2014年11月15日 星期六

2014-11-16 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
కెసిఆర్ రూట్‌లో మెట్రో రైలు: లేఖలపై క్షమాపణలు  Oneindia Telugu
హైదరాబాద్: మెట్రో రైలు రూటు మార్పునకు ఎల్ అండ్ టి అంగీకరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిపాదనలకు అంగీకరించింది. అంతేకాకుండా, మెట్రో రైలు ప్రాజెక్టులపై తాము రాసిన లేఖలు మీడియాకు పొక్కడం వల్ల ఏర్పడిన ఇబ్బందులకు కెసిఆర్‌కు క్షమాపణలు చెప్పింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న కట్టడాలు దెబ్బతినకుండా, రైలు రూటు ...

అలైన్‌మెంట్‌లో మూడుచోట్ల మార్పులు   Andhrabhoomi
మూడు చోట్ల మెట్రో 'మలుపులు'   సాక్షి
మెట్రో రూటు మారింది! అలైన్‌మెంట్‌ మార్పునకు ఎల్‌ అండ్‌ టీ ఓకే! మార్పు ఖర్చు ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్   
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

  సాక్షి   
కేంద్రంలో తెలంగాణ గొంతుక.. దత్తన్న  సాక్షి
హైదరాబాద్: కరెంటు విషయంలో పక్క రాష్ట్రం ఇబ్బంది పెడుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ ముద్దుబిడ్డ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఢిల్లీలో తెలంగాణ గొంతుకగా మారాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అభిలషించారు. తాజా ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేదని మధనపడుతున్న తరుణంలో.
బండారు దత్తాత్రేయ కాదు.. బంగారు దత్తాత్రేయ: కేసీఆర్   వెబ్ దునియా
కేంద్రంలో తెలంగాణ తొలివాణి దత్తన్న: కేసీఆర్‌ అజాత శత్రువు మన బండారు: తెలంగాణ స్పీకర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్రమంత్రి దత్తాత్రేయకు పౌర సన్మానం   Andhrabhoomi
Oneindia Telugu   
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
హోటల్లో సీఐ.. మహిళా ఎస్సై! రెడ్‌హ్యాండెడ్‌గా పట్టిచ్చిన భర్త  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌/వరంగల్‌, నవంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఓ సీఐ, ఓ మహిళా ఎస్సై లాడ్జీలో రాసలీలకు పాల్పడ్డారు. అడ్డంగా దొరికిపోయారు. రెడ్‌హ్యాండెడ్‌గా వారిద్దరిని పట్టించింది ఎవరో కాదు.. ఆ మహిళా ఎస్సై భర్తే! వరంగల్‌ మహిళా స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ, కరీంనగర్‌ త్రీ టౌన్‌ సీఐ స్వామి బృందావన్‌ లాడ్జీలో రాసలీలకు తెరతీశారు. ఈ సంఘటనను ఎస్‌ఐ భర్త సునీల్‌రెడ్డి ...

ఎస్సైతో సీఐ రాసలీలలు   సాక్షి
వాళ్ళిద్దరూ అలా దొరికిపోయారు... మహిళా ఎస్ఐ గదిలో సీఐ రొమాన్స్   వెబ్ దునియా
హోటల్ గదిలో సిఐ, లేడీ ఎస్ఐ: పట్టుకున్న ఎస్ఐ భర్త   Oneindia Telugu
Palli Batani   
అన్ని 10 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నేడు టీఆర్‌ఎస్‌లోకి చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య  Namasthe Telangana
హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ముందుకొస్తున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య ఈ రోజు టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. నేడు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో గులాబీ కండువా కప్పుకోనున్నట్టు ఆయన ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చాలని, తెలంగాణ ...

ముహూర్తం కుదిరింది   సాక్షి
కాంగ్రెసుకు షాక్: తెరాసలోకి ఎమ్మెల్యే యాదయ్య   Oneindia Telugu
మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే గుడ్ బై   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్ మరీమరీ దిగజారిపోయారు... రేవంత్ ఫైర్  వెబ్ దునియా
టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, టీఆర్ఎస్ నాయకుల పైన తను చేసిన ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన ఓ దినపత్రిక పేజీని పట్టుకుని మీడియాకు చూపిస్తూ మాట్లాడారు. పత్రికలో కటింగ్ ను చూపిస్తూ ఈ నిజాలు మాట్లాడినందుకు తెలంగాణ ప్రభుత్వం ...

కేసీఆర్ మరీ దిగజారిపోయారు   తెలుగువన్
తెలంగాణ జాగృతి ధర్నాపై రేవంత్, తారాచౌదరి కేసులో...   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నారా లోకేష్‌పై పోలీసులకు ఫిర్యాదు  సాక్షి
నాగోలు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వి.రాంనర్సింహగౌడ్ శనివారం ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ తెలంగాణ ప్రభుత్వాన్ని రౌడీలు నడిపిస్తున్నారని, ...

కెసిఆర్‌పై వ్యాఖ్యలు: నారా లోకేష్‌పై పోలీసులకు ఫిర్యాదు   Oneindia Telugu
టీ ప్రభుత్వంపై లోకేష్‌ ఘాటు వ్యాఖ్యలు   Kandireega
కేసీఆర్‌ పాలన హిట్లర్ పాలన.. లోకేష్..   తెలుగువన్
Palli Batani   
News Articles by KSR   
అన్ని 18 వార్తల కథనాలు »   

  సాక్షి   
సస్పెన్షన్‌పై వాగ్వాదం  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 15: వారం రోజులపాటు శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన టిడిపి ఎమ్మెల్యేలను మళ్లీ సభలోకి అనుమతించాలని, సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బిజెపి తదితర పక్షాలు చేసిన డిమాండ్ చేయగా, టిడిపి సభ్యుడు రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుని క్షమాపణ చెబితే సస్పెన్షన్‌ను ఉపసంహరించుకుంటామని అధికార పార్టీ స్పష్టం ...

'టీడీపీ'పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి! ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌పై వాగ్వాదం   సాక్షి
బీజేపీ, టీఆర్ఎస్ వాగ్వాదం   తెలుగువన్
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ప్రహసనంగా పరీక్షలు? విభజన సంధి కాలంలో ఇంటర్‌, ఎంసెట్‌ విద్యార్థులకు చెమటలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, నవంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): కీలకమైన దశలో విద్యార్థుల గమ్యాన్ని నిర్దేశించే ఇంటర్‌ పరీక్షల ఫలితాలను బట్టి వారి భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రల్లో కలిపి ఏటా దాదాపు 20 లక్షల మంది ఈ పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మొదటి సారిగా రెండు రాషా్ట్రల్లో వేర్వేరుగా ఇంటర్‌ పరీక్షలను నిర్వహించేందుకు ...

ఇంటర్.. ఉమ్మడిగానే బెటర్   Andhrabhoomi
ఏపీ, తెలంగాణలకు వేర్వేరుగా ఇంటర్ పరీక్షలొద్దు!: మంత్రి గంటా   వెబ్ దునియా
ఇంటర్ పరీక్షలు సొంతగానే: టీ ప్రభుత్వం నిర్ణయం   Oneindia Telugu
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 45 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తెలంగాణ మీద శ్వేతపత్రం ప్రకటించాలి... ఎందుకు విడిపోయామో?  వెబ్ దునియా
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ శాసనసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వానికి ఆయన చురకలు అంటిస్తున్నారు. తెలంగాణ మీద శ్వేతపత్రం ప్రకటించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రత్యేక ఉద్యమం ఎందుకు చేశారా అని అనిపిస్తోందని తెలంగాణా అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ ఆవేదన ...

శ్వేతపత్రం విడుదల చేయండి.. దట్సాల్   తెలుగువన్
ఆర్థిక స్థితిపై శే్వతపత్రం   Andhrabhoomi
తెలంగాణ కోసం ఉద్యమం ఎందుకు చేశారా...: అక్బర్   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తిరుమల శ్రీవారి సన్నిధిలో సుజనా చౌదరి సాధారణ భక్తుడు...  వెబ్ దునియా
ప్రతిపక్షాలు పసలేని, పనిలేని ఆరోపణలు చేస్తున్నాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖామంత్రి వై. సుజనా చౌదరి తెలిపారు. తాను చాలా పరిశుద్ధంగా ఉన్నానని, ప్రతిపక్షాలు తనపై చేస్తున్న ఆరోపణలన్నీ పనిలేక చేస్తున్నవేనని ఆయన కొట్టిపారేశారు. శనివారం ఉదయం ఆయన తిరుపతి, తిరుమలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ...

అప్పులు ఉండటం సహజం: సుజనా   సాక్షి
సుజనా చౌదరిని ఆ ప్రశ్న వెంటాడుతూనే ఉంది   News Articles by KSR
మంత్రి సుజనాని కలిసిన స్పీకర్ కోడెల (ఫోటోలు)   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言