2014年11月26日 星期三

2014-11-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
విపక్ష నేత లేకున్నా 'సీబీఐ' చీఫ్‌ ఎంపిక!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మమ్మల్ని పక్కన పెట్టేందుకే: కాంగ్రెస్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 26 : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చీఫ్‌ ఎంపికకు సంబంధించిన కీలక సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఉద్దేశించిన 'ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సవరణ) బిల్లు, 2014'ను బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇప్పటి వరకు ప్రధాని ...

సీబీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం   సాక్షి
సీబీఐ డైరెక్టర్ని ఎంపిక చేయడానికి ఇద్దరుంటే చాలు...   తెలుగువన్
సీబీఐ డైరక్టర్ ఎంపికకు ఇద్దరుంటే చాలు.. బిల్లుకు ఆమోదముద్ర!   వెబ్ దునియా

అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాంగ్రెస్‌లోకి ఖుష్బూ.. సోనియా సమక్షంలో చేరిక   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్‌ 26: అందాల తమిళ నటి ఖుష్బూ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని బుధవారం ఆమె నివాసం 10- జన్‌పథ్‌లో కలిసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకొన్నారు. 'సొంత ఇంటికి వచ్చినట్టు ఉంది. కాంగ్రెస్‌ మాత్రమే లౌకిక పార్టీ. దేశ శ్రేయస్సుకి ఉపయోగపడే పని చేయాలని ఉంది' అని మీడియాకు ఖుష్బూ తెలిపారు. నిజానికి, ఆమె ...

కాంగ్రెస్‌లో చేరిన ఖుష్బూ   Andhrabhoomi
కాంగ్రెస్‌లో చేరిన నటి కుష్బూ   సాక్షి
కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఖుష్బూ..   తెలుగువన్
వెబ్ దునియా   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 20 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భార్యతో ఏకాంతానికి అడ్డని ఆరాధ్యని చంపేశాడు   
తెలుగువన్
ఒంగోలులో మంగళవారం నాడు ఏడాదిన్నర వయసున్న ఆరాధ్య అనే బాలిక కిడ్నాపైన విషయం తెలిసిందే. ఒంగోలులోని రాజా పానగల్‌రోడ్డులో నివసించే శ్రీధర్, సాహితి దంపతులు తమ కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జరిపిన పరిశోధనలో ఆరాధ్యను ఆమె బాబాయే హత్య చేశాడని వెల్లడయింది. ఆరాధ్య పిన్ని సింధు అనే యువతిని ...

భార్యతో ఏకాంతంగా గడిపేందుకు ఆరాధ్య అడ్డుగా ఉందనీ.. గొంతుపిసికి హత్య చేశాడు!   వెబ్ దునియా
భార్యతో శృంగారానికి అడ్డు.. చిన్నారిని చంపేసిన బాబాయ్   Palli Batani

అన్ని 25 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
అసైన్డ్‌పై సభా సంఘం   
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 26: దళితులకు కేటాయించిన భూముల అన్యాక్రాంతంపై, దేవాదాయ, భూదాన్, వక్ఫ్ తదితర అసైన్డ్ భూముల ఆక్రమణలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు 'సభా సంఘం' (హౌస్ కమిటీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ...

దర్జాగా కబ్జా   సాక్షి
పొన్నాల.. భూగోల! పీసీసీ చీఫ్‌పై గులాబీ దండు గురి..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇంతకీ పొన్నాల భూకబ్జా కథాకమామిషు ఎంటీ?   Namasthe Telangana
వెబ్ దునియా   
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 43 వార్తల కథనాలు »   


సాక్షి
   
డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరే ఉంటుంది! విమానాశ్రయానికి రాజీవ్‌ పేరూ ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు కొనసాగుతుందని, దానిని తొలగించే ప్రసక్తే లేదని రాజ్యసభ నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తేల్చి చెప్పారు. ఎన్టీఆర్‌ పేరును తొలగించాలన్న డిమాండ్‌ను ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ టెర్మినల్‌కు ...

ఎన్టీఆర్ పేరును తొలగించం   సాక్షి
ఎన్టీఆర్ పేరు మార్చం.. కేంద్రం   తెలుగువన్
ఎన్టీఆర్ పేరు మార్చేది లేదు.. రాజీవ్ పేరు కూడా ఉంటుంది.. దట్సాల్!   వెబ్ దునియా
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 46 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ముంబై' ఘాతుకానికి ఆరేళ్లు   
సాక్షి
ముంబై/న్యూఢిల్లీ: ముంబైపై ఉగ్రవాదుల ఘాతుకానికి ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దాడుల్లో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. 'ముంబై దాడుల ఘటన ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ బాధను భారతీయులు అనుభవిస్తూనే ఉన్నారు. ఆ రోజు ప్రజల ప్రాణాల రక్షణ కోసం తమ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు దేశం ...

ముంబయి ఉగ్ర దాడులకు ఆరేళ్లు!   Andhrabhoomi
26/11 ముంబయి ముష్కర దాడికి ఆరేళ్ళు..   Namasthe Telangana
26/11 ఉగ్రవాద దాడులకు నేటితో ఆరేళ్లు పూర్తి.. అమరవీరులకు నివాళులు (ఫోటోలు)   Oneindia Telugu
10tv   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
జాతికి క్షమాపణ చెప్పండి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): నల్లధనంపై దేశాన్ని తప్పుదోవ పట్టించిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మోదీ 125 కోట్ల ప్రజల మనోభావాలతో ఆడుకున్నారని విమర్శించింది. నల్లధనంపై బుధవారం పార్లమెంట్‌లో వాడి వేడి చర్చ జరిగింది.
నల్లధనంపై దేశాన్ని తప్పుదారి పట్టించారు   సాక్షి
నల్లధనం విషయంలో మోదీ హామీ ఏమైంది:ఖర్గే   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
వెంకన్న బాకీ రూ.214 కోట్లు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణకు రావాల్సిన కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్)ను రాబట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం టీటీడీ నుంచి తెలంగాణకు (రాష్ట్ర విభజన జరిగిన నాటి వరకు) రూ.241 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ ...


ఇంకా మరిన్ని »   


తెలంగాణ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 165కు కుదింపు   
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 26: ఉమ్మడి రాష్ట్రానికి శాసనసభగా ఉండి విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన శాసనసభలో ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యను 165కు కుదించాలని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి హరీశ్‌రావు ఆదేశించారు. స్పీకర్ ఛాంబర్‌లో బుధవారం ఆర్ అండ్ బి అధికారులతో స్పీకర్, మంత్రి సమావేశమై సభలో సీట్ల ...

అసెంబ్లీ హాలులో సీట్ల కుదింపు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వ్యభిచరిస్తూ దొరికిపోయిన నటి   
తెలుగువన్
ఈమధ్యకాలంలో టెలివిజన్ సీరియళ్ళలో నటిస్తున్న నటీమణులు 'అలాంటి' పరిస్థితుల్లో దొరికిపోవడం మామూలైపోయింది. హైదరాబాద్‌ నగరంలోని మోతీనగర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండకూడని విధంగా ఇద్దరు యువకులతో కలసి వున్న టెలివిజన్ నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వేళలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ...

వ్యభిచారంలో ఇరుక్కున్న టీవీ నటి... పోలీసులు అరెస్ట్   వెబ్ దునియా

అన్ని 28 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言