2014年11月20日 星期四

2014-11-21 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు  తెలుగువన్
హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరును పెట్టారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. బేగంపేట విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు వుండేది. అయితే శంషాబాద్ విమానాశ్రయం కట్టిన తర్వాత ...

దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణలో ఎన్టీఆర్‌కు గౌరవం... డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుకు అన్నగారి పేరు   Palli Batani
శంషాబాద్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు: రేపు ఢిల్లీకి బాబు   వెబ్ దునియా
సాక్షి   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 16 వార్తల కథనాలు »   

  సాక్షి   
సభ్యుణ్ణి తొలగించాలి..  తెలుగువన్
కేసీఆర్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన సభ్యులు వాటిని రుజువు చేయకపోతే అతన్ని సభ నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ తరహాలో సాగనంపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాడు శాసనసభలో అన్నారు. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. తన ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శకలకు కేసీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు.
సభ్యుడి తొలగింపే శిక్ష !   సాక్షి
అంతా వారే చేశారు! డీఎల్‌ఎఫ్‌తో టీ సర్కార్‌కు సంబంధం లేదు రాష్ట్రం ఏర్పడక ముందే ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డీఎల్‌ఎఫ్‌ భూములతో టి. సర్కారు సంబంధం లేదు: కేసీఆర్   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రిటైర్మెంట్ వయసు పెంచబోం..  తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, రాష్ట్రంలో మంజూరైన పోస్టులు 5.23 లక్షలు వుండగా, 1.7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
రిటైర్మెంట్ వయసును పెంచం   సాక్షి
పదవీ విరమణ వయసు పెంచం : ఈటెల   Namasthe Telangana
పదవీ విరమణ వయసు పెంచే ప్రసక్తే లేదు: ఈటెల స్పష్టం   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఏపీ ఎన్జీవోల కార్యాలయానికి తాళం  తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగుల మధ్య వ్యవహారం ఎప్పుడూ ఉప్పు నిప్పు మాదిరిగానే వుంటుంది. గురువారం ఉదయం హైదరాబాద్‌ గన్ ఫౌండ్రీలో వున్న ఏపీ ఎన్జీఓల కార్యాలయానికి తెలంగాణ ఉద్యోగులు తాళం వేశారు. ఏపీ ఎన్జీఓల సంఘంలో సభ్యులమైన తాము ప్రత్యేక కార్యాలయం పెట్టుకుంటామని డిమాండ్ చేస్తుంటే అధ్యక్షుడు అశోక్ బాబు ...

ఏపీఎన్జీవో భవన్‌కు టీఎన్జీవో సభ్యుల తాళాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎపిఎన్.జిఓ ఆస్తిలో వీరికి వాటా ఉందా!   News Articles by KSR
ఏపీ ఎన్జీఓ కార్యాలయానికి తాళం వేసిన టీ.ఉద్యోగులు   Andhrabhoomi
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 20: సభను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని అధికారపక్షం గురువారం శాసనసభలో పట్టుపట్టింది. రేవంత్‌రెడ్డి వ్యవహారంపైనే టిడిపి సభ్యులు వారంరోజులపాటు సస్పెండ్ అయ్యారు. గురువారం సభకు వచ్చిన తరువాత అధికారపక్షం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడింది.
రేవంత్‌ క్షమాపణ చెప్పాలి : మంత్రి జగదీష్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేనంటే అంత భయమెందుకు-రేవంత్   News Articles by KSR
రేవంత్ క్షమాపణ చెప్పిన తర్వాతే మాట్లాడాలి:హరీష్‌   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
శుభపరిణామం: బాబుపై సుమన్ ప్రశంసల జల్లు  Oneindia Telugu
తిరుపతి: రాష్ట్ర విభజనతో తీవ్ర ఆర్థికలోటు ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టడం శుభపరిణామమని ప్రముఖ సినీనటుడు సుమన్‌ అభిప్రాయపడ్డారు. సీఎంగా చంద్రబాబుకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో ఏపీని త్వరగా ప్రగతి పథంవైపు నడిపిస్తారన్న నమ్మకం ప్రజలకు ఉందన్నారు. స్నేహితులతో కలిసి గురువారం ...

ఏపీ సీఎం చంద్రబాబు కావడం శుభపరిణామం : సినీనటుడు సుమన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వాన్‌పిక్ భూకేటాయింపులు రద్దుతో పోర్టు, ప్రాజెక్టులు పోయినట్లే!  Andhrabhoomi
ఒంగోలు, నవంబర్ 20: ఏ మూహుర్తాన ఒడరేవు- నిజామపట్నం ఇండస్ట్రియల్ కోస్తా కారిడార్‌కు (వాన్‌పిక్) సంబంధించిన ఫైలు ప్రారంభమైందో తెలియదు కాని అప్పటి నుండి నిత్యం వివాదాస్పదంగా మారిందనే చెప్పవచ్చు. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వాన్‌పిక్‌కు జిల్లాలో 15వేల ఎకరాల భూముల వరకు కేటాయించారు. ఆ భూములను వెనక్కి ...

వివాదాస్పద భూములపై చంద్రబాబు కొరడా: ఒప్పందాలు రద్దు!   వెబ్ దునియా
బాబు కొరడా: మూడు సంస్థలతో ఒప్పందాలు రద్దు   Oneindia Telugu
వివాదాస్పద భూములపై ఏపీ సర్కార్ కొరడా..   10tv
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
స్పష్టంగా ఉన్నాం: కెటిఆర్, ప్రాణాలు తీస్తోందన్న డికె  Oneindia Telugu
హైదరాబాద్: ఆసరా పాలసీ స్పష్టంగా ఉందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ వికలాంగులున్నా, వితంతువులు ఎంతమంది ఉన్నా పింఛన్‌కు అర్హులేనన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు వృధ్ధులుంటే ఒకరే అర్హులని తెలిపారు. తాము గతంలో ఉన్న పాలసీనే అమలు చేస్తున్నామని ...

వికలాంగులందరికీ పెన్షన్లు ఇస్తాం: కేటీఆర్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తించాలి  సాక్షి
వరంగల్ క్రైం : ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తించాలని వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి పోలీసులకు పిలుపునిచ్చారు. వరంగల్ అర్బన్, రూరల్ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్లూకోల్ట్స్ టీమ్‌ను గురువారం డీఐ జీ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో పోలీసులు ప్రజలకు మరింత చేరువ కావడంతోపాటు తక్షణ పోలీసు సహకారం అందించాలని డీఐజీ, ఎస్పీ ...

ప్రజల రక్షణే పోలీసు లక్ష్యంగా ముందుకెళ్లాలి   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
కాల్పుల తర్వాత బెంగళూరు బస్సులో పరారీ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాష్ట్ర రాజధానిలోని కేబీఆర్‌ పార్కు వద్ద కలకలం సృష్టించిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. అరబిందో ఫార్మా కంపెనీ వైస్‌చైర్మన్‌ కంభం నిత్యానందరెడ్డిపై కాల్పులకు తెగబడిన ఆగంతకుడి ఆచూకీ పట్టేశారు. ఓ కానిస్టేబులే కాల్పులకు తెగబడి ఉంటాడన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీ సుల అంచనాలు నిజమయ్యాయి. నాంపల్లిలోని ఎక్సైజ్‌ విభాగంలో ...

కేబీఆర్ పార్కు కాల్పులు.. ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేష్ చిక్కాడు!   వెబ్ దునియా
కేబీఆర్ ఫైరింగ్ కేసులో కొత్త ట్విస్ట్: మరో క్లూ దొరికింది   Oneindia Telugu
'కాల్పులు జరిపింది ఎవరో గుర్తించాం'   సాక్షి
తెలుగువన్   
అన్ని 102 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言