ఇరాక్లో భారతీయులు హత్యకు గురయ్యారనే ఆధారాలు లేవు : సుష్మా స్వరాజ్ వెబ్ దునియా
ఇరాక్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయులు హత్యకు గురైనట్టు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు లేవని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభకు తెలిపారు. ఇరాక్లో చిక్కుకున్న భారతీయుల వార్తలపై రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ వార్తలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేశారు. ఇరాక్లో భారతీయుల కిడ్నాప్ ...
ఇరాక్లో భారతీయుల కిడ్నాప్పై సభలో చర్చ, హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు లేవు ...Oneindia Telugu
ఇరాక్ లో బందీలుగా ఉన్న భారతీయులు క్షేమంసాక్షి
ఇరాక్ ప్రభుత్వంతో సంప్రదింపులు : సుష్మాAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ఇరాక్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయులు హత్యకు గురైనట్టు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు లేవని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభకు తెలిపారు. ఇరాక్లో చిక్కుకున్న భారతీయుల వార్తలపై రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ వార్తలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేశారు. ఇరాక్లో భారతీయుల కిడ్నాప్ ...
ఇరాక్లో భారతీయుల కిడ్నాప్పై సభలో చర్చ, హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు లేవు ...
ఇరాక్ లో బందీలుగా ఉన్న భారతీయులు క్షేమం
ఇరాక్ ప్రభుత్వంతో సంప్రదింపులు : సుష్మా
నేడు 40 మంది భారత ఖైదీల విడుదల సాక్షి
కరాచీ: భారత్, పాకిస్తాన్ల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ దిశగా మరో ముందడుగు పడింది. ఇరు దేశాల ప్రధానమంత్రుల కరచాలనం.. పలువురు ఖైదీలకు విముక్తిని ప్రసాదించింది. కరాచీ జైలు నుంచి 40 మంది భారత ఖైదీలను విడుదల చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ఖైదీలను శనివారం వాఘా సరిహద్దు వద్ద భారత్కు ...
పాక్లో 40మంది భారత ఖైదీల విడుదలAndhrabhoomi
36మంది భారత ఖైదీల విడుదలNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
కరాచీ: భారత్, పాకిస్తాన్ల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ దిశగా మరో ముందడుగు పడింది. ఇరు దేశాల ప్రధానమంత్రుల కరచాలనం.. పలువురు ఖైదీలకు విముక్తిని ప్రసాదించింది. కరాచీ జైలు నుంచి 40 మంది భారత ఖైదీలను విడుదల చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ఖైదీలను శనివారం వాఘా సరిహద్దు వద్ద భారత్కు ...
పాక్లో 40మంది భారత ఖైదీల విడుదల
36మంది భారత ఖైదీల విడుదల
పాక్ లో పెరిగిపోతున్న హెచ్ఐవీ రోగులు... తాజాగా 994 మంది గుర్తింపు వెబ్ దునియా
పాకిస్థాన్ లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజూరోజుకు పెరిగిపోతుంది. పాక్ లోని సింధు ప్రావెన్స్ లోని తాజాగా 994 మంది ఎయిడ్స్ రోగులను గుర్తించినట్లు ఎయిడ్స్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సికిందర్ అలీ షా వెల్లడించారు. ఈ విషయం ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ.. సింధూ ప్రావెన్స్ లో ఇటీవల ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించినట్లు ...
పాక్ లో పెరుగుతున్న హెచ్ఐవీ రోగులుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
పాకిస్థాన్ లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజూరోజుకు పెరిగిపోతుంది. పాక్ లోని సింధు ప్రావెన్స్ లోని తాజాగా 994 మంది ఎయిడ్స్ రోగులను గుర్తించినట్లు ఎయిడ్స్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సికిందర్ అలీ షా వెల్లడించారు. ఈ విషయం ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ.. సింధూ ప్రావెన్స్ లో ఇటీవల ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించినట్లు ...
పాక్ లో పెరుగుతున్న హెచ్ఐవీ రోగులు
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని సాక్షి
జపాన్: 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం జపాన్ లో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన వసతులు, వనరులను చంద్రబాబు ఈ ...
జపాన్ మీడియా మీట్ లో పాల్గొన్న చంద్రబాబుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
జపాన్: 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం జపాన్ లో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన వసతులు, వనరులను చంద్రబాబు ఈ ...
జపాన్ మీడియా మీట్ లో పాల్గొన్న చంద్రబాబు
అమెరికాలో తీవ్ర మంచు తుఫాను: 1000 విమానాల రద్దు వెబ్ దునియా
అమెరికాను తీవ్ర మంచు తుఫాను అతలాకుతలం చేస్తోంది. తూర్పుతీరాన్ని పూర్తిగా మంచు తుఫాను కమ్మేసింది. రోడ్లపై సుమారు 4 -10 అంగుళాల మందం మంచు పేరుకుంది. రెండు కోట్ల అమెరికన్లపై తుఫాను ఎఫెక్ట్ పడింది. నిరంతరంగా కురుస్తున్న మంచుతో రవాణా సౌకర్యాలపై తీవ్ర ప్రభావం పడింది. తుఫాను దాదాపు వెయ్యి విమానాలు రద్దయ్యాయి. మరో ఐదువేల ...
విమానాలు బంద్!: వణికిస్తున్న మంచు తుఫాను (పిక్చర్స్)Oneindia Telugu
మంచు తుఫానుతో వెయ్యి విమానాల రద్దుNamasthe Telangana
మంచు తుపానుతో అమెరికా అతలాకుతలంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
అమెరికాను తీవ్ర మంచు తుఫాను అతలాకుతలం చేస్తోంది. తూర్పుతీరాన్ని పూర్తిగా మంచు తుఫాను కమ్మేసింది. రోడ్లపై సుమారు 4 -10 అంగుళాల మందం మంచు పేరుకుంది. రెండు కోట్ల అమెరికన్లపై తుఫాను ఎఫెక్ట్ పడింది. నిరంతరంగా కురుస్తున్న మంచుతో రవాణా సౌకర్యాలపై తీవ్ర ప్రభావం పడింది. తుఫాను దాదాపు వెయ్యి విమానాలు రద్దయ్యాయి. మరో ఐదువేల ...
విమానాలు బంద్!: వణికిస్తున్న మంచు తుఫాను (పిక్చర్స్)
మంచు తుఫానుతో వెయ్యి విమానాల రద్దు
మంచు తుపానుతో అమెరికా అతలాకుతలం
భూమి పై స్టార్ ట్రెక్ తరహా రక్షణ క్షేత్రం Namasthe Telangana
వాషింగ్టన్: భూమికి 7,200 మైళ్ళ ఎత్తులో భూమి చుట్టూ ఒక అదృశ్య క్షేత్రాన్ని కొలరాడో యూనివర్శిటి శాస్త్రవేత్తల అధ్యయన బృందం కనుగొన్నది. హానికరమైన కిల్లర్ ఎలక్ట్రాన్లను భూమికి చేరకుండా ఇది అడ్డుకుంటుందట. సౌర తుఫాన్ల వల్ల విడుదలై దాదాపు కాంతి వేగంతో దూసకొచ్చే కిల్లర్ ఎలక్ట్రాన్లు భూవాతావరణంలోకి ప్రవేశిస్తే వాతావరణం మారిపోవడం, ...
భూమి చుట్టూ రక్షణ కవచం!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వాషింగ్టన్: భూమికి 7,200 మైళ్ళ ఎత్తులో భూమి చుట్టూ ఒక అదృశ్య క్షేత్రాన్ని కొలరాడో యూనివర్శిటి శాస్త్రవేత్తల అధ్యయన బృందం కనుగొన్నది. హానికరమైన కిల్లర్ ఎలక్ట్రాన్లను భూమికి చేరకుండా ఇది అడ్డుకుంటుందట. సౌర తుఫాన్ల వల్ల విడుదలై దాదాపు కాంతి వేగంతో దూసకొచ్చే కిల్లర్ ఎలక్ట్రాన్లు భూవాతావరణంలోకి ప్రవేశిస్తే వాతావరణం మారిపోవడం, ...
భూమి చుట్టూ రక్షణ కవచం!
చైనా బొగ్గు గనిలో బ్లాస్ట్.. 24 మంది మృతి తెలుగువన్
చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్ లో ఒక బొగ్గు గనిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 24 మంది మరణించారు. మరో 52 మంది తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన బొగ్గు గని లియావొనింగ్ ఫుక్సిన్ కోల్ కార్పొరేషన్ స్థానిక ప్రభుత్వ అనుబంధ సంస్థ. ఈ కంపెనీలో ...
చైనా బొగ్గు గనిలో బ్లాస్ట్ .. 24 మంది బలి!వెబ్ దునియా
బొగ్గు గనిలో ప్రమాదం: 24 మంది మృతిసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్ లో ఒక బొగ్గు గనిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 24 మంది మరణించారు. మరో 52 మంది తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన బొగ్గు గని లియావొనింగ్ ఫుక్సిన్ కోల్ కార్పొరేషన్ స్థానిక ప్రభుత్వ అనుబంధ సంస్థ. ఈ కంపెనీలో ...
చైనా బొగ్గు గనిలో బ్లాస్ట్ .. 24 మంది బలి!
బొగ్గు గనిలో ప్రమాదం: 24 మంది మృతి
ఇండోనేషియాలో భూకంపం.. తీవ్రత 6.8! వెబ్ దునియా
ఇండోనేషియాలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో కూడిన భూకంపం గురువారం తెల్లవారు జామున వచ్చింది. ఇండోనేషియా పశ్చిమ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని మెట్రోలాజికల్ అండ్ జియో ఫిజిక్స్ ఏజెన్సీ గురువారం నాడు వెల్లడించింది. జకార్తాకు 135 కిలోమీటర్ల దూరంలో వున్న తూర్పు మలుకు ప్రావెన్స్ లోని హల్మహెర బరత్ వద్ద భూకంప కేంద్రం ...
భూకంపం... తీవ్రత 6.8... సునామీ రాదు...తెలుగువన్
ఇండోనేసియాలో భూకంపంసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
ఇండోనేషియాలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో కూడిన భూకంపం గురువారం తెల్లవారు జామున వచ్చింది. ఇండోనేషియా పశ్చిమ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని మెట్రోలాజికల్ అండ్ జియో ఫిజిక్స్ ఏజెన్సీ గురువారం నాడు వెల్లడించింది. జకార్తాకు 135 కిలోమీటర్ల దూరంలో వున్న తూర్పు మలుకు ప్రావెన్స్ లోని హల్మహెర బరత్ వద్ద భూకంప కేంద్రం ...
భూకంపం... తీవ్రత 6.8... సునామీ రాదు...
ఇండోనేసియాలో భూకంపం
జపాన్లో బాబు: చేయీ చేయీ కలిపితే.. (పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: జపాన్, ఆంధ్రప్రదేశ్ చేతులు కలిపితే అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం అనేక సంస్థల ప్రతినిధులతో, అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫుకువొకా నగరంలో కీలక అధికారులతో భేటీ అయ్యారు. భేటీలో చంద్రబాబు మాట్లాడారు. జపాన్, భారత్ మధ్య సాంస్కృతిక సారూప్యత ...
నాలుగో రోజుకు చేరిన బాబు జపాన్ పర్యటన..10tv
మన జోడీతో అద్భుతాలే! నవ్యాంధ్రకు సహకరించండి మీ పెట్టుబడులు ప్రవహించాలిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: జపాన్, ఆంధ్రప్రదేశ్ చేతులు కలిపితే అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం అనేక సంస్థల ప్రతినిధులతో, అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫుకువొకా నగరంలో కీలక అధికారులతో భేటీ అయ్యారు. భేటీలో చంద్రబాబు మాట్లాడారు. జపాన్, భారత్ మధ్య సాంస్కృతిక సారూప్యత ...
నాలుగో రోజుకు చేరిన బాబు జపాన్ పర్యటన..
మన జోడీతో అద్భుతాలే! నవ్యాంధ్రకు సహకరించండి మీ పెట్టుబడులు ప్రవహించాలి
అప్ఘనిస్ధాన్లో బ్రిటీష్ ఎంబసీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి... 5గురు మృతి, 34 మందికి ... Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆప్ఘనిస్ధాన్ రాజధాని కాబూల్లో గురువారం నాడు బ్రిటిషన్ ఎంబసీ వాహనాల కాన్వాయ్పై మోటారు సైకిల్ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా... 34 మంది వరకు గాయపడ్డారుని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఇద్దరు విదేశీయలు ఉన్నారని.. ఒకరు మాత్రం ...
బ్రిటీష్ ఎంబసీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడిAndhrabhoomi
బ్రిటిష్ ఎంబసీ వాహనం పై ఆత్మాహుతి దాడిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఆప్ఘనిస్ధాన్ రాజధాని కాబూల్లో గురువారం నాడు బ్రిటిషన్ ఎంబసీ వాహనాల కాన్వాయ్పై మోటారు సైకిల్ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా... 34 మంది వరకు గాయపడ్డారుని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఇద్దరు విదేశీయలు ఉన్నారని.. ఒకరు మాత్రం ...
బ్రిటీష్ ఎంబసీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి
బ్రిటిష్ ఎంబసీ వాహనం పై ఆత్మాహుతి దాడి
沒有留言:
張貼留言