2014年11月24日 星期一

2014-11-25 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
భద్రతపై ప్రధాని మోడీ భార్య జశోదా బెన్ అసంతృప్తి  Oneindia Telugu
అహ్మదాబాద్: తనకు కల్పించిన భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదా బెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించిన భద్రతపై ఆర్టీఐ సమాచారం అడిగారు. కలిసి ఉందామని మోడీ నుంచి పిలుపు వస్తే తాను ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. మోడీకి, జశోదా బెన్‌కు చిన్న వయస్సులోనే వివాహం జరిగినప్పటికీ వారిద్దరూ విడివిడిగా ఉంటున్న ...

ప్రధాని భార్యగా.. నా హక్కులేమిటి?   Andhrabhoomi
మోదీ పిలిస్తే వెళ్లిపోతా! నాకు సరైన న్యాయం జరగలేదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆయనతో కలిసుండాలని ఉంది!   సాక్షి
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
స్మృతి రాష్ట్రపతి అవుతారట! రాజస్థాన్‌ జ్యోతిష్యుడి జోస్యం..  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్‌ 24: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాష్ట్రపతి అవుతారా!? ఈ ప్రశ్నకు ఔను అనే అంటున్నారు ఓ జ్యోతిష్యుడు! రాజస్థాన్‌ వెళ్లిన స్మృతి ఇరానీ సోమవారం అక్కడి భిల్వారాలోని ఓ జ్యోతిష్యుడిని కలిశారు. ఆయనంటే స్మృతికి నమ్మిక ఎక్కువ. ఎందుకంటే.. గతంలో టీవీ నటిగా ఉన్నప్పుడు స్మృతి ఆయనను కలిశారు. అప్పుడు 'నువ్వు ...

స్మృతి ఇరానీ.. భవిష్యత్తులో రాష్ట్రపతి..!?   సాక్షి
బుల్లితెర నటి, కేంద్ర మంత్రి స్మృతి రాష్ట్రపతి అవుతుందట..!   Palli Batani
స్మృతి ఇరానీ రాష్ట్రపతి అవుతారు.. రాజస్థాన్ జోతిష్యుడి భవిష్యవాణి!   వెబ్ దునియా
Namasthe Telangana   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   

  సాక్షి   
మురళీ దేవరా కన్నుమూత  సాక్షి
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర పెట్రోలియం శాఖ మాజీ మంత్రి మురళీ దేవరా సోమవారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 77 ఏళ్ల దేవరా సోమవారం తెల్లవారుజామున 3.25 నిమిషాల సమయంలో ముంబైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని ముంబైలోని కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తల ...

కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాజీ కేంద్ర మంత్రి మురళీ దేవరా కన్నుమూత   Andhrabhoomi
ముంబైలో కాంగ్రెస్ సీనియర్ నేత మురళీదేవ్‌రా మృతి   వెబ్ దునియా
Oneindia Telugu   
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   

  సాక్షి   
పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్‌ 24: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మరణించిన సభ్యులకు సంతాపం తర్వాత ఉభయసభలు మంగళవారానికి వాయిదాపడ్డాయి. సభ ప్రారంభం కాగానే ఉప ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులతో స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో దివంగత మంత్రి గోపీనాథ్‌ ముండే కుమార్తె ప్రీతమ్‌, ములాయంసింగ్‌ ...

సభకు సచిన్, ప్రీతం ముండే: డింపుల్‌తో తేజ్ (పిక్చర్స్)   Oneindia Telugu
మురళీ దేవ్‌రా మృతికి సంతాపం.. రేపటికి పార్లమెంట్ వాయిదా!!   వెబ్ దునియా
పార్లమెంట్ ప్రారంభం.. వాయిదా...   తెలుగువన్
సాక్షి   
10tv   
Andhrabhoomi   
అన్ని 34 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
జయమ్మ పట్ల తమిళ ప్రజల సానుభూతి.. రజనీకాంత్ పార్టీ పెట్టొచ్చు!!  వెబ్ దునియా
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2016లో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత పట్ల ఆ రాష్ట్ర ప్రజలు చాలా సానుభూతి చూపిస్తున్నట్టు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. జయలలిత జైలుకు వెళ్లడంతో ఆమె ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట ఏమాత్రం తగ్గలేదు కదా.. కొద్దిగా పెరిగినట్టు పేర్కొంది. అలాగే ...

జయపై సానుభూతి, మోడీ హవా, రజనీ పార్టీ పెట్టొచ్చు!   Oneindia Telugu
నటులు రాజకీయాల్లో వస్తే?   సాక్షి
తమిళనాట జయలలిత సానుభూతి పవనాలు   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


నేటి నుంచి కామన్‌వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్  Namasthe Telangana
బెంగళూరు: బెంగళూరులోని ఐఐఎస్‌సీ ప్రాంగణంలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు కామన్‌వెల్త్ సైన్స్ సమావేశాలు జరగనున్నాయి. భారత ప్రభుత్వం, క్వీన్ ఎలిజబెత్ డైమండ్ జూబ్లీ ట్రస్ట్ సహకారంతో రాయల్ సోసైటీ ఈ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తోంది. 30 దేశాల నుంచి 300 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, 70 మంది పీహెచ్‌డీ విద్యార్థులు, స్థానిక ప్రముఖులు ఈ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
దావూద్‌ను సురక్షిత ప్రాంతానికి తరలింపుపై ఐఎస్‌ఐ యత్నం?  వెబ్ దునియా
ఉత్తర వజిరిస్థాన్‌లోని పాకిస్థాన్-అఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో దాగి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను సురక్షితమైన ప్రాంతానికి తరలించడానికి అనువైన ప్రదేశంకోసం పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ వెతుకుతోందని సమాచారం. దావూద్‌ను ఇంతకు ముందు థాయలాండ్, నైరోబి, యుఏఈ, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు తరలించాలని అనుకున్న ఐఎస్‌ఐ ఆ ప్రయత్నాలను ...

దావూద్‌కి సురక్షిత స్థావరం: ఏర్పాట్లు చేస్తున్న ఐఎస్‌ఐ?   Oneindia Telugu
దావూద్‌ను సురక్షిత స్థావరానికి తరలించే యత్నాల్లో ఐఎస్‌ఐ?   Andhrabhoomi
పాక్ అండతోనే దేశంలో ఉగ్రవాదం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
లిఫ్టులో చిక్కుకుపోయిన పృథ్వీరాజ్ చవాన్.. 45 నిమిషాలు లిఫ్టులోనే..?  వెబ్ దునియా
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విపత్కర పరిస్థితి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ముంబైలోని చర్చిగేటు వద్ద ఉన్న తన కార్యాయానికి వెళ్లిన సందర్భంగా ఆయన లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ఏ ఐదో, పది నిమిషాలో అయితే పర్వాలేదు కాని ఏకంగా 45 నిమిషాల పాటు ఆయన లిఫ్ట్ లోనే చిక్కుబడిపోయారు. చివరకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగితే ...

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన మహారాష్ట్ర మాజీ సీఎం   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవర మృతి  Andhrabhoomi
ముంబయి, నవంబర్ 24: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవర (77) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అస్వస్థతతో బాధపడుతూ సోమవారం తెల్లవారుజామున 3.25 గంటల ప్రాంతంలో దేవర మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దేవరకు ఛందన్‌వాడీ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేంద్ర మాజీ ...

మురళీ దేవర మృతి పట్ల సోనియా సంతాపం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


కొత్త ఎం.పి.ల ప్రమాణ స్వీకారం  Andhrabhoomi
ఢిల్లీ: ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన కొత్త ఎం.పీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెలంగాణ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి, యు.పి నుంచి తేజ్‌ప్రతాప్ సింగ్, మహారాష్ట్ర నుంచి ప్రీతమ్ ముండే లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి మండలిలో కొత్తగా బాధ్యతలు ...

పార్లమెంట్ లో కొత్త సభ్యుల ప్రమాణం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言