2014年11月15日 星期六

2014-11-16 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
జవహర్ లాల్ నెహ్రూకు ప్రధాని మోడీ ట్విట్టర్లో నివాళి!  వెబ్ దునియా
భారత తొలి ప్రధాన మంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. మూడు దేశాల పర్యటనలో ప్రస్తుతం ఆస్ట్రేలియా నగరం బ్రిస్ బేన్ లో ఉన్న మోడీ, ట్విట్టర్‌లో నెహ్రూకు నివాళులర్పిస్తూ సందేశాలు పోస్ట్ చేశారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని ఈ సందర్భంగా మోడీ ...

నెహ్రూకి మోడీ ఘన నివాళి   తెలుగువన్
చాచా నెహ్రూకు ఘన నివాళి   సాక్షి
ఘనంగా బాలల దినోత్సవం   Andhrabhoomi
Oneindia Telugu   
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 39 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడీ!  వెబ్ దునియా
కిరణ్ బేడీపై నమోదైవున్న చీటింగ్ కేసుకు సంబంధించిన క్లోజింగ్ రిపోర్టును ఢిల్లీ పోలీసులు సిద్ధం చేసి కోర్టుకు సమర్పించారు. దీంతో కిరణ్ బేడీని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఊహాగానాలు వస్తున్నాయి. వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలంటూ జరిగితే బలమైన మహిళను నిలబెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి కిరణ్ బేడీ?   తెలుగువన్
బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్‌ బేడీ?   Kandireega
తొలి మహిళా ఐపీఎస్ నుంచి ఢిల్లీ సీఎం దాకా.. కిరణ్‌బేడీ పేరు ప్రతిపాదన   Palli Batani

అన్ని 23 వార్తల కథనాలు »   

  సాక్షి   
నల్లధనం వెలికితీతే మా ప్రాధాన్యం  సాక్షి
దేశాలన్నీ ఒకే వ్యూహాన్ని అమలు చేస్తే.. ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యమే. ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోదీ వ్యాఖ్య బ్రిస్బేన్: భారతీయులు అక్రమంగా విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని తిరిగి భారత్‌కు తెప్పించడం తమ ప్రభుత్వ ప్రథమ ప్రాథమ్యమని భారత ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రపంచదేశాల సహకారాన్ని ...

ప్రజల కోసమే సంస్కరణలు   Andhrabhoomi
ప్రపంచ దేశాల ఐక్యతతోనే ఉగ్రవాద నిర్మూలన   తెలుగువన్
బ్రిస్బేన్ లో ప్రారంభమైన జీ-20 సమావేశాలు..   10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 21 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జయలలితిపై పదేళ్ళ నిషేధం : అన్నాడీఎంకే స్పీకర్ ధనపాల్ నోటిఫికేషన్!  వెబ్ దునియా
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పదేళ్ళ పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా ఆ పార్టీకే చెందిన తమిళనాడు సభాపతి పి ధనపాల్ ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. దీంతో ఆమె రాజకీయ భవిష్యత్ ఇక ముగిసినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో బెంగుళూరు ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా తేల్చి ...

ఇక జయ అనర్హురాలు   తెలుగువన్
తమిళనాడు మాజీ సీఎం జయలలితపై అనర్హత వేటు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జయలలితపై అనర్హత వేటు   Andhrabhoomi
Kandireega   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 15 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
స్వచ్ఛ భారత్ అభియాన్‌పై విషం చిమ్మిన రాహుల్  వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విషం చిమ్మారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం ఫొటోలు దిగే కార్యక్రమమేనంటూ విమర్శలు చేశారు. దేశ పునాదిని బీజేపీ బలహీనపరుస్తోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తల్కాటొర స్టేడియంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి ...

స్వచ్ఛ భారత్ మీద రాహుల్ విషం   తెలుగువన్
మోడీని ఏకిపారేసిన రాహుల్, ఫోటోల కోసమని సెటైర్   Oneindia Telugu
స్వచ్ఛ భారత్ ద్వారా విషం చిమ్ముతున్నారు: రాహుల్   సాక్షి
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కునాల్ ఘోష్ ఇష్యూ: మీడియాతో పోలీసుల ఘర్షణ  Oneindia Telugu
కోల్‌కతా: ఎస్ఎస్‌కెఎం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ తృణమూల్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడదు కునాల్ ఘోష్‌కు ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసులు మీడియా ప్రతినిధులతో ఘర్షణ పడ్డారు. శనివారం సాయంత్రం కునాల్ ఘోష్‌ను ఆస్పత్రి నుంచి తరలిస్తుండగా ఈ సంఘటన జరిగింది. నిద్రమాత్రలు మింగి జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కునాల్ ఘోష్ ...

కునాల్ ఘోష్‌కు నిద్రమాత్రలెలా వచ్చాయి: జైలు అధికారుల వద్ద సీబీఐ విచారణ   వెబ్ దునియా
మాజీ ఎంపీ కునాల్ ఘోష్ ఆత్మహత్యాయత్నం   తెలుగువన్
ఎంపీ కునాల్ ఆత్మహత్యాయత్నం   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
అన్ని 19 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే  Andhrabhoomi
బిలాస్‌పూర్, నవంబర్ 15: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం బిలాస్‌పూర్ కుని బాధితులను పరామర్శించారు. ట్యుబెక్టరీ ఆపరేషన్లు వికటించి 13 మంది మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం బాధితులను పరామర్శించిన రాహుల్ చత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దారుణమైన విషాద ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ...

ట్యూబెక్టమీ బాధితులకు రాహుల్ పరామర్శ   Namasthe Telangana
బిలాస్ పూర్ బాధితులకు రాహుల్ పరామర్శ   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నిరూపిస్తే రాజీనామా  Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 14: తన డిగ్రీ మార్కుల జాబితాను ఫోర్జరీ చేసినట్లు ప్రతిపక్షాలు ప్రధానంగా కాంగ్రెస్, బిఎస్పీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాను తప్పు చేసినట్లు రుజువయితే మంత్రిపదవికే కాక ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి రాంశంకర్ కటారియా శుక్రవారం ప్రకటించారు. మరో వైపు బిజెపి మంత్రిని ...

ఫోర్జరీ వివాదంలో కేంద్రమంత్రి కతేరియా   సాక్షి
ఫోర్జరీ కేసులో మంత్రి, బయటపడతానని విశ్వాసం   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  సాక్షి   
జాలర్ల ఉరిశిక్ష రద్దు  Namasthe Telangana
కొలంబో: తమిళ జాలర్ల ఉరిశిక్షను రద్దు చేసినట్లు శ్రీలంక మంత్రి సెంథిల్ తొండమాన్ ప్రకటించారు. ఉరిశిక్షపై భారత్ శ్రీలంక హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను ఉపసంహరించుకున్నచో ఉరిశిక్ష రద్దు ఆదేశాలు అమల్లోకి వస్తాయి. తమిళలు దీని పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమిళ జాలర్లకు ఉరిశిక్ష విధిస్తూ గత నెల 30 న శ్రీలంక కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై ...

ఉరి నుంచి విముక్తి   సాక్షి
తమిళనాడు జాలర్లకు మరణిశిక్షను రద్దు చేసిన శ్రీలంక ప్రభుత్వం!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

  10tv   
మరాఠాల రిజర్వేషన్లకు ముంబాయి హైకోర్టు బ్రేక్..  10tv
లక్నో : మహారాష్ట్రలో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముంబాయి హైకోర్టు తిరస్కరించింది. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు కాంగ్రెస్‌-ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం మరాఠాలకు విద్యా, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ ...

మహారాష్ర్టలో రిజర్వేషన్లపై స్టే   సాక్షి
మరాఠాలకు రిజర్వేషన్లపై స్టే   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言