హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద కాల్పులు.. ఆరంబిందో ఎండీపై! వెబ్ దునియా
హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు వద్ద బుధవారం ఉదయం కాల్పుల కలకలం జరిగింది. అరంబిందో ఎండీ, జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడైన నిత్యానంద రెడ్డిపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులు జరిపారు. అయితే, ఆయన ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయపటపడ్డారు. కానీ, నిత్యానంద రెడ్డి సోదరునికి మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. అరబిందో ఫార్మా వైస్ ...
కేబీఆర్ పార్క్లో అరబిందో ఎండీపై ఏకే47తో కాల్పులుOneindia Telugu
అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులుసాక్షి
కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటనNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు వద్ద బుధవారం ఉదయం కాల్పుల కలకలం జరిగింది. అరంబిందో ఎండీ, జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడైన నిత్యానంద రెడ్డిపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులు జరిపారు. అయితే, ఆయన ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయపటపడ్డారు. కానీ, నిత్యానంద రెడ్డి సోదరునికి మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. అరబిందో ఫార్మా వైస్ ...
కేబీఆర్ పార్క్లో అరబిందో ఎండీపై ఏకే47తో కాల్పులు
అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు
కేబీఆర్ పార్క్ వద్ద కాల్పుల ఘటన
అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ తెలుగువన్
తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యుల సస్పెన్షన్ జరిగి మూడు రోజులు అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ సభ్యుల వంతు వచ్చింది. తెరాస పార్టీ ఫిరాయింపు ప్రోత్సాహం మీద అసెంబ్లీలో చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు పట్టబట్టింది. ఈ డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించటంతో స్పీకర్ మధుసుదనాచారి ...
14 మంది కాంగ్రెస్ శాసన సభ్యుల సస్పెన్షన్Andhrabhoomi
తెలంగాణ శాసనసభలో 13 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్వెబ్ దునియా
టీడీపీ తర్వాత.. 13మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యుల సస్పెన్షన్ జరిగి మూడు రోజులు అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ సభ్యుల వంతు వచ్చింది. తెరాస పార్టీ ఫిరాయింపు ప్రోత్సాహం మీద అసెంబ్లీలో చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు పట్టబట్టింది. ఈ డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించటంతో స్పీకర్ మధుసుదనాచారి ...
14 మంది కాంగ్రెస్ శాసన సభ్యుల సస్పెన్షన్
తెలంగాణ శాసనసభలో 13 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
టీడీపీ తర్వాత.. 13మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
నారా లోకేష్పై కేసు సాక్షి
నాగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్పై ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ను కించపరిచేలా లోకేష్ వ్యాఖ్యానించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వి.
కేసీఆర్పై తిట్ల ఎఫెక్ట్.. లోకేష్పై కేసు నమోదుకు కోర్టు ఆదేశంPalli Batani
కెసిఆర్పై వ్యాఖ్యలు: నారా లోకేష్పై కేసు నమోదుOneindia Telugu
లోకేష్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశంNews Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
నాగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్పై ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ను కించపరిచేలా లోకేష్ వ్యాఖ్యానించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వి.
కేసీఆర్పై తిట్ల ఎఫెక్ట్.. లోకేష్పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
కెసిఆర్పై వ్యాఖ్యలు: నారా లోకేష్పై కేసు నమోదు
లోకేష్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
ఆ దమ్ముందా: కేసీఆర్కు టీడీపీ సవాల్, బాబుపై సీఆర్ Oneindia Telugu
విజయవాడ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు మంగళవారం సవాల్ విసిరారు. టీడీపీ శాసన సభ్యులు ఇందిరా పార్క్ వద్ద రైతుల ఆత్మహత్యలపై ధర్నా చేస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు మాట్లాడారు. రైతులను ఆదుకుంటామని ...
ఎపి రాజధానిలో కార్పొరేట్ మాఫియాNews Articles by KSR
కార్పొరేట్ మాఫియా కనుసన్నలలో ఎ.పి. ప్రభుత్వంAndhrabhoomi
'చంద్రబాబుది కార్పొరేట్ కంట్రోల్ గవర్నమెంట్'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
విజయవాడ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు మంగళవారం సవాల్ విసిరారు. టీడీపీ శాసన సభ్యులు ఇందిరా పార్క్ వద్ద రైతుల ఆత్మహత్యలపై ధర్నా చేస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు మాట్లాడారు. రైతులను ఆదుకుంటామని ...
ఎపి రాజధానిలో కార్పొరేట్ మాఫియా
కార్పొరేట్ మాఫియా కనుసన్నలలో ఎ.పి. ప్రభుత్వం
'చంద్రబాబుది కార్పొరేట్ కంట్రోల్ గవర్నమెంట్'
ఉగ్రవాథి ఖలీద్ అరెస్ట్ Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 18: పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మయన్మార్కు చెందిన ఉగ్రవాది ఖలీద్ అలియాస్ ఖలీద్ మహమ్మద్ (28)ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. నకిలీ ధ్రువపత్రాలతో ఖలీద్ గత కొంతకాలంగా నగరంలో తలదాచుకుంటున్నాడని ఎన్ఐఏ తెలిపింది. రోహిండియా సంస్థకు చెందిన ఖలీద్కు బంగ్లాదేశ్కు చెందిన ...
విదేశీ ఉగ్రవాది హైదరాబాద్లో అరెస్ట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉగ్రవాది ఖలీద్ అరెస్ట్Namasthe Telangana
కరడుగట్టిన తీవ్రవాది ఖలీద్ హైదరాబాద్లో అరెస్ట్!వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 18: పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పేలుళ్ల కేసులో మయన్మార్కు చెందిన ఉగ్రవాది ఖలీద్ అలియాస్ ఖలీద్ మహమ్మద్ (28)ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. నకిలీ ధ్రువపత్రాలతో ఖలీద్ గత కొంతకాలంగా నగరంలో తలదాచుకుంటున్నాడని ఎన్ఐఏ తెలిపింది. రోహిండియా సంస్థకు చెందిన ఖలీద్కు బంగ్లాదేశ్కు చెందిన ...
విదేశీ ఉగ్రవాది హైదరాబాద్లో అరెస్ట్
ఉగ్రవాది ఖలీద్ అరెస్ట్
కరడుగట్టిన తీవ్రవాది ఖలీద్ హైదరాబాద్లో అరెస్ట్!
కేసీఆర్ని ఎన్నిసార్లు ఉరితీయాలి? తెలుగువన్
తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు సమాధానం దొరకని ఒక ప్రశ్న వేశారు. అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని ఎన్నిసార్లు ఉరి తీయాలి? మంగళవారం నాడు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి ఈ ప్రశ్న వేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రైతుల ఆత్మహత్యలన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆయన అన్నారు ...
కేసీఆర్ను ఎన్నిసార్లు ఉరితీయాలో : టీటీడీపీ నేతల ఆగ్రహంవెబ్ దునియా
టి-దేశం మహాధర్నాలో అధ్యక్షుడు రమణ (18-Nov-2014)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేసీఆర్ ను ఎన్నిసార్లు ఉరి తీయాలి?: ఎర్రబెల్లిసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు సమాధానం దొరకని ఒక ప్రశ్న వేశారు. అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని ఎన్నిసార్లు ఉరి తీయాలి? మంగళవారం నాడు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి ఈ ప్రశ్న వేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రైతుల ఆత్మహత్యలన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆయన అన్నారు ...
కేసీఆర్ను ఎన్నిసార్లు ఉరితీయాలో : టీటీడీపీ నేతల ఆగ్రహం
టి-దేశం మహాధర్నాలో అధ్యక్షుడు రమణ (18-Nov-2014)
కేసీఆర్ ను ఎన్నిసార్లు ఉరి తీయాలి?: ఎర్రబెల్లి
కాంగ్రెస్పై సస్పెన్షన్ వేటు సాక్షి
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ అసెంబ్లీ మరోసారి దద్దరిల్లింది. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో హోరెత్తింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఫిరాయింపుల చట్టం ఉల్లంఘనలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పెన్షన్లపై బీజేపీ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. ముఖ్యమంత్రే పార్టీ ఫిరాయింపులను ...
14 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ ఫిరాయింపులపై చర్చకు కాంగ్రెస్ పట్టు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పార్టీ ఫిరాయింపులపై గవర్నర్కు ఫిర్యాదుAndhrabhoomi
శాసనసభ రేపటికి వాయిదాNamasthe Telangana
వెబ్ దునియా
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 72 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ అసెంబ్లీ మరోసారి దద్దరిల్లింది. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో హోరెత్తింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఫిరాయింపుల చట్టం ఉల్లంఘనలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పెన్షన్లపై బీజేపీ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. ముఖ్యమంత్రే పార్టీ ఫిరాయింపులను ...
14 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ ఫిరాయింపులపై చర్చకు కాంగ్రెస్ పట్టు ...
పార్టీ ఫిరాయింపులపై గవర్నర్కు ఫిర్యాదు
శాసనసభ రేపటికి వాయిదా
మరో నలుగురు ఎమ్మెల్యేలు ఫిరాయిస్తారా? News Articles by KSR
టిఆర్ఎస్ లోకి ఇంకా పార్టీ ఫిరాయింపులు ఆగలేదా?తెలంగాణ శాసనషభ లాబీలలో జరుగుతున్న ఒక ప్రచారం ప్రకారం విపక్షాల నుంచి మరో నలుగురు శాసనసభ్యులు టిఆర్ఎస్ లో చేరవచ్చని చెబుతున్నారు.సహజంగానే అది కాంగ్రెస్, టిడిపిల వైపు నుంచే జరగవచ్చని అందరూ భావిస్తున్నారు.ఈ విషయాన్ని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే లాబీలో చెబితే, మరో నలుగురు ఎమ్మెల్యేలు తమ ...
తెరాసలో చేరనున్న మరో విపక్ష సభ్యులు.. కేసీఆర్ ప్రోత్సాహంతో..వెబ్ దునియా
కారెక్కనున్న మరో నలుగురు విపక్ష ఎమ్మెల్యేలు?Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
టిఆర్ఎస్ లోకి ఇంకా పార్టీ ఫిరాయింపులు ఆగలేదా?తెలంగాణ శాసనషభ లాబీలలో జరుగుతున్న ఒక ప్రచారం ప్రకారం విపక్షాల నుంచి మరో నలుగురు శాసనసభ్యులు టిఆర్ఎస్ లో చేరవచ్చని చెబుతున్నారు.సహజంగానే అది కాంగ్రెస్, టిడిపిల వైపు నుంచే జరగవచ్చని అందరూ భావిస్తున్నారు.ఈ విషయాన్ని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే లాబీలో చెబితే, మరో నలుగురు ఎమ్మెల్యేలు తమ ...
తెరాసలో చేరనున్న మరో విపక్ష సభ్యులు.. కేసీఆర్ ప్రోత్సాహంతో..
కారెక్కనున్న మరో నలుగురు విపక్ష ఎమ్మెల్యేలు?
అంగన్వాడీల 'చలో అసెంబ్లీ'కి పోలీసుల బ్రేక్ సాక్షి
పరిగి: తమ సమస్యలు పరిష్కరించాలంటూ 'చలో అసెంబ్లీ' కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పరిగిలో మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలను తీసుకెళ్లవద్దని ప్రైవేటు వాహనదారులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను హెచ్చరించారు. హైదరాబాద్కు వెళ్లే ప్రతీ బస్సును తనిఖీ చేసి పంపిం చారు. దీన్ని నిరసిస్తూ వారంతా ...
అంగన్వాడీల చలో అసెంబ్లీకి ఝులక్Andhrabhoomi
ఉద్రిక్తంగా అంగన్ వాడీల 'చలో హైదరాబాద్'10tv
అన్ని 5 వార్తల కథనాలు »
పరిగి: తమ సమస్యలు పరిష్కరించాలంటూ 'చలో అసెంబ్లీ' కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పరిగిలో మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలను తీసుకెళ్లవద్దని ప్రైవేటు వాహనదారులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను హెచ్చరించారు. హైదరాబాద్కు వెళ్లే ప్రతీ బస్సును తనిఖీ చేసి పంపిం చారు. దీన్ని నిరసిస్తూ వారంతా ...
అంగన్వాడీల చలో అసెంబ్లీకి ఝులక్
ఉద్రిక్తంగా అంగన్ వాడీల 'చలో హైదరాబాద్'
క్రీడాకారులకు అసెంబ్లీ అభినందనలు సాక్షి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల ప్రతిభ కనబరిచిన తెలంగాణ, హైదరాబాద్కు చెందిన క్రీడాకారులను తెలంగాణ శాసనసభ అభినందించింది. ఈమేరకు మంత్రి కె.తారకరామారావు మంగళవారం సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. సైనా నెహ్వాల్, శ్రీకాంత్, చక్రవర్తి, అంబటి రాయుడు, సానియా మీర్జాలు ఇటీవల అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి ...
ప్రతి మండలంలో ఇండోర్ స్టేడియంAndhrabhoomi
క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం : రాజయ్యNamasthe Telangana
క్రీడాకారులను ప్రోత్సాహిస్తాం..గౌరవిస్తాం - మంత్రి కేటీఆర్..10tv
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల ప్రతిభ కనబరిచిన తెలంగాణ, హైదరాబాద్కు చెందిన క్రీడాకారులను తెలంగాణ శాసనసభ అభినందించింది. ఈమేరకు మంత్రి కె.తారకరామారావు మంగళవారం సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. సైనా నెహ్వాల్, శ్రీకాంత్, చక్రవర్తి, అంబటి రాయుడు, సానియా మీర్జాలు ఇటీవల అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి ...
ప్రతి మండలంలో ఇండోర్ స్టేడియం
క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం : రాజయ్య
క్రీడాకారులను ప్రోత్సాహిస్తాం..గౌరవిస్తాం - మంత్రి కేటీఆర్..
沒有留言:
張貼留言