సార్క్లోకి చైనా!.. నేపాల్ ముమ్మర ప్రయత్నాలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖాట్మండు, నవంబర్ 25: 'సార్క్'లోకి చైనాను తీసుకువచ్చే ప్రతిపాదనపై సభ్య దేశాలతో చర్చకు చొరవ తీసుకుంటామని నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా తెలిపారు. ప్రస్తుతం చైనా పర్యవేక్షక పాత్ర పోషిస్తోందనీ, ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం కోసం కృషి చేస్తామని ఆయన ఖాట్మండులో చెప్పారు. 'సార్క్'తో తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు ...
నేపాల్కు రోడ్డు మార్గంలో రావాలనేది నా ఆకాంక్ష: మోడీOneindia Telugu
ఖాట్మండులో నరేంద్ర మోడీ.. నేపాల్ ప్రధానమంత్రితో సమావేశం!!వెబ్ దునియా
నేపాల్లో మోదీ-నవాజ్ భేటీ?Andhrabhoomi
సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
ఖాట్మండు, నవంబర్ 25: 'సార్క్'లోకి చైనాను తీసుకువచ్చే ప్రతిపాదనపై సభ్య దేశాలతో చర్చకు చొరవ తీసుకుంటామని నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా తెలిపారు. ప్రస్తుతం చైనా పర్యవేక్షక పాత్ర పోషిస్తోందనీ, ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం కోసం కృషి చేస్తామని ఆయన ఖాట్మండులో చెప్పారు. 'సార్క్'తో తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు ...
నేపాల్కు రోడ్డు మార్గంలో రావాలనేది నా ఆకాంక్ష: మోడీ
ఖాట్మండులో నరేంద్ర మోడీ.. నేపాల్ ప్రధానమంత్రితో సమావేశం!!
నేపాల్లో మోదీ-నవాజ్ భేటీ?
అల్లర్లతో అట్టుడుకుతున్న యూఎస్ Namasthe Telangana
న్యూయార్క్: అల్లర్లతో అగ్రరాజ్యం అట్టుడుకుతుంది. ఆగస్టులో మైఖేల్ బ్రౌన్ అనే నల్ల జాతీయుడిని కాల్చి చంపిన ఘటనలో ఫెర్గుసన్ పోలీసు అధికారి డారెన్ విల్సన్ తప్పేమి లేదని అమెరికన్ గ్రాండ్ జూరీ తేల్చడంతో హఠాత్తుగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి భవనాలకు, వాహనాలకు నిప్పంటించారు. అల్లరి మూకలను అదుపు చేసేందుకు ...
అమెరికాలో హింసాకాండNews Articles by KSR
ఆందోళనలతో అట్టుడుకుతోన్న అమెరికా!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూయార్క్: అల్లర్లతో అగ్రరాజ్యం అట్టుడుకుతుంది. ఆగస్టులో మైఖేల్ బ్రౌన్ అనే నల్ల జాతీయుడిని కాల్చి చంపిన ఘటనలో ఫెర్గుసన్ పోలీసు అధికారి డారెన్ విల్సన్ తప్పేమి లేదని అమెరికన్ గ్రాండ్ జూరీ తేల్చడంతో హఠాత్తుగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి భవనాలకు, వాహనాలకు నిప్పంటించారు. అల్లరి మూకలను అదుపు చేసేందుకు ...
అమెరికాలో హింసాకాండ
ఆందోళనలతో అట్టుడుకుతోన్న అమెరికా!
నైజీరియాలో మానవబాంబు దాడి... 60 మంది మృతి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మైదుగురి: బాంబుపేలుళ్లతో మంగళవారం నైజీరియా అట్టుడికిపోయింది. ఈశాన్య నైజీరియాలో బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలో కిక్కిరిసిన మార్కెట్ ప్రాంతంలో రెండు చోట్ల బాంబులు పేలి 60 మందికిపైగా పౌరులు మృతి చెందారు. బోకోహరమ్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇద్దరు మహిళా మానవబాంబులు ఈ పేలుళ్లకు కారణమని ప్రత్యక్షసాక్షులు ...
నైజీరియాలో ఆత్మాహుతి దాడి : 30 మంది మృత్యువాతవెబ్ దునియా
ఆత్మాహుతి దాడిలో 30 మంది మృతిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
మైదుగురి: బాంబుపేలుళ్లతో మంగళవారం నైజీరియా అట్టుడికిపోయింది. ఈశాన్య నైజీరియాలో బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలో కిక్కిరిసిన మార్కెట్ ప్రాంతంలో రెండు చోట్ల బాంబులు పేలి 60 మందికిపైగా పౌరులు మృతి చెందారు. బోకోహరమ్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇద్దరు మహిళా మానవబాంబులు ఈ పేలుళ్లకు కారణమని ప్రత్యక్షసాక్షులు ...
నైజీరియాలో ఆత్మాహుతి దాడి : 30 మంది మృత్యువాత
ఆత్మాహుతి దాడిలో 30 మంది మృతి
బాలుడి కాల్చివేత: అమెరికాలో చిచ్చు, ఆగ్రహావేశాలు Oneindia Telugu
వాషింగ్టన్: నల్లజాతి యువకుడిపై కాల్పులు జరిపి చంపిన శ్వేతజాతి పోలీసుపై అభియోగం మోపనక్కర్లేదని మిస్సోరీ గ్రాండ్ జ్యూరీ నిర్ణయించడంతో నిరసనలు, ఆందోళనలతో అమెరికా అట్టుడికి పోయింది. ఈ ఏడాది ఆగస్టు9వ తేదీన డారెన్ విల్సన్ అనే పోలీసు అధికారి మైకేల్ బ్రౌన్ అనే నల్లజాతి యువకుడిని కాల్చి చంపాడు. లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అతనిపై ...
భగ్గుమన్న అమెరికా రగులుకున్న జాతి వైరంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
వాషింగ్టన్: నల్లజాతి యువకుడిపై కాల్పులు జరిపి చంపిన శ్వేతజాతి పోలీసుపై అభియోగం మోపనక్కర్లేదని మిస్సోరీ గ్రాండ్ జ్యూరీ నిర్ణయించడంతో నిరసనలు, ఆందోళనలతో అమెరికా అట్టుడికి పోయింది. ఈ ఏడాది ఆగస్టు9వ తేదీన డారెన్ విల్సన్ అనే పోలీసు అధికారి మైకేల్ బ్రౌన్ అనే నల్లజాతి యువకుడిని కాల్చి చంపాడు. లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అతనిపై ...
భగ్గుమన్న అమెరికా రగులుకున్న జాతి వైరం
ఆఫ్ఘాన్లో ఆత్మాహుతి దాడి.. 52 మంది మృతి తెలుగువన్
ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా ప్రావిన్స్లోని ఓ వాలీబాల్ మైదానంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 52 మంది మరణించగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మైదానంలో వాలీబాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరగడంతో మృతుల సంఖ్య అధికంగా వుంది. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదని ఆఫ్ఘన్ అధికార ...
మరో ఏడుగురి మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అఫ్ఘానిస్థాన్లో ఆత్మాహుతి దాడి... 50 మంది దుర్మరణంవెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా ప్రావిన్స్లోని ఓ వాలీబాల్ మైదానంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 52 మంది మరణించగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మైదానంలో వాలీబాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరగడంతో మృతుల సంఖ్య అధికంగా వుంది. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదని ఆఫ్ఘన్ అధికార ...
మరో ఏడుగురి మృతి
అఫ్ఘానిస్థాన్లో ఆత్మాహుతి దాడి... 50 మంది దుర్మరణం
పేలుళ్లతో దద్దరిల్లిన బాగ్దాద్ సాక్షి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బాగ్దాద్ లోని షాబ్ జిల్లాలోని గ్యారేజీలో పార్క్ చేసిన కారులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రత దళాలు క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ...
ఇంకా మరిన్ని »
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బాగ్దాద్ లోని షాబ్ జిల్లాలోని గ్యారేజీలో పార్క్ చేసిన కారులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రత దళాలు క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ...
ఇటలీ సిరీస్కు యెండల సౌందర్య Nizamabad News
జిల్లా కేంద్రానికి చెందిన యెండల సౌందర్య ఇటలీ సిరీస్కు ఎంపికైనట్లు జిల్లా క్రీడల అబివ్రుద్ది అదికారి శర్మ తెలిపారు. సోమవారం హకీ ఇండియా భారత జట్టుకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను ఖరారు చేసింది. ఆసియా క్రీడల్లొ గాయాలపాలై ఆటకు దూరమైన సౌందర్య ఇటివల మధ్యప్రదేస్లొని భొపాల్లొ ప్రత్యెక జాతీయ శిక్షణా శిబిరంలొ ప్రతిభ కనబర్చి ఇటలీ ...
'ఇటలీ' సిరీస్కు సౌందర్యసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
జిల్లా కేంద్రానికి చెందిన యెండల సౌందర్య ఇటలీ సిరీస్కు ఎంపికైనట్లు జిల్లా క్రీడల అబివ్రుద్ది అదికారి శర్మ తెలిపారు. సోమవారం హకీ ఇండియా భారత జట్టుకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను ఖరారు చేసింది. ఆసియా క్రీడల్లొ గాయాలపాలై ఆటకు దూరమైన సౌందర్య ఇటివల మధ్యప్రదేస్లొని భొపాల్లొ ప్రత్యెక జాతీయ శిక్షణా శిబిరంలొ ప్రతిభ కనబర్చి ఇటలీ ...
'ఇటలీ' సిరీస్కు సౌందర్య
జాత్యహంకారం ఆనవాళ్లు సాక్షి
ఏళ్లు గడుస్తున్నాయి...తరాలు మారుతున్నాయి. కానీ, అమెరికాలో నల్లజాతి పౌరుల వేదన ఉపశమించడంలేదు. వారి క్షతగాత్ర హృదయాలు సాధారణ స్థితికి చేరడం లేదు. రెండురోజుల వ్యవధిలో అక్కడ జరిగిన రెండు వేర్వేరు ఉదంతాలు ఆ గాయాలను మళ్లీ రేపాయి. వారిలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం మరోసారి భళ్లున బద్దలయింది. తొలి ఘటన ఒహాయోలోని క్లీవ్లాండ్ సిటీలో ...
ఇంకా మరిన్ని »
ఏళ్లు గడుస్తున్నాయి...తరాలు మారుతున్నాయి. కానీ, అమెరికాలో నల్లజాతి పౌరుల వేదన ఉపశమించడంలేదు. వారి క్షతగాత్ర హృదయాలు సాధారణ స్థితికి చేరడం లేదు. రెండురోజుల వ్యవధిలో అక్కడ జరిగిన రెండు వేర్వేరు ఉదంతాలు ఆ గాయాలను మళ్లీ రేపాయి. వారిలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం మరోసారి భళ్లున బద్దలయింది. తొలి ఘటన ఒహాయోలోని క్లీవ్లాండ్ సిటీలో ...
కోహ్లీ ర్యాంక్ పదిలం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత టాప్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. సోమవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లీర్స్ 887 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. కోహ్లీ 862 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ధవన్ (4) ధోనీ (8) టాప్-10లో నిలిచారు ...
ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్ .. రెండో స్థానంలోనే కోహ్లీAndhrabhoomi
ఐసిసి ర్యాంకింగ్స్:రెండో ర్యాంకులో కోహ్లీ,ఎగబాకిన భువిthatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత టాప్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. సోమవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లీర్స్ 887 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. కోహ్లీ 862 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ధవన్ (4) ధోనీ (8) టాప్-10లో నిలిచారు ...
ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్ .. రెండో స్థానంలోనే కోహ్లీ
ఐసిసి ర్యాంకింగ్స్:రెండో ర్యాంకులో కోహ్లీ,ఎగబాకిన భువి
చైనాలో భూకంపం.. ఐదుగురి మృతి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజింగ్/టోక్యో: చైనా, జపాన్ దేశాల్లో శనివారం రాత్రి సంభవించిన భూకంపాల తీవ్రతకు భారీ ఆస్తి నష్టం జరిగింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో భూకంప తీవ్రతకు ఐదుగురు మృతిచెందారు. 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. దీని మూలంగా 80,000 మంది ప్రభావితులయ్యారు.
చైనాలో భూకంపంసాక్షి
జపాన్లో భూకంపం... 30 మందికి గాయాలువెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
బీజింగ్/టోక్యో: చైనా, జపాన్ దేశాల్లో శనివారం రాత్రి సంభవించిన భూకంపాల తీవ్రతకు భారీ ఆస్తి నష్టం జరిగింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో భూకంప తీవ్రతకు ఐదుగురు మృతిచెందారు. 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. దీని మూలంగా 80,000 మంది ప్రభావితులయ్యారు.
చైనాలో భూకంపం
జపాన్లో భూకంపం... 30 మందికి గాయాలు
沒有留言:
張貼留言