వెబ్ దునియా
ములుగులో దోపిడి దొంగల స్వైర విహారం
తెలుగువన్
వరంగల్ జిల్లాలోని ములుగులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. 20 ఇళ్ళని ఏకకాలంలో దోచేసి తమ సత్తాని, జనం భయాన్ని, పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరూపించారు. శుక్రవారం తెల్లవారుఝామున ములుగు ప్రాంతంలోని ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు.
వరంగల్లో భారీ దోపిడీ : 20 తులాల బంగారు, లక్ష నగదు చోరీవెబ్ దునియా
ములుగులో దొంగల బీభత్సం:Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
తెలుగువన్
వరంగల్ జిల్లాలోని ములుగులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. 20 ఇళ్ళని ఏకకాలంలో దోచేసి తమ సత్తాని, జనం భయాన్ని, పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరూపించారు. శుక్రవారం తెల్లవారుఝామున ములుగు ప్రాంతంలోని ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు.
వరంగల్లో భారీ దోపిడీ : 20 తులాల బంగారు, లక్ష నగదు చోరీ
ములుగులో దొంగల బీభత్సం:
వెబ్ దునియా
భార్యాభర్తలను నరికి చంపేశారు...
తెలుగువన్
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఫైనాన్షియర్ మహంకాళి లక్ష్మణరావు, ఆయన భార్య తులసిని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి వారి ఇంట్లోనే దారుణంగా గొడ్డళ్ళతో నరికి చంపేశారు. మహంకాళి లక్ష్మణరావు ఫైనాన్షియర్ కావడంతో వాళ్ళ ఇంట్లో బాగా డబ్బు వుంటుందని దోచుకోవడానికి వచ్చిన దొంగలు వీళ్ళిద్దర్నీ చంపి ...
భార్యాభర్తల దారుణ హత్యAndhrabhoomi
ప.గో, జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతుల హత్య!వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
తెలుగువన్
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఫైనాన్షియర్ మహంకాళి లక్ష్మణరావు, ఆయన భార్య తులసిని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి వారి ఇంట్లోనే దారుణంగా గొడ్డళ్ళతో నరికి చంపేశారు. మహంకాళి లక్ష్మణరావు ఫైనాన్షియర్ కావడంతో వాళ్ళ ఇంట్లో బాగా డబ్బు వుంటుందని దోచుకోవడానికి వచ్చిన దొంగలు వీళ్ళిద్దర్నీ చంపి ...
భార్యాభర్తల దారుణ హత్య
ప.గో, జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతుల హత్య!
సాక్షి
ముత్యపుపందిరిపై కాళంగి మర్ధినియై..
సాక్షి
తిరుచానూరు : పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజైన శుక్రవారం ఉదయం కాళంగి మర్ధిని రూపంలో ముత్యపుపందిరి వాహనమెక్కి అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున 2 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు, అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు.
ముత్యపు పందిరిపై ముల్లోకాల తల్లిAndhrabhoomi
ముత్యపు పందిరి వాహనంపై పద్మావతీ అమ్మవారువెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
తిరుచానూరు : పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజైన శుక్రవారం ఉదయం కాళంగి మర్ధిని రూపంలో ముత్యపుపందిరి వాహనమెక్కి అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున 2 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు, అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు.
ముత్యపు పందిరిపై ముల్లోకాల తల్లి
ముత్యపు పందిరి వాహనంపై పద్మావతీ అమ్మవారు
వెబ్ దునియా
నదుల అనుసంధానం తప్పనిసరి: చంద్రబాబు
తెలుగువన్
నదుల అనుసంధానం అనే అంశం మీద న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన 'జల మంథన్' సదస్సులో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు న్యూఢిల్లీకి వెళ్ళారు. ఆ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ''నదుల అనుసంధానం అంశం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. నీటిని సమర్థవంతంగా ...
నదుల అనుసంధానంతోనే నీటి సమస్యకు చెక్ : చంద్రబాబువెబ్ దునియా
'జల్ మంథన్'లో బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
తెలుగువన్
నదుల అనుసంధానం అనే అంశం మీద న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన 'జల మంథన్' సదస్సులో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు న్యూఢిల్లీకి వెళ్ళారు. ఆ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ''నదుల అనుసంధానం అంశం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. నీటిని సమర్థవంతంగా ...
నదుల అనుసంధానంతోనే నీటి సమస్యకు చెక్ : చంద్రబాబు
'జల్ మంథన్'లో బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్
Kandireega
రేవంత్ పై టీఆర్ఎస్ ఫైర్
Kandireega
revanth reddy తెలంగాణ అసెంబ్లీ నుండి వారం రోజుల పాటు సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ సభకు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెబితేనే సభలో మాట్లాడేందుకు ఒప్పుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు నష్టం కలిగించి, పొరుగు రాష్ట్రమైన ...
రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేAndhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
Kandireega
revanth reddy తెలంగాణ అసెంబ్లీ నుండి వారం రోజుల పాటు సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ సభకు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెబితేనే సభలో మాట్లాడేందుకు ఒప్పుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు నష్టం కలిగించి, పొరుగు రాష్ట్రమైన ...
రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే
వెబ్ దునియా
వాన్పిక్ భూకేటాయింపులు రద్దుతో పోర్టు, ప్రాజెక్టులు పోయినట్లే!
Andhrabhoomi
ఒంగోలు, నవంబర్ 20: ఏ మూహుర్తాన ఒడరేవు- నిజామపట్నం ఇండస్ట్రియల్ కోస్తా కారిడార్కు (వాన్పిక్) సంబంధించిన ఫైలు ప్రారంభమైందో తెలియదు కాని అప్పటి నుండి నిత్యం వివాదాస్పదంగా మారిందనే చెప్పవచ్చు. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వాన్పిక్కు జిల్లాలో 15వేల ఎకరాల భూముల వరకు కేటాయించారు. ఆ భూములను వెనక్కి ...
వివాదాస్పద భూములపై చంద్రబాబు కొరడా: ఒప్పందాలు రద్దు!వెబ్ దునియా
బాబు కొరడా: మూడు సంస్థలతో ఒప్పందాలు రద్దుOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఒంగోలు, నవంబర్ 20: ఏ మూహుర్తాన ఒడరేవు- నిజామపట్నం ఇండస్ట్రియల్ కోస్తా కారిడార్కు (వాన్పిక్) సంబంధించిన ఫైలు ప్రారంభమైందో తెలియదు కాని అప్పటి నుండి నిత్యం వివాదాస్పదంగా మారిందనే చెప్పవచ్చు. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వాన్పిక్కు జిల్లాలో 15వేల ఎకరాల భూముల వరకు కేటాయించారు. ఆ భూములను వెనక్కి ...
వివాదాస్పద భూములపై చంద్రబాబు కొరడా: ఒప్పందాలు రద్దు!
బాబు కొరడా: మూడు సంస్థలతో ఒప్పందాలు రద్దు
సాక్షి
ఎన్టీఆర్కి ప్రాంతీయత అంటగడతారా?
తెలుగువన్
తెలుగుజాతికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఎన్టీఆర్కు ప్రాంతీయత అంటగట్టడం సరైన పని కాదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు వ్యాఖ్యానించారు. శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్పుపై జరుగుతున్న రాద్దాంతంపై ఆయన స్పందించారు. శంషాబాద్ పేరు మార్పు నిర్ణయం ఈనాటిది కాదని, 1999లో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ...
శంషాబాద్ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరుపై అభ్యంతరం10tv
నిర్ణయం మారదుAndhrabhoomi
తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన విప్లవకారుడు ఎన్టీఆర్సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 85 వార్తల కథనాలు »
తెలుగువన్
తెలుగుజాతికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఎన్టీఆర్కు ప్రాంతీయత అంటగట్టడం సరైన పని కాదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు వ్యాఖ్యానించారు. శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్పుపై జరుగుతున్న రాద్దాంతంపై ఆయన స్పందించారు. శంషాబాద్ పేరు మార్పు నిర్ణయం ఈనాటిది కాదని, 1999లో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ...
శంషాబాద్ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరుపై అభ్యంతరం
నిర్ణయం మారదు
తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన విప్లవకారుడు ఎన్టీఆర్
సాక్షి
2జీ కేసుకు కొత్త బాస్ ఆర్కే దత్తా
సాక్షి
న్యూఢిల్లీ: 2జీ కేసుకు కొత్త బాసొచ్చారు! సీబీఐ అదనపు డెరైక్టర్ ఆర్కే దత్తా ఇకపై ఈ కేసును పర్యవేక్షించనున్నారు. సీబీఐ డెరైక్టర్ రంజిత్సిన్హాను 2జీ దర్యాప్తు నుంచి సుప్రీంకోర్టు తప్పించిన సంగతి తెలిసిందే. 1981 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన రూపక్ కుమార్ దత్తా.. ప్రస్తుతం సీబీఐలోని అవినీతి నిరోధక విభాగానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
2జీ దర్యాప్తు అధికారి ఆర్కే దత్తాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
2జీ కేసు బాధ్యతలు ఆర్కే దత్తా చేతికి!Namasthe Telangana
అన్ని 35 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: 2జీ కేసుకు కొత్త బాసొచ్చారు! సీబీఐ అదనపు డెరైక్టర్ ఆర్కే దత్తా ఇకపై ఈ కేసును పర్యవేక్షించనున్నారు. సీబీఐ డెరైక్టర్ రంజిత్సిన్హాను 2జీ దర్యాప్తు నుంచి సుప్రీంకోర్టు తప్పించిన సంగతి తెలిసిందే. 1981 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన రూపక్ కుమార్ దత్తా.. ప్రస్తుతం సీబీఐలోని అవినీతి నిరోధక విభాగానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
2జీ దర్యాప్తు అధికారి ఆర్కే దత్తా
2జీ కేసు బాధ్యతలు ఆర్కే దత్తా చేతికి!
Oneindia Telugu
చర్చలకు పిలిచేంతవరకు సమ్మె కొనసాగింపు:జూనియర్ డాక్టర్లు
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తమను చర్చలకు పిలిచేంతవరకు తాము సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు తెగేసి చెప్పారు. డీఎంఈ(వైద్య విద్య సంచాలకుడు) పుత్తా శ్రీనివాస్ తో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూనియర్ డాక్టర్లతో 48 గంటలల లోపల చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపధ్యంలో ...
డీఎంఈ విజ్ఞప్తిని తిరస్కరించిన జూడాలు....10tv
జూ.డాక్టర్ కధ మళ్లీ మొదటికిNews Articles by KSR
అన్ని 21 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తమను చర్చలకు పిలిచేంతవరకు తాము సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు తెగేసి చెప్పారు. డీఎంఈ(వైద్య విద్య సంచాలకుడు) పుత్తా శ్రీనివాస్ తో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూనియర్ డాక్టర్లతో 48 గంటలల లోపల చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపధ్యంలో ...
డీఎంఈ విజ్ఞప్తిని తిరస్కరించిన జూడాలు....
జూ.డాక్టర్ కధ మళ్లీ మొదటికి
10tv
శాసనసభ లో టీఆర్ ఎస్ తీరుపై రేవంత్ ఫైర్...
10tv
హైదరాబాద్:అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు శాసన సభకు వచ్చినట్లు అనిపించటం లేదని వాపోయారు. సమావేశాలన్నీ కొందరి అజమాయిషీలోనే నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. శాసన సభ వ్యవహారాల మంత్రి సైగల మేరకు సభ నడవటం విచారకరమన్నారు. డీఎల్ఎఫ్ భూముల వ్యవహారంపై పట్టుబడతామనే సభను ...
ఇంకా మరిన్ని »
10tv
హైదరాబాద్:అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు శాసన సభకు వచ్చినట్లు అనిపించటం లేదని వాపోయారు. సమావేశాలన్నీ కొందరి అజమాయిషీలోనే నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. శాసన సభ వ్యవహారాల మంత్రి సైగల మేరకు సభ నడవటం విచారకరమన్నారు. డీఎల్ఎఫ్ భూముల వ్యవహారంపై పట్టుబడతామనే సభను ...
沒有留言:
張貼留言