రాక్స్టార్.. మోదీ! సాక్షి
సిడ్నీ: సిడ్నీలోని ఆల్ఫోన్స్ ఎరీనా ఒలింపిక్ పార్క్ సోమవారం 'మోదీ మేనియా'తో ఉర్రూతలూగింది. తెల్లని కుర్తాపై, ముదురు నీలంరంగు స్లీవ్లెస్ జాకెట్ ధరించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'రాక్స్టార్ షో'తో అమెరికాలోని మేడిసన్స్క్వేర్ను గుర్తుకు తెచ్చారు. 20 వేలకు పైగా హాజరైన ప్రజలు..ముఖ్యంగా యువతీయువకులు.. మోదీ ప్రతీ మాటకు ...
దేశం కోసం మరణించే అదృష్టం మనకు దక్కలేదు దేశం కోసం జీవిద్దాం సిడ్నీ ఆల్ఫోన్స్ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోదీ మా రాక్స్టార్Andhrabhoomi
వాళ్లు మోడీని హగ్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు... మోడీ... మోడీ....వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
Kandireega
అన్ని 36 వార్తల కథనాలు »
సిడ్నీ: సిడ్నీలోని ఆల్ఫోన్స్ ఎరీనా ఒలింపిక్ పార్క్ సోమవారం 'మోదీ మేనియా'తో ఉర్రూతలూగింది. తెల్లని కుర్తాపై, ముదురు నీలంరంగు స్లీవ్లెస్ జాకెట్ ధరించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'రాక్స్టార్ షో'తో అమెరికాలోని మేడిసన్స్క్వేర్ను గుర్తుకు తెచ్చారు. 20 వేలకు పైగా హాజరైన ప్రజలు..ముఖ్యంగా యువతీయువకులు.. మోదీ ప్రతీ మాటకు ...
దేశం కోసం మరణించే అదృష్టం మనకు దక్కలేదు దేశం కోసం జీవిద్దాం సిడ్నీ ఆల్ఫోన్స్ ...
మోదీ మా రాక్స్టార్
వాళ్లు మోడీని హగ్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు... మోడీ... మోడీ....
ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం! వెబ్ దునియా
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ పార్లమెంట్నుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. మంగళవారం ఉదయం ఆయన ప్రసంగించారు. సోమవారం సిడ్నీలో జరిగిన బహిరంగ సభలో అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, ఆ తర్వాత నేరుగా ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రా చేరుకున్న విషయం తెల్సిందే. ఆ దేశ పార్లమెంటులో ...
ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించిన మోదీసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ పార్లమెంట్నుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. మంగళవారం ఉదయం ఆయన ప్రసంగించారు. సోమవారం సిడ్నీలో జరిగిన బహిరంగ సభలో అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, ఆ తర్వాత నేరుగా ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రా చేరుకున్న విషయం తెల్సిందే. ఆ దేశ పార్లమెంటులో ...
ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించిన మోదీ
ఒమర్ అబ్ధుల్లా వద్ద కాల్పులు: ఆటోమేటిక్ పిస్టల్.. ట్వీట్! వెబ్ దునియా
జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా నివాసం వద్ద సోమవారం ఉదయం కాల్పులు జరిగాయి. ముఖ్యమంత్రి నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాను దగ్గర ఉన్న ఆటోమేటిక్ పిస్టల్ ప్రమాదవశాత్తూ పేలింది. వెంటనే అతని వద్ద ఉన్న ఆయుధం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా కాల్పులు జరిపిన జవాను మానసిక ఇబ్బందులతో ...
సీఎం నివాసం వద్ద కాల్పులు, సెక్యూరిటీపై ఒమర్ ట్వీట్Oneindia Telugu
ఒమర్ ఇంటి వద్ద కాల్పుల మోతNews Articles by KSR
సీఎం ఇంటి ఎదుట బీఎస్ఎఫ్ జవాను కాల్పులుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా నివాసం వద్ద సోమవారం ఉదయం కాల్పులు జరిగాయి. ముఖ్యమంత్రి నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాను దగ్గర ఉన్న ఆటోమేటిక్ పిస్టల్ ప్రమాదవశాత్తూ పేలింది. వెంటనే అతని వద్ద ఉన్న ఆయుధం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా కాల్పులు జరిపిన జవాను మానసిక ఇబ్బందులతో ...
సీఎం నివాసం వద్ద కాల్పులు, సెక్యూరిటీపై ఒమర్ ట్వీట్
ఒమర్ ఇంటి వద్ద కాల్పుల మోత
సీఎం ఇంటి ఎదుట బీఎస్ఎఫ్ జవాను కాల్పులు
నెహ్రూ విధానాలను వక్రీకరిస్తున్నారు సాక్షి
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మనకు వారసత్వంగా అందించిన లౌకికత్వం (సెక్యులరిజం) వంటి విధానాలు ఇప్పుడు తప్పుడు వ్యక్తీకరణకు, వక్రీకరణకు గురవుతున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. సెక్యులరిజం లేకుండా భారతదేశానికి అస్తిత్వం లేదన్నారు. నెహ్రూ 125వ జయంతి సందర్భంగా ఢిల్లీలో సోమవారం ...
లౌకికవాదంకోసం తుదిశ్వాసవరకూ పోరాడతా:సోనియాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నెహ్రూ వల్లే దేశంలో సంస్కరణలు: సోనియా(ఫోటోలు)Oneindia Telugu
నెహ్రూ అత్యున్నత వ్యక్తి : సోనియాNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మనకు వారసత్వంగా అందించిన లౌకికత్వం (సెక్యులరిజం) వంటి విధానాలు ఇప్పుడు తప్పుడు వ్యక్తీకరణకు, వక్రీకరణకు గురవుతున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. సెక్యులరిజం లేకుండా భారతదేశానికి అస్తిత్వం లేదన్నారు. నెహ్రూ 125వ జయంతి సందర్భంగా ఢిల్లీలో సోమవారం ...
లౌకికవాదంకోసం తుదిశ్వాసవరకూ పోరాడతా:సోనియా
నెహ్రూ వల్లే దేశంలో సంస్కరణలు: సోనియా(ఫోటోలు)
నెహ్రూ అత్యున్నత వ్యక్తి : సోనియా
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు Andhrabhoomi
చిత్తూరు,నవంబర్ 17: జిల్లా నుండి పక్క రాష్ట్రాలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లును చిత్తూరు టాస్క్ఫోర్స్, కుప్పం, వి-కోట పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు కోటి 2 లక్షల 40 వేల రూపాయల ఎర్రచందనం, మూడు వాహనాలను స్వాధీనం చేస్తున్నట్లు ఎఎస్పి (ఆపరేషన్) వి రత్న తెలిపారు. సోమవారం చిత్తూరు పోలీసు ...
ఎర్ర 'కింగ్పిన్' అరెస్ట్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
చిత్తూరు,నవంబర్ 17: జిల్లా నుండి పక్క రాష్ట్రాలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లును చిత్తూరు టాస్క్ఫోర్స్, కుప్పం, వి-కోట పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు కోటి 2 లక్షల 40 వేల రూపాయల ఎర్రచందనం, మూడు వాహనాలను స్వాధీనం చేస్తున్నట్లు ఎఎస్పి (ఆపరేషన్) వి రత్న తెలిపారు. సోమవారం చిత్తూరు పోలీసు ...
ఎర్ర 'కింగ్పిన్' అరెస్ట్
మేం పంచిన ల్యాప్టాప్లో కొంప ముంచాయి: ములాయ Oneindia Telugu
లక్నో: శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాము ఉచితంగా పంపిణీ చేసిన ల్యాప్టాప్లో లోకసభ ఎన్నికల్లో తమ కొంప ముంచాయని సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అన్నారు. గత లోకసభ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి ఆ ల్యాప్టాప్లే కారణమని ఆయన అన్నారు. యువకులుంతా తాము పంపిణీ చేసిన ల్యాప్టాప్ల ద్వారా నరేంద్ర మోడీ ప్రసంగాలు చూసి ...
'లాప్టాప్ లే మా కొంపముంచాయి'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
లక్నో: శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాము ఉచితంగా పంపిణీ చేసిన ల్యాప్టాప్లో లోకసభ ఎన్నికల్లో తమ కొంప ముంచాయని సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అన్నారు. గత లోకసభ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి ఆ ల్యాప్టాప్లే కారణమని ఆయన అన్నారు. యువకులుంతా తాము పంపిణీ చేసిన ల్యాప్టాప్ల ద్వారా నరేంద్ర మోడీ ప్రసంగాలు చూసి ...
'లాప్టాప్ లే మా కొంపముంచాయి'
నాకు మీ(భారత్) బుల్లెట్ ఫ్రూఫ్ కారూ వద్దూ ఏమీ వద్దు... నవాజ్ బుద్ధి చూపించారు... వెబ్ దునియా
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి తన వైఖరి ఏమిటో చూపించారు. భారతదేశం పట్ల పాకిస్తాన్ వైఖరి ఎలా ఉందో ఈ సంఘటన నిదర్శనం. వచ్చేవారం అంటే.. నవంబర్ 26-27 తేదీల్లో నేపాల్ రాజధాని ఖాట్మండులో సార్క్ సదస్సు జరుగబోతోంది. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా వస్తున్నారు. ఖాట్మండులో జరిగే సమావేశంలో పాల్గొననున్న ...
ఆఫర్కు నో: భారత్ బుల్లెట్ ప్రూఫ్ కారు వద్దన్న షరీఫ్Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి తన వైఖరి ఏమిటో చూపించారు. భారతదేశం పట్ల పాకిస్తాన్ వైఖరి ఎలా ఉందో ఈ సంఘటన నిదర్శనం. వచ్చేవారం అంటే.. నవంబర్ 26-27 తేదీల్లో నేపాల్ రాజధాని ఖాట్మండులో సార్క్ సదస్సు జరుగబోతోంది. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా వస్తున్నారు. ఖాట్మండులో జరిగే సమావేశంలో పాల్గొననున్న ...
ఆఫర్కు నో: భారత్ బుల్లెట్ ప్రూఫ్ కారు వద్దన్న షరీఫ్
'కృష్ణా' తీర్పును అమలు చేయొద్దు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 17(ఆంధ్రజ్యోతి): కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలైతే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, కాబట్టి ఆ తీర్పు అమలును నిలిపివేసి.. మొత్తం వ్యవహారాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అంతకు ముందు జరిగిన ...
కృష్ణా జలాలను మళ్లీ కేటాయించండిసాక్షి
కృష్ణా జలాలపై విచారణ డిసెంబర్కు వాయిదాAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 17(ఆంధ్రజ్యోతి): కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలైతే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, కాబట్టి ఆ తీర్పు అమలును నిలిపివేసి.. మొత్తం వ్యవహారాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అంతకు ముందు జరిగిన ...
కృష్ణా జలాలను మళ్లీ కేటాయించండి
కృష్ణా జలాలపై విచారణ డిసెంబర్కు వాయిదా
బానిసత్వ సూచీలో భారత్ అగ్రస్థానం సాక్షి
మెల్బోర్న్: అంతర్జాతీయ బానిసల సూచిలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. బానిసలు మనదేశంలోనే ఎక్కువని, లక్షలాది పిల్లలు సహా మొత్తం 1.43 కోట్ల మంది భారతీయులు ఆధునిక తరహా బానిసత్వం చిక్కుకున్నారని అంతర్జాతీయ బానిసత్వ సూచి(జీఎస్ఐ)-2014 పేర్కొంది. వీరు అక్రమరవాణా, వెట్టిచాకిరీ, లైంగిక దోపిడీ బాధితులనని పేర్కొంది. ఆస్ట్రేలియాకు చెందిన వాక్ ...
ఇంకా మరిన్ని »
మెల్బోర్న్: అంతర్జాతీయ బానిసల సూచిలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. బానిసలు మనదేశంలోనే ఎక్కువని, లక్షలాది పిల్లలు సహా మొత్తం 1.43 కోట్ల మంది భారతీయులు ఆధునిక తరహా బానిసత్వం చిక్కుకున్నారని అంతర్జాతీయ బానిసత్వ సూచి(జీఎస్ఐ)-2014 పేర్కొంది. వీరు అక్రమరవాణా, వెట్టిచాకిరీ, లైంగిక దోపిడీ బాధితులనని పేర్కొంది. ఆస్ట్రేలియాకు చెందిన వాక్ ...
ఛత్తీస్గఢ్లో దారుణం : వయస్సు 15 యేళ్లు.. 8 నెలల పాటు అత్యాచారం! వెబ్ దునియా
ఛత్తీస్గఢ్లో ఓ దారుణం చోటు చేసుకుంది. 15 యేళ్ళ బాలికను 8 నెలల పాటు నిర్బంధించి ఓ మైనర్ సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కోర్బా జిల్లాలో జరిగింది. గ్యాంగ్ రేప్కు గురైన బాలిక అనారోగ్యానికి గురి కావడంతో వైద్యుల వద్దకు తీసుకువెళ్లగా ఆమె గర్భిణీ అని తేలింది. దీంతో ఆమె వద్ద కుటుంబ సభ్యులు ...
బెదిరించి, బాలికపై 8 నెలలుగా ముగ్గురు గ్యాంగ్రేప్Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
ఛత్తీస్గఢ్లో ఓ దారుణం చోటు చేసుకుంది. 15 యేళ్ళ బాలికను 8 నెలల పాటు నిర్బంధించి ఓ మైనర్ సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కోర్బా జిల్లాలో జరిగింది. గ్యాంగ్ రేప్కు గురైన బాలిక అనారోగ్యానికి గురి కావడంతో వైద్యుల వద్దకు తీసుకువెళ్లగా ఆమె గర్భిణీ అని తేలింది. దీంతో ఆమె వద్ద కుటుంబ సభ్యులు ...
బెదిరించి, బాలికపై 8 నెలలుగా ముగ్గురు గ్యాంగ్రేప్
沒有留言:
張貼留言