మాజీ ఎంపీ కునాల్ ఘోష్ ఆత్మహత్యాయత్నం తెలుగువన్
పశ్చిమ బెంగాల్ లో సంచలనం సృష్టించిన శారదా గ్రూపు చిట్ ఫండ్ కుంభకోణంలో నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ మాజీ సభ్యుడు కునాల్ ఘోష్ కోల్కతా జైల్లో ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన 58 నిద్రమాత్రలు మింగారు. కునాల్ ఘోష్ ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన జైలు అధికారులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం ...
ఎంపీ కునాల్ ఆత్మహత్యాయత్నంసాక్షి
జైలులో కునాల్ ఆత్మహత్యాయత్నంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కునాల్ ఘోష్ ఆత్మహత్యాయత్న ఘటనపై ఆగ్రహించిన మమతా బెనర్జీ!వెబ్ దునియా
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 17 వార్తల కథనాలు »
పశ్చిమ బెంగాల్ లో సంచలనం సృష్టించిన శారదా గ్రూపు చిట్ ఫండ్ కుంభకోణంలో నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ మాజీ సభ్యుడు కునాల్ ఘోష్ కోల్కతా జైల్లో ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన 58 నిద్రమాత్రలు మింగారు. కునాల్ ఘోష్ ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన జైలు అధికారులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం ...
ఎంపీ కునాల్ ఆత్మహత్యాయత్నం
జైలులో కునాల్ ఆత్మహత్యాయత్నం
కునాల్ ఘోష్ ఆత్మహత్యాయత్న ఘటనపై ఆగ్రహించిన మమతా బెనర్జీ!
జయలలితిపై పదేళ్ళ నిషేధం : అన్నాడీఎంకే స్పీకర్ ధనపాల్ నోటిఫికేషన్! వెబ్ దునియా
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పదేళ్ళ పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా ఆ పార్టీకే చెందిన తమిళనాడు సభాపతి పి ధనపాల్ ఒక గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేశారు. దీంతో ఆమె రాజకీయ భవిష్యత్ ఇక ముగిసినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో బెంగుళూరు ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా తేల్చి ...
ఇక జయ అనర్హురాలుతెలుగువన్
తమిళనాడు మాజీ సీఎం జయలలితపై అనర్హత వేటుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జయలలితపై అనర్హత వేటుAndhrabhoomi
Kandireega
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పదేళ్ళ పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా ఆ పార్టీకే చెందిన తమిళనాడు సభాపతి పి ధనపాల్ ఒక గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేశారు. దీంతో ఆమె రాజకీయ భవిష్యత్ ఇక ముగిసినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో బెంగుళూరు ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా తేల్చి ...
ఇక జయ అనర్హురాలు
తమిళనాడు మాజీ సీఎం జయలలితపై అనర్హత వేటు
జయలలితపై అనర్హత వేటు
నెహ్రూకి మోడీ ఘన నివాళి తెలుగువన్
భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతి పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ఆస్ట్రేలియాలో ఘనంగా నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ పోషించి పాత్ర అత్యంత కీలకమని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశానికి విశేష ...
చాచా నెహ్రూకు ఘన నివాళిసాక్షి
ఘనంగా బాలల దినోత్సవంAndhrabhoomi
జగన్ ఆఫీస్లో నెహ్రూ జయంతి, అఖిలప్రియ రికార్డ్Oneindia Telugu
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
అన్ని 34 వార్తల కథనాలు »
భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతి పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ఆస్ట్రేలియాలో ఘనంగా నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ పోషించి పాత్ర అత్యంత కీలకమని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశానికి విశేష ...
చాచా నెహ్రూకు ఘన నివాళి
ఘనంగా బాలల దినోత్సవం
జగన్ ఆఫీస్లో నెహ్రూ జయంతి, అఖిలప్రియ రికార్డ్
ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి కిరణ్ బేడీ? తెలుగువన్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేశ తొలి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ పేరును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా కిరణ్ బేడీపై నమోదై వున్న చీటింగ్ కేసును విరమించుకోడానికి ఢిల్లీ పోలీసులు క్లోజర్ రిపోర్టును బుధవారం నాడు దాఖలు చేశారు. అన్నా హజరే ...
ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా కిరణ్ బేడీ పేరును ప్రతిపాదించిన మోడీ?వెబ్ దునియా
బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ?Kandireega
తొలి మహిళా ఐపీఎస్ నుంచి ఢిల్లీ సీఎం దాకా.. కిరణ్బేడీ పేరు ప్రతిపాదనPalli Batani
Oneindia Telugu
అన్ని 22 వార్తల కథనాలు »
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేశ తొలి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ పేరును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా కిరణ్ బేడీపై నమోదై వున్న చీటింగ్ కేసును విరమించుకోడానికి ఢిల్లీ పోలీసులు క్లోజర్ రిపోర్టును బుధవారం నాడు దాఖలు చేశారు. అన్నా హజరే ...
ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా కిరణ్ బేడీ పేరును ప్రతిపాదించిన మోడీ?
బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ?
తొలి మహిళా ఐపీఎస్ నుంచి ఢిల్లీ సీఎం దాకా.. కిరణ్బేడీ పేరు ప్రతిపాదన
శివసేన 'మహా' గజిబిజి తెలుగువన్
మహారాష్ట్రలో తాను అధికారం చేపడతానని భావించిన శివసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తన మద్దతు కూడా అడగకపోవడంతో అయోమయ పరిస్థితిలో పడిపోయింది. అందుకే గజిబిజిగా వ్యవహరిస్తోంది. బుధవారం నాడు మహారాష్ట్రలో ఫడ్నవిస్ నాయకత్వంలోని ప్రభుత్వానికి బలపరీక్ష జరగనుంది. తన మద్దతు విషయంలో బీజేపీ ఎంతకీ స్పందించకపోవడంతో ...
'మహా' రభస!సాక్షి
బలపరీక్షలో 'మహా' డ్రామాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గట్టెక్కిన ఫడ్నవీస్Andhrabhoomi
వెబ్ దునియా
Palli Batani
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
మహారాష్ట్రలో తాను అధికారం చేపడతానని భావించిన శివసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తన మద్దతు కూడా అడగకపోవడంతో అయోమయ పరిస్థితిలో పడిపోయింది. అందుకే గజిబిజిగా వ్యవహరిస్తోంది. బుధవారం నాడు మహారాష్ట్రలో ఫడ్నవిస్ నాయకత్వంలోని ప్రభుత్వానికి బలపరీక్ష జరగనుంది. తన మద్దతు విషయంలో బీజేపీ ఎంతకీ స్పందించకపోవడంతో ...
'మహా' రభస!
బలపరీక్షలో 'మహా' డ్రామా
గట్టెక్కిన ఫడ్నవీస్
ఏపీకి స్పెషల్ స్టేటస్ : అశోక్ గజపతిరాజు.. సుజనాల కామెంట్స్ వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశోకగజపతి రాజు, సుజనా చౌదరిలు బుధవారం ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే ప్రక్రియ వేగంతమైనట్టు చెప్పారు. నిజానికి విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ...
పురోగతిలో వున్న ఏపీకి ప్యాకేజీ ప్రక్రియతెలుగువన్
ఏపీకి ప్రత్యేక హోదా లేనట్లేనా.?10tv
ఏపీకి ప్యాకేజీ, హోదా వేర్వేరు: సుజన, ఆలస్యం: అశోక్Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Palli Batani
అన్ని 25 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశోకగజపతి రాజు, సుజనా చౌదరిలు బుధవారం ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే ప్రక్రియ వేగంతమైనట్టు చెప్పారు. నిజానికి విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ...
పురోగతిలో వున్న ఏపీకి ప్యాకేజీ ప్రక్రియ
ఏపీకి ప్రత్యేక హోదా లేనట్లేనా.?
ఏపీకి ప్యాకేజీ, హోదా వేర్వేరు: సుజన, ఆలస్యం: అశోక్
స్వచ్ఛ భారత్ అభియాన్పై విషం చిమ్మిన రాహుల్ వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విషం చిమ్మారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం ఫొటోలు దిగే కార్యక్రమమేనంటూ విమర్శలు చేశారు. దేశ పునాదిని బీజేపీ బలహీనపరుస్తోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తల్కాటొర స్టేడియంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి ...
స్వచ్ఛ భారత్ మీద రాహుల్ విషంతెలుగువన్
స్వచ్ఛ భారత్ ద్వారా విషం చిమ్ముతున్నారు: రాహుల్సాక్షి
ఫొటోల కోసమే స్వచ్ఛభారత్ : రాహుల్ గాంధీNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విషం చిమ్మారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం ఫొటోలు దిగే కార్యక్రమమేనంటూ విమర్శలు చేశారు. దేశ పునాదిని బీజేపీ బలహీనపరుస్తోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తల్కాటొర స్టేడియంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి ...
స్వచ్ఛ భారత్ మీద రాహుల్ విషం
స్వచ్ఛ భారత్ ద్వారా విషం చిమ్ముతున్నారు: రాహుల్
ఫొటోల కోసమే స్వచ్ఛభారత్ : రాహుల్ గాంధీ
మహారాష్ట్ర అసెంబ్లీకి మళ్లీ విశ్వాస పరీక్ష నిర్వహించాలని విపక్షాల డిమాండ్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహారాష్ట్ర, నవంబర్ 13 : మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతలతో పాటు శివసేన కూడా గొంతుకలిపింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గవర్నర్కు పిర్యాదు చేస్తామని తెలిపింది. అటు తమ సభ్యులను సస్పెండ్ చేసే హక్కు స్పీకర్కు లేదని కాంగ్రెస్ పేర్కొంది. అసెంబ్లీ బయట జరిగిన ఘర్షణపై స్పీకర్ తమ సభ్యులపై ఎలా చర్యలు ...
మహారాష్ట్ర గవర్నర్పై దాడి.. 5గురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్!వెబ్ దునియా
మహరాష్ట్ర గవర్నర్ చెన్నమనేనికి గాయాలుNews Articles by KSR
మహారాష్ట్ర గవర్నర్పై దాడిసాక్షి
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
మహారాష్ట్ర, నవంబర్ 13 : మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతలతో పాటు శివసేన కూడా గొంతుకలిపింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గవర్నర్కు పిర్యాదు చేస్తామని తెలిపింది. అటు తమ సభ్యులను సస్పెండ్ చేసే హక్కు స్పీకర్కు లేదని కాంగ్రెస్ పేర్కొంది. అసెంబ్లీ బయట జరిగిన ఘర్షణపై స్పీకర్ తమ సభ్యులపై ఎలా చర్యలు ...
మహారాష్ట్ర గవర్నర్పై దాడి.. 5గురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్!
మహరాష్ట్ర గవర్నర్ చెన్నమనేనికి గాయాలు
మహారాష్ట్ర గవర్నర్పై దాడి
నేటి నుండి సవరించిన 'నగదు బదిలీ'... 10tv
న్యూఢిల్లీ : దేశంలోని 11 రాష్ట్రాల్లో 54 జిల్లాల్లో వంట గ్యాస్ వినియోగదారులకు సవరించిన ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం శనివారం నుండి పున:ప్రారంభిస్తోంది. గత యూపీఏ ప్రభుత్వం గత ఏడాది జూన్ నుండి అమల్లోకి తెచ్చిన ఈ పథకాన్ని కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆధార్ నమోదు తప్పనిసరి కాదు.. తాజా పథకంలో.
నేటినుంచి వంటగ్యాస్పై నగదు బదిలీNamasthe Telangana
మళ్లీ నగదు బదిలీసాక్షి
రేపటి నుంచే నగదు బదిలీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 25 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ : దేశంలోని 11 రాష్ట్రాల్లో 54 జిల్లాల్లో వంట గ్యాస్ వినియోగదారులకు సవరించిన ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం శనివారం నుండి పున:ప్రారంభిస్తోంది. గత యూపీఏ ప్రభుత్వం గత ఏడాది జూన్ నుండి అమల్లోకి తెచ్చిన ఈ పథకాన్ని కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆధార్ నమోదు తప్పనిసరి కాదు.. తాజా పథకంలో.
నేటినుంచి వంటగ్యాస్పై నగదు బదిలీ
మళ్లీ నగదు బదిలీ
రేపటి నుంచే నగదు బదిలీ
బీహార్ సీఎంపై రెండు కేసులు నమోదు సాక్షి
పాట్నా: అగ్రవర్ణాల వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝిపై రెండు కేసులు నమోదు చేశారు. పశ్చిమ చంపరన్ జిల్లాలోని బెట్టియా కోర్టులో సంజయ్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి మాంఝిపై కేసు దాఖలు చేశారు. ఈ కేసును వచ్చే నెల 10న విచారించనున్నారు. ఇదే విషయంపై సమస్తపూర్ జిల్లాలోనూ విజయ్ మిశ్రా అనే ...
భర్త వెళ్తే: స్త్రీలపై బీహార్ సీఎం తీవ్ర వ్యాఖ్య, పార్టీ చివాట్లుOneindia Telugu
అగ్రకులాల వారంతా విదేశీయులు.. ఆర్యులే : బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రాంవెబ్ దునియా
అగ్రకులస్తులు విదేశీయులే!Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
పాట్నా: అగ్రవర్ణాల వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝిపై రెండు కేసులు నమోదు చేశారు. పశ్చిమ చంపరన్ జిల్లాలోని బెట్టియా కోర్టులో సంజయ్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి మాంఝిపై కేసు దాఖలు చేశారు. ఈ కేసును వచ్చే నెల 10న విచారించనున్నారు. ఇదే విషయంపై సమస్తపూర్ జిల్లాలోనూ విజయ్ మిశ్రా అనే ...
భర్త వెళ్తే: స్త్రీలపై బీహార్ సీఎం తీవ్ర వ్యాఖ్య, పార్టీ చివాట్లు
అగ్రకులాల వారంతా విదేశీయులు.. ఆర్యులే : బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రాం
అగ్రకులస్తులు విదేశీయులే!
沒有留言:
張貼留言