ఫ్రెంచ్కిస్పై రీసెర్చ్: 8కోట్ల బ్యాక్టీరియాలు ట్రాన్స్ఫర్, కానీ Oneindia Telugu
న్యూఢిల్లీ: పది సెకండ్ల పాటు పెట్టే ముద్దు వల్ల ఎనిమిది కోట్ల బ్యాక్టీరియాలు ఒకరి నుండి మరొకరిలోకి ప్రవేశిస్తాయట. ఈ విషయాన్ని నెదర్లాండ్స్కు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా తేల్చారు. ఈ లిప్ కిస్ వల్ల ఒకరి నుండి మరొకరిలోకి ప్రవేశించే బ్యాక్టీరియాలు మంచివేనంటున్నారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయట. శాస్త్రవేత్తలు ...
'చుంబన' బ్యాక్టీరియా!Namasthe Telangana
లిప్ కిస్ ద్వారా కోట్ల బ్యాక్టీరియాల మార్పిడి!సాక్షి
ముద్దుతో ముప్పే!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: పది సెకండ్ల పాటు పెట్టే ముద్దు వల్ల ఎనిమిది కోట్ల బ్యాక్టీరియాలు ఒకరి నుండి మరొకరిలోకి ప్రవేశిస్తాయట. ఈ విషయాన్ని నెదర్లాండ్స్కు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా తేల్చారు. ఈ లిప్ కిస్ వల్ల ఒకరి నుండి మరొకరిలోకి ప్రవేశించే బ్యాక్టీరియాలు మంచివేనంటున్నారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయట. శాస్త్రవేత్తలు ...
'చుంబన' బ్యాక్టీరియా!
లిప్ కిస్ ద్వారా కోట్ల బ్యాక్టీరియాల మార్పిడి!
ముద్దుతో ముప్పే!
కంప్యూటరూ మ్యాజిక్ చేస్తుంది సాక్షి
లండన్: ఇంద్రజాలికులు చేసే మ్యాజిక్ ట్రిక్కులను తొలిసారిగా ఓ కంప్యూటరూ చేసి చూపింది. కృత్రిమ తెలివి(ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్)పై పరిశోధనలు చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ లండన్ పరిశోధకులు ఈ మేరకు ఓ కంప్యూటర్తో మ్యాజిక్ జిగ్సా పజిళ్లు, మైండ్ రీడింగ్ కార్డ్ ట్రిక్కులను చేసి చూపించారు. బాగా ప్రాచుర్యంలో ఉన్న ట్రిక్కులనే ...
ఇంకా మరిన్ని »
లండన్: ఇంద్రజాలికులు చేసే మ్యాజిక్ ట్రిక్కులను తొలిసారిగా ఓ కంప్యూటరూ చేసి చూపింది. కృత్రిమ తెలివి(ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్)పై పరిశోధనలు చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ లండన్ పరిశోధకులు ఈ మేరకు ఓ కంప్యూటర్తో మ్యాజిక్ జిగ్సా పజిళ్లు, మైండ్ రీడింగ్ కార్డ్ ట్రిక్కులను చేసి చూపించారు. బాగా ప్రాచుర్యంలో ఉన్న ట్రిక్కులనే ...
నాకు మీ(భారత్) బుల్లెట్ ఫ్రూఫ్ కారూ వద్దూ ఏమీ వద్దు... నవాజ్ బుద్ధి చూపించారు... వెబ్ దునియా
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి తన వైఖరి ఏమిటో చూపించారు. భారతదేశం పట్ల పాకిస్తాన్ వైఖరి ఎలా ఉందో ఈ సంఘటన నిదర్శనం. వచ్చేవారం అంటే.. నవంబర్ 26-27 తేదీల్లో నేపాల్ రాజధాని ఖాట్మండులో సార్క్ సదస్సు జరుగబోతోంది. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా వస్తున్నారు. ఖాట్మండులో జరిగే సమావేశంలో పాల్గొననున్న ...
ఆఫర్కు నో: భారత్ బుల్లెట్ ప్రూఫ్ కారు వద్దన్న షరీఫ్Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి తన వైఖరి ఏమిటో చూపించారు. భారతదేశం పట్ల పాకిస్తాన్ వైఖరి ఎలా ఉందో ఈ సంఘటన నిదర్శనం. వచ్చేవారం అంటే.. నవంబర్ 26-27 తేదీల్లో నేపాల్ రాజధాని ఖాట్మండులో సార్క్ సదస్సు జరుగబోతోంది. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా వస్తున్నారు. ఖాట్మండులో జరిగే సమావేశంలో పాల్గొననున్న ...
ఆఫర్కు నో: భారత్ బుల్లెట్ ప్రూఫ్ కారు వద్దన్న షరీఫ్
మోడీసార్.. తృతీయ భాషగా జర్మన్ను ఎందుకు తొలగించారు? వెబ్ దునియా
మోడీసార్.. తృతీయ భాషగా జర్మన్ను ఎందుకు తొలగించారు? అని జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ అడిగారు. భారత్లోని కేంద్రీయ విద్యాలయాల్లో తృతీయ భాషగా జర్మన్ను తొలగించి సంస్కృతాన్ని చేర్చిన అంశాన్ని జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్.. ప్రధాని మోడీతో ప్రస్తావించారు. దీనిపై మోడీ స్పందిస్తూ.. భారతీయ విధానాలకు లోబడి తృతీయ భాష అంశంపై ...
'జర్మన్'పై మెర్కెల్ ప్రస్తావనసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
మోడీసార్.. తృతీయ భాషగా జర్మన్ను ఎందుకు తొలగించారు? అని జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ అడిగారు. భారత్లోని కేంద్రీయ విద్యాలయాల్లో తృతీయ భాషగా జర్మన్ను తొలగించి సంస్కృతాన్ని చేర్చిన అంశాన్ని జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్.. ప్రధాని మోడీతో ప్రస్తావించారు. దీనిపై మోడీ స్పందిస్తూ.. భారతీయ విధానాలకు లోబడి తృతీయ భాష అంశంపై ...
'జర్మన్'పై మెర్కెల్ ప్రస్తావన
వాట్స్యాప్తో విడాకులు! సాక్షి
సౌదీ అరేబియా: ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల కారణంగా పెళ్లి పెటాకులవుతున్న సంఘటనలకు మరో ఉదాహరణ తాజాగా సౌదీ అరేబియాలో జరిగింది. వాట్స్యాప్లో ఎన్ని మెస్సేజ్లు పంపినా.. పట్టించుకోవడం లేదంటూ సౌదీకి చెందిన ఓ వ్యక్తి తన భార్యకు విడాకులిచ్చేశాడు. స్నేహితులు, పుట్టింటివారితో గంటల తరబడీ చాటింగ్ చేస్తూ గడుపుతున్న తన ...
విడాకులు: భర్త వాట్సప్ మెసేజ్లు పట్టించుకోని భార్యOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సౌదీ అరేబియా: ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల కారణంగా పెళ్లి పెటాకులవుతున్న సంఘటనలకు మరో ఉదాహరణ తాజాగా సౌదీ అరేబియాలో జరిగింది. వాట్స్యాప్లో ఎన్ని మెస్సేజ్లు పంపినా.. పట్టించుకోవడం లేదంటూ సౌదీకి చెందిన ఓ వ్యక్తి తన భార్యకు విడాకులిచ్చేశాడు. స్నేహితులు, పుట్టింటివారితో గంటల తరబడీ చాటింగ్ చేస్తూ గడుపుతున్న తన ...
విడాకులు: భర్త వాట్సప్ మెసేజ్లు పట్టించుకోని భార్య
అమెరికాను కనుగొన్నది ముస్లింలా!? Namasthe Telangana
ఇస్తాంబుల్: అమెరికాను కనుగొన్నది ఎవరు అనే ప్రశ్న వేసెదే ఆలస్యం ఏ పాఠశాల పిల్లవాడైనా చెప్పే సమాధానం కొలంబస్ అని. కానీ టర్కీ అధ్యక్షుడు మాత్రం అమెరికాను కనుగొన్నది ముస్లింలంటున్నాడు. అమెరికాను కనుగొన్న అంశంపై టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇస్తాంబుల్లో జరిగిన లాటిన్ అమెరికా ముస్లీం ...
అమెరికాను కొలంబస్ కంటే ముస్లింలే మొదట కనిపెట్టారు!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
ఇస్తాంబుల్: అమెరికాను కనుగొన్నది ఎవరు అనే ప్రశ్న వేసెదే ఆలస్యం ఏ పాఠశాల పిల్లవాడైనా చెప్పే సమాధానం కొలంబస్ అని. కానీ టర్కీ అధ్యక్షుడు మాత్రం అమెరికాను కనుగొన్నది ముస్లింలంటున్నాడు. అమెరికాను కనుగొన్న అంశంపై టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇస్తాంబుల్లో జరిగిన లాటిన్ అమెరికా ముస్లీం ...
అమెరికాను కొలంబస్ కంటే ముస్లింలే మొదట కనిపెట్టారు!
భూతాపంతో పిడుగులే! Namasthe Telangana
వాషింగ్టన్: భూ ఉష్ణోగ్రత పెరగడం వల్ల తుఫాను సమయాల్లో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువని కాలిఫోర్నియా యూనివర్శిటి శాస్త్రవేత్త డేవిడ్ రాంప్స్ వెల్లడించారు. భూతాపం వల్ల మేఘాలలో నీటి ఆవిరి కూడా పెరిగి తద్వారా పిడుగులు పడే అవకాశమూ పెరుగుతుందని తెలిపారు. అమెరికాలో ఈ శతాబ్ధంలో గ్లోబల్ వార్మింగ్ వల్లనే 50% పిడుగు ప్రమాదాలు ...
భూమి వే డెక్కితే పిడుగుల ముప్పు!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వాషింగ్టన్: భూ ఉష్ణోగ్రత పెరగడం వల్ల తుఫాను సమయాల్లో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువని కాలిఫోర్నియా యూనివర్శిటి శాస్త్రవేత్త డేవిడ్ రాంప్స్ వెల్లడించారు. భూతాపం వల్ల మేఘాలలో నీటి ఆవిరి కూడా పెరిగి తద్వారా పిడుగులు పడే అవకాశమూ పెరుగుతుందని తెలిపారు. అమెరికాలో ఈ శతాబ్ధంలో గ్లోబల్ వార్మింగ్ వల్లనే 50% పిడుగు ప్రమాదాలు ...
భూమి వే డెక్కితే పిడుగుల ముప్పు!
ఆఫీసు వాడకానికి ఫేస్ బుక్ నుంచి కొత్త వెబ్ సైట్! సాక్షి
వాషింగ్టన్ : లింక్డ్ ఇన్ లాంటి సైట్లతో పోటీ పడేందుకు ఆఫీస్ వెర్షన్ ఒకటి ప్రారంభించాలని ఫేస్ బుక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 'ఫేస్ బుక్ ఎట్ వర్క్' అనే సైట్ ద్వారా సహోద్యోగులతో చాట్ చేయడానికి, ప్రొఫెషనల్ కాంటాక్టులు పెంచుకోడానికి, డాక్యుమెంట్లు పంచుకోడానికి వీలవుతుందని, దీనిపై చాలా రహస్యంగా పని జరుగుతోందని జాతీయ మీడియాలో ...
ఇంకా మరిన్ని »
వాషింగ్టన్ : లింక్డ్ ఇన్ లాంటి సైట్లతో పోటీ పడేందుకు ఆఫీస్ వెర్షన్ ఒకటి ప్రారంభించాలని ఫేస్ బుక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 'ఫేస్ బుక్ ఎట్ వర్క్' అనే సైట్ ద్వారా సహోద్యోగులతో చాట్ చేయడానికి, ప్రొఫెషనల్ కాంటాక్టులు పెంచుకోడానికి, డాక్యుమెంట్లు పంచుకోడానికి వీలవుతుందని, దీనిపై చాలా రహస్యంగా పని జరుగుతోందని జాతీయ మీడియాలో ...
చైనా విఫలమయ్యాకే.. మన మార్స్ యాత్ర! సాక్షి
న్యూఢిల్లీ: చైనా 2011, నవంబర్లో అంగారక యాత్రను చేపట్టి వైఫల్యాన్ని చవిచూసిన తర్వాతే భారత మార్స్ యాత్ర ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందట. తర్వాత దానికి కేబినెట్ ఆమోదం లభించినా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో స్వయంగా వెల్లడించేందుకని ఆ విషయం గోప్యంగా ఉంచారట. మార్స్ మిషన్కు బదులుగా ...
ఇంకా మరిన్ని »
న్యూఢిల్లీ: చైనా 2011, నవంబర్లో అంగారక యాత్రను చేపట్టి వైఫల్యాన్ని చవిచూసిన తర్వాతే భారత మార్స్ యాత్ర ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందట. తర్వాత దానికి కేబినెట్ ఆమోదం లభించినా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో స్వయంగా వెల్లడించేందుకని ఆ విషయం గోప్యంగా ఉంచారట. మార్స్ మిషన్కు బదులుగా ...
మా తదుపరి లక్ష్యం నరేంద్ర మోడీ : పాకిస్థాన్ తాలిబన్ వెబ్ దునియా
వాఘా సరిహద్దు వద్ద జరిగిన ఆత్మహుతి దాడి తమ పనేనని ప్రకటించిన పాకిస్థాన్ తాలిబన్ తీవ్రవాదులు... తమ తదుపరి లక్ష్యం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీయేనని ప్రకటించారు. ఇటీవలి కాలంలో పాక్లో తమ ఉనికి కోల్పోయిన తాలిబన్లు తిరిగి తమ ఉనికిని చాటుకునేందుకే వాఘా దాడికి పాల్పడ్డారని తాలిబన్ వేర్పాటువాద సంస్థ తెహ్రీక్-ఏ- అహ్రార్ సంస్థ ...
ఇంకా మరిన్ని »
వాఘా సరిహద్దు వద్ద జరిగిన ఆత్మహుతి దాడి తమ పనేనని ప్రకటించిన పాకిస్థాన్ తాలిబన్ తీవ్రవాదులు... తమ తదుపరి లక్ష్యం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీయేనని ప్రకటించారు. ఇటీవలి కాలంలో పాక్లో తమ ఉనికి కోల్పోయిన తాలిబన్లు తిరిగి తమ ఉనికిని చాటుకునేందుకే వాఘా దాడికి పాల్పడ్డారని తాలిబన్ వేర్పాటువాద సంస్థ తెహ్రీక్-ఏ- అహ్రార్ సంస్థ ...
沒有留言:
張貼留言