'బర్ద్వాన్'కు శారదా స్కాం డబ్బు! సాక్షి
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అవినీతి పాలన అంతమయ్యేందుకు సమయం దగ్గర పడిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి టీఎంసీని కూకటివేళ్లతో పెకిలించేందుకే తానిక్కడికి వచ్చానన్నారు. లోక్సభ ఎన్నికల విజయంతో ప్రారంభమైన మోదీ విజయ ప్రస్థానం.. 2016లో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ...
మమతా బెనర్జీవి ఓటు బ్యాంకు రాజకీయాలు : అమిత్ షావెబ్ దునియా
మమతా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు: అమిత్ షాOneindia Telugu
కేంద్ర పథకాలకు ఆటంకం కల్పిస్తున్న మమత:అమిత్ షాAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అవినీతి పాలన అంతమయ్యేందుకు సమయం దగ్గర పడిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి టీఎంసీని కూకటివేళ్లతో పెకిలించేందుకే తానిక్కడికి వచ్చానన్నారు. లోక్సభ ఎన్నికల విజయంతో ప్రారంభమైన మోదీ విజయ ప్రస్థానం.. 2016లో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ...
మమతా బెనర్జీవి ఓటు బ్యాంకు రాజకీయాలు : అమిత్ షా
మమతా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు: అమిత్ షా
కేంద్ర పథకాలకు ఆటంకం కల్పిస్తున్న మమత:అమిత్ షా
నిఘా వ్యవస్థే కీలకం Andhrabhoomi
గౌహతి, నవంబర్ 30: దేశ భద్రతలో నిఘా వ్యవస్థ కీలకమని, పటిష్ఠమైన నిఘా వ్యవస్థ ఉంటే ఆయుధాలతో పనే ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమరులైన పోలీసు జవాన్లను దేశం గౌరవించాలని, వారి సంక్షేమం పట్ల శ్రద్ద చూపాలన్నారు. దేశ భద్రత ఆయుధాలపై కాక నిఘా వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. 'ఒక దేశ భద్రత ఆయుధాలపైన, వాటిని ఎంతమంది ...
నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఆయుధాలతో పని లేదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సరైన ఆయుధాలు, సరైన వ్యక్తి వద్దే ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ(ఫోటోలు)Oneindia Telugu
దేశభద్రతలో నిఘా వ్యవస్థ కీలకం: ప్రధానిNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
గౌహతి, నవంబర్ 30: దేశ భద్రతలో నిఘా వ్యవస్థ కీలకమని, పటిష్ఠమైన నిఘా వ్యవస్థ ఉంటే ఆయుధాలతో పనే ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమరులైన పోలీసు జవాన్లను దేశం గౌరవించాలని, వారి సంక్షేమం పట్ల శ్రద్ద చూపాలన్నారు. దేశ భద్రత ఆయుధాలపై కాక నిఘా వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. 'ఒక దేశ భద్రత ఆయుధాలపైన, వాటిని ఎంతమంది ...
నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఆయుధాలతో పని లేదు
సరైన ఆయుధాలు, సరైన వ్యక్తి వద్దే ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ(ఫోటోలు)
దేశభద్రతలో నిఘా వ్యవస్థ కీలకం: ప్రధాని
పార్లమెంటులో 'బొగ్గు' బిల్లు సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో సంస్కరణలకు ఉద్దేశించిన రెండు బిల్లులను ప్రభుత్వం ఈ వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపును సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో తీసుకువచ్చిన ఆర్డినెన్సుల స్థానంలో వీటిని ప్రవేశపెడ్తున్నారు. బొగ్గు వెలికితీత, అమ్మకాల్లో ప్రైవేటు సంస్థలను ...
ఈవారంలో పార్లమెంట్కు కోల్ ఆర్డినెన్స్ బిల్లుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి, న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో సంస్కరణలకు ఉద్దేశించిన రెండు బిల్లులను ప్రభుత్వం ఈ వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపును సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో తీసుకువచ్చిన ఆర్డినెన్సుల స్థానంలో వీటిని ప్రవేశపెడ్తున్నారు. బొగ్గు వెలికితీత, అమ్మకాల్లో ప్రైవేటు సంస్థలను ...
ఈవారంలో పార్లమెంట్కు కోల్ ఆర్డినెన్స్ బిల్లు
ఢిల్లీ బయలుదేరిన గవర్నర్ నరసింహన్ సాక్షి
హైదరాబాద్: ఢిల్లీ బయలుదేరిన గవర్నర్ నరసింహన్. రెండు రోజలపాటు ఢిల్లీ పర్యటించనున్న నరసింహన్ .ఇరు రాష్ట్రాల వివాదాల పై కేంద్ర మంత్రులును .ఉన్నతస్థాయి అధికారులను కలవనున్న నరహింహన్. టాగ్లు: నరసింహన్, ఢిల్లీ, కేంద్ర మంత్రులు, Narasimhan, New Delhi, Ministers. సంబంధిత వీడియోలు. డిసెంబర్ 5 దీక్షలో జగన్ పాల్గొంటారు. 1:50. డిసెంబర్ 5 దీక్షలో జగన్ ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్: ఢిల్లీ బయలుదేరిన గవర్నర్ నరసింహన్. రెండు రోజలపాటు ఢిల్లీ పర్యటించనున్న నరసింహన్ .ఇరు రాష్ట్రాల వివాదాల పై కేంద్ర మంత్రులును .ఉన్నతస్థాయి అధికారులను కలవనున్న నరహింహన్. టాగ్లు: నరసింహన్, ఢిల్లీ, కేంద్ర మంత్రులు, Narasimhan, New Delhi, Ministers. సంబంధిత వీడియోలు. డిసెంబర్ 5 దీక్షలో జగన్ పాల్గొంటారు. 1:50. డిసెంబర్ 5 దీక్షలో జగన్ ...
టీవీ షో 'ఆప్ కీ అదాలత్'లో రాష్ట్రపతి, ప్రధాని సాక్షి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ మంత్రులు 'ఇండియా టీవీ' నిర్వహించే టీవీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 'ఆప్ కీ అదాలత్' ప్రారంభించి 21 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనెల 21న నిర్వహించే కార్యక్రమంలో వీరు పాలుపంచుకోనున్నారని 'ఇండియా టీవీ' తెలిపింది. టాగ్లు: Narendra Modi, 'Aap Ki Adalat' India TV, ...
ఇంకా మరిన్ని »
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ మంత్రులు 'ఇండియా టీవీ' నిర్వహించే టీవీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 'ఆప్ కీ అదాలత్' ప్రారంభించి 21 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనెల 21న నిర్వహించే కార్యక్రమంలో వీరు పాలుపంచుకోనున్నారని 'ఇండియా టీవీ' తెలిపింది. టాగ్లు: Narendra Modi, 'Aap Ki Adalat' India TV, ...
జెనీలియా అమ్మ అయింది.. సాక్షి
ప్రముఖ నటి జెనీలియా డిసౌజ గత నెల 25న ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆదివారం ముంబైలో తమ ముద్దుల బాబుతో జెనీలియా. చిత్రంలో ఆమె భర్త, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్, ఇతర కుటుంబ సభ్యులు. టాగ్లు: జెనీలియా, అమ్మ, రితేష్ దేశ్ముఖ్, Genelia, mother, Ritesh Deshmukh ...
ఇంకా మరిన్ని »
ప్రముఖ నటి జెనీలియా డిసౌజ గత నెల 25న ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆదివారం ముంబైలో తమ ముద్దుల బాబుతో జెనీలియా. చిత్రంలో ఆమె భర్త, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్, ఇతర కుటుంబ సభ్యులు. టాగ్లు: జెనీలియా, అమ్మ, రితేష్ దేశ్ముఖ్, Genelia, mother, Ritesh Deshmukh ...
పోకిరీల భరతం పట్టిన అక్కాచెల్లెళ్లు సాక్షి
రోహ్తక్ (హర్యానా): ఆకతాయిల వేధింపులను మౌనంగా భరించే అబలలం కాదంటూ హర్యానాలోని రోహ్తక్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు నిరూపించారు. బస్సులో తమను వేధిస్తున్న ముగ్గురు పోకిరీలకు బుద్ధిచెప్పేందుకు తోటి ప్రయాణికులెవరూ ముందుకు రాకున్నా ధైర్యంగా వారిని ప్రతిఘటించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు. రోహ్తక్కు చెందిన ...
ఇంకా మరిన్ని »
రోహ్తక్ (హర్యానా): ఆకతాయిల వేధింపులను మౌనంగా భరించే అబలలం కాదంటూ హర్యానాలోని రోహ్తక్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు నిరూపించారు. బస్సులో తమను వేధిస్తున్న ముగ్గురు పోకిరీలకు బుద్ధిచెప్పేందుకు తోటి ప్రయాణికులెవరూ ముందుకు రాకున్నా ధైర్యంగా వారిని ప్రతిఘటించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు. రోహ్తక్కు చెందిన ...
రష్యన్ సినిమాకు 'గోల్డెన్ పీకాక్' సాక్షి
పణజి: భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో(ఇఫీ) రష్యన్ సినిమా 'లెవియాథన్'కు ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కింది. రైతు ఆత్మహత్య నేపథ్యంతో సాగే మరాఠీ సినిమా 'ఏక్ హజారాచీ నోట్' ఉత్తమ చిత్రంగా సెంటినరీ ట్రోఫీని కైవసం చేసుకుంది. 45వ ఇఫీ అవార్డుల కార్యక్రమం ఆదివారమిక్కడ ముగిసింది. తన భూమికోసం పోరాడే వ్యక్తి కథతో తెరకెక్కిన ...
ఇంకా మరిన్ని »
పణజి: భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో(ఇఫీ) రష్యన్ సినిమా 'లెవియాథన్'కు ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కింది. రైతు ఆత్మహత్య నేపథ్యంతో సాగే మరాఠీ సినిమా 'ఏక్ హజారాచీ నోట్' ఉత్తమ చిత్రంగా సెంటినరీ ట్రోఫీని కైవసం చేసుకుంది. 45వ ఇఫీ అవార్డుల కార్యక్రమం ఆదివారమిక్కడ ముగిసింది. తన భూమికోసం పోరాడే వ్యక్తి కథతో తెరకెక్కిన ...
రెండో విడతకు ముగిసిన ప్రచారం సాక్షి
శ్రీనగర్/రాంచీ: జమ్మూ, కశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండోవిడత ప్రచారఘట్టం ఆదివారంతో ముగిసింది. కశ్మీర్లో 18 సీట్లకు, జార్ఖండ్లో 20 సీట్లకు మంగళవారం రెండో విడతలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 25వ తేదీన జరిగిన తొలివిడత ఎన్నికల్లో కశ్మీర్లో రికార్డు స్థాయిలో 71 శాతం పోలింగ్ నమోదుకావడంతో రెండో విడతకు సంబంధించి అన్ని ...
ఇంకా మరిన్ని »
శ్రీనగర్/రాంచీ: జమ్మూ, కశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండోవిడత ప్రచారఘట్టం ఆదివారంతో ముగిసింది. కశ్మీర్లో 18 సీట్లకు, జార్ఖండ్లో 20 సీట్లకు మంగళవారం రెండో విడతలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 25వ తేదీన జరిగిన తొలివిడత ఎన్నికల్లో కశ్మీర్లో రికార్డు స్థాయిలో 71 శాతం పోలింగ్ నమోదుకావడంతో రెండో విడతకు సంబంధించి అన్ని ...
భారతీయ ఉద్యోగులు ఉత్తములు సాక్షి
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు అనేక రంగాల్లో కీలకంగా ఉంటూ మంచి పనితీరు కనబరుస్తున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. వివిధ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల్లో 51 శాతం మంది ఉత్తమ ఫలితాలు సాధించటంతోపాటు అంతర్జాతీయంగా పేరు గడించారని ఉద్యోగుల ఎంపిక విధానాల రూపకల్పన చేసే సంస్థ బీఐ ...
ఇంకా మరిన్ని »
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు అనేక రంగాల్లో కీలకంగా ఉంటూ మంచి పనితీరు కనబరుస్తున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. వివిధ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల్లో 51 శాతం మంది ఉత్తమ ఫలితాలు సాధించటంతోపాటు అంతర్జాతీయంగా పేరు గడించారని ఉద్యోగుల ఎంపిక విధానాల రూపకల్పన చేసే సంస్థ బీఐ ...
沒有留言:
張貼留言