2014年11月24日 星期一

2014-11-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
తెలంగాణ ప్రభుత్వం మీద అక్బరుద్దీన్ ఆగ్రహం  తెలుగువన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. మిత్రపక్షమైన తమ పార్టీ నాయకులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం సభ్యులను అదుపుచేసే ఉద్దేశంతో వుందని ...

హరీష్ రావుపై అక్బరుద్దీన్ ఫైర్ : రేవంత్ స్పీచ్‌కు తెరాస సభ్యుల అడ్డు!   వెబ్ దునియా
రాజీనామా చేస్తా: ఊగిపోయిన అక్బర్, రేవంత్‌కు మళ్లీ...   Oneindia Telugu
ఎంఐఎం వాకౌట్   Andhrabhoomi
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   

  సాక్షి   
భర్త చేతిలో భార్య హతం  సాక్షి
జగపతినగరం (కిర్లంపూడి) :వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అభంశుభం ఎరుగని ఇద్దరు పిల్లలను దిక్కులేని వారిని చేసింది. భార్య మరొకరిలో కలిసుండడాన్ని చూసి ఆగ్రహోదగ్రుడైన భర్త కత్తితో ఆమెను విచక్షణారహితంగా నరికిచంపాడు. ఆమెతో ఉన్న వ్యక్తిపై దాడి చేయగా, స్వల్పగాయాలతో పరారయ్యాడు. సంచలనం కలిగించిన ఈ సంఘటన ...

ప్రియుడితో పడకపై... భార్యను హతమార్చిన భర్త   వెబ్ దునియా
ప్రియుడితో భార్య.. చంపేసిన భర్త...   తెలుగువన్
ప్రియుడితో ఉన్న భార్యని చంపాడు!, మూడో పెళ్లికి భర్త..   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   

  సాక్షి   
ప్రాణం తీసిన రూ.20  సాక్షి
కోదాడ: నల్లగొండ జిల్లా కోదాడ మండలం చిమిర్యాల పరిధి మంగలితండాలో సోమవారం రూ. 20 కోసం జరిగిన వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది. తండాకు చెం దిన ధరావత్ జింత్తు అలియాస్ బాబు (28) వ్యవసాయ కూలీ. ఇదే గ్రామాని కి చెందిన ధరావత్ నాగేశ్వరరావు లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులైన వీరు ఉదయం గ్రామచావడిలో కూర్చున్నారు. ఈ క్రమంలో జింత్తు.
రూ.20 కోసం హత్య: తల్లి మృతితో ఆగిన గుండె   Oneindia Telugu
ఇరవై రూపాయల కోసం హత్య   తెలుగువన్

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
'అనంత' రక్తచరిత్రపై దృష్టిసారించిన ఏపీసర్కార్‌  10tv
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరిటాల రవీంద్ర హత్యకేసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అసలు నేరస్తులకు శిక్ష పడాల్సిందేనని తమ్ముళ్లు స్వరం పెంచారు. దీంతో శత్రువుల తాట తీసేందుకు ఏపీ ప్రభుత్వం సైతం సిద్ధమవుతోంది. ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బాంబు పేల్చారు. పరిటాల రవీంద్ర ...

ప్రజాసేవలో పరిటాల కుటుంబం   Andhrabhoomi
పరిటాల హత్యపై చినరాజప్ప,బస్సెక్కి చెమట పట్టించారు   Oneindia Telugu
పరిటాల హత్య కేసు పునర్విచారణ పై చర్చిస్తాం   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   

  సాక్షి   
గత ప్రభుత్వాల తప్పేం లేదు: కేసీఆర్  సాక్షి
సాక్షి, హైదరాబాద్: డీఎల్‌ఎఫ్‌కు భూముల కేటాయింపు వ్యవహారంలో గత ప్రభుత్వాల తప్పే మీ లేదని, అప్పటి మంత్రులు తప్పులు చేశారని తాను అనలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం బహిరంగ వేలంలోనే భూముల కేటాయింపు జరిగిందని స్పష్టంచేశారు. దానివల్ల ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఎక్కువ మొత్తం ...

'డీఎల్‌ఎఫ్‌' పై సర్కారు వెనుకంజ!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాట్లాడనివ్వట్లేదు, వాస్తు చూసి జీవో: కేసీఆర్‌పై రేవంత్   Oneindia Telugu
కాంగ్రెస్ తప్పు చేసిందని చెప్పలేదు:సీఎం   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

  సాక్షి   
వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తాం  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 24: తెలంగాణలో అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సమైక్య రాష్ట్రంలోనే కోట్లాది విలువైన వక్ఫ్ ఆస్తులు ఆక్రమణకు, అక్రమ కేటాయింపులకు గురయ్యాయని ఆరోపించారు. వాటన్నింటిపై తమ ప్రభుత్వం పునర్ సమీక్ష జరుపుతుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ...

వక్ఫ్ భూముల కబ్జాపై విచారణ జరపండి: అక్బరుద్దీన్ ఒవైసీ   సాక్షి
ముస్లిం సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఈటెల   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
దిగ్విజయ్ సింగ్‌ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి : కిషన్ రెడ్డి  వెబ్ దునియా
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. మస్లీస్ పార్టీతో బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉందంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎంఐఎం సమర్ధిస్తోందన్న దిగ్విజయ్ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ...

దిగ్గిరాజాపై ఘాటుపెంచిన కిషన్ రెడ్డి   News Articles by KSR
'దిగ్విజయ్ సింగ్ ను పిచ్చాసుపత్రిలో చేర్చాలి'   సాక్షి
పార్టీలు 'గ్రేటర్‌' వ్యూహాలు ..   10tv
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఏబీఎన్‌ నిలిపివేతపై సుప్రీం నోటీసులు సీఎం ఆదేశాలతోనే నిలిపివేశారు తక్షణం ...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎంఎస్‌వోలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, 10 జిల్లాల కలెక్టర్లకూ.. 3 వారాల్లో స్పందించాలని ఆదేశం రాజ్యాంగ స్వేచ్ఛను, ప్రాథమిక హక్కుల్ని కాలరాశారు.. సుప్రీంలో 'ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి' వాదన పిటిషనర్‌ వాదన విచారణార్హమేనని అభిప్రాయపడిన ధర్మాసనం కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు, పది జిల్లాల కలెక్టర్లకు, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌కు, ...

ఏబీఎన్‌, టీవీ-9 ఛానెల్స్ ప్రసారాల నిలిపివేత: సుప్రీం నోటీసులు   వెబ్ దునియా
సుప్రింకోర్టుకు వెళ్లిన ఎబిఎన్   News Articles by KSR
ఎబిఎన్‌ నిలిపివేత: ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   

  సాక్షి   
చంద్రబాబువి మోసపూరిత వాగ్ధానాలు : జగన్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఒంగోలు, నవంబర్‌ 24 : మోసపూరిత వాగ్దానాలు, అబద్ధపు మాటలు చెప్పి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన చంద్రబాబు వాటిని తీర్చలేక జనం కొడతారనే భయంతో రోజుకో అబద్ధం చెప్తున్నాడని వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి విమర్శించారు. రెండు రోజులు జరిగే ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాల వారీ పార్టీ సమీక్షా సమావేశాలలో పాల్గొనేందుకు సోమవారం ...

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం   Andhrabhoomi
ప్రకాశంలో పర్యటించిన జగన్: పించన్‌పై పోరుకు పిలుపు!   వెబ్ దునియా
పింఛన్లు కోల్పోయిన వారికోసం పోరాడుదాం: వైఎస్ జగన్   సాక్షి
Oneindia Telugu   
అన్ని 20 వార్తల కథనాలు »   


తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా  సాక్షి
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం సభలో ఏపీఐఐసీ భూముల వ్యవహారంపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు భూముల వ్యవహారం గురించి సభలో మాట్లాడారు. కాగా తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వగా, సభలో గందరగోళం చోటుచేసుకుంది. దీంతో స్పీకర్ మధుసూదనా చారి మధ్యాహ్నం సభను ...

తెలంగాణ శాసనసభ అరగంట వాయిదా   Andhrabhoomi

అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言