భద్రతపై ప్రధాని మోడీ భార్య జశోదా బెన్ అసంతృప్తి Oneindia Telugu
అహ్మదాబాద్: తనకు కల్పించిన భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదా బెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించిన భద్రతపై ఆర్టీఐ సమాచారం అడిగారు. కలిసి ఉందామని మోడీ నుంచి పిలుపు వస్తే తాను ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. మోడీకి, జశోదా బెన్కు చిన్న వయస్సులోనే వివాహం జరిగినప్పటికీ వారిద్దరూ విడివిడిగా ఉంటున్న ...
ప్రధాని భార్యగా.. నా హక్కులేమిటి?Andhrabhoomi
మోదీ పిలిస్తే వెళ్లిపోతా! నాకు సరైన న్యాయం జరగలేదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆయనతో కలిసుండాలని ఉంది!సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
అహ్మదాబాద్: తనకు కల్పించిన భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదా బెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించిన భద్రతపై ఆర్టీఐ సమాచారం అడిగారు. కలిసి ఉందామని మోడీ నుంచి పిలుపు వస్తే తాను ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. మోడీకి, జశోదా బెన్కు చిన్న వయస్సులోనే వివాహం జరిగినప్పటికీ వారిద్దరూ విడివిడిగా ఉంటున్న ...
ప్రధాని భార్యగా.. నా హక్కులేమిటి?
మోదీ పిలిస్తే వెళ్లిపోతా! నాకు సరైన న్యాయం జరగలేదు
ఆయనతో కలిసుండాలని ఉంది!
స్మృతి రాష్ట్రపతి అవుతారట! రాజస్థాన్ జ్యోతిష్యుడి జోస్యం.. ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 24: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాష్ట్రపతి అవుతారా!? ఈ ప్రశ్నకు ఔను అనే అంటున్నారు ఓ జ్యోతిష్యుడు! రాజస్థాన్ వెళ్లిన స్మృతి ఇరానీ సోమవారం అక్కడి భిల్వారాలోని ఓ జ్యోతిష్యుడిని కలిశారు. ఆయనంటే స్మృతికి నమ్మిక ఎక్కువ. ఎందుకంటే.. గతంలో టీవీ నటిగా ఉన్నప్పుడు స్మృతి ఆయనను కలిశారు. అప్పుడు 'నువ్వు ...
స్మృతి ఇరానీ.. భవిష్యత్తులో రాష్ట్రపతి..!?సాక్షి
బుల్లితెర నటి, కేంద్ర మంత్రి స్మృతి రాష్ట్రపతి అవుతుందట..!Palli Batani
స్మృతి ఇరానీ రాష్ట్రపతి అవుతారు.. రాజస్థాన్ జోతిష్యుడి భవిష్యవాణి!వెబ్ దునియా
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 24: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాష్ట్రపతి అవుతారా!? ఈ ప్రశ్నకు ఔను అనే అంటున్నారు ఓ జ్యోతిష్యుడు! రాజస్థాన్ వెళ్లిన స్మృతి ఇరానీ సోమవారం అక్కడి భిల్వారాలోని ఓ జ్యోతిష్యుడిని కలిశారు. ఆయనంటే స్మృతికి నమ్మిక ఎక్కువ. ఎందుకంటే.. గతంలో టీవీ నటిగా ఉన్నప్పుడు స్మృతి ఆయనను కలిశారు. అప్పుడు 'నువ్వు ...
స్మృతి ఇరానీ.. భవిష్యత్తులో రాష్ట్రపతి..!?
బుల్లితెర నటి, కేంద్ర మంత్రి స్మృతి రాష్ట్రపతి అవుతుందట..!
స్మృతి ఇరానీ రాష్ట్రపతి అవుతారు.. రాజస్థాన్ జోతిష్యుడి భవిష్యవాణి!
భర్త చేతిలో భార్య హతం సాక్షి
జగపతినగరం (కిర్లంపూడి) :వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అభంశుభం ఎరుగని ఇద్దరు పిల్లలను దిక్కులేని వారిని చేసింది. భార్య మరొకరిలో కలిసుండడాన్ని చూసి ఆగ్రహోదగ్రుడైన భర్త కత్తితో ఆమెను విచక్షణారహితంగా నరికిచంపాడు. ఆమెతో ఉన్న వ్యక్తిపై దాడి చేయగా, స్వల్పగాయాలతో పరారయ్యాడు. సంచలనం కలిగించిన ఈ సంఘటన ...
ప్రియుడితో పడకపై... భార్యను హతమార్చిన భర్తవెబ్ దునియా
ప్రియుడితో భార్య.. చంపేసిన భర్త...తెలుగువన్
ప్రియుడితో ఉన్న భార్యని చంపాడు!, మూడో పెళ్లికి భర్త..Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
జగపతినగరం (కిర్లంపూడి) :వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అభంశుభం ఎరుగని ఇద్దరు పిల్లలను దిక్కులేని వారిని చేసింది. భార్య మరొకరిలో కలిసుండడాన్ని చూసి ఆగ్రహోదగ్రుడైన భర్త కత్తితో ఆమెను విచక్షణారహితంగా నరికిచంపాడు. ఆమెతో ఉన్న వ్యక్తిపై దాడి చేయగా, స్వల్పగాయాలతో పరారయ్యాడు. సంచలనం కలిగించిన ఈ సంఘటన ...
ప్రియుడితో పడకపై... భార్యను హతమార్చిన భర్త
ప్రియుడితో భార్య.. చంపేసిన భర్త...
ప్రియుడితో ఉన్న భార్యని చంపాడు!, మూడో పెళ్లికి భర్త..
తెలంగాణ ప్రభుత్వం మీద అక్బరుద్దీన్ ఆగ్రహం తెలుగువన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. మిత్రపక్షమైన తమ పార్టీ నాయకులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం సభ్యులను అదుపుచేసే ఉద్దేశంతో వుందని ...
హరీష్ రావుపై అక్బరుద్దీన్ ఫైర్ : రేవంత్ స్పీచ్కు తెరాస సభ్యుల అడ్డు!వెబ్ దునియా
రాజీనామా చేస్తా: ఊగిపోయిన అక్బర్, రేవంత్కు మళ్లీ...Oneindia Telugu
ఎంఐఎం వాకౌట్Andhrabhoomi
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. మిత్రపక్షమైన తమ పార్టీ నాయకులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం సభ్యులను అదుపుచేసే ఉద్దేశంతో వుందని ...
హరీష్ రావుపై అక్బరుద్దీన్ ఫైర్ : రేవంత్ స్పీచ్కు తెరాస సభ్యుల అడ్డు!
రాజీనామా చేస్తా: ఊగిపోయిన అక్బర్, రేవంత్కు మళ్లీ...
ఎంఐఎం వాకౌట్
ప్రాణం తీసిన రూ.20 సాక్షి
కోదాడ: నల్లగొండ జిల్లా కోదాడ మండలం చిమిర్యాల పరిధి మంగలితండాలో సోమవారం రూ. 20 కోసం జరిగిన వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది. తండాకు చెం దిన ధరావత్ జింత్తు అలియాస్ బాబు (28) వ్యవసాయ కూలీ. ఇదే గ్రామాని కి చెందిన ధరావత్ నాగేశ్వరరావు లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. స్నేహితులైన వీరు ఉదయం గ్రామచావడిలో కూర్చున్నారు. ఈ క్రమంలో జింత్తు.
రూ.20 కోసం హత్య: తల్లి మృతితో ఆగిన గుండెOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
కోదాడ: నల్లగొండ జిల్లా కోదాడ మండలం చిమిర్యాల పరిధి మంగలితండాలో సోమవారం రూ. 20 కోసం జరిగిన వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది. తండాకు చెం దిన ధరావత్ జింత్తు అలియాస్ బాబు (28) వ్యవసాయ కూలీ. ఇదే గ్రామాని కి చెందిన ధరావత్ నాగేశ్వరరావు లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. స్నేహితులైన వీరు ఉదయం గ్రామచావడిలో కూర్చున్నారు. ఈ క్రమంలో జింత్తు.
రూ.20 కోసం హత్య: తల్లి మృతితో ఆగిన గుండె
మురళీ దేవరా కన్నుమూత సాక్షి
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర పెట్రోలియం శాఖ మాజీ మంత్రి మురళీ దేవరా సోమవారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 77 ఏళ్ల దేవరా సోమవారం తెల్లవారుజామున 3.25 నిమిషాల సమయంలో ముంబైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని ముంబైలోని కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తల ...
కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాజీ కేంద్ర మంత్రి మురళీ దేవరా కన్నుమూతAndhrabhoomi
ముంబైలో కాంగ్రెస్ సీనియర్ నేత మురళీదేవ్రా మృతివెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర పెట్రోలియం శాఖ మాజీ మంత్రి మురళీ దేవరా సోమవారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 77 ఏళ్ల దేవరా సోమవారం తెల్లవారుజామున 3.25 నిమిషాల సమయంలో ముంబైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని ముంబైలోని కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తల ...
కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా మృతి
మాజీ కేంద్ర మంత్రి మురళీ దేవరా కన్నుమూత
ముంబైలో కాంగ్రెస్ సీనియర్ నేత మురళీదేవ్రా మృతి
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 24: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మరణించిన సభ్యులకు సంతాపం తర్వాత ఉభయసభలు మంగళవారానికి వాయిదాపడ్డాయి. సభ ప్రారంభం కాగానే ఉప ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులతో స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో దివంగత మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతమ్, ములాయంసింగ్ ...
సభకు సచిన్, ప్రీతం ముండే: డింపుల్తో తేజ్ (పిక్చర్స్)Oneindia Telugu
మురళీ దేవ్రా మృతికి సంతాపం.. రేపటికి పార్లమెంట్ వాయిదా!!వెబ్ దునియా
పార్లమెంట్ ప్రారంభం.. వాయిదా...తెలుగువన్
అన్ని 34 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 24: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మరణించిన సభ్యులకు సంతాపం తర్వాత ఉభయసభలు మంగళవారానికి వాయిదాపడ్డాయి. సభ ప్రారంభం కాగానే ఉప ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులతో స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో దివంగత మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతమ్, ములాయంసింగ్ ...
సభకు సచిన్, ప్రీతం ముండే: డింపుల్తో తేజ్ (పిక్చర్స్)
మురళీ దేవ్రా మృతికి సంతాపం.. రేపటికి పార్లమెంట్ వాయిదా!!
పార్లమెంట్ ప్రారంభం.. వాయిదా...
'అనంత' రక్తచరిత్రపై దృష్టిసారించిన ఏపీసర్కార్ 10tv
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరిటాల రవీంద్ర హత్యకేసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అసలు నేరస్తులకు శిక్ష పడాల్సిందేనని తమ్ముళ్లు స్వరం పెంచారు. దీంతో శత్రువుల తాట తీసేందుకు ఏపీ ప్రభుత్వం సైతం సిద్ధమవుతోంది. ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బాంబు పేల్చారు. పరిటాల రవీంద్ర ...
ప్రజాసేవలో పరిటాల కుటుంబంAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరిటాల రవీంద్ర హత్యకేసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అసలు నేరస్తులకు శిక్ష పడాల్సిందేనని తమ్ముళ్లు స్వరం పెంచారు. దీంతో శత్రువుల తాట తీసేందుకు ఏపీ ప్రభుత్వం సైతం సిద్ధమవుతోంది. ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బాంబు పేల్చారు. పరిటాల రవీంద్ర ...
ప్రజాసేవలో పరిటాల కుటుంబం
స్వర్ణరథంపై సర్వతేజోమయి సాక్షి
తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పద్మావతీ అమ్మవారు స్వర్ణరథంపై ఊరేగారు. భక్తుల కోలాటాలు, భజనబృందాల కళా ప్రదర్శనల నడుమ స్వర్ణరథోత్సవం కన్నులపండువలా సాగింది. ఉదయం పద్మావతిదేవి సర్వభూపాల వాహనంపై, రాత్రి గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుచానూరు : కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో ...
పక్షీంద్రుడిపై పద్మావతి విహారంAndhrabhoomi
కన్నుల పండువగా స్వర్ణ రథోత్సవంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్వర్ణ రథ సేవలో మహిళలు... పసుపుకుంకుమల తల్లివెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పద్మావతీ అమ్మవారు స్వర్ణరథంపై ఊరేగారు. భక్తుల కోలాటాలు, భజనబృందాల కళా ప్రదర్శనల నడుమ స్వర్ణరథోత్సవం కన్నులపండువలా సాగింది. ఉదయం పద్మావతిదేవి సర్వభూపాల వాహనంపై, రాత్రి గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుచానూరు : కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో ...
పక్షీంద్రుడిపై పద్మావతి విహారం
కన్నుల పండువగా స్వర్ణ రథోత్సవం
స్వర్ణ రథ సేవలో మహిళలు... పసుపుకుంకుమల తల్లి
ఎన్టీఆర్ మృతిపై దర్యాప్తు: విహెచ్, ఎన్టీఆర్ పేరుపై గొడవ Oneindia Telugu
న్యూఢిల్లీ: తెలుగుదేశం వ్యవస్దాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనారోగ్యంతో చనిపోయారా, లేదంటే కుటుంబ సభ్యులు పెట్టిన మానసిక క్షోభకుతట్టుకోలేక మరణించారా అనే విషయంపై దర్యాప్తు జరిపించి వాస్తవాలు బయట పెట్టవలసిందిగా కోరుతూ తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు లేఖ రాయనున్నట్లు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ...
ఇంకా మరిన్ని »
న్యూఢిల్లీ: తెలుగుదేశం వ్యవస్దాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనారోగ్యంతో చనిపోయారా, లేదంటే కుటుంబ సభ్యులు పెట్టిన మానసిక క్షోభకుతట్టుకోలేక మరణించారా అనే విషయంపై దర్యాప్తు జరిపించి వాస్తవాలు బయట పెట్టవలసిందిగా కోరుతూ తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు లేఖ రాయనున్నట్లు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ...
沒有留言:
張貼留言