2014年11月17日 星期一

2014-11-18 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం!  వెబ్ దునియా
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ పార్లమెంట్‌నుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. మంగళవారం ఉదయం ఆయన ప్రసంగించారు. సోమవారం సిడ్నీలో జరిగిన బహిరంగ సభలో అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, ఆ తర్వాత నేరుగా ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రా చేరుకున్న విషయం తెల్సిందే. ఆ దేశ పార్లమెంటులో ...

ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించిన మోదీ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
వాట్స్‌యాప్‌తో విడాకులు!  సాక్షి
సౌదీ అరేబియా: ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల కారణంగా పెళ్లి పెటాకులవుతున్న సంఘటనలకు మరో ఉదాహరణ తాజాగా సౌదీ అరేబియాలో జరిగింది. వాట్స్‌యాప్‌లో ఎన్ని మెస్సేజ్‌లు పంపినా.. పట్టించుకోవడం లేదంటూ సౌదీకి చెందిన ఓ వ్యక్తి తన భార్యకు విడాకులిచ్చేశాడు. స్నేహితులు, పుట్టింటివారితో గంటల తరబడీ చాటింగ్ చేస్తూ గడుపుతున్న తన ...

విడాకులు: భర్త వాట్సప్ మెసేజ్‌లు పట్టించుకోని భార్య   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
'చుంబన' బ్యాక్టీరియా!  Namasthe Telangana
లండన్: అధరాలతో అధరాలను పెనవేసి ముద్దుమైకంలో మునిగిపోయే ప్రేమపక్షులకు ఒక సున్నితమైన హెచ్చరిక. అలా పది సెకండ్లు గాఢ చుంబనంలో తేలిపోతే అక్షరాలా 8 కోట్ల బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయట. తాజా అధ్యయనంలో ఈ విషయాన్ని కనుగొన్నారు. రోజుకు తొమ్మిదిసార్లకుపైగా ముద్దుపెట్టుకునే జంటలకు ఇదే తరహాలోనే ...

లిప్ కిస్ ద్వారా కోట్ల బ్యాక్టీరియాల మార్పిడి!   సాక్షి
ముద్దుతో ముప్పే!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నాకు మీ(భారత్) బుల్లెట్ ఫ్రూఫ్ కారూ వద్దూ ఏమీ వద్దు... నవాజ్ బుద్ధి చూపించారు...  వెబ్ దునియా
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి తన వైఖరి ఏమిటో చూపించారు. భారతదేశం పట్ల పాకిస్తాన్ వైఖరి ఎలా ఉందో ఈ సంఘటన నిదర్శనం. వచ్చేవారం అంటే.. నవంబర్ 26-27 తేదీల్లో నేపాల్ రాజధాని ఖాట్మండులో సార్క్ సదస్సు జరుగబోతోంది. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా వస్తున్నారు. ఖాట్మండులో జరిగే సమావేశంలో పాల్గొననున్న ...

ఆఫర్‌కు నో: భారత్ బుల్లెట్ ప్రూఫ్ కారు వద్దన్న షరీఫ్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
అమెరికాను కనుగొన్నది ముస్లింలా!?  Namasthe Telangana
ఇస్తాంబుల్: అమెరికాను కనుగొన్నది ఎవరు అనే ప్రశ్న వేసెదే ఆలస్యం ఏ పాఠశాల పిల్లవాడైనా చెప్పే సమాధానం కొలంబస్ అని. కానీ టర్కీ అధ్యక్షుడు మాత్రం అమెరికాను కనుగొన్నది ముస్లింలంటున్నాడు. అమెరికాను కనుగొన్న అంశంపై టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇస్తాంబుల్‌లో జరిగిన లాటిన్ అమెరికా ముస్లీం ...

అమెరికాను కొలంబస్ కంటే ముస్లింలే మొదట కనిపెట్టారు!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఇండోనేసియాలో భారీ భూకంపం  సాక్షి
జకార్తా: తూర్పు ఇండోనేసియాలోని మలుకు దీవుల వద్ద సముద్ర గర్భంలో శనివారం ఉదయం 10:31 గంటలకు భారీ భూకంపం సంభవించింది. కోటా టెర్నెట్ ప్రాంతానికి 154 కి.మీ. దూరంలో 46 కి.మీ. లోతులో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైందని అమెరికా జియాలజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రానికి 300 కి.మీ. పరిధిలోని తీర ప్రాంతాలకు ...

ఇండోనేసియాలో భారీ భూకంపం 7.3   తెలుగువన్
ఇండోనేషియాలో భారీ భూకంపం: 7.3గా నమోదు, సునామీ హెచ్చరికలు!   వెబ్ దునియా
తూర్పు ఇండోనేషియాలో భూకంపం (15-Nov-2014)   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 20 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మోడీసార్.. తృతీయ భాషగా జర్మన్‌ను ఎందుకు తొలగించారు?  వెబ్ దునియా
మోడీసార్.. తృతీయ భాషగా జర్మన్‌ను ఎందుకు తొలగించారు? అని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అడిగారు. భారత్‌లోని కేంద్రీయ విద్యాలయాల్లో తృతీయ భాషగా జర్మన్‌ను తొలగించి సంస్కృతాన్ని చేర్చిన అంశాన్ని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్.. ప్రధాని మోడీతో ప్రస్తావించారు. దీనిపై మోడీ స్పందిస్తూ.. భారతీయ విధానాలకు లోబడి తృతీయ భాష అంశంపై ...

'జర్మన్'పై మెర్కెల్ ప్రస్తావన   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  సాక్షి   
భూతాపంతో పిడుగులే!  Namasthe Telangana
వాషింగ్టన్: భూ ఉష్ణోగ్రత పెరగడం వల్ల తుఫాను సమయాల్లో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువని కాలిఫోర్నియా యూనివర్శిటి శాస్త్రవేత్త డేవిడ్ రాంప్స్ వెల్లడించారు. భూతాపం వల్ల మేఘాలలో నీటి ఆవిరి కూడా పెరిగి తద్వారా పిడుగులు పడే అవకాశమూ పెరుగుతుందని తెలిపారు. అమెరికాలో ఈ శతాబ్ధంలో గ్లోబల్ వార్మింగ్ వల్లనే 50% పిడుగు ప్రమాదాలు ...

భూమి వే డెక్కితే పిడుగుల ముప్పు!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  సాక్షి   
అమెరికా ప్రభుత్వశాఖల కంప్యూటర్ నెట్‌వర్క్‌ హ్యాకింగ్‌!  సాక్షి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తో పాటు వివిధ సంస్థలు, విదేశాంగ శాఖ, తపాలా శాఖ, జాతీయ వాతావరణ శాఖలకు చెందిన కంప్యూటర్ నెట్‌వర్క్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. దీంతో తమ నెట్‌వర్క్‌లను తాత్కాలికంగా షట్‌డౌన్ చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. అధికారిక రహస్య సమాచారానికి సంబంధించిన కంప్యూటర్ నెట్‌వర్క్‌లు మాత్రం ...


ఇంకా మరిన్ని »   


ఐదేళ్లుగా తల్లి శవం పక్కనే నివాసం!  సాక్షి
బెర్లిన్: వినడానికి ఆశ్చర్యంగా, వింతగా ఉన్న ఇది నిజమే! జర్మనీకి చెందిన ఓ యువతి మరణించిన తల్లికి అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే శవాన్ని దాచిపెట్టింది. ఐదేళ్లకు పైగా ఇంట్లో తల్లి శవాన్ని పెట్టుకుని నివసించింది. బెడ్ తల్లి శవం పక్కనే నిద్రించేది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన మూనిచ్ నగరంలో జరిగింది. ఆ యువతి తల్లి మరణించిన ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言