వెబ్ దునియా
ములుగులో దోపిడి దొంగల స్వైర విహారం
తెలుగువన్
వరంగల్ జిల్లాలోని ములుగులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. 20 ఇళ్ళని ఏకకాలంలో దోచేసి తమ సత్తాని, జనం భయాన్ని, పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరూపించారు. శుక్రవారం తెల్లవారుఝామున ములుగు ప్రాంతంలోని ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు.
వరంగల్ ములుగులో 20 ఇళ్లను దోచేసిన దోపిడి దొంగలు!వెబ్ దునియా
ములుగులో దొంగల బీభత్సం:Andhrabhoomi
దొంగల స్వైరవిహారం: 20 ఇళ్లు దోపిడీNamasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
తెలుగువన్
వరంగల్ జిల్లాలోని ములుగులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. 20 ఇళ్ళని ఏకకాలంలో దోచేసి తమ సత్తాని, జనం భయాన్ని, పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరూపించారు. శుక్రవారం తెల్లవారుఝామున ములుగు ప్రాంతంలోని ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు.
వరంగల్ ములుగులో 20 ఇళ్లను దోచేసిన దోపిడి దొంగలు!
ములుగులో దొంగల బీభత్సం:
దొంగల స్వైరవిహారం: 20 ఇళ్లు దోపిడీ
వెబ్ దునియా
నదుల అనుసంధానం తప్పనిసరి: చంద్రబాబు
తెలుగువన్
నదుల అనుసంధానం అనే అంశం మీద న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన 'జల మంథన్' సదస్సులో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు న్యూఢిల్లీకి వెళ్ళారు. ఆ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ''నదుల అనుసంధానం అంశం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. నీటిని సమర్థవంతంగా ...
నదుల అనుసంధానంతోనే నీటి సమస్యకు చెక్ : చంద్రబాబువెబ్ దునియా
'జల్ మంథన్'లో బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్Oneindia Telugu
నదుల అనుసంధానం అవసరం:చంద్రబాబుAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
తెలుగువన్
నదుల అనుసంధానం అనే అంశం మీద న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన 'జల మంథన్' సదస్సులో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు న్యూఢిల్లీకి వెళ్ళారు. ఆ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ''నదుల అనుసంధానం అంశం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. నీటిని సమర్థవంతంగా ...
నదుల అనుసంధానంతోనే నీటి సమస్యకు చెక్ : చంద్రబాబు
'జల్ మంథన్'లో బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్
నదుల అనుసంధానం అవసరం:చంద్రబాబు
Kandireega
రేవంత్ పై టీఆర్ఎస్ ఫైర్
Kandireega
revanth reddy తెలంగాణ అసెంబ్లీ నుండి వారం రోజుల పాటు సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ సభకు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెబితేనే సభలో మాట్లాడేందుకు ఒప్పుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు నష్టం కలిగించి, పొరుగు రాష్ట్రమైన ...
రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేAndhrabhoomi
తెలంగాణ శాసనసభ అరగంట వాయిదాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేనంటే అంత భయమెందుకు-రేవంత్News Articles by KSR
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
Kandireega
revanth reddy తెలంగాణ అసెంబ్లీ నుండి వారం రోజుల పాటు సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ సభకు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెబితేనే సభలో మాట్లాడేందుకు ఒప్పుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు నష్టం కలిగించి, పొరుగు రాష్ట్రమైన ...
రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే
తెలంగాణ శాసనసభ అరగంట వాయిదా
నేనంటే అంత భయమెందుకు-రేవంత్
సాక్షి
ఎన్టీఆర్కి ప్రాంతీయత అంటగడతారా?
తెలుగువన్
తెలుగుజాతికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఎన్టీఆర్కు ప్రాంతీయత అంటగట్టడం సరైన పని కాదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు వ్యాఖ్యానించారు. శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్పుపై జరుగుతున్న రాద్దాంతంపై ఆయన స్పందించారు. శంషాబాద్ పేరు మార్పు నిర్ణయం ఈనాటిది కాదని, 1999లో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ...
శంషాబాద్ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరుపై అభ్యంతరం10tv
నిర్ణయం మారదుAndhrabhoomi
తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన విప్లవకారుడు ఎన్టీఆర్సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 85 వార్తల కథనాలు »
తెలుగువన్
తెలుగుజాతికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఎన్టీఆర్కు ప్రాంతీయత అంటగట్టడం సరైన పని కాదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు వ్యాఖ్యానించారు. శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్పుపై జరుగుతున్న రాద్దాంతంపై ఆయన స్పందించారు. శంషాబాద్ పేరు మార్పు నిర్ణయం ఈనాటిది కాదని, 1999లో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ...
శంషాబాద్ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరుపై అభ్యంతరం
నిర్ణయం మారదు
తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన విప్లవకారుడు ఎన్టీఆర్
వెబ్ దునియా
భార్యాభర్తలను నరికి చంపేశారు...
తెలుగువన్
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఫైనాన్షియర్ మహంకాళి లక్ష్మణరావు, ఆయన భార్య తులసిని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి వారి ఇంట్లోనే దారుణంగా గొడ్డళ్ళతో నరికి చంపేశారు. మహంకాళి లక్ష్మణరావు ఫైనాన్షియర్ కావడంతో వాళ్ళ ఇంట్లో బాగా డబ్బు వుంటుందని దోచుకోవడానికి వచ్చిన దొంగలు వీళ్ళిద్దర్నీ చంపి ...
భార్యాభర్తల దారుణ హత్యAndhrabhoomi
జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతులను గొడ్డలితో నరికి చంపేశారు!వెబ్ దునియా
పగో : దంపతులను నరికి చంపిన దుండగులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Palli Batani
అన్ని 15 వార్తల కథనాలు »
తెలుగువన్
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఫైనాన్షియర్ మహంకాళి లక్ష్మణరావు, ఆయన భార్య తులసిని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి వారి ఇంట్లోనే దారుణంగా గొడ్డళ్ళతో నరికి చంపేశారు. మహంకాళి లక్ష్మణరావు ఫైనాన్షియర్ కావడంతో వాళ్ళ ఇంట్లో బాగా డబ్బు వుంటుందని దోచుకోవడానికి వచ్చిన దొంగలు వీళ్ళిద్దర్నీ చంపి ...
భార్యాభర్తల దారుణ హత్య
జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతులను గొడ్డలితో నరికి చంపేశారు!
పగో : దంపతులను నరికి చంపిన దుండగులు
Oneindia Telugu
చర్చలకు పిలిచేంతవరకు సమ్మె కొనసాగింపు:జూనియర్ డాక్టర్లు
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తమను చర్చలకు పిలిచేంతవరకు తాము సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు తెగేసి చెప్పారు. డీఎంఈ(వైద్య విద్య సంచాలకుడు) పుత్తా శ్రీనివాస్ తో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూనియర్ డాక్టర్లతో 48 గంటలల లోపల చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపధ్యంలో ...
డీఎంఈ విజ్ఞప్తిని తిరస్కరించిన జూడాలు....10tv
జూ.డాక్టర్ కధ మళ్లీ మొదటికిNews Articles by KSR
రెండు రోజుల్లో విధులకు హాజరుకావాలి.. జూ.డాలకు హైకోర్టు ఆదేశంవెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 21 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తమను చర్చలకు పిలిచేంతవరకు తాము సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు తెగేసి చెప్పారు. డీఎంఈ(వైద్య విద్య సంచాలకుడు) పుత్తా శ్రీనివాస్ తో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూనియర్ డాక్టర్లతో 48 గంటలల లోపల చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపధ్యంలో ...
డీఎంఈ విజ్ఞప్తిని తిరస్కరించిన జూడాలు....
జూ.డాక్టర్ కధ మళ్లీ మొదటికి
రెండు రోజుల్లో విధులకు హాజరుకావాలి.. జూ.డాలకు హైకోర్టు ఆదేశం
వెబ్ దునియా
వాన్పిక్ భూకేటాయింపులు రద్దుతో పోర్టు, ప్రాజెక్టులు పోయినట్లే!
Andhrabhoomi
ఒంగోలు, నవంబర్ 20: ఏ మూహుర్తాన ఒడరేవు- నిజామపట్నం ఇండస్ట్రియల్ కోస్తా కారిడార్కు (వాన్పిక్) సంబంధించిన ఫైలు ప్రారంభమైందో తెలియదు కాని అప్పటి నుండి నిత్యం వివాదాస్పదంగా మారిందనే చెప్పవచ్చు. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వాన్పిక్కు జిల్లాలో 15వేల ఎకరాల భూముల వరకు కేటాయించారు. ఆ భూములను వెనక్కి ...
వివాదాస్పద భూములపై చంద్రబాబు కొరడా: ఒప్పందాలు రద్దు!వెబ్ దునియా
బాబు కొరడా: మూడు సంస్థలతో ఒప్పందాలు రద్దుOneindia Telugu
వివాదాస్పద భూములపై ఏపీ సర్కార్ కొరడా..10tv
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఒంగోలు, నవంబర్ 20: ఏ మూహుర్తాన ఒడరేవు- నిజామపట్నం ఇండస్ట్రియల్ కోస్తా కారిడార్కు (వాన్పిక్) సంబంధించిన ఫైలు ప్రారంభమైందో తెలియదు కాని అప్పటి నుండి నిత్యం వివాదాస్పదంగా మారిందనే చెప్పవచ్చు. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వాన్పిక్కు జిల్లాలో 15వేల ఎకరాల భూముల వరకు కేటాయించారు. ఆ భూములను వెనక్కి ...
వివాదాస్పద భూములపై చంద్రబాబు కొరడా: ఒప్పందాలు రద్దు!
బాబు కొరడా: మూడు సంస్థలతో ఒప్పందాలు రద్దు
వివాదాస్పద భూములపై ఏపీ సర్కార్ కొరడా..
సాక్షి
పదవీ విరమణ వయసు పెంచేదే లేదు...
తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, రాష్ట్రంలో మంజూరైన పోస్టులు 5.23 లక్షలు వుండగా, 1.7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచేది లేదు..వెబ్ దునియా
రిటైర్మెంట్ వయసును పెంచంసాక్షి
పదవీ విరమణ వయసు పెంచం : ఈటెలNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 16 వార్తల కథనాలు »
తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, రాష్ట్రంలో మంజూరైన పోస్టులు 5.23 లక్షలు వుండగా, 1.7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచేది లేదు..
రిటైర్మెంట్ వయసును పెంచం
పదవీ విరమణ వయసు పెంచం : ఈటెల
వెబ్ దునియా
సింగపూర్ కాదు.. చిత్తూరు నాయుడిగానైనా ఉండాలి: అంబటి
వెబ్ దునియా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడు సింగపూర్ నాయుడిగా కాక.. ఏపీ నాయుడిగా వ్యవహరించాలని, కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండాలని అంబటి ఎద్దేవా చేశారు. రాజధాని భూముల విషయంలో నమ్మశక్యం కాని వాస్తవాలు బయటపడుతున్నాయని అంబటి అన్నారు. రైతులు తీవ్ర ...
చంద్రబాబు నాయుడు-సింగపూర్ నాయుడుNews Articles by KSR
చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి రాంబాబుOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడు సింగపూర్ నాయుడిగా కాక.. ఏపీ నాయుడిగా వ్యవహరించాలని, కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండాలని అంబటి ఎద్దేవా చేశారు. రాజధాని భూముల విషయంలో నమ్మశక్యం కాని వాస్తవాలు బయటపడుతున్నాయని అంబటి అన్నారు. రైతులు తీవ్ర ...
చంద్రబాబు నాయుడు-సింగపూర్ నాయుడు
చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి రాంబాబు
Oneindia Telugu
డబ్బుల కోసమే కాల్పులు! రెండో టార్గెట్ నిత్యానందరెడ్డి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ: వ్యసనాలు, విలాసవంతమైన జీవితం గడపాలన్న అత్యాశ కానిస్టేబుల్ ఓబులేసును పక్కదారి పట్టించాయి. నిందితుడిగా నిలబెట్టాయి. డబ్బు కోసమే అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఓబు లేసు కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. కాల్పులకు తెగబడ్డ పులి ఓబులేసును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు ...
ఓబులేసు అరెస్టుసాక్షి
ఓబులేష్ ఇలా దాడి చేసి, అలా పారిపోయాడు: సిపిOneindia Telugu
కర్నూలులో కేబీఆర్ పార్కు కాల్పుల నిందితుడు..10tv
వెబ్ దునియా
అన్ని 124 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ: వ్యసనాలు, విలాసవంతమైన జీవితం గడపాలన్న అత్యాశ కానిస్టేబుల్ ఓబులేసును పక్కదారి పట్టించాయి. నిందితుడిగా నిలబెట్టాయి. డబ్బు కోసమే అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఓబు లేసు కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. కాల్పులకు తెగబడ్డ పులి ఓబులేసును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు ...
ఓబులేసు అరెస్టు
ఓబులేష్ ఇలా దాడి చేసి, అలా పారిపోయాడు: సిపి
కర్నూలులో కేబీఆర్ పార్కు కాల్పుల నిందితుడు..
沒有留言:
張貼留言