ములాయం మనవడు, లాలూ కుమార్తె పెళ్ళి... తెలుగువన్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ మధ్య బంధుత్వం పెనవేసుకోబోతోంది. మొన్నటి వరకూ ఒకరంటే మరొకరికి ఎంతమాత్రం పడేది కాదు. నరేంద్రమోడీ పుణ్యమా అని వీరిద్దరూ ఈమధ్య ఫ్రెండ్సయ్యారు. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ బంధుత్వంగా కూడా మారబోతోంది. ములాయం మనవడు తేజ్ ...
ములాయం మనుమడు.. లాలూ కుమార్తెఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బంధువులు కాబోతున్న లాలూ, ములాయంAndhrabhoomi
ములాయాం మనవడికి.. లాలూ ప్రసాద్ కూతురికి పెళ్లిబాజా..జాతీయ రాజకీయాల్లో సంచలనంPalli Batani
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 17 వార్తల కథనాలు »
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ మధ్య బంధుత్వం పెనవేసుకోబోతోంది. మొన్నటి వరకూ ఒకరంటే మరొకరికి ఎంతమాత్రం పడేది కాదు. నరేంద్రమోడీ పుణ్యమా అని వీరిద్దరూ ఈమధ్య ఫ్రెండ్సయ్యారు. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ బంధుత్వంగా కూడా మారబోతోంది. ములాయం మనవడు తేజ్ ...
ములాయం మనుమడు.. లాలూ కుమార్తె
బంధువులు కాబోతున్న లాలూ, ములాయం
ములాయాం మనవడికి.. లాలూ ప్రసాద్ కూతురికి పెళ్లిబాజా..జాతీయ రాజకీయాల్లో సంచలనం
చెన్నై టెక్కీ అత్యాచారం.. హత్య కేసులో ముద్దాయిలకు జీవితఖైదు! వెబ్ దునియా
చెన్నైకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహేశ్వరిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ముద్దాయిలుగా తేలిన ముగ్గురికి చెంగల్పట్టు మహిళా కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. శుక్రవారం వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే.. చెన్నై శివార్లలోని సిప్కాట్ ఐటీపార్కులోని టీసీఎస్లో పనిచేస్తున్న ఉమామహేశ్వరిపై గత ఫిబ్రవరి 13వ తేదీన రామ్ ...
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై అత్యాచారం, హత్య: ముగ్గురికి జీవితఖైదుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
చెన్నైకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహేశ్వరిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ముద్దాయిలుగా తేలిన ముగ్గురికి చెంగల్పట్టు మహిళా కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. శుక్రవారం వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే.. చెన్నై శివార్లలోని సిప్కాట్ ఐటీపార్కులోని టీసీఎస్లో పనిచేస్తున్న ఉమామహేశ్వరిపై గత ఫిబ్రవరి 13వ తేదీన రామ్ ...
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై అత్యాచారం, హత్య: ముగ్గురికి జీవితఖైదు
రాహుల్గాంధీ పనికిరాని వార్నింగులు.. తెలుగువన్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తాను బోలెడంత తెలివిగా మాట్లాడతానని అపోహలు బాగా ఉన్నట్టున్నాయి. ఆయన తెలివిగా మాట్లాడిన ప్రతిసారీ ఆ వ్యాఖ్యలు రివర్స్ అవడమో, ఆయన మాట్లాడిన వాడిని చూసి జనం పకపకా నవ్వుకోవడమో జరుగుతూ వుంటుంది. తాజాగా ఆయన చేసిన చాలా సీరియస్ కామెంట్లు చక్కలిగిలి పెట్టినంత రేంజ్లో కామెడీగా ...
ఢిల్లీ మున్సిపల్ అధికారులకు రాహుల్ గాంధీ వార్నింగ్!వెబ్ దునియా
ఢిల్లీ మునిసిపల్ అధికారులకు రాహుల్ గాంధీ షాక్Namasthe Telangana
ఆ బుల్డోజర్లను నా శరీరంపై నుంచి పోనివ్వండి: రాహుల్ గాంధీ (ఫోటోలు)Oneindia Telugu
News Articles by KSR
సాక్షి
అన్ని 31 వార్తల కథనాలు »
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తాను బోలెడంత తెలివిగా మాట్లాడతానని అపోహలు బాగా ఉన్నట్టున్నాయి. ఆయన తెలివిగా మాట్లాడిన ప్రతిసారీ ఆ వ్యాఖ్యలు రివర్స్ అవడమో, ఆయన మాట్లాడిన వాడిని చూసి జనం పకపకా నవ్వుకోవడమో జరుగుతూ వుంటుంది. తాజాగా ఆయన చేసిన చాలా సీరియస్ కామెంట్లు చక్కలిగిలి పెట్టినంత రేంజ్లో కామెడీగా ...
ఢిల్లీ మున్సిపల్ అధికారులకు రాహుల్ గాంధీ వార్నింగ్!
ఢిల్లీ మునిసిపల్ అధికారులకు రాహుల్ గాంధీ షాక్
ఆ బుల్డోజర్లను నా శరీరంపై నుంచి పోనివ్వండి: రాహుల్ గాంధీ (ఫోటోలు)
ఇరాక్లో భారతీయులు హత్యకు గురయ్యారనే ఆధారాలు లేవు : సుష్మా స్వరాజ్ వెబ్ దునియా
ఇరాక్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయులు హత్యకు గురైనట్టు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు లేవని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభకు తెలిపారు. ఇరాక్లో చిక్కుకున్న భారతీయుల వార్తలపై రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ వార్తలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేశారు. ఇరాక్లో భారతీయుల కిడ్నాప్ ...
ఇరాక్లో భారతీయుల కిడ్నాప్పై సభలో చర్చ, హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు లేవు ...Oneindia Telugu
ఇరాక్ లో బందీలుగా ఉన్న భారతీయులు క్షేమంసాక్షి
ఇరాక్ ప్రభుత్వంతో సంప్రదింపులు : సుష్మాAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ఇరాక్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయులు హత్యకు గురైనట్టు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు లేవని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభకు తెలిపారు. ఇరాక్లో చిక్కుకున్న భారతీయుల వార్తలపై రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ వార్తలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేశారు. ఇరాక్లో భారతీయుల కిడ్నాప్ ...
ఇరాక్లో భారతీయుల కిడ్నాప్పై సభలో చర్చ, హత్యకు గురయ్యారనేందుకు ఆధారాలు లేవు ...
ఇరాక్ లో బందీలుగా ఉన్న భారతీయులు క్షేమం
ఇరాక్ ప్రభుత్వంతో సంప్రదింపులు : సుష్మా
43 దేశాలకు ఇండియా ఇ-వీసా సేవలు తెలుగువన్
విదేశాల నుంచి ఇండియాకి వచ్చే పర్యాటకులను ఆకర్షించి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వీసా సదుపాయాన్ని కొత్తగా ప్రారంభించింది. దీనికి మొదటి దశలో అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్తోపాటు 43 దేశాలకు చెందిన పర్యాటకులకు ఎలక్ట్రానిక్ వీసా అందుబాటులోకి రానుంది. ఎలక్టానిక్ వీసా సౌకర్యాన్ని ప్రారంభించిన ...
'ఈ-వీసా' సేవలు భారత్లో ప్రారంభం.. రాజ్నాథ్ చేతుల మీదుగా...వెబ్ దునియా
43 దేశాలకు ఈ-వీసా సౌకర్యంKandireega
విదేశీయుల కోసం 'ఈ-వీసా'సాక్షి
అన్ని 21 వార్తల కథనాలు »
విదేశాల నుంచి ఇండియాకి వచ్చే పర్యాటకులను ఆకర్షించి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వీసా సదుపాయాన్ని కొత్తగా ప్రారంభించింది. దీనికి మొదటి దశలో అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్తోపాటు 43 దేశాలకు చెందిన పర్యాటకులకు ఎలక్ట్రానిక్ వీసా అందుబాటులోకి రానుంది. ఎలక్టానిక్ వీసా సౌకర్యాన్ని ప్రారంభించిన ...
'ఈ-వీసా' సేవలు భారత్లో ప్రారంభం.. రాజ్నాథ్ చేతుల మీదుగా...
43 దేశాలకు ఈ-వీసా సౌకర్యం
విదేశీయుల కోసం 'ఈ-వీసా'
రామ్పాల్ అరెస్ట్కు రూ. 26 కోట్లు! సాక్షి
చండీగఢ్: వివాదాస్పద స్వామీజీ బాబా రామ్పాల్ ఆచూకీ కనుగొనడం, అరెస్ట్ చేయడం కోసం చేపట్టిన భారీ ఆపరేషన్కు రూ. 26.61 కోట్లు ఖర్చయిందట. ఈ మేరకు శుక్రవారం పంజాబ్-హర్యానా హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య రామ్పాల్ను జస్టిస్ ఎం జయపాల్, జస్టిస్ దర్శన్సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఎదుట హర్యానా పోలీసులు ...
రాంపాల్ అరెస్టు ఖర్చు 26 కోట్లు!Andhrabhoomi
రాంపాల్ అరెస్ట్కు రూ.26 కోట్ల ఖర్చుNamasthe Telangana
బాబా రాంపాల్ అరెస్టు ఆపరేషన్ ఖర్చు రూ.26 కోట్లు!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
చండీగఢ్: వివాదాస్పద స్వామీజీ బాబా రామ్పాల్ ఆచూకీ కనుగొనడం, అరెస్ట్ చేయడం కోసం చేపట్టిన భారీ ఆపరేషన్కు రూ. 26.61 కోట్లు ఖర్చయిందట. ఈ మేరకు శుక్రవారం పంజాబ్-హర్యానా హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య రామ్పాల్ను జస్టిస్ ఎం జయపాల్, జస్టిస్ దర్శన్సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఎదుట హర్యానా పోలీసులు ...
రాంపాల్ అరెస్టు ఖర్చు 26 కోట్లు!
రాంపాల్ అరెస్ట్కు రూ.26 కోట్ల ఖర్చు
బాబా రాంపాల్ అరెస్టు ఆపరేషన్ ఖర్చు రూ.26 కోట్లు!
నా రక్తం కాంగ్రెస్ పార్టీది.. అందుకే తిరిగి చేరా .. నటి ఖుష్బూ వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీలో తాను చేరడానికి గల కారణాలను సినీ నటి ఖుష్బూ వివరించారు. తన రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకొచ్చారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెప్పిన ఆమె.. ఇక్కడకు రావడం పుట్టింటింటికి వచ్చినంత సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ.. డీఎంకే కోశాధికారి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎంకే ...
నాది కాంగ్రెస్ రక్తం.. ఖుష్బూతెలుగువన్
కొత్త ఉత్సాహం: సోనియాతో ఖుష్బూ క్లిక్ (పిక్చర్స్)Oneindia Telugu
కాంగ్రెస్లోకి ఖుష్బూKandireega
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 37 వార్తల కథనాలు »
కాంగ్రెస్ పార్టీలో తాను చేరడానికి గల కారణాలను సినీ నటి ఖుష్బూ వివరించారు. తన రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకొచ్చారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెప్పిన ఆమె.. ఇక్కడకు రావడం పుట్టింటింటికి వచ్చినంత సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ.. డీఎంకే కోశాధికారి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎంకే ...
నాది కాంగ్రెస్ రక్తం.. ఖుష్బూ
కొత్త ఉత్సాహం: సోనియాతో ఖుష్బూ క్లిక్ (పిక్చర్స్)
కాంగ్రెస్లోకి ఖుష్బూ
అమ్మాయిల మీద బాయ్ఫ్రెండ్స్ చేసే రేప్లే ఎక్కువట... తెలుగువన్
అమ్మాయిలకి తమ బాయ్ ఫ్రెండ్స్ అంటే చాలా నమ్మకం. కానీ ఆ నమ్మకం చాలా దారుణంగా వమ్ము అవుతోందని తాజాగా విడుదలైన గణాంకాలు తెలియజేస్తున్నాయి. ముంబై మహా నగరంలో బాయ్ ఫ్రెండ్స్ చేతిలో అత్యాచారానికి గురౌతున్న అమ్మాయిల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా లెక్కలతో సహా చెప్పారు. ఈ సంవత్సరం ...
అమ్మాయిలపై బాయ్ఫ్రెండ్స్ చేసే అత్యాచారాలే ఎక్కువ.. ముంబై పోలీస్వెబ్ దునియా
బాయ్ఫ్రెండ్స్ ను నమ్మొద్దు!Namasthe Telangana
బాయ్ ఫ్రెండ్సే రేపిస్టులుసాక్షి
అన్ని 28 వార్తల కథనాలు »
అమ్మాయిలకి తమ బాయ్ ఫ్రెండ్స్ అంటే చాలా నమ్మకం. కానీ ఆ నమ్మకం చాలా దారుణంగా వమ్ము అవుతోందని తాజాగా విడుదలైన గణాంకాలు తెలియజేస్తున్నాయి. ముంబై మహా నగరంలో బాయ్ ఫ్రెండ్స్ చేతిలో అత్యాచారానికి గురౌతున్న అమ్మాయిల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా లెక్కలతో సహా చెప్పారు. ఈ సంవత్సరం ...
అమ్మాయిలపై బాయ్ఫ్రెండ్స్ చేసే అత్యాచారాలే ఎక్కువ.. ముంబై పోలీస్
బాయ్ఫ్రెండ్స్ ను నమ్మొద్దు!
బాయ్ ఫ్రెండ్సే రేపిస్టులు
సీబీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం సాక్షి
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సవరణ బిల్లుకు గురువారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ఈ బిల్లును (ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ చట్ట సవరణ బిల్లు-2014) లోక్సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించడం తెలిసిందే. దీంతో ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించినట్లు అయింది. సీబీఐ చీఫ్ ఎంపిక కమిటీలో ప్రధాని, ...
సీబీఐడైరెక్టర్ నియామకంబిల్లుకు రాజ్యసభఆమోదంNamasthe Telangana
సీబీఐ డైరక్టర్ ఎంపికకు ఇద్దరుంటే చాలు.. నియామక బిల్లుకు సవరణలు!వెబ్ దునియా
సీబీఐ డైరెక్టర్ ఎంపిక... ఇద్దరుంటే చాలు...తెలుగువన్
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 34 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సవరణ బిల్లుకు గురువారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ఈ బిల్లును (ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ చట్ట సవరణ బిల్లు-2014) లోక్సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించడం తెలిసిందే. దీంతో ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించినట్లు అయింది. సీబీఐ చీఫ్ ఎంపిక కమిటీలో ప్రధాని, ...
సీబీఐడైరెక్టర్ నియామకంబిల్లుకు రాజ్యసభఆమోదం
సీబీఐ డైరక్టర్ ఎంపికకు ఇద్దరుంటే చాలు.. నియామక బిల్లుకు సవరణలు!
సీబీఐ డైరెక్టర్ ఎంపిక... ఇద్దరుంటే చాలు...
నిత్యానంద కేసు... ఆడియో పరీక్షలకై ఎపి సాయం కోరిన కర్ణాటక వెబ్ దునియా
వివాదాస్పద స్వామి నిత్యానంద కేసులో ఆడియో పరీక్షల నిమిత్తం కర్ణాటక నేర పరిశోధక శాఖ ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీని సాయం కోరింది. ఈ కేసులో టెలిఫోన్ సంభాషణలు, వీడియో చిత్రాలే ప్రధాన ఆధారాలుగా ఉండడంతో అవి ఎంత వరకు నిజమైనవనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఆ పని చేసింది. ఈ మేరకు కర్ణాటక పోలీసులు డిజిపికి విజ్ఞప్తి పంపించారని, ...
స్వామి నిత్యానంద కేసు: ఎపి సాయం అడిగిన కర్ణాటకOneindia Telugu
స్వామి నిత్యానంద పురుషుడేKandireega
నిత్యానంద పురుషుడేనని తేల్చిన వైద్యులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 17 వార్తల కథనాలు »
వివాదాస్పద స్వామి నిత్యానంద కేసులో ఆడియో పరీక్షల నిమిత్తం కర్ణాటక నేర పరిశోధక శాఖ ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీని సాయం కోరింది. ఈ కేసులో టెలిఫోన్ సంభాషణలు, వీడియో చిత్రాలే ప్రధాన ఆధారాలుగా ఉండడంతో అవి ఎంత వరకు నిజమైనవనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఆ పని చేసింది. ఈ మేరకు కర్ణాటక పోలీసులు డిజిపికి విజ్ఞప్తి పంపించారని, ...
స్వామి నిత్యానంద కేసు: ఎపి సాయం అడిగిన కర్ణాటక
స్వామి నిత్యానంద పురుషుడే
నిత్యానంద పురుషుడేనని తేల్చిన వైద్యులు
沒有留言:
張貼留言