2014年11月29日 星期六

2014-11-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
బలిదానాలు సోనియా వల్లే రికార్డుల సభ మరణించిన వారంతా ఎవరి పేరు రాశారు? బర్త్‌డే ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సమావేశాల తొలిరోజే బడ్జెట్‌.. పద్దులపై 15.17 గంటలపాటు చర్చ 19 రోజుల్లో 88 గంటలు సభ.. అత్యధిక సమయం అధికారపక్షానికే టీఆర్‌ఎస్‌: 40.03.. కాంగ్రెస్‌: 17.33.. టీడీపీ: 7.52 గంటలు సభలో మాట్లాడనిది ఏడుగురే.. అర్ధరాత్రి దాటాకా కొనసాగిన సభ ముగిసిన బడ్జెట్‌ సమావేశాలు.. ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్‌ ఓకే తెలంగాణ శాసనసభ తొలి బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఓవర్: రాజయ్య కామెంట్స్..   వెబ్ దునియా
రాజయ్య వ్యాఖ్యలు... అసెంబ్లీలో దుమారం..   తెలుగువన్
జానా వైఖరిపై పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి   సాక్షి
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
పోలవరంతో తెలంగాణకు ఒక్క శాతమైనా నష్టం లేదు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ/తాడేపల్లిగూడెం, నవంబర్‌ 29, (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఒక్క శాతం కూడా నష్టం జరగదని, ఒకవేళ నష్టమే ఉంటే ముందు తానే అడ్డుపడేవాడినని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం విజయవాడలో పోలవరం ప్రాజెక్టు' పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ...

పోలవరం వల్ల తెలంగాణకు ఇబ్బంది లేదు.. వెంకయ్య..   తెలుగువన్
పోలవరంతో టి.కి అన్యాయం జరగదు... రాగి సంకటిముద్ద నాటు కోడి... వెంకయ్య   వెబ్ దునియా
పోలవరంతో తెలంగాణకు అన్యాయం జరగదు: వెంకయ్య   సాక్షి
Oneindia Telugu   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఆర్టీసీఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్‌ మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, నవంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.20 కోట్లతో తెలంగాణ ఇంక్రిమెంటు ఇస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. సంస్థలోని 57వేల మంది సిబ్బంది ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారని, వారి అండదండలతో వచ్చే రెండేళ్లలో తెలంగాణలో ఆర్టీసీని ...

ఆర్టీసీ కార్మికులకు తీపికబురు   Andhrabhoomi
ఆర్టీసీ సిబ్బందికీ టీ ఇంక్రిమెంట్   సాక్షి
స్పెషల్ ఇంక్రిమెంట్: వోల్వో సర్వీస్‌ ప్రారంభించిన కెసిఆర్(పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముగిసిన చంద్ర బాబు ఆరు రోజుల జపాన్ పర్యటన   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు ఆరు రోజుల జపాన్ పర్యటన శనివారంతో ముగిసింది. ఈ పర్యటనలో ఆయన పారిశ్రామికవేత్తలను ఆకట్టుకొని వారి చేత పెట్టుబడులు పెట్టించేందుకు పలు విధాలైన చర్యలు చేపట్టారు. ఇందు కోసం ఆయన అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వ నేతలను కలుసుకున్నారు. కాగా పర్యటన ముగియడంతో చంద్రబాబు, ఆయన ...

ఎపిని మోడల్ సిటీగా మారుద్దాం: జపాన్‌లో చంద్రబాబు పిలుపు   Oneindia Telugu
జపాన్‌లో ముగిసిన బాబు పర్యటన   Andhrabhoomi
నేడు హైదరాబాద్ రానున్న చంద్రబాబు   సాక్షి
తెలుగువన్   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
10tv   
అన్ని 54 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫిల్మ్ నగర్.. వక్భ్ భూముల కేటాయింపుల్లో అక్రమాలు : అక్బరుద్దీన్   
వెబ్ దునియా
ఫిల్మ్ నగర్ కేటాయించిన భూములతో పాటు.. వక్భ్ భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపించారు. ఈ భూబాగోతంపై మాజీ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదులో సొసైటీలకు భూకేటాయింపుల్లో అక్రమాలు ...

ఫిల్మ్ నగర్‌లో భూగోల్‌మాల్   తెలుగువన్
భూ అక్రమాలపై నిగ్గు   Andhrabhoomi
భూంఫట్‌పై సభాసంఘాలు   సాక్షి

అన్ని 23 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రబాబు నాయుడు వంశంలోనే పిచ్చి: అంబటి వ్యాఖ్య   
వెబ్ దునియా
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అదో రకం పిచ్చి అని, ఆయన బావమరిది బాలకృష్ణకు మతిస్థిమితమని వైకాపా నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పైగా.. చంద్రబాబు నాయుడు వంశంలోనే పిచ్చి ఉందన్నారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ అధికార పక్షంపై ...

బాబు బావమరిది, తమ్ముడికే పిచ్చి   సాక్షి
బావా, బామ్మర్దులే కాదు వంశమే పిచ్చిది : అంబటి   Namasthe Telangana
అదో పిచ్చి వంశం: చంద్రబాబుపై అంబటి, బాలకృష్ణపైనా..   Oneindia Telugu
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సీఎం కేసీఆర్ నియంత.. మావోల ఆగ్రహం   
తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన జరుగుతోందని మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతి విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మరణించిన రైతుల కుటుంబాలకు ఒక్కో ...

సీఎం కేసీఆర్ నియంత.. మావోలు ఫైర్...   వెబ్ దునియా
టి.లో నియంత పాలన అన్న మావోయిస్టు నేత   News Articles by KSR

అన్ని 26 వార్తల కథనాలు »   


సాక్షి
   
తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రకటన   
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈరోజు శాసనసభలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొత్తఫార్మా కెమికల్‌ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సింగిల్‌ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ...

శాసనసభలో పారిశ్రామిక విధాన బిల్లు   Andhrabhoomi
హైదరాబాద్‌కు ఆ ఘనత: ఎన్నారైలకు కేసీఆర్ పిలుపు   Oneindia Telugu
కొత్తపారిశ్రామిక విధానాన్ని సభలో ప్రవేశపెట్టిన సీఎం   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు 2.34 లక్షల ఎకరాలు అనుకూలం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల భూ లభ్యత ఉందని, అందులో 2.34 లక్షల ఎకరాలే పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందని పంచాయతీరాజ్‌, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఆ భూముల్లో ఒక్క నిజామాబాద్‌లోనే 57 వేల ఎకరాలు అందుబాటులో ఉందని ఆయన చెప్పా రు. ఇందులోంచే జిల్లాలవారీగా కేటాయింపులు చేస్తామన్నారు. భూ కేటాయింపుల్లో ఎస్‌సీ, ఎస్‌టీ ...

యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎట్టకేలకు విధుల్లోకి జూడాలు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ప్రభుత్వ జూనియర్ డాక్టర్లు మెట్టుదిగి వచ్చారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం దృష్ట్యా సమ్మెను విరమించి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు విధుల్లో చేరినట్లు ప్రకటించారు. అయితే, డిమాండ్ల సాధన కోసం ఇకపై కూడా పోరాడుతూనే ఉ ంటామని స్పష్టం చేశారు. జూడాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడంతో ...

జూడాల సమ్మె విరమణ   Andhrabhoomi
జూనియర్‌ వైద్యుల సమ్మె విరమణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సమ్మె విరమణపై జూడాల కీలక సమావేశం   Namasthe Telangana

అన్ని 14 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言