2014年11月21日 星期五

2014-11-22 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
యు.పి. మంత్రికి పిచ్చిగానీ ఎక్కిందా?   
తెలుగువన్
తాజ్ మహల్ మీద ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదాన్ని సృష్టించాయి. తాజ్ మహల్‌ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించి, వక్ఫ్ బోర్డుకు స్వాధీనం చేయాలని ఆజంఖాన్ వ్యాఖ్యానించారు. ప్రతిరోజూ ఐదుసార్లు తాజ్ మహల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు కూడా అనుమతించాలని యు.పి.లోని అధికార సమాజ్ వాది ...

తాజ్‌మహల్‌ను వక్ఫ్‌బోర్డు ఆస్తిగా ప్రకటించాలి   Namasthe Telangana
తాజ్ మహల్ పై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   సాక్షి
వివాదాస్పదమౌతోన్న 'తాజ్ మహల్'...   10tv
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
2జీ కేసుకు కొత్త బాస్ ఆర్‌కే దత్తా   
సాక్షి
న్యూఢిల్లీ: 2జీ కేసుకు కొత్త బాసొచ్చారు! సీబీఐ అదనపు డెరైక్టర్ ఆర్‌కే దత్తా ఇకపై ఈ కేసును పర్యవేక్షించనున్నారు. సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హాను 2జీ దర్యాప్తు నుంచి సుప్రీంకోర్టు తప్పించిన సంగతి తెలిసిందే. 1981 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన రూపక్ కుమార్ దత్తా.. ప్రస్తుతం సీబీఐలోని అవినీతి నిరోధక విభాగానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
2జీ దర్యాప్తు అధికారి ఆర్‌కే దత్తా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
2జీ కేసు బాధ్యతలు ఆర్‌కే దత్తా చేతికి!   Namasthe Telangana
రంజిత్ సిన్హాపై చర్యలు?   Andhrabhoomi
వెబ్ దునియా   
తెలుగువన్   
10tv   
అన్ని 35 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజధానిలో కొనసాగుతున్న మణిపూర్ విద్యార్థుల హత్యలు   
వెబ్ దునియా
భారత దేశంలోని ఈశాన్య ప్రాంతాలకు చెందిన విద్యార్థులపై ఇతర ప్రాంతాల్లో దాడులు జరుగుతున్న దాడులు, హత్యా ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మణిపూర్‌కి చెందిన విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఇప్పుడు ఢిల్లీలోనే మరో మణిపూర్ విద్యార్థి హత్య జరిగింది. మణిపూర్‌కి చెందిన జింగ్ రామ్ కెన్గో (33)ని గుర్తు తెలియని ...

ఢిల్లీలో మరో ఈశాన్య రాష్ట్ర యువకుడు మృతి   Oneindia Telugu
మణిపూర్ విద్యార్థిని మర్డర్ చేశారు...   తెలుగువన్
మణిపురి విద్యార్థి హత్య   Andhrabhoomi
సాక్షి   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాంపాల్ లీలలు... పాలతో స్నానం... ఆ పాలనే ప్రసాదంగా పంపిణీ...   
వెబ్ దునియా
రాంపాల్ బాబా అరెస్టు అయిన తర్వాత ఆయన లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాంపాల్ ప్రతి రోజూ భక్తుల చేత తనకు పాలతో అభిషేకం పేరుతో స్నానం ఆచరించేవారు. అనంతరం ఆ పాలనే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసేవారు. అంతేకాకుండా విగ్రహారాధన కూడదని రాంపాల్ బోధించేవారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించవద్దని, భక్త కబీర్‌ను ...

స్నానం పాలతో.. ప్రసాదం!   సాక్షి
రామ్‌పాల్ స్నానం చేసిన పాలతో ప్రసాదం   తెలుగువన్
రాంపాల్: పాలతో స్నానం, వాటితో కీర్, భక్తులకు పంపిణీ   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కులాంతర వివాహం: కన్న కూతురినే ఖననం చేసేశారు!   
వెబ్ దునియా
కులాంతర వివాహం చేసుకున్న పాపానికి కన్న కూతురినే హతమార్చిన విషాధ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం వెంకటేశ్వరా కాలేజీలో చదువుతున్న విద్యార్థిని భావనా యాదవ్ (21) ప్రభుత్వ ఉద్యోగి అభిషేక్ సేథ్ (24)ను ప్రేమించి ఈనెల 12న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్ళితో పరువు పోయిందని భావించిన భావన తల్లిదండ్రులు జగ్మోహన్ ...

కులాంతర వివాహం చేసుకుందని కూతుర్నే చంపేశారు   Palli Batani
కులాంతర వివాహం చేసుకుందని.. పీక పిసికేశారు!   సాక్షి
కులాంతర వివాహం: కన్న కూతుర్నే చంపేశారు   Oneindia Telugu
Andhrabhoomi   
అన్ని 24 వార్తల కథనాలు »   


10tv
   
రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఒబామా అంగీకారం   
10tv
ఢిల్లీ:భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంగీకరించారు. వైట్ హౌస్‌ అధికారులు ఇదే విషయాన్ని ధృవీకరించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో.. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరో మెట్టు ఎక్కాయి. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా... మోడీకి వైట్‌ హౌస్‌లో ...

రిపబ్లిక్ డే వేడుకలకు ఒబామా   Namasthe Telangana
గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఒబామా   Andhrabhoomi
గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఒబామా   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సోషల్ సైట్లలో మోడీ హల్‌చల్, ప్రపంచంలోనే తొలిసారి..   
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సామాజిక అనుసంధాన వెబ్‌సైట్లలో ఫాలోయర్ల సంఖ్య పెరుగుతోంది. సోషల్ వెబ్ సైట్లలో ఆయన హల్‌చల్ సృష్టిస్తున్నారు. ట్విట్టర్‌లో 80 లక్షల మంది ఫాలోయర్లతో మోడీ ప్రపంచంలోనే మూడస్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు ఫేస్‌బుక్ లో 2.5 కోట్ల మంది ఫాలోయర్లతో రెండో స్థానానికి ఎగబాకారు. ఫేస్‌బుక్‌లో ప్రజాదరణ ...

ట్విట్టర్‌లో మోడీ నెం-3... దేశానికే గర్వకారణం   Palli Batani
ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో మోదీ హవా   Namasthe Telangana
మోదీ.. ఫేస్ బుక్ లో నెం 2, ట్విట్టర్ లో నెం 3   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
హింసకు స్వస్తి చెప్పండి   
Andhrabhoomi
చందువా, నవంబర్ 21: గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ లాంటి శాంతిదూతలు జన్మించిన దేశంలో హింసకు తావు లేదని ప్రధానిని నరేంద్ర మోదీ నొక్కి చెప్తూ, ఆయుధాలను వదిలిపెట్టి జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని నక్సల్స్‌కు పిలుపునిచ్చారు. 'దేశంలో హింసకు తావు లేదు. దానివల్ల ఎవరికీ మేలు జరగదు. అందువల్ల తుపాకీని వదిలిపెట్టి నాగలి చేతపట్టాలని ...

వంశపాలనకు స్వస్తి చెప్పండి   సాక్షి
వంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి పలకండి:మోదీ   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


10tv
   
టీఎంసీని వీడని శారదా కుంభకోణం   
10tv
కోల్ కతా: పశ్చిమ బెంగాల్‌లో శారదా కుంభకోణం తృణమూల్‌ కాంగ్రెస్‌ను పీడ వీడటం లేదు. తాజాగా అధికార పార్టీకి చెందిన మరో నేత కటకటాల పాలయ్యారు. కోట్ల రూపాయల శారద గ్రూపు కుంభకోణం కేసులో... సీఎం మమతా బెనర్జీ ముఖ్య సహాయకుడు... రాజ్యసభ సభ్యుడు సృంజయ్ బోస్‌ను సీబీఐ అధికారులు విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. సీబీఐ తీరుపై మమతా అసంతృప్తి
'శారదా' కుంభకోణంలో తృణమూల్ ఎంపీ అరెస్టు   Andhrabhoomi
మమత సర్కారుకు 'శారదా' ఉచ్చు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దీదీకి ఎదురుదెబ్బ: శారదా స్కాంలో టిఎంసి ఎంపి అరెస్ట్   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాక్ లో భారత జాలర్ల అరెస్ట్   
Namasthe Telangana
కరాచీ: దేశ ప్రాదేశిక జలాలోక్లి ప్రవేశించినందుకు 11 బోట్ల లోని 61 మంది భారత జాలర్లను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు డాన్ పత్రిక తెల్పింది. అరెస్ట్ చేయబడ్డ పోలీసులు కరాచీలోని డాక్స్ పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు పోలీసు అధికారులు చెప్పారు. విదేశీ చట్టం, మత్స్యకారుల చట్టం కింద వారి మీద కేసులు నమోదయ్యాయి. సింధు, గుజరాత్‌ల మధ్య మాక్క్ ...

పాక్ సముద్ర హద్దుల్లో 61 మంది భారతీయ జాలర్లు అరెస్ట్   వెబ్ దునియా
61 మంది భారతీయ జాలర్లు అరెస్ట్: పాక్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言