2014年11月24日 星期一

2014-11-25 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
మరో ఏడుగురి మృతి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోస్ట్‌: అఫ్ఘానిస్థాన్‌లో వాలీబాల్‌ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అఫ్ఘానిస్థాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో ఆదివారం ఈ ఘోర సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. బైక్‌పై వచ్చిన అగంతకుడు తనను తాను పేల్చుకోగా.. 50 మంది పౌరులు అక్కడికక్కడే మృతి చెందారు. నాటో దళాలు అఫ్ఘాన్‌లో మరో ఏడాది కొనసాగాలని ...

ఆఫ్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి.. 45 మంది మృతి   తెలుగువన్
అఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి... 50 మంది దుర్మరణం   వెబ్ దునియా
వాలీబాల్ టోర్నీపై నెత్తుటి పంజా   సాక్షి
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
2015 రిపబ్లిక్‌ డే వేడుకలకు ఒబామా రాక  వెబ్ దునియా
భారత దేశంలో 2015 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్‌ అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు బరాక్ ఒబామాతో స్నేహం పెరిగింది.
వస్తున్న ఒబామా   Andhrabhoomi
ఒబామా వస్తాడు...   తెలుగువన్
ఎన్నారైలకు ఒబామా తీపి కబురు   Kandireega
Oneindia Telugu   
Palli Batani   
అన్ని 22 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కెన్యా: బస్సును హైజాక్ చేసి.. 28 మందిని హతమార్చారు!  వెబ్ దునియా
కెన్యాలో దారుణం చోటు చేసుకుంది. కెన్యాలో తీవ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. సోమాలియాకు చెందిన వంద మంది అల్ షబాబ్ తీవ్రవాదులు గ్రూపుగా ఏర్పడి, కెన్యాలో నైరోబీ బస్సును హైజాక్ చేశారు. అంతేగాకుండా ప్రయాణికుల్లా బస్సెక్కిన తీవ్రవాదులు బస్సును కొంత దూరం తీసుకువెళ్లి ఆపేశారు. తరువాత బస్సునుంచి ప్రయాణికులను కిందికి దింపి ...

కెన్యా బస్సు లో 28 మంది కాల్చివేత   Namasthe Telangana
బస్సు హైజాక్.. 28 మంది హత్య   తెలుగువన్
బస్సును హైజాక్ చేసి 28 మందిని హతమార్చారు!   సాక్షి
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


నేపాల్‌లో మోదీ-నవాజ్ భేటీ?  Andhrabhoomi
ఇస్లామాబాద్, నవంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ త్వరలో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘ (సార్క్) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వీరిరువురు ఈ వారం నేపాల్ వెళ్లనున్నారు. ఈ సమావేశం సందర్భంగా మోదీ, నవాజ్ విడిగా భేటీ కావచ్చని ఒక అధికారి పేర్కొన్నట్లు 'ఎక్స్‌ప్రెస్ ...

26న నేపాల్ వెళ్లనున్న మోదీ   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చైనాలో భూకంపం.. ఐదుగురి మృతి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజింగ్‌/టోక్యో: చైనా, జపాన్‌ దేశాల్లో శనివారం రాత్రి సంభవించిన భూకంపాల తీవ్రతకు భారీ ఆస్తి నష్టం జరిగింది. చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో భూకంప తీవ్రతకు ఐదుగురు మృతిచెందారు. 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. దీని మూలంగా 80,000 మంది ప్రభావితులయ్యారు.
చైనాలో భూకంపం   సాక్షి
జపాన్‌లో భూకంపం... 30 మందికి గాయాలు   వెబ్ దునియా
జపాన్‌లో భారీ భూకంపం   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బ్లాక్ మనీ తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్తోంది: స్వరాజ్ పాల్  వెబ్ దునియా
నల్లధనం వల్ల కలిగే నష్టాలను చాలా దేశాలు ఇప్పుడు గుర్తించాయని, నల్లధనం తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్తున్నాయని భారతీయ పారిశ్రామికవేత్త, కపారో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధిపతి లార్డ్ స్వరాజ్ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నల్లధనం తీవ్రవాదుల చేతుల్లోకి వెళుతోందని, తద్వారా కలిగే విపరిణామాలపై కళ్లు తెరిచాయని స్వరాజ్ పాల్ చెప్పారు. ఇకనైనా ...

తీవ్రవాదుల చేతుల్లోకి నల్లధనం: స్వరాజ్ పాల్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రాష్ట్రపతి లేక లెబనాన్ దేశ 72వ స్వాతంత్ర వేడుకలు రద్దు!  వెబ్ దునియా
ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న లెబనాన్ దేశంలో రాష్ట్రపతి లేకపోవడంతో ఈ ఏడాది స్వాతంత్ర వేడుకలు రద్దయ్యాయి. లెబనాన్ 1943, నవంబర్ 22వ తేదీన స్వాతంత్య్ర దేశంగా అవతరించింది. ఆ దేశానికి గణతంత్ర పార్లమెంట్ తరహా ప్రభుత్వ హోదా ఉంది. అయితే ఈ సంవత్సరం ఆ దేశంలో స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడం లేదు. ఈ ఏజాదితో ఆ దేశం డబ్బై రెండో సంవత్సరంలోకి ...

రాష్ట్రపతి లేక స్వాతంత్ర్య వేడుకలు రద్దు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


కెన్యాలో వంద మంది మిలిటెంట్ల హతం  Namasthe Telangana
నైరోబి: కెన్యా భద్రతా దళాలు జరిపిన మెరుపుదాడిలో వంద మంది ఆల్ సబా మిలిటెంట్లు హతమయ్యారు. ఈమేరకు ఆ దేశ ఉపాధ్యక్షుడు విలియం రుటో మాట్లాడుతూ... నిన్న తమ సైనిక బలగాలు సరిహద్దు దేశం సోమాలియాలోకి ప్రవేశించి రెండు మిలిటరీ ఆపరేషన్లను విజయవంతంగా చేపట్టారని వివరించారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు చెందిన శిబిరాలను మట్టుబెట్టారని ...

ముస్లింలు కాదంటూ కెన్యాలో 28 మంది కాల్చివేత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఇదిగో 'అలీబాబా' విజయరహస్యం!  సాక్షి
చైనాకు చెందిన 'అలీబాబా' కంపెనీ తన వెబ్ పోర్టల్స్ ద్వారా సేల్స్ సర్వీస్‌లు అందిస్తూ 'ఇ-కామర్స్' దిగ్గజంగా ఎదిగింది. మొన్నటికి మొన్న 'సింగిల్స్ డే' వ్యాపార ఉత్సవంలో సరికొత్త రికార్డ్ సృష్టించి మరోసారి వార్తల్లోకి వచ్చింది. 'అరేబియన్ నైట్స్' కథల్లో నిధి ఉన్న గుహద్వారం తెరవడానికి అలీబాబాకు 'ఓపెన్ సెసేమ్' మంత్రం ఉపయోగపడింది. 'నిధి, మంత్రం.

ఇంకా మరిన్ని »   


బంగ్లాదేశీయుల అరెస్టు  Andhrabhoomi
పెనుగొండ, నవంబర్ 22: పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా సంచరిస్తున్న 15 మంది బంగ్లాదేశీయులను అరెస్టు చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ సిఐ సిహెచ్ రామారావుశనివారం తెలిపారు. వీరంతా పశ్చిమబెంగాల్‌కు చెందిన సఫీకుల్ మండల్‌తో కలిసి రెండు నెలలుగా పెనుగొండలోని రైస్‌మిల్లులో పనిచేస్తున్నారన్న సమాచారం అందడంతో ఎస్పీ రఘురామరెడ్డి, ...

16 మంది బంగ్లా జాతీయుల అరెస్ట్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言