2014年11月24日 星期一

2014-11-25 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
అధ్యక్షుడికి ఐపిఎల్ జట్టా?  Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 24: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో క్లీన్ చిట్ లభించిందని శ్రీనివాసన్ అనుకుంటున్నాడే తప్ప వాస్తవానికి అలాంటిదేమీ లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఒక జట్టును కొనడం ఏమిటంటూ మండిపడింది. ఈ రకంగా ఐపిఎల్‌లో ...

మీరు క్రికెట్‌ను చంపేస్తున్నారు!   సాక్షి
శ్రీనికి షాక్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శ్రీనికి అక్షింతలు.. క్రికెట్ జెంటిల్మెన్ గేమ్‌లా ఉండాలి : సుప్రీంకోర్టు   వెబ్ దునియా
Oneindia Telugu   
Namasthe Telangana   
thatsCricket Telugu   
అన్ని 22 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
కోహ్లీ ర్యాంక్‌ పదిలం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దుబాయ్‌: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత టాప్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. సోమవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లీర్స్‌ 887 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. కోహ్లీ 862 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ధవన్‌ (4) ధోనీ (8) టాప్‌-10లో నిలిచారు ...

ప్రపంచ వన్‌డే ర్యాంకింగ్స్ .. రెండో స్థానంలోనే కోహ్లీ   Andhrabhoomi
ఐసిసి ర్యాంకింగ్స్:రెండో ర్యాంకులో కోహ్లీ,ఎగబాకిన భువి   thatsCricket Telugu
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ : విరాట్ కోహ్లీ - భువనేశ్వర్‌లకు చోటు!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లు సీజ్  సాక్షి
కృష్ణా: జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇసుక రేవులనుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తోంది. ఈ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. అయినా మాఫియా అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉంది. తాజాగా కృష్ణా జిల్లాలోని తిరువూరు మండలం చింతలపాడులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ...

ఇసుక మాఫియా అక్రమాలకు కళ్లెం పడేదెన్నడో..   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


తల్లిదండ్రులు, గోపీకి అంకితం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): చైనా ఓపెన్‌ టైటిల్‌ను యువ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌.. తల్లిదండ్రులు, కోచ్‌ గోపీచంద్‌కు అంకితమిచ్చాడు. ఈ టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన కిడాంబి శ్రీకాంత్‌కు సోమవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా కోచ్‌లు, మిత్రులు, గోపీచంద్‌ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్: విశ్వవిజేతగా మాగ్నస్ కార్ల్‌సన్ గెలుపు  వెబ్ దునియా
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలలో నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ గెలుపొందారు. ప్రపంచ చెస్‌లో రారాజుగా వెలుగుతున్న ఆనంద్‌కు 23 ఏళ్ల కార్ల్‌సెన్ వరుసగా రెండోసారి షాకిచ్చి తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. డ్రాతో మొదలైన 12 గేమ్‌ల ఈ చాంపియన్‌షిప్ తొలి గేమ్‌లో పాయింట్లను పంచుకున్న ఆనంద్ రెండో గేమ్‌లో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు.
ఆనంద్ మళ్లీ ఓటమి: చెస్ ఛాంపియన్‌ కార్ల్‌సన్(పిక్చర్స్)   Oneindia Telugu
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ కార్ల్‌సెన్‌కే కిరీటం   Andhrabhoomi
ఆనందం ఆవిరి   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   

  సాక్షి   
సర్జుబాల, స్వీటీలకు రజతాలు  సాక్షి
జిజు (కొరియా): ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు రజతాలు లభించాయి. 48 కేజీల విభాగం ఫైనల్లో భారత క్రీడాకారిణి సర్జుబాల... ప్రపంచ మూడో ర్యాంకర్ నేజిమ్ కజిబేవ్ (కజకిస్థాన్) చేతిలో ఓడింది. 81 కేజీల విభాగం ఫైనల్లో స్వీటీ... యాంగ్ జియోలి (చైనా) చేతిలో ఓడిపోయింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కేవలం ఒక్క కాంస్యం మాత్రమే ...

సర్జుబాల, సవీటికి రజతాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ : బాక్సర్ సర్జుబాలాకు రజతం!   వెబ్ దునియా
ప్రపంచ బాక్సింగ్ లో సర్జుబాలాకు రజతం   Andhrabhoomi

అన్ని 10 వార్తల కథనాలు »   

  సాక్షి   
33 మంది ఎర్ర కూలీల అరెస్ట్  సాక్షి
తిరుపతి క్రైం: వేర్వేరు చోట్ల ఎస్‌పీఎఫ్ బల గాలు సాగించిన దాడుల్లో ఎర్రచందనం దుంగలు నరకడానికి వచ్చిన 33 మంది ఎర్ర కూలీలను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు. ఆ వివరాలను అర్బన్ జిల్లా క్రైం ఏఎస్పీ సుబ్బారెడ్డి సోమవారం వెల్లడించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఎస్టీఎఫ్ బలగాలు సాగించిన దాడుల్లో 33 మంది ...

33 మంది ఎర్ర కూలీలు అరెస్టు.. 33 దుంగలు, 8 వాహనాలు స్వాధీనం   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
లక్ష ఉద్యోగాలు  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 24: తెలంగాణ నిరుద్యోగ యువకులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు ప్రస్తుత వయోపరిమితిని మరో ఐదేళ్ళకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న లక్షా 7 వేల 747 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. కాంట్రాక్ట్ ...

ఉద్యోగ ఖాళీలు.. 1,07744   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  సాక్షి   
తొలి టెస్టు జట్టులో క్లార్క్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అడిలైడ్‌: భారత్‌తో వచ్చేనెల 4వ తేదీన మొదలయ్యే తొలి టెస్ట్‌లో పాల్గొనే ఆసే్ట్రలియా జట్టును సోమవారం ప్రకటించారు. తొడ కండర గాయంతో బాధపడుతున్న కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ 13 మందితో కూడిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే రెండు రోజుల్లో ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటేనే క్లార్క్‌ తుది జట్టులోకి వస్తాడని క్రికెట్‌ ఆసే్ట్రలియా (సీఏ) సెలెక్టర్‌ ...

క్లార్క్‌కు చోటు   సాక్షి
భారత్ - ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్టులో బరిలోకి దిగనున్న మైకేల్ క్లార్క్‌!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


చాంపియన్స్ ట్రోఫీ హాకీకి భారత జట్టు ఎంపిక  Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 24: చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేశారు. 18 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం మళ్లీ సర్దార్ సింగ్‌కే అప్పగించారు. శ్రీజేష్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. స్ట్రయికర్ గుర్వీందర్ సింగ్ చాందీ ఈ జట్టులో స్థానం కోల్పోగా, లలిత్ ఉపాధ్యాయకు చోటు లభించింది.
చాంపియన్స్ ట్రోఫీకి హాకీ జట్టు ఎంపిక   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言