తెలుగువారిని అవమానించారు Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 22: శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలగించరాదని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టారు. అయితే సాయంత్రం కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకుముందు ...
చంద్రబాబుది కుట్ర జపం వారి దీక్ష ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం: హరీశ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎన్టీఆర్తోనే తెలంగాణలో అభివృద్ధిసాక్షి
మోత్కుపల్లి దీక్ష విరమణ: సుజనా చౌదరి నిమ్మరసం ఇచ్చి..వెబ్ దునియా
Namasthe Telangana
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 43 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 22: శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలగించరాదని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టారు. అయితే సాయంత్రం కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకుముందు ...
చంద్రబాబుది కుట్ర జపం వారి దీక్ష ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం: హరీశ్
ఎన్టీఆర్తోనే తెలంగాణలో అభివృద్ధి
మోత్కుపల్లి దీక్ష విరమణ: సుజనా చౌదరి నిమ్మరసం ఇచ్చి..
ఎన్టీఆర్ పేరు పెట్టడం సబబే : డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 22 : శంషాబాద్ ఎయిర్పోర్టు దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సబబే అని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బేగంపేటలో ఉన్నప్పుడు కూడా ఈ టెర్మినల్కు ఆదే పేరు ఉండేదని ఆయన చెప్పారు. కేబినెట్ అనుమతి పొందిన తర్వాతే అప్పట్లో ఎన్టీఆర్ ...
ఎన్టీఆర్ పై రఘువీరా మాట్లాడారు... కేసీఆర్ కుమారుడి పేరును అలా మార్చుతారా...వెబ్ దునియా
పేరు పెట్టి..ఎన్టీఆర్ స్థాయిని తగ్గించారు: రఘువీరాOneindia Telugu
పేద ప్రజల దైవం ఎన్టీఆర్: చంద్రబాబుతెలుగువన్
సాక్షి
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 93 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 22 : శంషాబాద్ ఎయిర్పోర్టు దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సబబే అని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బేగంపేటలో ఉన్నప్పుడు కూడా ఈ టెర్మినల్కు ఆదే పేరు ఉండేదని ఆయన చెప్పారు. కేబినెట్ అనుమతి పొందిన తర్వాతే అప్పట్లో ఎన్టీఆర్ ...
ఎన్టీఆర్ పై రఘువీరా మాట్లాడారు... కేసీఆర్ కుమారుడి పేరును అలా మార్చుతారా...
పేరు పెట్టి..ఎన్టీఆర్ స్థాయిని తగ్గించారు: రఘువీరా
పేద ప్రజల దైవం ఎన్టీఆర్: చంద్రబాబు
ఓబులేష్ రిమాండ్కు తరలింపు: 14 రోజులు రిమాండ్.. డిసెంబర్ 3 వరకు.. వెబ్ దునియా
ఓబులేష్ను చంచల్గూడ జైలుకు తరలించారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనలో నిందితుడైన ఓబులేష్ను తొలుత నాంపల్లి పోలీసులు శనివారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. అతన్ని విచారించిన న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఓబులేష్ డిసెంబర్ 5వ తేదీ వరకు రిమాండ్లో ఉంటాడు. ఓబులేష్ను తమ కస్టడీలోకి ...
చంచల్గూడాకి ఓబులేశుతెలుగువన్
కేబీఆర్ ఫైరింగ్: చంచల్గూడ జైలుకు ఓబులేష్(పిక్చర్స్)Oneindia Telugu
చంచల్గూడ జైలుకు ఓబులేశుNamasthe Telangana
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 31 వార్తల కథనాలు »
ఓబులేష్ను చంచల్గూడ జైలుకు తరలించారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనలో నిందితుడైన ఓబులేష్ను తొలుత నాంపల్లి పోలీసులు శనివారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. అతన్ని విచారించిన న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఓబులేష్ డిసెంబర్ 5వ తేదీ వరకు రిమాండ్లో ఉంటాడు. ఓబులేష్ను తమ కస్టడీలోకి ...
చంచల్గూడాకి ఓబులేశు
కేబీఆర్ ఫైరింగ్: చంచల్గూడ జైలుకు ఓబులేష్(పిక్చర్స్)
చంచల్గూడ జైలుకు ఓబులేశు
రేవంత్ పై టీఆర్ఎస్ ఫైర్ Kandireega
revanth reddy తెలంగాణ అసెంబ్లీ నుండి వారం రోజుల పాటు సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ సభకు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెబితేనే సభలో మాట్లాడేందుకు ఒప్పుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు నష్టం కలిగించి, పొరుగు రాష్ట్రమైన ...
రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేAndhrabhoomi
తెలంగాణ శాసనసభ అరగంట వాయిదాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేనంటే అంత భయమెందుకు-రేవంత్News Articles by KSR
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
revanth reddy తెలంగాణ అసెంబ్లీ నుండి వారం రోజుల పాటు సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ సభకు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెబితేనే సభలో మాట్లాడేందుకు ఒప్పుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు నష్టం కలిగించి, పొరుగు రాష్ట్రమైన ...
రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే
తెలంగాణ శాసనసభ అరగంట వాయిదా
నేనంటే అంత భయమెందుకు-రేవంత్
వరంగల్ జిల్లాలో దొంగల బీభత్సం... 20 ఇళ్లలో ఒకే రోజు చోరీ వెబ్ దునియా
వరంగల్ జిల్లాలోని ములుగులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు ఏకంగా 20 ఇళ్ళని దోచుకున్నారు. ఇక్కడి 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు. ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 తులాల బంగారాన్ని, రూ. లక్ష నగదును అపహరించారు. దొంగలను ...
చెలరేగిపోయిన దొంగలు...తెలుగువన్
ములుగులో దొంగల బీభత్సం:Andhrabhoomi
అన్ని 16 వార్తల కథనాలు »
వరంగల్ జిల్లాలోని ములుగులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు ఏకంగా 20 ఇళ్ళని దోచుకున్నారు. ఇక్కడి 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు. ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 తులాల బంగారాన్ని, రూ. లక్ష నగదును అపహరించారు. దొంగలను ...
చెలరేగిపోయిన దొంగలు...
ములుగులో దొంగల బీభత్సం:
నదుల అనుసంధానం రాష్ట్రంలోనూ జరగాలి: చంద్రబాబు వెబ్ దునియా
నదుల అనుసంధానం తప్పనిసరి అని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన 'జల మంథన్' సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే రాష్ట్రంలోని నదులను అనుసంధానించడం తప్పనిసరిగా చేయాలని చంద్రబాబు కోరారు. ''జల మంథన్'' సదస్సులో బాబు మాట్లాడుతూ నదుల అనుసంధానం అంశం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతున్నాయన్నారు. నీటిని సమర్థవంతంగా ...
నదుల అనుసంధానం చేయాలి: చంద్రబాబుతెలుగువన్
'జల్ మంథన్'లో బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్Oneindia Telugu
నదుల అనుసంధానంతో ప్రాంతీయ సమానత్వం జలమంథన్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 18 వార్తల కథనాలు »
నదుల అనుసంధానం తప్పనిసరి అని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన 'జల మంథన్' సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే రాష్ట్రంలోని నదులను అనుసంధానించడం తప్పనిసరిగా చేయాలని చంద్రబాబు కోరారు. ''జల మంథన్'' సదస్సులో బాబు మాట్లాడుతూ నదుల అనుసంధానం అంశం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతున్నాయన్నారు. నీటిని సమర్థవంతంగా ...
నదుల అనుసంధానం చేయాలి: చంద్రబాబు
'జల్ మంథన్'లో బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్
నదుల అనుసంధానంతో ప్రాంతీయ సమానత్వం జలమంథన్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు
పదవీ విరమణ వయసు పెంచేదే లేదు... తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, రాష్ట్రంలో మంజూరైన పోస్టులు 5.23 లక్షలు వుండగా, 1.7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచేది లేదు..వెబ్ దునియా
రిటైర్మెంట్ వయసును పెంచంసాక్షి
పదవీ విరమణ వయస్సు పెంచే ప్రసక్తే లేదు : మంత్రి ఈటెలఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 16 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, రాష్ట్రంలో మంజూరైన పోస్టులు 5.23 లక్షలు వుండగా, 1.7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచేది లేదు..
రిటైర్మెంట్ వయసును పెంచం
పదవీ విరమణ వయస్సు పెంచే ప్రసక్తే లేదు : మంత్రి ఈటెల
ఏపీ ఎన్జీవోల కార్యాలయానికి తాళం తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగుల మధ్య వ్యవహారం ఎప్పుడూ ఉప్పు నిప్పు మాదిరిగానే వుంటుంది. గురువారం ఉదయం హైదరాబాద్ గన్ ఫౌండ్రీలో వున్న ఏపీ ఎన్జీఓల కార్యాలయానికి తెలంగాణ ఉద్యోగులు తాళం వేశారు. ఏపీ ఎన్జీఓల సంఘంలో సభ్యులమైన తాము ప్రత్యేక కార్యాలయం పెట్టుకుంటామని డిమాండ్ చేస్తుంటే అధ్యక్షుడు అశోక్ బాబు ...
ఏపీఎన్జీవో భవన్కు టీఎన్జీవో సభ్యుల తాళాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎపిఎన్.జిఓ ఆస్తిలో వీరికి వాటా ఉందా!News Articles by KSR
ఏపీ ఎన్జీఓ కార్యాలయానికి తాళం వేసిన టీ.ఉద్యోగులుAndhrabhoomi
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగుల మధ్య వ్యవహారం ఎప్పుడూ ఉప్పు నిప్పు మాదిరిగానే వుంటుంది. గురువారం ఉదయం హైదరాబాద్ గన్ ఫౌండ్రీలో వున్న ఏపీ ఎన్జీఓల కార్యాలయానికి తెలంగాణ ఉద్యోగులు తాళం వేశారు. ఏపీ ఎన్జీఓల సంఘంలో సభ్యులమైన తాము ప్రత్యేక కార్యాలయం పెట్టుకుంటామని డిమాండ్ చేస్తుంటే అధ్యక్షుడు అశోక్ బాబు ...
ఏపీఎన్జీవో భవన్కు టీఎన్జీవో సభ్యుల తాళాలు
ఎపిఎన్.జిఓ ఆస్తిలో వీరికి వాటా ఉందా!
ఏపీ ఎన్జీఓ కార్యాలయానికి తాళం వేసిన టీ.ఉద్యోగులు
సభ్యుడి తొలగింపే శిక్ష ! సాక్షి
... * 'మై హోం' రామేశ్వరరావును బెదిరించి డబ్బులడిగిన వారి పేర్లను బయటపెడతాం.. * బ్లాక్మెయిలర్లకు తలొగ్గి ప్రగతి రథచక్రాలను ఆపం * పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తామన్న ముఖ్యమంత్రి * భూములపై చర్చకు విపక్షాల పట్టు.. నేడు కొనసాగిద్దామన్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేయకపోతే సదరు సభ్యుడ్ని ...
అంతా వారే చేశారు! డీఎల్ఎఫ్తో టీ సర్కార్కు సంబంధం లేదు రాష్ట్రం ఏర్పడక ముందే ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డీఎల్ఎఫ్ భూములతో టి. సర్కారు సంబంధం లేదు: కేసీఆర్వెబ్ దునియా
ఎవరో నామినేట్ చేస్తే అధికారంలోకి రాలేదు: సీఎంNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
... * 'మై హోం' రామేశ్వరరావును బెదిరించి డబ్బులడిగిన వారి పేర్లను బయటపెడతాం.. * బ్లాక్మెయిలర్లకు తలొగ్గి ప్రగతి రథచక్రాలను ఆపం * పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తామన్న ముఖ్యమంత్రి * భూములపై చర్చకు విపక్షాల పట్టు.. నేడు కొనసాగిద్దామన్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేయకపోతే సదరు సభ్యుడ్ని ...
అంతా వారే చేశారు! డీఎల్ఎఫ్తో టీ సర్కార్కు సంబంధం లేదు రాష్ట్రం ఏర్పడక ముందే ...
డీఎల్ఎఫ్ భూములతో టి. సర్కారు సంబంధం లేదు: కేసీఆర్
ఎవరో నామినేట్ చేస్తే అధికారంలోకి రాలేదు: సీఎం
తుపాను బాధితులకు నటి సమంత రూ.10 లక్షల సాయం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 22 : హుద్హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు సినీ నటి సమంత రూ.10 లక్షల సాయం అందజేశారు. తుపానుకు ఉత్తరాంధ్ర ప్రజల జీవనం అస్తవ్యస్తం అయిపోవడంతో తీవ్రంగా కలత చెందిన సమంత శనివారం ఉదయం తన కారులో సచివాలయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిసి తాను తీసుకువచ్చిన చెక్కును అందజేశారు.
హుదూద్ బాధితులకు సమంత రూ. 10 లక్షలు!వెబ్ దునియా
చంద్రబాబుకు రూ.10 లక్షల చెక్కు అందజేసిన సమంతసాక్షి
హుదూద్ బాధితులకు సమంత విరాళంAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 22 : హుద్హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు సినీ నటి సమంత రూ.10 లక్షల సాయం అందజేశారు. తుపానుకు ఉత్తరాంధ్ర ప్రజల జీవనం అస్తవ్యస్తం అయిపోవడంతో తీవ్రంగా కలత చెందిన సమంత శనివారం ఉదయం తన కారులో సచివాలయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిసి తాను తీసుకువచ్చిన చెక్కును అందజేశారు.
హుదూద్ బాధితులకు సమంత రూ. 10 లక్షలు!
చంద్రబాబుకు రూ.10 లక్షల చెక్కు అందజేసిన సమంత
హుదూద్ బాధితులకు సమంత విరాళం
沒有留言:
張貼留言