నేడు ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 10tv
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. కొలువుల కోసం కోటి ఆశలతో నిరీక్షిస్తున్న అభ్యర్థులకు ఏపీ సర్కార్ హ్యాపీన్యూస్ చెప్పింది. కొద్దిరోజులుగా ఊరిస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్కు ముహూర్తం ఖరారు చేసింది. శుక్రవారం ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. 9061 టీచర్ ...
ఏపీ డీఎస్సీ 2014 షెడ్యూలు ఖరారుతెలుగువన్
బీఈడీలకు షాక్సాక్షి
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్... 9061 పోస్టులు... మంత్రి గంటా వెల్లడివెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 52 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. కొలువుల కోసం కోటి ఆశలతో నిరీక్షిస్తున్న అభ్యర్థులకు ఏపీ సర్కార్ హ్యాపీన్యూస్ చెప్పింది. కొద్దిరోజులుగా ఊరిస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్కు ముహూర్తం ఖరారు చేసింది. శుక్రవారం ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. 9061 టీచర్ ...
ఏపీ డీఎస్సీ 2014 షెడ్యూలు ఖరారు
బీఈడీలకు షాక్
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్... 9061 పోస్టులు... మంత్రి గంటా వెల్లడి
జీహెచ్ఎంసీ నోటీసులు.. తమ తప్పులేదన్న వెంకటేష్ వెబ్ దునియా
ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ ఫిలింనగర్ రోడ్ నెం-1లో ఉన్న తన ఇంట్లో అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారంటూ జీహెచ్ఎంసీ నోటీసులు పంపడం సంచలనం కలిగించింది. అయితే దీనిపై విక్టరీ వెంకటేష్ కార్యాలయం గురువారం ఉదయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో తాము ఆ స్థలాన్ని మున్నా యునైటెడ్ హాస్పిటాలిటీ అనే సంస్థకు ...
జీహెచ్ఎంసీ నోటీస్పై వెంకటేష్ స్పందన.. వెంకీ తప్పులేదా..Palli Batani
విక్టరీ వెంకటేష్ కు నోటీసులుతెలుగువన్
వెంకటేష్ కు జీహెచ్ఎంసీ నోటీసులుKandireega
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
సాక్షి
అన్ని 23 వార్తల కథనాలు »
ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ ఫిలింనగర్ రోడ్ నెం-1లో ఉన్న తన ఇంట్లో అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారంటూ జీహెచ్ఎంసీ నోటీసులు పంపడం సంచలనం కలిగించింది. అయితే దీనిపై విక్టరీ వెంకటేష్ కార్యాలయం గురువారం ఉదయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో తాము ఆ స్థలాన్ని మున్నా యునైటెడ్ హాస్పిటాలిటీ అనే సంస్థకు ...
జీహెచ్ఎంసీ నోటీస్పై వెంకటేష్ స్పందన.. వెంకీ తప్పులేదా..
విక్టరీ వెంకటేష్ కు నోటీసులు
వెంకటేష్ కు జీహెచ్ఎంసీ నోటీసులు
రాంగోపాల్వర్మపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం సాక్షి
హైదారాబాద్: తెలంగాణ ప్రజలు యాదగిరి నరసింహస్వామినే పూజించాలి, వారికి ఆంధ్రా దేవుళ్లు ఎందుకు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు రాంగోపాల్వర్మ పై కేసు నమోదు చేయాలంటూ ఎల్బీ నగర్ పోలీసులను సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గురువారం ఆదేశించింది. చింతలకుంటకు చెందిన న్యాయవాది భార్గవ్, పులిగారి గోవర్ధన్రెడ్డి ...
రాంగోపాల్ వర్మపై కేసుNews Articles by KSR
రాంగోపాల్ వర్మ దేవుళ్ల విభజన... వర్మపై కేసుకు కోర్టు ఆదేశంవెబ్ దునియా
వర్మా.. ఏమిటి మాకీ ఖర్మ?తెలుగువన్
Namasthe Telangana
Kandireega
Palli Batani
అన్ని 32 వార్తల కథనాలు »
హైదారాబాద్: తెలంగాణ ప్రజలు యాదగిరి నరసింహస్వామినే పూజించాలి, వారికి ఆంధ్రా దేవుళ్లు ఎందుకు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు రాంగోపాల్వర్మ పై కేసు నమోదు చేయాలంటూ ఎల్బీ నగర్ పోలీసులను సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గురువారం ఆదేశించింది. చింతలకుంటకు చెందిన న్యాయవాది భార్గవ్, పులిగారి గోవర్ధన్రెడ్డి ...
రాంగోపాల్ వర్మపై కేసు
రాంగోపాల్ వర్మ దేవుళ్ల విభజన... వర్మపై కేసుకు కోర్టు ఆదేశం
వర్మా.. ఏమిటి మాకీ ఖర్మ?
త్రిషకు దిల్ ఉందా? సాక్షి
సంచలనాలకు కేంద్ర బిందువుగా పేరొందిన నటి రాయ్లక్ష్మి. ఈ భామకు దూకుడెక్కువ అని కోలీవుడ్ వర్గాలంటుంటాయి కూడా. చాలా కాలం తరువాత అరణ్మణై చిత్రంతో విజయాన్ని చూసిన రాయ్లక్ష్మి మరోసారి తన దూకుడును ప్రవర్తించారు. నటి త్రిష, నిర్మాత పారిశ్రామికవేత్త వరుణ్మణియన్ పెళ్లాడనున్నట్లు వీరి వివాహ నిశ్చితార్థం కూడా ఇటీవల త్రిష ఇంట్లో ...
త్రిషా నువ్వు చెప్పింది నిజమైతే...మరి ఇదేంటి(ఫొటో)FIlmiBeat Telugu
నిర్మాతతో త్రిష ఎంగేజ్మెంట్.. రహస్యంగా ఎందుకు దాచారంటే..!Palli Batani
నిశ్చితార్థం అవాస్తవం ... ట్విట్టర్లో త్రిషఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 18 వార్తల కథనాలు »
సంచలనాలకు కేంద్ర బిందువుగా పేరొందిన నటి రాయ్లక్ష్మి. ఈ భామకు దూకుడెక్కువ అని కోలీవుడ్ వర్గాలంటుంటాయి కూడా. చాలా కాలం తరువాత అరణ్మణై చిత్రంతో విజయాన్ని చూసిన రాయ్లక్ష్మి మరోసారి తన దూకుడును ప్రవర్తించారు. నటి త్రిష, నిర్మాత పారిశ్రామికవేత్త వరుణ్మణియన్ పెళ్లాడనున్నట్లు వీరి వివాహ నిశ్చితార్థం కూడా ఇటీవల త్రిష ఇంట్లో ...
త్రిషా నువ్వు చెప్పింది నిజమైతే...మరి ఇదేంటి(ఫొటో)
నిర్మాతతో త్రిష ఎంగేజ్మెంట్.. రహస్యంగా ఎందుకు దాచారంటే..!
నిశ్చితార్థం అవాస్తవం ... ట్విట్టర్లో త్రిష
ఎవరింటి చెత్తను వారి ఇళ్ళలో పడేసిన మోహన్ బాబు.. స్వచ్ఛ భారత్ కోసం.. వెబ్ దునియా
టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు ఏ పని చేసినా.. ఎలాంటి డైలాగ్ మాట్లాడినా అది విలక్షణంగానే ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్చచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రంలో ఈ డైలాగ్ కింగ్ కూడా పాలుపంచుకుంటున్నారు. అయితే, మోహన్ బాబు చేసే పనులు నటనలోనే కాదు నిజ జీవితంలోనూ విలక్షణంగా ఉంటాయి. ఈ కారణంగా కొన్నిసార్లు ఆయన చర్యలు, ...
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్బాబుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'స్వచ్ఛ భారత్' లో మోహన్ బాబు సందడి10tv
ఇళ్లలో చెత్త వేసిన మోహన్ బాబు, రజనీకి చాలెంజ్FIlmiBeat Telugu
Palli Batani
అన్ని 7 వార్తల కథనాలు »
టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు ఏ పని చేసినా.. ఎలాంటి డైలాగ్ మాట్లాడినా అది విలక్షణంగానే ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్చచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రంలో ఈ డైలాగ్ కింగ్ కూడా పాలుపంచుకుంటున్నారు. అయితే, మోహన్ బాబు చేసే పనులు నటనలోనే కాదు నిజ జీవితంలోనూ విలక్షణంగా ఉంటాయి. ఈ కారణంగా కొన్నిసార్లు ఆయన చర్యలు, ...
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్బాబు
'స్వచ్ఛ భారత్' లో మోహన్ బాబు సందడి
ఇళ్లలో చెత్త వేసిన మోహన్ బాబు, రజనీకి చాలెంజ్
మళ్లీ పెళ్లి చేసుకుంటా! సాక్షి
లేటు వయసులో ఇలాంటి ఆలోచనలేంటి? అని ఆడిపోసుకోవడానికి జనాలు వెనకాడరని తెలిసినా, 'నేను పెళ్లి చేసుకుని స్థిరపడాలనుకుంటున్నా' అని బహిరంగంగా ప్రకటించేశారు బాలీవుడ్ మాజీ కథానాయిక జీనత్ అమన్. ఆమె ఎవరో చెప్పడానికి జస్ట్ 'దమ్ మారో దమ్' పాట చాలు. ఇక, జీనత్ వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే... 1985లో నటుడు, దర్శకుడు మజర్ ఖాన్ని వివాహం ...
ఒంటరి జీవితం వద్దు బాబోయ్.. మళ్లీ పెళ్లి చేసుకుంటా.. నటి జీనత్!వెబ్ దునియా
మరోసారి స్థిరపడాలనుంది: అలనాటి నటి జీనత్ అమన్Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
లేటు వయసులో ఇలాంటి ఆలోచనలేంటి? అని ఆడిపోసుకోవడానికి జనాలు వెనకాడరని తెలిసినా, 'నేను పెళ్లి చేసుకుని స్థిరపడాలనుకుంటున్నా' అని బహిరంగంగా ప్రకటించేశారు బాలీవుడ్ మాజీ కథానాయిక జీనత్ అమన్. ఆమె ఎవరో చెప్పడానికి జస్ట్ 'దమ్ మారో దమ్' పాట చాలు. ఇక, జీనత్ వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే... 1985లో నటుడు, దర్శకుడు మజర్ ఖాన్ని వివాహం ...
ఒంటరి జీవితం వద్దు బాబోయ్.. మళ్లీ పెళ్లి చేసుకుంటా.. నటి జీనత్!
మరోసారి స్థిరపడాలనుంది: అలనాటి నటి జీనత్ అమన్
సంక్రాంతి బరిలో నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకుంటాడా..? ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ 'గోపాల గోపాల' సినిమా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. సంక్రాంతి బరిలో పవన్ సోదరుడు, నాగబాబు తనయుడు నటించిన ముకుందా చిత్రం విడుదలకు సిద్ధం కావడంతో గోపాలుడు వెనక్కి తగ్గినట్టు సమాచారం. తన సోదరుడి కొడుకు తొలి చిత్రం కావడంతో అబ్బాయ్కి ఎటువంటి ...
నిజమా...పవన్ కళ్యాణ్ కొన్నారా?FIlmiBeat Telugu
పవన్ ఎంట్రీ షాట్ ఖర్చు రూ. 50 లక్షలు... 'గోపాల గోపాల'వెబ్ దునియా
గోపాల షూటింగ్ కోసం వైజాగ్ వెళ్తున్న పవన్, వెంకటేష్...వారి కోసమేPalli Batani
అన్ని 4 వార్తల కథనాలు »
వవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ 'గోపాల గోపాల' సినిమా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. సంక్రాంతి బరిలో పవన్ సోదరుడు, నాగబాబు తనయుడు నటించిన ముకుందా చిత్రం విడుదలకు సిద్ధం కావడంతో గోపాలుడు వెనక్కి తగ్గినట్టు సమాచారం. తన సోదరుడి కొడుకు తొలి చిత్రం కావడంతో అబ్బాయ్కి ఎటువంటి ...
నిజమా...పవన్ కళ్యాణ్ కొన్నారా?
పవన్ ఎంట్రీ షాట్ ఖర్చు రూ. 50 లక్షలు... 'గోపాల గోపాల'
గోపాల షూటింగ్ కోసం వైజాగ్ వెళ్తున్న పవన్, వెంకటేష్...వారి కోసమే
'గబ్బర్సింగ్'కి ఇద్దరు హీరోయిన్లు తెలుగువన్
'గోపాల గోపాల' సినిమా షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, 'గబ్బర్సింగ్ 2'పైన దృష్టిపెట్టారట. ఇందులో ఆయన ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మొదటి హీరోయిన్ గా అనీషాని ఎంపిక చేయగా, మరో హీరోయిన్ ని ఎంపిక చేసే పవన్ కళ్యాణ్ వున్నట్లు తెలుస్తోంది. అయితే సెకండ్ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దానిపై కన్ఫ్యూజన్ లో ...
పవన్ తో రకుల్?Kandireega
'గబ్బర్ సింగ్ 2' : మరో హీరోయిన్ ఎవరో?వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
'గోపాల గోపాల' సినిమా షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, 'గబ్బర్సింగ్ 2'పైన దృష్టిపెట్టారట. ఇందులో ఆయన ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మొదటి హీరోయిన్ గా అనీషాని ఎంపిక చేయగా, మరో హీరోయిన్ ని ఎంపిక చేసే పవన్ కళ్యాణ్ వున్నట్లు తెలుస్తోంది. అయితే సెకండ్ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దానిపై కన్ఫ్యూజన్ లో ...
పవన్ తో రకుల్?
'గబ్బర్ సింగ్ 2' : మరో హీరోయిన్ ఎవరో?
ఆ నలుగురితో ఐశ్వర్య సాక్షి
దక్షిణాది సినిమా ప్రస్తుతం చారిత్రక చిత్రాలపై మొగ్గు చూపుతోంది. తెలుగులో రుద్రమదేవి, బాహుబలి లాంటి భారీ చారిత్రక చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా తమిళంలో చరిత్ర కథలతో రజనీకాంత్ హీరోగా లింగ, సిద్ధార్థ్ హీరోగా కావ్య తలైవన్ చిత్రం రూపొందింది. తాజాగా బహుభాషల్లో అత్యంత భారీ బడ్జెట్ (250కోట్లు)తో ప్రముఖ హీరోలు ...
ధర్మరాజుగా నాగార్జున.. ద్రౌపదిగా ఐశ్వర్యారాయ్.. భీష్ముడిగా అమితాబ్!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
దక్షిణాది సినిమా ప్రస్తుతం చారిత్రక చిత్రాలపై మొగ్గు చూపుతోంది. తెలుగులో రుద్రమదేవి, బాహుబలి లాంటి భారీ చారిత్రక చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా తమిళంలో చరిత్ర కథలతో రజనీకాంత్ హీరోగా లింగ, సిద్ధార్థ్ హీరోగా కావ్య తలైవన్ చిత్రం రూపొందింది. తాజాగా బహుభాషల్లో అత్యంత భారీ బడ్జెట్ (250కోట్లు)తో ప్రముఖ హీరోలు ...
ధర్మరాజుగా నాగార్జున.. ద్రౌపదిగా ఐశ్వర్యారాయ్.. భీష్ముడిగా అమితాబ్!
తెలంగాణలో వాటికన్ సిటీ: గుట్టలో భారీ ఆంజనేయ విగ్రహం! వెబ్ దునియా
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తరహాలో యాదగిరి గుట్టను అభివృద్ధి చేసేందుకు కృషి చేసేందుకు ప్రయత్నించాలని కేసీఆర్ అధికారులు ఆదేశించారు. గుట్టకు స్వయంప్రతిపత్తి కల్పించాలని, యాదగిరి గుట్ట క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి భారీ విగ్రహాన్ని ...
తెలంగాణలో మరో వాటికన్ సిటీ!Kandireega
కేసీఆర్ ప్లాన్: వాటికన్లా యాదగిరిగుట్ట, తిరుపతి వలే..Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తరహాలో యాదగిరి గుట్టను అభివృద్ధి చేసేందుకు కృషి చేసేందుకు ప్రయత్నించాలని కేసీఆర్ అధికారులు ఆదేశించారు. గుట్టకు స్వయంప్రతిపత్తి కల్పించాలని, యాదగిరి గుట్ట క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి భారీ విగ్రహాన్ని ...
తెలంగాణలో మరో వాటికన్ సిటీ!
కేసీఆర్ ప్లాన్: వాటికన్లా యాదగిరిగుట్ట, తిరుపతి వలే..
沒有留言:
張貼留言