంపిన శ్వేతజాతి పోలీసుపై నేరారోపణ చేయాల్సిన అవసరం లేదన్న గ్రాండ్ జ్యూరీ నిర్ణయంపై అమెరికాలోనే కాదు.. బ్రిటన్లోనూ నిరసన పెల్లుబికాయి. లండన్లోని యూఎస్ రాయబార కార్యాలయం వద్దకు దాదాపు 5 వేల మంది బ్రిటిషర్లు ఊరేగింపుగా వచ్చారు. గ్రాండ్ జ్యూరీ నిర్ణయాన్ని ...
ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామ్యం రాజ్యమేలుతోందా?
యువకుడి కాల్చివేత: అమెరికాలో చిచ్చు, ఆగ్రహావేశాలు
జాత్యహంకారం ఆనవాళ్లు
సాక్షి
విస్తృత సహకారం దిశగా..!
సాక్షి
కఠ్మాండు: నేపాల్ రాజధాని కఠ్మాండులో రెండు రోజుల పాటు జరిగిన 18వ సార్క్(సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్) శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. ఆఖరి నిమిషంలో.. విద్యుత్రంగంలో పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందంపై సార్క్ దేశాలు సంతకాలు చేశా యి. ఈ ఒప్పందం ద్వారా 8 సభ్య దేశాల ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్ల అనుసంధానత, వాటి ...
మాటలు కలిసిన వేళAndhrabhoomi
ఎట్టకేలకు మోదీ, షరీఫ్ కరచాలనం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముగిసిన సార్క్ సదస్సు: పప్పు, రోటీలు తిన్న మోడీ... చికెన్, మటన్ లాగించిన షరీఫ్ (ఫోటోలు)Oneindia Telugu
Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 57 వార్తల కథనాలు »
సాక్షి
కఠ్మాండు: నేపాల్ రాజధాని కఠ్మాండులో రెండు రోజుల పాటు జరిగిన 18వ సార్క్(సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్) శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. ఆఖరి నిమిషంలో.. విద్యుత్రంగంలో పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందంపై సార్క్ దేశాలు సంతకాలు చేశా యి. ఈ ఒప్పందం ద్వారా 8 సభ్య దేశాల ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్ల అనుసంధానత, వాటి ...
మాటలు కలిసిన వేళ
ఎట్టకేలకు మోదీ, షరీఫ్ కరచాలనం!
ముగిసిన సార్క్ సదస్సు: పప్పు, రోటీలు తిన్న మోడీ... చికెన్, మటన్ లాగించిన షరీఫ్ (ఫోటోలు)
沒有留言:
張貼留言