వెబ్ దునియా
హెచ్ఐవి వచ్చినా బుద్ధి గడ్డి తిని.. కన్న కూతురిపైనే అత్యాచారం..!
వెబ్ దునియా
హెచ్ఐవి వచ్చినా బుద్ధి గడ్డి తిని.. కన్న కూతురిపైనే అత్యాచారం చేశాడో ప్రబుద్ధుడు. తద్వారా సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుడైన ఓ తండ్రి. తనకు ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ ఉన్నప్పటికీ ఆ తండ్రి బుద్ధి మారలేదు. కన్న కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సూరత్లోని సచిన్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది.
ఘోరం: హెచ్ఐవీ ఉన్న తండ్రి కూతురిపై మూడేళ్లపాటు రేప్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హెచ్ఐవి వచ్చినా బుద్ధి గడ్డి తిని.. కన్న కూతురిపైనే అత్యాచారం చేశాడో ప్రబుద్ధుడు. తద్వారా సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుడైన ఓ తండ్రి. తనకు ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ ఉన్నప్పటికీ ఆ తండ్రి బుద్ధి మారలేదు. కన్న కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సూరత్లోని సచిన్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది.
ఘోరం: హెచ్ఐవీ ఉన్న తండ్రి కూతురిపై మూడేళ్లపాటు రేప్
సాక్షి
విపక్ష నేత లేకున్నా 'సీబీఐ' చీఫ్ ఎంపిక!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం.. మమ్మల్ని పక్కన పెట్టేందుకే: కాంగ్రెస్ న్యూఢిల్లీ, నవంబర్ 26 : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చీఫ్ ఎంపికకు సంబంధించిన కీలక సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఉద్దేశించిన 'ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (సవరణ) బిల్లు, 2014'ను బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇప్పటి వరకు ప్రధాని ...
సీబీఐ బిల్లుకు లోక్సభ ఆమోదంసాక్షి
సీబీఐ డైరెక్టర్ని ఎంపిక చేయడానికి ఇద్దరుంటే చాలు...తెలుగువన్
సీబీఐ డైరక్టర్ ఎంపికకు ఇద్దరుంటే చాలు.. బిల్లుకు ఆమోదముద్ర!వెబ్ దునియా
Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం.. మమ్మల్ని పక్కన పెట్టేందుకే: కాంగ్రెస్ న్యూఢిల్లీ, నవంబర్ 26 : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చీఫ్ ఎంపికకు సంబంధించిన కీలక సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఉద్దేశించిన 'ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (సవరణ) బిల్లు, 2014'ను బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇప్పటి వరకు ప్రధాని ...
సీబీఐ బిల్లుకు లోక్సభ ఆమోదం
సీబీఐ డైరెక్టర్ని ఎంపిక చేయడానికి ఇద్దరుంటే చాలు...
సీబీఐ డైరక్టర్ ఎంపికకు ఇద్దరుంటే చాలు.. బిల్లుకు ఆమోదముద్ర!
సాక్షి
కాంగ్రెస్లోకి ఖుష్బూ.. సోనియా సమక్షంలో చేరిక
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 26: అందాల తమిళ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని బుధవారం ఆమె నివాసం 10- జన్పథ్లో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్నారు. 'సొంత ఇంటికి వచ్చినట్టు ఉంది. కాంగ్రెస్ మాత్రమే లౌకిక పార్టీ. దేశ శ్రేయస్సుకి ఉపయోగపడే పని చేయాలని ఉంది' అని మీడియాకు ఖుష్బూ తెలిపారు. నిజానికి, ఆమె ...
కాంగ్రెస్లో చేరిన ఖుష్బూAndhrabhoomi
కాంగ్రెస్లో చేరిన నటి కుష్బూసాక్షి
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖుష్బూ..తెలుగువన్
వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 20 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 26: అందాల తమిళ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని బుధవారం ఆమె నివాసం 10- జన్పథ్లో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్నారు. 'సొంత ఇంటికి వచ్చినట్టు ఉంది. కాంగ్రెస్ మాత్రమే లౌకిక పార్టీ. దేశ శ్రేయస్సుకి ఉపయోగపడే పని చేయాలని ఉంది' అని మీడియాకు ఖుష్బూ తెలిపారు. నిజానికి, ఆమె ...
కాంగ్రెస్లో చేరిన ఖుష్బూ
కాంగ్రెస్లో చేరిన నటి కుష్బూ
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖుష్బూ..
సాక్షి
'ముంబై' ఘాతుకానికి ఆరేళ్లు
సాక్షి
ముంబై/న్యూఢిల్లీ: ముంబైపై ఉగ్రవాదుల ఘాతుకానికి ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దాడుల్లో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. 'ముంబై దాడుల ఘటన ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ బాధను భారతీయులు అనుభవిస్తూనే ఉన్నారు. ఆ రోజు ప్రజల ప్రాణాల రక్షణ కోసం తమ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు దేశం ...
ముంబయి ఉగ్ర దాడులకు ఆరేళ్లు!Andhrabhoomi
26/11 ముంబయి ముష్కర దాడికి ఆరేళ్ళు..Namasthe Telangana
26/11 ఉగ్రవాద దాడులకు నేటితో ఆరేళ్లు పూర్తి.. అమరవీరులకు నివాళులు (ఫోటోలు)Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv
వెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై/న్యూఢిల్లీ: ముంబైపై ఉగ్రవాదుల ఘాతుకానికి ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దాడుల్లో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. 'ముంబై దాడుల ఘటన ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ బాధను భారతీయులు అనుభవిస్తూనే ఉన్నారు. ఆ రోజు ప్రజల ప్రాణాల రక్షణ కోసం తమ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు దేశం ...
ముంబయి ఉగ్ర దాడులకు ఆరేళ్లు!
26/11 ముంబయి ముష్కర దాడికి ఆరేళ్ళు..
26/11 ఉగ్రవాద దాడులకు నేటితో ఆరేళ్లు పూర్తి.. అమరవీరులకు నివాళులు (ఫోటోలు)
సాక్షి
జాతికి క్షమాపణ చెప్పండి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 26 (ఆంధ్రజ్యోతి): నల్లధనంపై దేశాన్ని తప్పుదోవ పట్టించిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మోదీ 125 కోట్ల ప్రజల మనోభావాలతో ఆడుకున్నారని విమర్శించింది. నల్లధనంపై బుధవారం పార్లమెంట్లో వాడి వేడి చర్చ జరిగింది.
నల్లధనంపై దేశాన్ని తప్పుదారి పట్టించారుసాక్షి
నల్లధనం విషయంలో మోదీ హామీ ఏమైంది:ఖర్గేNamasthe Telangana
నల్లధనంపై ఉభయ సభల్లో చర్చAndhrabhoomi
వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 26 (ఆంధ్రజ్యోతి): నల్లధనంపై దేశాన్ని తప్పుదోవ పట్టించిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మోదీ 125 కోట్ల ప్రజల మనోభావాలతో ఆడుకున్నారని విమర్శించింది. నల్లధనంపై బుధవారం పార్లమెంట్లో వాడి వేడి చర్చ జరిగింది.
నల్లధనంపై దేశాన్ని తప్పుదారి పట్టించారు
నల్లధనం విషయంలో మోదీ హామీ ఏమైంది:ఖర్గే
నల్లధనంపై ఉభయ సభల్లో చర్చ
కిడ్నాప్ అయిన కోల్కతా వ్యాపారి క్షేమం
సాక్షి
భీమ్గల్: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఈ నెల ఎనిమిదిన కిడ్నాప్ అయిన గల్ఫ్ ఏజెంట్ శంకర్ భట్టాచార్య బుధవారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మం డలం సికింద్రాపూర్లో పోలీసులు సురక్షితంగా విడిపించారు. కోల్కతాకు చెంది న శంకర్ భట్టాచార్య వద్ద బిజయ్కుమార్, మల్లన్నలు సబ్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. వీసాలు ఇప్పిస్తానని వీరి వద్ద నుంచి ...
కలకత్తా గల్ఫ్ ఏజెంట్ భట్టాచార్య కిడ్నాప్ కేసు ముగ్గురికి రిమాండ్Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
భీమ్గల్: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఈ నెల ఎనిమిదిన కిడ్నాప్ అయిన గల్ఫ్ ఏజెంట్ శంకర్ భట్టాచార్య బుధవారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మం డలం సికింద్రాపూర్లో పోలీసులు సురక్షితంగా విడిపించారు. కోల్కతాకు చెంది న శంకర్ భట్టాచార్య వద్ద బిజయ్కుమార్, మల్లన్నలు సబ్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. వీసాలు ఇప్పిస్తానని వీరి వద్ద నుంచి ...
కలకత్తా గల్ఫ్ ఏజెంట్ భట్టాచార్య కిడ్నాప్ కేసు ముగ్గురికి రిమాండ్
Oneindia Telugu
నెల్లూరు : ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో దుండగుల ఆగడాలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నెల్లూరు, నవంబర్ 26 : జిల్లాలోని ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో దుండగుల ఆగడాలు కొనసాగుతున్నాయి. నిన్న చాక్లెట్ లారీని అపహరించిన దుండగులు తాజాగా పన్నంగాడు దగ్గర పైపుల లోడ్ లారీని అపహరించారు. లారీ డ్రైవర్పై దాడులు చేసి మరీ ఈ ముఠా ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వరుస చోరీలతో యజమనాలు, డ్రైవర్లు ఆందోళనకు దిగారు.
పైపుల లారీ అదృశ్యంAndhrabhoomi
కారులో వచ్చి యజమాని సహా చాక్లెట్ల లోడు లారీ చోరీOneindia Telugu
హైవేపై లారీ అపహరణNamasthe Telangana
తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నెల్లూరు, నవంబర్ 26 : జిల్లాలోని ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో దుండగుల ఆగడాలు కొనసాగుతున్నాయి. నిన్న చాక్లెట్ లారీని అపహరించిన దుండగులు తాజాగా పన్నంగాడు దగ్గర పైపుల లోడ్ లారీని అపహరించారు. లారీ డ్రైవర్పై దాడులు చేసి మరీ ఈ ముఠా ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వరుస చోరీలతో యజమనాలు, డ్రైవర్లు ఆందోళనకు దిగారు.
పైపుల లారీ అదృశ్యం
కారులో వచ్చి యజమాని సహా చాక్లెట్ల లోడు లారీ చోరీ
హైవేపై లారీ అపహరణ
సాక్షి
ఉగ్రవాదం అంతమైతేనే అభివృద్ధి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖాట్మండు, నవంబర్ 26: భారత ప్రధాని మోదీ ప్రసంగం దక్షిణాసియా సమావేశాలకు అచ్చుగుద్దినట్లు సరిపోయింది. గతంలోలా భారత్-పాక్ వైషమ్యాలకు బుధవారం జరిగిన సార్క్ శిఖరాగ్ర సదస్సు వేదిక కాలేదు. అయితే.. ఆరేళ్ల క్రితం ముంబైపై ఉగ్రవాద ముష్కర దాడిని మోదీ ప్రస్తావించారు. ఇలాంటి వాటిని అరికట్టాలంటే, దక్షిణాసియా దేశాల మధ్య సమన్వయం తప్పనిసరని ...
కలహం మాని కలుద్దాం: షరీఫ్ పిలుపుసాక్షి
ఉగ్రవాదంపై సార్క్ దేశాధినేతలు ఆందోళనAndhrabhoomi
ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్ : సార్క్ వేదికపై సుష్మా స్వరాజ్వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖాట్మండు, నవంబర్ 26: భారత ప్రధాని మోదీ ప్రసంగం దక్షిణాసియా సమావేశాలకు అచ్చుగుద్దినట్లు సరిపోయింది. గతంలోలా భారత్-పాక్ వైషమ్యాలకు బుధవారం జరిగిన సార్క్ శిఖరాగ్ర సదస్సు వేదిక కాలేదు. అయితే.. ఆరేళ్ల క్రితం ముంబైపై ఉగ్రవాద ముష్కర దాడిని మోదీ ప్రస్తావించారు. ఇలాంటి వాటిని అరికట్టాలంటే, దక్షిణాసియా దేశాల మధ్య సమన్వయం తప్పనిసరని ...
కలహం మాని కలుద్దాం: షరీఫ్ పిలుపు
ఉగ్రవాదంపై సార్క్ దేశాధినేతలు ఆందోళన
ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్ : సార్క్ వేదికపై సుష్మా స్వరాజ్
Oneindia Telugu
హోంమంత్రి హెలికాప్టర్ దారితప్పింది
తెలుగువన్
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జార్ఖండ్ రాష్ట్రంలో దారి తప్పింది. హెలికాప్టర్ దిగడానికి నిర్దేశించిన ప్రదేశంలో కాకుండా దూరంగా వున్న మరో ప్రదేశంలో అత్యవసరంగా దిగింది. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. జార్ఖండ్ ఎన్నికల ప్రచారం కోసం రాజ్నాథ్ సింగ్ జార్ఖండ్కి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది.
విచారణ: దారితప్పిన రాజ్నాథ్ సింగ్ హెలికాప్టర్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
తెలుగువన్
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జార్ఖండ్ రాష్ట్రంలో దారి తప్పింది. హెలికాప్టర్ దిగడానికి నిర్దేశించిన ప్రదేశంలో కాకుండా దూరంగా వున్న మరో ప్రదేశంలో అత్యవసరంగా దిగింది. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. జార్ఖండ్ ఎన్నికల ప్రచారం కోసం రాజ్నాథ్ సింగ్ జార్ఖండ్కి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది.
విచారణ: దారితప్పిన రాజ్నాథ్ సింగ్ హెలికాప్టర్
వెబ్ దునియా
కెనడాలో భారత జంట రికార్డు: అత్యధిక కాలం కలిసి కాపురం!
వెబ్ దునియా
యూకేలో నివసిస్తున్న భారత జంట రికార్డు సృష్టించింది. వీరిద్దరూ శతాధిక వృద్ధులే కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక కాలం కాపురం చేసిన జంటగా వీరు రికార్డు సాధించారు. 89 సంవత్సరాల క్రితం, డిసెంబర్ 11, 1925న వీరి వివాహం జరిగింది. అప్పటినుంచి వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. నాలుగు తరాలను చూసిన వీరిద్దరి పుట్టిన రోజు కూడా ఒకటే. కరమ్ చంద్ (109) ...
ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారతీయజంటNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యూకేలో నివసిస్తున్న భారత జంట రికార్డు సృష్టించింది. వీరిద్దరూ శతాధిక వృద్ధులే కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక కాలం కాపురం చేసిన జంటగా వీరు రికార్డు సాధించారు. 89 సంవత్సరాల క్రితం, డిసెంబర్ 11, 1925న వీరి వివాహం జరిగింది. అప్పటినుంచి వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. నాలుగు తరాలను చూసిన వీరిద్దరి పుట్టిన రోజు కూడా ఒకటే. కరమ్ చంద్ (109) ...
ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారతీయజంట
沒有留言:
張貼留言