2014年11月23日 星期日

2014-11-24 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
టాయ్‌లెట్‌కీ కాపురానికీ లింకు... పాట్నా మహిళ కండిషన్  వెబ్ దునియా
భారతదేశంలో టాయ్‌లెట్ లేని ఇళ్ళ సంఖ్య కొన్ని కోట్లలో వుంటుందని సర్వేలు చెబుతున్న విషయం మనకు తెలిసిన విషయమే. ప్రతి ఇంట్లో టాయ్‌లెట్ వుండటం ఆరోగ్యకరం. ఇది మేలు చేసే అంశం మాత్రమే కాదు.. మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినది. ఈ టాయిలెట్ సమస్యపై ఓ మహిళ బీహార్‌లో తిరుగుబాటు చేస్తూ ఇంట్లో టాయిలెట్ కట్టిస్తేనే కాపురానికొస్తానంటూ ...

టాయ్‌లెట్‌కీ కాపురానికీ లింకు...   తెలుగువన్
ఇంట్లో టాయిలెట్ లేదంటూ పుట్టింటికెళ్లిన మహిళ   Oneindia Telugu
'టాయిలెట్ కడితేనే కాపురానికొస్తా'!   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఇంటర్నెట్ వినియోగంలో అమెరికాను మించిపోనున్న భారత్  Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 23: తక్కువ ధరలకే స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడం, మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగం పెరగడం వంటివి ప్రపంచ అంతర్జాలం (ఇంటర్నెట్) వినియోగంలో అమెరికాను భారత్ అధిగమించడానికి దోహదం చేస్తున్నాయని అమెరికాకు చెందిన రిసెర్చ్ సంస్థ ఈమార్కెటీర్ తెలిపింది. దీంతో 2016 నాటికి ప్రపంచంలో ఆన్‌లైన్ యూజర్ ఆధారిత దేశాల్లో చైనా ...

అంతర్జాలంలో ఆమె.!   Namasthe Telangana
ఇంటర్నెట్ వినియోగంలో ఎగబాకుతున్న భారత్!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  సాక్షి   
మాజీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా మృతి  తెలుగువన్
మాజీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత మురళీ దేవరా (77) ఈరోజు తెల్లవారు జామున మరణించారు. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక సాధారణ సామాజిక కార్యకర్తగా జీవితం ఆరంభించిన ఆయన ఆ క్రమంలో రాజకీయ నేతలతో పరిచయాలు పెరగడంతో 1968లో రాజకీయ ప్రవేశం చేసి ముంబై మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో ...

కేంద్ర మాజీ మంత్రి మురళీదేవరా కన్నుమూత   Namasthe Telangana
కేంద్ర మాజీ మంత్రి మురళీదేవ్‌రా కన్నుమూత   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
దావూద్‌కి సురక్షిత స్థావరం: ఏర్పాట్లు చేస్తున్న ఐఎస్‌ఐ?  Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉత్తర వజిరిస్థాన్‌లోని పాకిస్థాన్-అఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను సురక్షితమైన ప్రాంతానికి తరలించడానికి అనువైన ప్రదేశంకోసం పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ వెతుకుతోందని ఆదివారం మీడియా కథనాలు వెల్లడించాయి. దావూద్‌ను ఇంతకు ముందు థాయలాండ్, నైరోబి, యుఏఈ, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ...

దావూద్‌ను సురక్షిత స్థావరానికి తరలించే యత్నాల్లో ఐఎస్‌ఐ?   Andhrabhoomi
పాక్ అండతోనే దేశంలో ఉగ్రవాదం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


ఇక ఆన్‌లైన్లోనే పీఎఫ్ క్లెయింల పరిష్కారాలు  సాక్షి
న్యూఢిల్లీ: ఉద్యోగుల 'భవిష్య నిధి (పీఎఫ్) క్లెయింలను త్వరలో ఆన్‌లైన్లోనే ఖాతాదారులు పరిష్కరించుకునే విధంగా ఈపీఎఫ్‌వో చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ మధ్యలో పూర్తిస్థాయిలో కొత్త విధానం అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. ఇది 5 కోట్ల మంది ఖాతాదారులకు ఉపకరిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన ...

పీఎఫ్‌ చందాదారులకు శుభవార్త!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వచ్చేనెల నుంచి ఆన్‌లైన్ పీఎఫ్ క్లెయిం సేవలు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

  10tv   
22 రోజులు 67 బిల్లులు..  10tv
న్యూఢిల్లీ : 22 రోజులు 67 బిల్లులు...నేటి నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కీలకమైన బిల్లులను ఆమోదింప చేసుకోవాలని మోడీ సర్కార్ యోచిస్తోంది. డిసెంబర్ 23 వరకు సుమారు నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని విపక్షాలు నడుం బిగించాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ఎన్నికల పుణ్యమా అని ...

శీతాకాలం సెగ   Andhrabhoomi
నేటి నుంచే పార్లమెంటు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢీ.. రెడీ..   సాక్షి

అన్ని 15 వార్తల కథనాలు »   


ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ దెబ్బతీస్తోంది  Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మూడు దేశాల్లో తన పర్యటనలను విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసించారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆర్థిక ...

మనోధైర్యమే మోదీ అసలు బలం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంగ్రెస్‌తో ఆర్థిక వ్యవస్థ నాశనం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  సాక్షి   
మహారాష్ట్రలోని విభేదాలు కేంద్రంపై ఉండవు: శివసేన  Namasthe Telangana
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో చేరే అంశం, పోర్టుపోలియో కేటాయింపులు, ప్రభుత్వానికి మద్దతు తదితర అంశాలపై బీజేపీతో ఏర్పడిన విభేదాలు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఉండవని శివసేన స్పష్టం చేసింది. ఈమేరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ...

కేంద్రంలో బీజేపీకి మద్దతు ఉంటుంది: శివసేన   సాక్షి
మహాలో బీజేపీ, శివసేన బంధం బలపడే సూచనలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహారాష్ట్ర కాబినెట్‌లో శివసేన?   Andhrabhoomi
వెబ్ దునియా   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై జ్యోతిషుడి అత్యాచారం... మత్తు పానీయం ఇచ్చి...  వెబ్ దునియా
పశ్చిమ బెంగాల్‌కి చెందిన 20 ఏళ్ల యువతి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ ఉంది. ఆమె జ్యోతిష్యంపై ఉన్న నమ్మకంతో తమ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు బెంగుళూరులోని హోయసళ నగరలో నివసించే దామోదర్ అనే ఒక జ్యోతిషుడి దగ్గరకి వెళ్ళింది. జ్యోతిషుడు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించాడు. ఆ తర్వాత ఆమె ...

సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై జ్యోతిషుడి అత్యాచారం   తెలుగువన్
మత్తిచ్చి అత్యాచారం చేసిన జ్యోతిష్యుడు!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  సాక్షి   
43 దేశాల టూరిస్టులకు ఈ-వీసా సదుపాయం!  Namasthe Telangana
న్యూఢిల్లీ: పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. ఇందులోభాగంగా విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు ఈ-వీసా సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. తొలిదశలో భాగంగా అమెరికా, జర్మనీ, రష్యా, బ్రెజిల్, ఇజ్రాయెల్, పాలస్తీనా, థాయ్‌లాండ్, యూఏఈ, ఉక్రెయిన్, నార్వే, మారిషస్‌తోసహా 43 దేశాల టూరిస్టులకు ఈ వీసా సౌకర్యం ...

విదేశీ సందర్శకులకు వీసాలు సులభతరం!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言