2014年11月23日 星期日

2014-11-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  10tv   
బాబు జపాన్ షెడ్యూల్...  10tv
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన ఆదివారం రాత్రి రెండు గంటలకు ఫ్లైట్ ఎక్కారు. చంద్రబాబుతో పాటు 18 మంది ప్రభుత్వ ప్రతినిధులున్నారు. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టాలని ఆయన జపాన్ లోని పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు. ఆరు రోజుల్లో ఏపీ సీఎం ఎవరెవర్ని కలువనున్నారు ?
జపాన్ కు చంద్రబాబు   News Articles by KSR
నేడు జపాన్‌కు చంద్రబాబు   Andhrabhoomi
ఏపీకి పెట్టుబడులే టార్గెట్‌!జపాన్‌ వెళ్లిన సీఎం చంద్రబాబు..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
తెలంగాణ మంత్రివర్గం: ఇక కొత్త పారిశ్రామిక విధానం  Oneindia Telugu
హైదరాబాద్:నూతన పారిశ్రామిక విధానానానికి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానికి పచ్చజెండా ఊపారు. దానికితోడు ఇసుక తవ్వకం విధానం, వాటర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, సాంస్కృతిక సారథిలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇతర పలు కీలక విధానాలకు ...

కీలక బిల్లులకు ఓకే   Andhrabhoomi
మహిళలకు భద్రత.. పరిశ్రమలకు చేయూత   సాక్షి
పారిశ్రామిక విధానానికి పచ్చజెండా! కీలక బిల్లులకు కేబినెట్‌ ఆమోదం కేసీఆర్‌ అధ్యక్షతన ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   

  సాక్షి   
బాబూ.. బీసీలు మీ వెంట పడతారు!  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 23: బిసిలకు వ్యతిరేకంగా చంద్రబాబు తీసుకునే చర్యలను ప్రతిఘటిస్తామని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. పార్టీకి చెందిన బిసి ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, చింతా ప్రభాకర్ తదితరులు తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. ఒక బిసి స్పీకర్ కావడం చంద్రబాబు సహించలేకపోతున్నారని, తెలంగాణ ...

స్పీకర్‌పై అవిశ్వాసమా?: టీఆర్‌ఎస్   సాక్షి
స్పీకర్‌పై అవిశ్వాసం పెడితే బీసీలను అవమానించినట్టే   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్పీకర్ పై అవిశ్వాసం -బిసిలను అవమానించడమే   News Articles by KSR

అన్ని 22 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు రూ.100 కోట్లు  Namasthe Telangana
హైదరాబాద్: నగరం నడిబొడ్డున మురికితో నిండిపోయిన హుస్సేన్‌సాగర్‌కు మహార్దశ పట్టనుంది. ఈమేరకు ఇవాళ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాగర్ ప్రక్షాళనకు రూ.100 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. నూతన పారిశ్రామిక విధానం, ఇసుక పాలసీకి కేబినెట్‌ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఇందు కోసం ...

సంజీవయ్య పార్క్‌లో వరల్డ్‌లో ఎత్తైన టవర్‌కి కేసీఆర్   Oneindia Telugu

అన్ని 15 వార్తల కథనాలు »   


జనం మధ్య పేలిన బాంబర్  Andhrabhoomi
కాబూల్, నవంబర్ 23: అఫ్గానిస్తాన్‌లో క్రీడామైదానం రక్తసిక్తమైంది. ఆదివారం వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ చూసేందుకు వందలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకుల మధ్య ఆత్మాహుతి బాంబర్ పేలిపోవడంతో 50మంది దుర్మరణం చెందారు. మరో 50మంది తీవ్రంగా గాయపడ్డారు. మోటారు సైకిల్‌పై వచ్చిన బాంబర్ మ్యాచ్ జరుగుతున్న స్థలం మధ్యకు వెళ్లి పేలిపోయాడని ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
టాయ్‌లెట్‌కీ కాపురానికీ లింకు... పాట్నా మహిళ కండిషన్  వెబ్ దునియా
భారతదేశంలో టాయ్‌లెట్ లేని ఇళ్ళ సంఖ్య కొన్ని కోట్లలో వుంటుందని సర్వేలు చెబుతున్న విషయం మనకు తెలిసిన విషయమే. ప్రతి ఇంట్లో టాయ్‌లెట్ వుండటం ఆరోగ్యకరం. ఇది మేలు చేసే అంశం మాత్రమే కాదు.. మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినది. ఈ టాయిలెట్ సమస్యపై ఓ మహిళ బీహార్‌లో తిరుగుబాటు చేస్తూ ఇంట్లో టాయిలెట్ కట్టిస్తేనే కాపురానికొస్తానంటూ ...

టాయ్‌లెట్‌కీ కాపురానికీ లింకు...   తెలుగువన్
ఇంట్లో టాయిలెట్ లేదంటూ పుట్టింటికెళ్లిన మహిళ   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఇంటర్నెట్ వినియోగంలో అమెరికాను మించిపోనున్న భారత్  Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 23: తక్కువ ధరలకే స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడం, మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగం పెరగడం వంటివి ప్రపంచ అంతర్జాలం (ఇంటర్నెట్) వినియోగంలో అమెరికాను భారత్ అధిగమించడానికి దోహదం చేస్తున్నాయని అమెరికాకు చెందిన రిసెర్చ్ సంస్థ ఈమార్కెటీర్ తెలిపింది. దీంతో 2016 నాటికి ప్రపంచంలో ఆన్‌లైన్ యూజర్ ఆధారిత దేశాల్లో చైనా ...

అంతర్జాలంలో ఆమె.!   Namasthe Telangana
ఇంటర్నెట్ వినియోగంలో ఎగబాకుతున్న భారత్!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
స్మృతి ఇరానీ: పిల్లల కోసం అందరిలాగే ఇంటర్వ్యూ  Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి అందరిలాగే పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి స్వయంగా వెళ్లారు. పైగా, అందరి తల్లిదండ్రుల మాదిరిగానే ఆమె కూడా ఇంటర్వ్యూను ఎదుర్కున్నారు. ఢిల్లీలోని ఓ పాఠశాలలో తన పిల్లలను చేర్పించడానికి అందరి తల్లిదండ్రుల మాదిరిగానే స్మృతి ఇరానీ స్వయంగా వెళ్లాల్సి వచ్చింది. చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి ...

నన్నూ ఇంటర్వ్యూ చేశారు!   సాక్షి
నా పిల్లల్ని స్కూల్లో చేర్చడానికీ ఇంటర్వ్యూకు వెళ్లా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  సాక్షి   
మాజీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా మృతి  తెలుగువన్
మాజీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత మురళీ దేవరా (77) ఈరోజు తెల్లవారు జామున మరణించారు. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక సాధారణ సామాజిక కార్యకర్తగా జీవితం ఆరంభించిన ఆయన ఆ క్రమంలో రాజకీయ నేతలతో పరిచయాలు పెరగడంతో 1968లో రాజకీయ ప్రవేశం చేసి ముంబై మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో ...

కేంద్ర మాజీ మంత్రి మురళీదేవరా కన్నుమూత   Namasthe Telangana
కేంద్ర మాజీ మంత్రి మురళీదేవ్‌రా కన్నుమూత   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
దావూద్‌కి సురక్షిత స్థావరం: ఏర్పాట్లు చేస్తున్న ఐఎస్‌ఐ?  Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉత్తర వజిరిస్థాన్‌లోని పాకిస్థాన్-అఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను సురక్షితమైన ప్రాంతానికి తరలించడానికి అనువైన ప్రదేశంకోసం పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ వెతుకుతోందని ఆదివారం మీడియా కథనాలు వెల్లడించాయి. దావూద్‌ను ఇంతకు ముందు థాయలాండ్, నైరోబి, యుఏఈ, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ...

దావూద్‌ను సురక్షిత స్థావరానికి తరలించే యత్నాల్లో ఐఎస్‌ఐ?   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言