2014年11月28日 星期五

2014-11-29 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
ఒక్కటైన భారత్‌-ఆసీస్‌ హ్యూస్‌ మరణంతో దగ్గరైన బంధం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అడిలైడ్‌: భారత్‌-ఆసీస్‌ క్రికెట్‌ సిరీస్‌ అంటేనే ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఫిల్‌ హ్యూస్‌ ఆకస్మిక మరణం ఆటగాళ్లతో పాటు ఇరు దేశాలనూ ఒక్కటి చేసింది. ఆసీస్‌ వర్ధమాన ఆటగాడు మరణించాడన్న వార్త భారత్‌లోని అన్ని ప్రముఖ దిన పత్రికల్లో మొదటి పేజీలో దర్శనమిచ్చింది. ఈ దుర్ఘటనపై సంపాదకీయం వెలువరించిన కొన్ని ...

తొలిటెస్టుపై అదే సందిగ్ధత   Namasthe Telangana
ఎప్పటికీ మా మనస్సులోనే...   సాక్షి
మొదటి టెస్టు డౌటే!   Andhrabhoomi
Oneindia Telugu   
వెబ్ దునియా   
10tv   
అన్ని 86 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కపిల్‌‌‌దేవ్‌కి బాక్సింగ్ పంచ్ పడింది...  తెలుగువన్
2010 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన బాక్సర్ మనోజ్‌కుమార్‌కి అప్పట్లో భారత ప్రభుత్వం అర్జున అవార్డు ఇవ్వాలని సంకల్పించింది. అప్పుడు అర్జున అవార్డుల కమిటీకి కపిల్‌దేవ్ ఛైర్మన్‌గా వుండేవాడు. కపిల్‌దేవ్ అర్జున అవార్డుల లిస్టు నుంచి మనోజ్ కుమార్ పేరును తొలగించాడు. ఎందుకయ్యా అంటే, మనోజ్ కుమార్ గతంలో డ్రగ్స్ ...

క్రికెటర్ కపిల్ భాయ్‌కి మనోజ్ కుమార్ బాక్సింగ్ పంచ్..   వెబ్ దునియా
కపిల్.. ఇప్పుడైనా తెలుసుకోండి: బాక్సర్ మనోజ్ ఆగ్రహం   Oneindia Telugu
నా పేరు మనోజ్...మీకు తెలుసా కపిల్!   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 20 వార్తల కథనాలు »   

  సాక్షి   
నా ఆరోగ్యం బాగానే ఉంది: పీలే  సాక్షి
సావో పాలో: తన అనారోగ్యం గురించి వస్తున్న కథనాలను ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఖండించారు. తాను బాగానే ఉన్నానని, ఆందోళనపడాల్సిన విషయమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 74 ఏళ్ల ఈ బ్రెజిల్ దిగ్గజం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు, ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 'నా ఆరోగ్య ...

స్పెషల్ రూమ్‌లో పీలే‌కు ట్రీట్మెంట్... నేను బాగానే ఉన్నా!   వెబ్ దునియా
నేను బాగానే ఉన్నా : పీలే   Namasthe Telangana
ప్రఖ్యత క్రీడాకారుడు పీలే కి అస్వస్థత   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఫిల్ హ్యూస్‌ది అరుదైన మెడికల్ కేసు : సెయింట్ విన్సెంట్ ఆస్పత్రి!  వెబ్ దునియా
బౌన్సర్ బంతి తగిలి మృత్యువాత పడిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిల్ హ్యూస్‌ది అరుదైన కేసుగా సెయింట్ విన్సెంట్ ఆస్పత్రి వైద్యులు పేర్కొంటున్నారు. అతనికి అరుదైన ప్రదేశంలో బంతి తగిలిందని, దాని మూలంగా అతను కోలుకునేందుకు సమయం పడుతుందని తెలిపారు. మెడకు పక్కన ఉండే వెర్టెబ్రల్ ఆర్టెరీకి బంతి తగిలింది. దీంతో అది తీవ్రమైన ఒత్తిడికి గురై, ...

అరుదుగా ఇలా: హ్యూస్ మృతిపై డాక్టర్లు ఏం చెప్పారంటే..   Oneindia Telugu
బంతి తగిలితేనే మరణించాడా?   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నేటి నుంచే ఐపీటీఎల్  Namasthe Telangana
ఫిలిప్పీన్స్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)కు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక లీగ్‌కు తెరలేచేది నేడే (శుక్రవారమే). భారత్‌కు చెందిన ఇండియన్ ఏసెస్, సింగపూర్ స్లామర్స్ మధ్య మనీలాలో జరిగే మ్యాచ్‌తో లీగ్ ప్రారంభం కానుంది. తొలుత పురుషులు సింగిల్స్‌లో గేల్ మోన్ఫిల్స్ (ఇండియన్ ఏసెస్), థామస్ బెర్డిచ్ తలపడనుండగా, ఆ వెంటనే జరిగే ...

నేటి నుంచి ఐపీటీఎల్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఎన్టీఆర్ మృతిపై విచారణ  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మృతిపై విచారణ కోరుతూ ఆయన సతీ మణి, మాజీ ఎమ్మెల్యే నందమూరి లక్ష్మీపార్వతి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు కొనసాగించినంత మాత్రాన తెలంగాణకు నష్టం వాటిల్లదని, దానిపై వివాదానికి తావ్వివద్దని కోరారు. లక్ష్మీపార్వతి ...

ఎన్టీఆర్ మృతిపై విచారణజరిపించండి: లక్ష్మీపార్వతి   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శ్రీనివాసన్‌కు భంగపాటు తప్పదా? నెం.2, 3 ప్లేయర్లు ఎవరు?  వెబ్ దునియా
ఐపీఎల్ ఫిక్సింగ్‌పై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఐపీఎల్ ఫిక్సింగ్ పై ముద్గల్ కమిటీ నివేదికపై సుప్రీం కోర్టులో గురువారం కూడా విచారణ కొనసాగింది. ఫలితంగా మరోసారి బిసిసిఐ అధ్యక్షుడు కావాలని ఆశపడుతోన్న శ్రీనివాసన్ ‌కు భంగపాటు తప్పదని వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా, చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ గా శ్రీనివాసన్ ఎలా ...

చెన్నై సూపర్ కింగ్స్ ను రద్దు చేయండి: సుప్రీంకోర్టు   సాక్షి
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌పై సుప్రీంకోర్టులో విచారణ   Namasthe Telangana
స్పాట్ ఫిక్సింగ్: శ్రీనికి ఎదురుదెబ్బ, చెన్నై జట్టుని తొలగించమన్న సుప్రీం   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఏఐబీఏతో మాట్లాడాలి.. సరిత నిషేధంపై సచిన్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్‌ సరితాదేవి కెరీర్‌ అర్ధంతరంగా ముగియకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కోరాడు. ఈ విషయంపై క్రీడామంత్రి సర్బానంద సోనోవాల్‌ను మాస్టర్‌ బుధవారం కలిశాడు. దేశం మొత్తం సరితకు అండగా నిలవాలని.. ఆమె కెరీర్‌కు భరోసా కల్పించాలని క్రీడామంత్రిని సచిన్‌ కోరాడు. ఈ అంశంపై అంతర్జాతీయ ...

మేమంతా... నీవెంటే   సాక్షి
కేంద్ర క్రీడా మంత్రి సోనోవాల్‌ను కోరిన సచిన్   Andhrabhoomi
సారీ చెప్పింది: సరిత దేవిపై కేంద్రమంత్రిని కలిసిన సచిన్   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
అబాట్‌.. ధైర్యంగా ఉండు : ఫిల్‌ హ్యూస్‌ సోదరి మేగన్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిడ్నీ: యావత్‌ క్రీడా ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తిన ఆసే్ట్రలియా క్రికెటర్‌ ఫిల్‌ హ్యూస్‌ మరణంలో తన పరోక్ష ప్రమేయం ఉందని కుమిలిపోతున్న యువ ఫాస్ట్‌ బౌలర్‌ సీన్‌ అబాట్‌కు అన్ని వర్గాల నుంచీ మద్ధతు లభిస్తోంది. ఆ విచారం నుంచి అబాట్‌ను బయటకు తీసుకువచ్చేందుకు క్రీడా పండితులు, కౌన్సిలర్లతోపాటు హ్యూస్‌ సోదరి మేగన్‌ కూడా ప్రయత్నిస్తోంది.
అబాట్‌కు 'సోదరి' సాంత్వన!   సాక్షి
అబోట్‌ను ఊరడించిన హ్యూస్ సోదరి, షాక్‌లోనే ఆటగాళ్లు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ ఒకరి మృతి  సాక్షి
మెదక్: సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ మండలం చౌట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మిద్దింటి ముత్యం(45) సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ...

ఊరంతా షాక్!   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言